Gold Rate Today: గుడ్న్యూస్.. బంగారం ధర మళ్లీ తగ్గింది.. సెప్టెంబర్ 10న హైదరాబాద్, విజయవాడలో తులం రేటు ఎంతుందంటే?
Gold Rate Today: గుడ్న్యూస్.. బంగారం ధర మళ్లీ తగ్గింది.. సెప్టెంబర్ 10న హైదరాబాద్, విజయవాడలో తులం రేటు ఎంతుందంటే?
© 2026 nimisham.in
Gold Rate Today: గుడ్న్యూస్.. బంగారం ధర మళ్లీ తగ్గింది.. సెప్టెంబర్ 10న హైదరాబాద్, విజయవాడలో తులం రేటు ఎంతుందంటే?

ఇంటర్నెట్ డెస్క్: బంగారం అక్రమ రవాణా (Gold Smuggling)కు స్మగ్లర్లు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. తాజాగా కేరళంలోని ఓ విమానాశ్రయంలో 8 నెలల చిన్నారిని స్మగ్లింగ్కు ఉపయోగించుకున్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. శిశువు డైపర్లో దాదాపు రూ.50లక్షల విలువైన బంగారాన్ని తరలిస్తుండగా పట్టుకున్నారు. ఆ ‘నవ్వే’.. పదేళ్లకు అతణ్ని కుటుంబంతో కలిపింది! యూఏఈలోని రస్ అల్ ఖైమా విమానాశ్రయం నుంచి మలప్పురం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మంగళవారం రాత్రి కరిపుర్ (కాలికట్) అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాడు. బంగారం స్మగ్లింగ్ జరుగుతోందని పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన డీఆర్ఐ అధికారులు.. ఎనిమిది నెలల శిశువు, మరో ఇద్దరు చిన్నారులతో వచ్చిన సదరు వ్యక్తిని అడ్డుకున్నారు. తనిఖీ చేయగా శిశువు డైపర్లో రూ.50లక్షల విలువైన బంగారంతోపాటు అతడి వద్ద మరింత బంగారం లభించింది. మొత్తం విలువ రూ.కోటి ఉంటుందని అంచనా వేశారు. బంగారం స్మగ్లింగ్ మూలాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్న అధికారులు.. శిశువును ఉపయోగించి గతంలో ఇటువంటి చర్యలకు పాల్పడ్డాడా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. లఖ్నవూలో మాజీ డిప్యూటీ సీఎం దినేశ్ శర్మ నివాసం సమీపంలో ఒక్కసారిగా రోడ్డు కుంగిపోయింది. హిమాచల్ ప్రదేశ్లోని సిర్మౌర్ జిల్లాలో రూన్ నదిలో చిక్కుకున్న ఇద్దరిని ఆర్మీ హెలికాప్టర్ రక్షించింది

Gold, Silver Prices: బంగారం, వెండి ధరల తగ్గింపు పర్వం కొనసాగుతోంది. గతంలో పరుగులు పెట్టిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు రికార్డు స్థాయిలో దిగి వస్తున్నాయి. దీంతో మహిళలకు భారీ ఊటర కలిగిస్తున్నాయి. బంగారం, వెండి ధరలు తగ్గుముఖంపై వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ తగ్గింపు దోరణి ఇలాగే కొనసాగితే బాగుండని కోరుతున్నారు. ప్రస్తుతం సెస్టెంబర్ 2న భారీగా తగ్గింది. తులం బంగారంపై ఏకంగా 2,070 రూపాయలు తగ్గింది. వెండిపై 5 వేల రూపాయలు తగ్గింది. సెప్టెంబర్ ఆరంభంలో బంగారం, వెండి ధరలు గణనీయంగా తగ్గాయి. ఆభరణాల వ్యాపారుల ప్రకారం.. సెప్టెంబర్ 2వ తేదీన 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,52,020గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,39,350 వద్ద ట్రేడవుతోంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. ఆగస్ట్ 24న 1,63,970 ఉండగా, ప్రస్తుతం 1,52,020 వద్ద కొనసాగుతోంది. అలాగే మొత్తంగా 11,950 వరకు తగ్గింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,53,400గా ఉండగా, సెప్టెంబర్ 2 నాటికి 10 గ్రాములకు అది రూ.1,39,350కు పడిపోయింది. అలాగే18 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.1,22,930 నుండి రూ.1,14,020కి పడిపోయింది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడలలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,070 తగ్గి రూ.1,52,020 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.1,900 తగ్గి రూ.1,39,350 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.1,550 తగ్గి రూ.1,14,020 గా నమోదైంది. వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. ఆగస్టు 24న గ్రాము వెండి ధర రూ.260 ఉండగా, సెప్టెంబర్ 2 నాటికి అది గ్రాముకు రూ.245కు పడిపోయింది. అంటే, సుమారు వారం రోజుల్లో వెండి ధర గ్రాముకు రూ.15 మేర తగ్గిందని

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Gold Rate Today: పసిడి ప్రియులకు భారీగా ఊరటనిచ్చే వార్త. బంగారం కొనాలనుకునేవారికి ఇది సరైన సమయం అని చెప్పాలి. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు భారీగా దిగివస్తున్నాయి. హైదరాబాద్, విజయవాడ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పతనం అయ్యాయి. కిలో వెండిపై ఏకంగా 10,000 తగ్గింది. 24క్యారెట్ల పసిడిపై రూ. 2,680 మేర దిగివచ్చింది. తాజా ధరల మార్పుతో హైదరాబాద్ లో పది గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,54,090కి దిగి వచ్చింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,41,250కి చేరింది. అదే విధంగా కిలో వెండి ధర రూ.10,000 మేర తగ్గింది. కిలో వెండి ధర రూ. 2,50,000 వద్ద స్థిర పడింది. గత 3 రోజుల్లోనే 10 గ్రాముల బంగారం ధర రూ. 6,000 మేర పైగా తగ్గింది. ఇరాన్ పై అమెరికా మళ్లీ సైనిక దాడులు ప్రారంభించడమే ఈ భారీ తగ్గుదలకు కారణమని చెబుతున్నారు మార్కెట్ విశ్లేషకులు. ఈ దాడుల ప్రభావంతో ముడి చమురు ధరలు పెరుగుతుండటంతో పెట్టుబడిదారులు బంగారం నుంచి తమ పెట్టుబడులను ఇతర మార్గాలకు మళ్లిస్తున్నట్లు బులియన్ మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లపై అంచనాలు తగ్గడం, డాలర్ కదలికలు కూడా ధరలపై ప్రభావం చూపాయని చెప్పాలి. అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధరలు కుప్పకూలాయి. స్పాట్ గోల్డ్ ఔన్సుపై ఏకంగా 106 డాలర్లు తగ్గింది. దీంతో 4,323 వద్ద ట్రేడ్ అవుతోంది. స్పాట్ సిల్వర్ కూైడా 3.20శాతం నష్టపోయింది. దీంతో ఔన్సు వెండి 64 డాలర్ల వద్ద కొనసాగుతోంది. Disclaimer: ఈ కథనంలో పొందుపరిచిన

దేశంలో పసిడి, వెండి ధరల పతనానికి బ్రేకులు పడ్డాయి. గత కొంతకాలంగా భారీగా ఊరట కలిగిస్తూ వచ్చిన వీటి రేట్లు.. నేడు పుంజుకున్నాయి. స్వల్ప పెరుగుదల నమోదైంది. పండుగల సీజన్ సమీపిస్తున్న తరుణంలో ఈ ధరల మార్పు కొనుగోలుదారులపై ప్రభావం చూపనుంది. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటోన్న పరిణామాలు, డాలర్ లో నమోదవుతున్న హెచ్చుతగ్గులు, ఫెడరల్ బ్యాంక్ నిర్ణయాలు దీనికి కారణం అయ్యాయి.సోమవారం నాటి ముగింపు సెషన్ తో పోల్చుకుంటే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలో 160 రూపాయల నామమాత్రపు పెరుగుదల కనిపించింది. 22 క్యారెట్లు 150, 18 క్యారెట్లు 120 రూపాయల మేర పెరిగింది. ప్రస్తుతం దేశంలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు 1,56,930 రూపాయల వద్ద కొనసాగుతోంది. ఆభరణాల తయారీకి ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 1,43,850 వద్ద ట్రేడ్ అయింది.ద్రవ్యోల్బణాన్ని తట్టుకునేందుకు అలాగే సురక్షితమైన దీర్ఘకాలిక పెట్టుబడి సాధనంగా బంగారం ఎల్లప్పుడూ మొదటి వరుసలో ఉంటుంది. మార్కెట్లలో నెలకొన్న అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితులు, రూపాయి విలువలో వచ్చే హెచ్చుతగ్గుల కారణంగా పెట్టుబడిదారులు స్థిరమైన లాభాల కోసం పసిడి వైపు మొగ్గు చూపుతున్నారు. దీనివల్ల మార్కెట్లో నిరంతరం డిమాండ్ పెరుగుతూ వస్తోంది.నేటి నుంచి.. అరుణాచలం, తమిళనాడులోని ఇతర ఆలయాలకు వెళ్లే భక్తులకు ముఖ్య గమనికహైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,56,930, 22 క్యారెట్లు రూ. 1,43,850 18 క్యారెట్లు రూ. 11,773 గా రికార్డయింది. బెంగళూరులో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 1,56,930, 22 క్యారెట్లు రూ.1,43,850, 18 క్యారెట్లు రూ. 1,17,730 పలుకుతోంది. చెన్నైలో ఇవే రేట్లు వరుసగా 1,56,930, రూ. 1,43,850, 1,21,550 గా రికార్డయ్యాయి. ముంబైలో రూ. 1,56,930, రూ. 1,43,850 రూ. 11,770 వద్ద కొనసాగుతున్నాయి.వివిధ నగరాల్లో నేడు నమోదైన బంగారం రేట్లు ఒక

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Gold Rate Today: ఈరోజు శ్రావణ శనివారం.. ఆగస్టు 22వ తేదీన బంగారం ధరలు 10 గ్రాముల 24-క్యారెట్ల బంగారం ధర రూ.165,240 పలుకుతుండగా... 10 గ్రాముల 22-క్యారెట్ల బంగారం ధర రూ.148,550వద్ద ట్రెండ్ అవుతోంది. ఒక కిలోగ్రాము వెండి ధర రూ.253,351వద్ద ఉంది. నిన్నటితో పోలిస్తే బంగారం ధరలలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తుంది. బంగారం ధరలు మరోసారి సర్వకాలిక రికార్డుకు చేరువవుతున్నాయి. ఇటీవల, ఈ సంవత్సరం జనవరి 23న, బంగారం ధరలు రూ.183,000 వద్ద సర్వకాలిక రికార్డును నెలకొల్పాయి. ఇప్పుడు, బంగారం ధరలు మళ్లీ అదే వేగంతో పెరుగుతాయని చెప్పవచ్చు. దాదాపు మూడు నెలల్లో బంగారం ధర అత్యధిక స్థాయికి చేరుకుందని నిపుణులు అంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్లను పరిశీలిస్తే, ఒక ఔన్సు బంగారం ధర $4610గా ఉంది. బంగారం ధర చాలా వేగంగా పెరుగుతోందని చెప్పవచ్చు. గత వారంలోనే బంగారం ధర సుమారు $400 పెరిగినట్లు గమనించవచ్చు. గత వారం నుండి బంగారం ధరలు వేగంగా పెరుగుతున్నాయి. ప్రత్యేకంగా, బంగారం ధరలు ఇప్పుడు మూడు నెలల్లోనే అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. వరుసగా మూడో వారం కూడా బంగారం ధరలు పెరిగినట్లు గమనించవచ్చు. ప్రత్యేకంగా, ఈ వారం బంగారం ధరలు సుమారు 5శాతం పెరిగినట్లు చూడవచ్చు. అంతర్జాతీయ మార్కెట్ సాంకేతిక అంశాలను పరిశీలిస్తే, బంగారం ధరలలో ప్రస్తుత పెరుగుదల ఒక టెక్నికల్ బ్రేక్అవుట్ కారణంగానే జరిగిందని నిపుణులు అంటున్నారు. ప్రత్యేకంగా, టెక్నికల్ చార్ట్లను చూసినప్పుడు, బంగారం 200-రోజుల మూవింగ్ యావరేజ్ను దాటిందని నిపుణులు చెబుతున్నారు. ఈ విషయాన్ని CNBC వెబ్ పోర్టల్ ఒక వార్తా నివేదికలో పేర్కొన్నారు. బంగారం ధరల పెరుగుదలకు ప్రధాన కారణం

ఇంటర్నెట్ డెస్క్: బంగారం, వెండి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. పసిడి ధర ఒకేరోజు దాదాపు రూ.4300 పెరిగింది. దీంతో దేశ రాజధానిలో 10 గ్రాముల బంగారం ధర రూ.1.62 లక్షలకు చేరుకుంది. ఈ స్థాయిలో పెరగడం మూడు నెలల్లో ఇదే గరిష్ఠం. మార్కెట్లో నిన్న బంగారం ధర సుమారు రూ.1.58 లక్షలుగా ఉన్న విషయం తెలిసిందే. మరోవైపు, వెండి సైతం కిలోకు రూ.10 వేలు పెరిగి రూ.2.45 లక్షలకు చేరింది. గత ఏడు వారాల్లో ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. గోల్డ్ లోన్ రంగంలోకి ఆదిత్య బిర్లా కంపెనీ అంతర్జాతీయంగా చమురు మంటలు కొనసాగుతున్న వేళ అమెరికా డాలర్ విలువ పడిపోవడం.. యూఎస్ బాండ్లపై రాబడి తగ్గుతుండడంతో మదుపరులు లోహాల వైపు మొగ్గు చూపుతున్నట్లు మార్కెట్రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీంతో డిమాండ్ పెరిగి, బంగారం ధరలు పైపైకి పోతున్నట్లు చెబుతున్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Gold Rate Today: ఈరోజు.. బుధవారం, ఆగస్టు 19వ తేదీన బంగారం ధరలు 10 గ్రాముల 24-క్యారెట్ల బంగారం ధర రూ.1,54,230. 10 గ్రాముల 22-క్యారెట్ల బంగారం ధర రూ.1,43,350. ఒక కిలోగ్రాము వెండి ధర రూ.2,39,584. నిన్నటి బంగారం ధరలతో పోల్చి చూస్తే, స్వల్ప తగ్గుదల కనిపిస్తుంది. శ్రావణ మాసం ప్రారంభమై దాదాపు వారం రోజులు అవుతోంది. ఇది పెళ్లిళ్ల సీజన్ కూడా కావడంతో, ప్రజలు బంగారు ఆభరణాలు కొనడంపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. అందువల్ల, బంగారం ధరలలో ఈ స్వల్ప తగ్గుదల కొనుగోలుదారులకు స్వాగతించదగిన ఉపశమనం. అయినప్పటికీ, బంగారం ధరలు ఇప్పటికీ వాటి సర్వకాలిక రికార్డు స్థాయి కంటే సుమారురూ.30,000 తక్కువగా ఉన్నాయి. అయితే, గత నెల బంగారం ధరలను పరిశీలిస్తే, గణనీయమైన పెరుగుదల కనిపిస్తుంది. ఆగస్టు మొదటి వారంలో, బంగారం ధరలు రూ.1.30 లక్షలు తగ్గాయి. కానీ అక్కడి నుండి, అవి మళ్లీ పెరుగుతున్నట్లు మనం చూడవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం పరిస్థితి ఇది: అంతర్జాతీయ మార్కెట్ను పరిశీలిస్తే, ఒక ఔన్సు బంగారం ధర $4339గా ఉంది. బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణం డాలర్ విలువ తగ్గడమేనని నిపుణులు అంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో, గతంతో పోలిస్తే డాలర్ విలువ తగ్గింది. అయితే, ఈ ప్రభావం బంగారంపై కనిపిస్తోందని చెప్పవచ్చు. అయినప్పటికీ, పెరుగుతున్న ముడి చమురు ధరల నేపథ్యంలో డాలర్ విలువ మళ్లీ పెరిగే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గుతున్నాయని నిపుణులు అంటున్నారు. ఇదిలా ఉండగా, భవిష్యత్తులో బంగారం ధరలు పెరుగుతాయా లేదా తగ్గుతాయా అనే దానిపై చాలా మంది

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Gold Rate Today: ఈరోజు.. మంగళవారం, ఆగస్టు 18వ తేదీన బంగారం ధరలు 10 గ్రాముల 24-క్యారెట్ల బంగారం ధర రూ.1,54,425. 10 గ్రాముల 22-క్యారెట్ల బంగారం ధర రూ.1,42,700. ఒక కిలోగ్రాము వెండి ధర రూ.2,43,000. నిన్నటితో పోలిస్తే బులియన్ మార్కెట్లో బంగారం ధరలు రూ.600 తగ్గాయి. గత వారం బంగారం ధరలను పరిశీలిస్తే, అవి క్రమంగా పెరుగుతూ వచ్చాయి. దీనికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లోని మార్పులేనని నిపుణులు అంటున్నారు. ఈలోగా, బంగారం ధరల పెరుగుదలకు గల ప్రధాన కారణాలను పరిశీలిద్దాం. ప్రత్యేకంగా, ఇటీవల విడుదలైన అమెరికా ఆర్థిక గణాంకాలు బలహీనంగా ఉండటం.. ఫెడరల్ రిజర్వ్ కఠినమైన ద్రవ్య విధానాన్ని అవలంబిస్తుందనే అంచనాలు తగ్గడం దీనికి కారణం. డాలర్ బలహీనపడటం వంటి అంశాలు కూడా బంగారం ధరల పెరుగుదలకు దోహదపడుతున్నాయని నిపుణులు అంటున్నారు. గత వారం అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు, బలహీనమైన ఉపాధి, రిటైల్ అమ్మకాల గణాంకాలతో పాటు, మరింత ద్రవ్య కఠినతరంపై అంచనాలను తగ్గించాయి. ఇది డాలర్పై ఒత్తిడిని పెంచింది. ఫలితంగా, బంగారం, వెండి వంటి విలువైన లోహాలకు డిమాండ్ పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరిగాయి. స్పాట్ బంగారం ధరలు 0.48% పెరిగి ఔన్సుకు (31.2 గ్రాములు) $4,397 కు చేరాయి. వెండి ధరలు 1% పెరిగి ఔన్సుకు $65.58 కు చేరాయి. డాలర్ బలహీనంగా ఉండటం, చమురు ధరలు తక్కువగా ఉండటం వల్లే బంగారం ధరలు పెరిగాయని నిపుణులు చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై మరిన్ని ఆర్థిక ఆంక్షలు విధించడానికి సిద్ధమవుతున్నారు. 2018 నుండి ఇరాన్ ఓడరేవుల దిగ్బంధంతో సహా సుమారు 2,200

అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, మార్కెట్ తీవ్ర హెచ్చుతగ్గుల మధ్య బంగారం ధరలు మళ్లీ ఆకాశమే హద్దుగా పెరుగుతున్నాయి. గ్లోబల్ మార్కెట్లో భౌగోళిక రాజకీయ ఒత్తిళ్లు, బాండ్ ఈల్డ్స్లో మార్పులు రావడం వల్ల ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడి మార్గంగా భావించి పసిడి వైపు మొగ్గు చూపుతున్నారు. దీనికి తోడు డాలర్ మారకం విలువలో కదలికలు కూడా బంగారం పెరుగుదలకు ప్రధాన కారణమయ్యాయి. రానున్న రోజుల్లో వివాహాల సీజన్ కూడా ప్రారంభం కానుండటంతో ధరలు మరింత భేతాళుడిలా పైకి లేచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.పెరిగిన రేట్లు.. తులం ఎంత ఉందంటే?ఆగస్టు 17 సోమవారం నాటి రేట్లను పరిశీలిస్తే.. దేశీయంగా బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. 24 క్యారట్ల మేలిమి బంగారం గ్రాముపై రూ.53 పెరిగి రూ.15,566 వద్దకు చేరింది. సాధారణంగా ఎక్కువగా కొనుగోలు చేసే 22 క్యారట్ల ఆభరణాల బంగారం గ్రాముకు రూ.50 పెరిగి రూ.14,270 వద్ద నమోదుకాగా, 18 క్యారట్ల బంగారం గ్రాముకు రూ.41 పెరిగి రూ.11,676 గా ఉంది. దీని ప్రకారం 100 గ్రాముల 24 క్యారట్ల బంగారంపై ఏకంగా రూ.5,300 పెరిగి రూ.15,56,600 టచ్ చేసింది. ఇక వెండి ధర కూడా భారీగా పెరిగింది. గ్రాముపై రూ.255 పెరగుదల నమోదవ్వగా.. ప్రస్తుతం కిలో రూ.2,55,000 గా ఉంది. వెండి వెలిగిపోతుంది. రూల్స్ మార్చినా సేల్స్ తగ్గేదేలే తెలుగు రాష్ట్రాల నగరాల్లో నేటి ధరలు!మన తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలలో బంగారం ధరలు ఒకే రీతిగా నమోదయ్యాయి.24 క్యారట్ల పసిడి (10 గ్రాములు): రూ.530 పెరిగి రూ.1,55,660 వద్ద ట్రేడ్ అవుతోంది.22 క్యారట్ల పసిడి (10 గ్రాములు): రూ.500 పెరిగి రూ.1,42,700 నమోదు కాగా..18 క్యారట్ల పసిడి (10 గ్రాములు): రూ.410 పెరిగి రూ.1,16,760 వద్దకు చేరింది.18 ఏళ్ల కుర్రాడికి దొరికిన రూ.98 కోట్ల లంకె బిందెలు!దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో ఇలా..ఇక దేశవ్యాప్తంగా ప్రధాన మెట్రో

బంగారం కొనుగోలు చేసేవారికి భారీ షాక్ తగిలింది. గోల్డ్ రేట్లు ఆమాంతం ఒక్కసారిగా పెరిగాయి. వారం ప్రారంభంలోనే ఆకాశాన్నంటి నిరాశపర్చాయి. గత వారంలో రూ.3 వేలపైగా గోల్డ్ రేట్లు పెరగ్గా.. వెండి ధర కూడా అదే బాటలో నడిచింది. సోమవారం ధరలు పెరగడంతో ఈ వారంలో కూడా ఇదే విధంగా కొనసాగే అవకాశముందనే అంచనాలు వ్యాపార వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. ఆగస్ట్ 17న బంగారం, వెండి ధరలు వివిధ నగరాల్లో ఎలా ఉన్నాయంటే.. హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,660కి చేరుకోగా.. నేడు ఒక్కరోజే రూ.530 పెరిగింది. ఇక 22 క్యారెట్ల రేటు రూ.1,42,700 వద్ద కొనసాగుతుండగా.. ఇవాళ రూ.500 మేర పెరుగుదలను నమోదు చేసింది. ఇక విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,55,120కి చేరుకోగా.. 22 క్యారెట్ల ధర రూ.1,42,190గా ట్రేడవుతోంది. ఇక బెంగళూరులో 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.1,55,660 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,42,700గా ఉంది. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,810గా ఉండగా.. సోమవారం ఒక్కరోజే రూ.530 మేర పెరిగింది. ఇక 22 క్యారెట్ల రేటు రూ.1,42,850గా ఉండగా.. ఇవాళ రూ.500 పెరిగింది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,660గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,42,700గా ఉంది. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. కిలో వెండి ధర ముంబైలో రూ.2.50 లక్షలుగా ఉంది. ఇక ఢిల్లీలో కూడా ఇదే ధర పలుకుతుండగా.. హైదరాబాద్లో కేజీ వెండి రూ.2,54,900గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి రూ.2,54,900గా ట్రేడవుతోంది

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Gold Rate Today: బంగారం ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. ఈరోజు, సోమవారం, ఆగస్టు 17వ తేదీన బంగారం ధరలు 10 గ్రాముల 24-క్యారెట్ల బంగారం ధర రూ. 1,51,563. 10 గ్రాముల 22-క్యారెట్ల బంగారం ధర రూ. 1,38,822. ఒక కిలోగ్రాము వెండి ధర రూ. 2,35,193. బంగారం ధరలను సర్వకాలీన గరిష్టాలతో పోల్చితే, అవి ప్రస్తుతం రూ. 30,000 తగ్గాయి. అయితే, బంగారం ధరలలో ప్రస్తుత తగ్గుదలకు ప్రధాన కారణం అంతర్జాతీయ బంగారం ధరలలో తగ్గుదలే. ప్రస్తుతం, యునైటెడ్ స్టేట్స్లో ఒక ఔన్సు బంగారం ధర $4,370గా ఉంది. అయితే, అంతర్జాతీయ బంగారం ధరలు తగ్గడానికి ప్రధాన కారణం, పెట్టుబడిదారులు లాభాలను ఆర్జించడానికి తమ పెట్టుబడులను ఉపసంహరించుకోవడమే. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి. అయితే, ప్రస్తుత పరిస్థితులలో, పెట్టుబడిదారులు లాభాలను తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు, అందుకే బంగారం ధర పడిపోయింది. భారతీయులు అత్యంత పవిత్రమైన మాసంగా భావించే శ్రావణ మాసంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గడం ఒక రకంగా ఊరట కలిగించే విషయం. ఈ మాసం ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్, ఈ సమయంలో పెద్ద సంఖ్యలో వివాహాలు జరుగుతాయి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. అయితే, ఇటీవల ధరలు విపరీతంగా పెరగడంతో, బంగారు ఆభరణాలు కొనడానికి చాలా డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం ఏర్పడింది. అయినప్పటికీ, ప్రస్తుతం ధరలు తగ్గడం బంగారం కొనాలనుకునే వారికి కొంత ఊరటనిస్తుంది. మరోవైపు, డాలర్ కొద్దిగా బలపడటం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇక్కడి నుంచి బంగారం ధర తగ్గుతుందా

బంగారం ధరలు గత వారంలో భారీగా పెరిగాయి. అంతర్జాతీయంగా అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతుండటం, రష్యా-ఉక్రెయిన్ మధ్య ఘర్షణలు మళ్లీ మొదలుకావడంతో గోల్డ్ రేట్లపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇక అమెరికా ఆర్ధిక గణాంకాలు బలహీనపడటం, యూఎస్ ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లు స్థిరంగా ఉంటాయనే అంచనాలు వెలువడంతో గోల్డ్ రేట్లలో ఊహించని మార్పులు చోటుచేసుకున్నాయి. గత వారంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే.. ఆగస్ట్ 10వ తేదీ నుంచి శనివారం వరకు హైదరాబాద్ బులియన్ మార్కె్ట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.3160 పెరిగింది. ప్రస్తుతం ధరలు రూ.1,55,130 వద్ద కొనసాగుతున్నాయి. ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.2900 పెరగ్గా.. రూ.1,42,200కి చేరుకుంది. ఇక కిలో వెండి గత వారంలో రూ.5 వేల మేర పెరిగింది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.2.55 లక్షలుగా కొనసాగుతోంది. గత వారంలో ఏకంగా 0.86 శాతం గోల్డ్ రేట్లు పెరిగాయి. మధ్యప్రాచర్యంలో ఉద్రిక్తతలు, హర్ముజ్ జలసంధి చుట్టూ నెలకొన్న పరిణామాలతో ముడి చమురు ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. దీంతో పాటు భౌగోళిక ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చిత, వివిధ దేశాల కరెన్సీ విలువల్లో మార్పులతో ధరలు పెరుగుతున్నాయి. శుక్రవారం ఎంసీఎక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ (అక్టోబర్) 0.73 శాతం లాభపడి రూ.1,54,590 వద్ద నిలిచాయి. ఇక ఎంసీఎక్స్ సిల్వర్ ఫ్యూచర్స్ (సెప్టెంబర్) 0.15 శాతం పెరిగి కిలోకు రూ. 2,36,272 వద్ద ట్రేడయ్యాయి. మధ్యప్రాచ్యర్యంలో ఉద్రిక్తతలతో పాటు ట్రెజరీ ఈల్డ్స్ తగ్గడం, అమెరికా డాలర్ బలహీనపడటం వంటి కారణాల వల్ల బంగారం, వెండి ధరలు పెరిగినట్లు ఆర్ధిక విశ్లేషకులు చెబుతున్నారు. రెండు నెలల తర్వాత బంగారం ధరలు మళ్లీ గరిష్ట స్థాయిని అందుకున్నాయి. హోర్ముజ్ జలసంధికి సంబంధించి అమెరికా-ఇరాన్లు పరిష్కారం చూపుతాయనే ఆశలు సన్నగిల్లాయి. దీంతో గత వారం అమ్మకాల ఒత్తిడి నుంచి ముడి చమురు ధరలు ఒక్కసారిగా పుంజుకున్నాయి. ముడి
Gold Rate Today : భారతీయులకు బంగారంపై చాలా ఇష్టం ఉంటుంది. పండగలు, పర్వదినాలు, పెళ్లిళ్లు అంటూ ప్రత్యేక సందర్భాల్లో ఎక్కువగా బంగారం కొంటుంటారు. ప్రస్తుతం ఆషాఢ మాసం ముగిసి శ్రావణ మాసం ప్రారంభమైంది. దీంతో పెళ్లిళ్ల సీజన్ వచ్చేసింది. ఇక బంగారం కొనుగోళ్లు భారీగా జరగనున్నాయి. ఇలాంటి సమయంలో బంగారం ధరలు భారీగా పెరగడం కొనుగోలుదారులనుఆందోళనకు గురి చేస్తేంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతుండడం, ఉక్రెయిన్ పై రష్యా భీకర దాడులు చేయడం, అమెరికా డాలర్ విలువ, ఫెడ్ వడ్డీ రేట్ల అంచనాల వంటివి బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నాయి. అయితే, గత రెండు రోజులుగా భారీగా పెరిగిన పసిడి ధరలు ఇవాళ స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో మన స్థానిక మార్కెట్లు హైదరాబాద్, విజయవాడల్లో ఆగస్టు 16వ తేదీన బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.గ్లోబల్ మార్కెట్లో గోల్డ్ రేట్లుఅంతర్జాతీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు (Global Market Gold Rate) భారీగానే పెరుగుతున్నాయి. ఇవాళ మాత్రం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 13 డాలర్లు పెరిగి 4376 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అయితే, స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 0.16 శాతం మేర తగ్గి 64.70 డాలర్ల వద్ద అమ్ముడవుతోంది.హైదరాబాద్లో బంగారం ధరలుహైదరాబాద్ మార్కెట్లో వరుసగా 2 రోజులు పెరిగిన బంగారం ధరలు (Gold Rates In Hyderabad) ఇవాళ స్థిరంగా కొనసాగుతున్నాయి. 24 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు రెండు రోజుల్లో రూ.1500 పైన పెరిగింది. ఇవాళ స్థిరంగా తులం బంగారం రేటు రూ.1,55,130 వద్ద ట్రేడవుతోంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం రేటు 10 గ్రాములకు రూ.1,42,200 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.విజయవాడలో బంగారం ధరలుఆంధ్రప్రదేశ్లోని విజయవాడ బులియన్ మార్కెట్లోనూ ఈరోజు పసిడి రేట్లు (Gold Price In Vijayawada) మారకుండా స్థిరంగానే ఉన్నాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ రేటు తులానికి రూ.1,55,130
22k Gold Price Today: అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు పెరగడం, ఇదే సమయంలో క్రూడాయిల్ ధరలు కూడా పెరగడంతో గత వారం 10 రోజులుగా బంగారం, వెండి ధరలు విపరీతంగా పెరుగుతూ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక్కడ ప్రధానంగా అమెరికా- ఇరాన్ మధ్య శాంతి చర్చలు కొలిక్కి రాకపోవడం సహా రష్యా- ఉక్రెయిన్ మధ్య మళ్లీ భీకర దాడులు జరుగుతుండటం, హర్ముజ్ జలసంధి పూర్తి స్థాయిలో తెరుచుకోవడంపై అనిశ్చితి నేపథ్యంలో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. మరోవైపు ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు యూఎస్ ఫెడరల్ రిజర్వ్ కూడా వడ్డీ రేట్లను పెంచుతుందన్న అంచనాలతో బంగారం ధరలు వరుసగా పెరిగాయి. అయితే ఒక్కసారిగా గరిష్ఠాల నుంచి ధరలు దిగొస్తున్నాయి. వరుసగా రెండో రోజు కూడా దేశీయంగా బంగారం, వెండి ధరలు పతనం అయ్యాయి.ఇప్పుడు 2 నెలల గరిష్ఠ స్థాయి నుంచి ధరలు దిగొస్తుండటంతో కొనుగోలుదారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ముఖ్యంగా ఇక్కడ గరిష్ఠ స్థాయిల వద్ద ప్రాఫిట్ బుకింగ్ జరిగిందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇంటర్నేషనల్ మార్కెట్లో రేట్లు పెద్దగా తగ్గకపోయినా, దేశీయంగా మాత్రం దిగొస్తున్నాయి. ప్రస్తుతం దేశీయంగా హైదరాబాద్ నగరంలో అదే విధంగా అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం, వెండి ధరలు ఆగస్ట్ 15న ఉదయం ఎలా ఉన్నాయో చూద్దాం.ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్లకు చెందిన బంగారు ఆభరణాల ధర రూ. 650 పతనంతో తులానికి రూ. 1,40,150 కి దిగొచ్చింది. కిందటి రోజు కూడా (ఆగస్ట్ 14) ఇది రూ. 1150 మేర తగ్గింది. దానికి ముందు చూస్తే వారం రోజుల్లోనే రూ. 7 వేలకుపైగా ఎగబాకింది. మరోవైపు 24 క్యారెట్ల స్వచ్ఛమైన పసిడి ధర రూ. 710 తగ్గడంతో తులం రూ. 1,52,890 కి పడిపోయింది. ఇక్కడ కిందటి రోజు రూ. 1260 పతనమైంది.Read Also: బంగారాన్ని నిషేధించిన భారత్.. చివరికి అదే పసిడి దేశాన్ని ఎలా ఆదుకుంది? 22 ఏళ్లలో ఏం

దేశీయ మార్కెట్లో పసిడి ప్రియులకు ఊరట లభించట్లేదు. బంగారం ధరలు నేడు కూడా పెరిగాయి. బుధవారం నాటితో పోల్చుకుంటే స్వల్పంగా పెరుగుదలను నమోదు చేశాయి. రానున్న పండుగలు, వివాహాల సీజన్ తరుణంలో ఈ ధరల పెరుగుదల కొనుగోలుదారులకు మరింత భారంగా మారినట్టయింది. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ఆర్థిక పరిణామాలు, డాలర్ ఇండెక్స్ ఒడిదొడుకులు పసిడి ధరలపై నేరుగా ప్రభావం చూపాయి.అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల పరిస్థితులు, దేశీయంగా పెరుగుతున్న స్పాట్ డిమాండ్ కారణంగా వరుసగా నాలుగు రోజులుగా బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పైకి ఎగబాకుతున్నాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) లో బుధవారం నాటి క్లోజింగ్ సెషన్స్ తో పోల్చి చూస్తే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలో స్వల్పంగా పెరుగుదల నమోదైంది. 270 రూపాయల మేర పెరిగింది. 22 క్యారెట్లల్లో రూ. 250, 18 క్యారెట్లల్లో 210 రూపాయల మేర పెరుగుదల చోటు చేసుకుంది.ఇది స్వల్పమే అయినప్పటికీ.. కిందటి వారం నుంచి స్థిరంగా పెరుగుతూ వస్తోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. మున్ముందు వీటి ధరలు మరింత పెరిగే అవకాశం లేకపోలేదనే సంకేతాలను ఇచ్చినట్టయింది. ఇప్పటికే ఎంసీఎక్స్ అక్టోబర్ ఫ్యూచర్ గోల్డ్ కాంట్రాక్టులు 1,58,000 రూపాయల మార్క్ ను దాటవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. దీనికి అనుగుణంగా నేడు కూడా ధరలు పెరగడం చర్చనీయాంశమౌతోంది.కర్ణాటక బంద్ ఎఫెక్ట్: బెంగళూరులో నామమాత్రం- ఆ 5 జిల్లాల్లో ఉధృతంహైదరాబాద్ లో 24 క్యారెట్లు బంగారం ధర 10 గ్రాములకు రూ.1,55,530, 22 క్యారెట్లు రూ.1,42,200 వద్ద నిలిచింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,55,130, 22 క్యారెట్లు రూ.1,42,200 వద్ద స్థిరపడింది. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,55,130 కాగా 22 క్యారెట్లు రూ.1,42,220 వద్ద నమోదైంది. చెన్నైలో ఇవే రేట్లు రూ.1,55,630, 22 క్యారెట్లు రూ.1,44,210 వద్ద కొనసాగుతోంది.డొనాల్డ్ ట్రంప్ టీమ్ లో బిగ్ వికెట్

బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో ధరల్లో భారీ పెరుగుదల నమోదవుతోంది. అమెరికన్ డాలర్ విలువ పెరగడంతో పాటు 10 సంవత్సరాల బాండ్ల రాబడులు పెరిగాయి. దీంతో పాటు జూలైకి సంబంధించిన అమెరికా ద్రవ్యోల్బణం, సెప్టెంబర్లో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచుతుందనే అంచనాలు గోల్డ్ ధరలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. దేశంలో వివిధ నగరాల్లో ఆగస్ట్ 13న ధరలు ఎలా ఉన్నాయనేది పరిశీలిద్దాం. హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,55,130 వద్ద కొనసాగుతుండగా.. నిన్నటితో పోలిస్తే రూ.270 పెరిగింది. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,42,200గా ఉండగా.. నేడు రూ.250 పెరుగుదల నమోదైంది. ఇక విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు ఉన్నాయి. ఇక చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,55,130గా ఉండగా.. గురువారం రూ.220 మేర పెరిగాయి. ఇక 22 క్యారెట్ల రేటు రూ.1,42,200 వద్ద ట్రేడవుతుండగా.. ఇవాళ ఒక్కరోజే రూ.200 పెరిగాయి. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,130గా ఉండగా.. 22 క్యారెట్లు రూ.1,42,200 పలుకుతోంది. అటు దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,55,280 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,42,350 పలుకుతోంది. అటు వెండి ధరలు మాత్రం స్దిరంగా కొనసాగుతున్నాయి. ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.2.55 లక్షలు పలుకుతోంది. ఇక హైదరాబాద్లో కిలో సిల్వర్ రేటు రూ.2.60 లక్షల వద్ద ఉంది. అటు ఉదయం 9:10 గంటల ప్రాంతంలో మల్టీ కమోడిటీ ఎక్సేంజ్ (MCX)లో గోల్డ్ అక్టోబర్ ఫ్యూచర్స్ 0.05 శాతం పెరిగి 10 గ్రాములకు రూ.1,54,960 వద్ద ఉండగా.. MCX సిల్వర్ సెప్టెంబర్ కాంట్రాక్టులు 0.16 శాతం తగ్గి కిలోకు రూ.2,37,450 వద్ద ఉన్నాయి

బంగారం ధరలు మరోసారి ఆకాశాన్నంటాయి. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో పసిడికి డిమాండ్ పెరగడంతో ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. బుధవారం నాటి బులియన్ మార్కెట్లో బంగారం ధరలు గత రెండు నెలల గరిష్ఠస్థాయికి చేరుకున్నాయి. హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,53,850గా నమోదైంది.అంతర్జాతీయంగా చైనా సెంట్రల్ బ్యాంకుతో పాటు ఇతర సంస్థాగత ఇన్వెస్టర్లు బంగారాన్ని భారీగా కొనుగోలు చేస్తుండటంతో, పెరిగిన డిమాండ్ ధరలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ కారణంగానే దేశీయ మార్కెట్లోనూ పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి.తెలుగు రాష్ట్రాలు, ప్రధాన నగరాల్లో ధరల వివరాలు..హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,53,850 ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,41,010గా, 18 క్యారెట్ల ధర రూ.1,15,380గా ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖపట్నం, వరంగల్, తిరుపతి వంటి ప్రాంతాల్లో కూడా దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే చెన్నైలో బంగారం ధర అత్యధికంగా ఉంది. అక్కడ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,54,380గా ఉండగా, న్యూఢిల్లీలో రూ.1,53,980, ముంబైలో రూ.1,53,830గా నమోదైంది. అయితే, ఈ ధరలకు జీఎస్టీ, తయారీ ఛార్జీలు అదనంగా ఉంటాయని బులియన్ మార్కెట్ వర్గాలు వెల్లడించాయి
Gold Rate Today : భారత ప్రజలకు బంగారం అంటే చాలా ఇష్టం. ఏడాది పొడవునా కొంటూనే ఉంటారు. ఇక పెళ్లిళ్లు, పండగలు, పర్వదినాల్లో బంగారం, వెండి కొనుగోళ్లు భారీగా జరుగుతుంది. ప్రస్తుతం ఆషాఢం, శ్రావణ మాసం సేల్స్ జరుగుతున్నాయి. త్వరలోనే పెళ్లిళ్ల సీజన్ మొదలు కానుంది. దీంతో బంగారం కొనుగోళ్లు మళ్లీ భారీగా జరగనున్నాయి. ఈ తరుణంలో పసిడి రేట్లు భారీగా పెరుగుతూ కొనుగోలుదారులను బెంబేలెత్తిస్తున్నాయి. మళ్లీ తులం బంగారం రేటు రికార్డ్ గరిష్ఠాల వైపు పరుగులు పెడుతోంది.క్రితం రోజు తగ్గినట్లే కనిపించి పసిడి ధరలు ఇవాళ ఒక్కసారిగా పెరిగాయి. ఇక కిలో వెండి రేటు అయితే రూ.10 వేల మేర దూసుకెళ్లింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో పాటు ఉక్రెయిన్పై రష్యా దాడులు చేయడం, డాలర్ విలువ, ఫెడ్ వడ్డీ రేట్ల అంచనాల వంటి కీలక అంశాలు బంగారం ధరలపై ప్రభావ చూపించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో ఆగస్టు 12న రేట్లు తెలుసుకుందాం.గ్లోబల్ మార్కెట్లో గోల్డ్ రేట్లుఅంతర్జాతీయ మార్కెట్లలో ఈరోజు పసిడి ధరలు ( Gold Price Today ) భారీగా పెరిగాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 42 డాలర్లకు పైగా పెరిగింది. దీంతో ఔన్స్ బంగారం ధర 4403 డాలర్లు దాటి ట్రేడవుతోంది. అలాగే స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 0.16 శాతం పెరిగి 65.17 డాలర్ల వద్ద అమ్ముడవుతోంది.హైదరాబాద్లో బంగారం ధరలుహైదరాబాద్ బులియన్ మార్కెట్లో పసిడి ధరలు (Gold Price In Hyderabad) ఒక్కరోజులోనే మారిపోయాయి. నిన్నటి రోజున తగ్గిన బంగారం ధర ఈరోజు భారీగా పెరిగింది. ఇవాళ 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ.1850 మేర పెరిగింది. దీంతో తులం రేటు రూ.1,53,820 వద్దకు ఎగబాకింది. అలాగే 22 క్యారెట్ల ఆభరణాల బంగారం రేటు తులానికి రూ.1700 మేర పెరిగి రూ.1,41,000 మార్క్ దాటింది.విజయవాడలో బంగారం ధరలుఆంధ్రాలోని ప్రధాన నగరాల్లో

పసిడి ప్రియులకు మరియు ఆభరణాల కొనుగోలుదారులకు బులియన్ మార్కెట్ షాకింగ్ న్యూస్ అందించింది. గత రెండు రోజులుగా స్వల్పంగా తగ్గుముఖం పట్టి ఊరటనిచ్చిన బంగారం ధరలు, ఆగస్టు 11 మంగళవారం నాటికి ఒక్కసారిగా నింగిని తాకాయి. పండుగల సీజన్ సమీపిస్తుండటంతో పసిడి ఆభరణాలు కొనుగోలు చేయాలా వద్దా అని ఆలోచిస్తున్న సామాన్య ప్రజలను ఈ ఆకస్మిక ధరల పెరుగుదల తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో చోటుచేసుకుంటున్న ఆర్థిక పరిణామాలు, అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాల కోసం పెట్టుబడిదారులు ఉత్కంఠగా ఎదురుచూస్తుండటం, రాబోయే రోజుల్లో వడ్డీ రేట్ల కోతపై వెలువడుతున్న అంచనాలు పసిడికి బలమైన మద్దతుగా నిలుస్తున్నాయి. దీనివల్ల గ్లోబల్ మార్కెట్లో వరుసగా మూడో సెషన్లోనూ బంగారం ధరలు ఎగబాకి గత రెండు నెలల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. దీని ప్రభావం భారతీయ బులియన్ మార్కెట్పై ప్రత్యక్షంగా పడటంతో దేశీయంగానూ పసిడి రేట్లు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. వివరాల్లోకి వెళితే, ఆగస్టు 11న దేశ వ్యాప్తంగా 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 3,000 రూపాయలకు పైగా పెరగడం విశేషం. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం లభ్యతను పరిశీలిస్తే, గ్రాముకు రూ. 316 చొప్పున పెరిగి ప్రస్తుతం రూ. 15,513 వద్ద ట్రేడ్ అవుతోంది. దీని ప్రకారం 10 గ్రాముల 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర రూ. 3,160 భారీగా పెరిగి రూ. 1,55,130 కి చేరింది. మరింత ఎక్కువగా అంటే 100 గ్రాముల 24 క్యారెట్ల బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఏకంగా రూ. 31,600 పెరుగుదలతో మొత్తం రూ. 15,51,300 పలుకుతోంది. ఆభరణాల తయారీలో ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధరలు కూడా భారీగానే పెరిగాయి. గ్రాముపై రూ. 290 చొప్పున పెరిగి రూ. 14,220 కి చేరుకోగా, 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ. 2,900 పెరుగుదలతో రూ. 1,42,200 తాకింది. ఇక 100 గ్రాముల

అంతర్జాతీయంగా చోటుచేసుకుంటోన్న తాజా పరిణామాల నేపథ్యంలో దేశంలో బంగారం, వెండి ధరలు శరవేగంగా పుంజుకున్నాయి. నేడు భారీగా పెరిగాయి. దేశవ్యాప్తంగా పసిడి, వెండి ధరలు అమాంతం ఆకాశానికి ఎగబాకాయి. అమెరికా, ఇరాన్ మధ్య పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఇందుకు ప్రధాన కారణం. సురక్షితమైన పెట్టుబడిగా భావించే పసిడి వైపు మదుపరులు మొగ్గు చూపడం దేశీయ కొనుగోలుదారులపై తక్షణ ప్రభావం చూపింది.నేడు మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో పసిడి ధరలు గణనీయంగా పెరిగాయి. సోమవారం నాటి క్లోజింగ్ సెషన్స్ తో పోల్చుకుంటే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలో 3,160 రూపాయల పెరుగుదల కనిపించింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 2,900, 18 క్యారెట్లు 2,370 రూపాయల వరకు పెరిగింది. 1.22 శాతం పెరుగుదల నమోదు చేసుకుంది. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,210 వద్ద ట్రేడ్ అవుతోంది. వెండి ఫ్యూచర్స్ ధర కూడా భారీగా లాభపడింది. కేజీకి 1.05 శాతం లాభంతో రూ.2,40,340 వద్ద కొనసాగుతోంది.హైదరాబాద్ లో 24 క్యారెట్లు బంగారం ధర 10 గ్రాములకు రూ.1,55,160, 22 క్యారెట్లు రూ.1,42,230 వద్ద నిలిచింది. కిలో వెండి రూ.2,40,010 వద్ద ట్రేడ్ అవుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,54,930, 22 క్యారెట్లు రూ.1,42,019 వద్ద స్థిరపడింది. ఇక్కడ వెండి కిలో ధర రూ.2,39,910 వద్ద ట్రేడ్ అవుతోంది. బెంగళూరులో 24 క్యారెట్ల 20 గ్రాముల బంగారం రూ.1,55,050 కాగా 22 క్యారెట్లు రూ.1,42,129. వెండి కిలో రూ.2,40,100 గా నమోదైంది. చెన్నైలో ఇవే రేట్లు రూ.1,55,370, 22 క్యారెట్లు రూ.1,42,423, వెండి రూ.2,40,330 వద్ద కొనసాగుతోంది.తెలంగాణలో 4 రోజుల ముందే ఎగిరిన త్రివర్ణ పతాకం: 50 ఏళ్ల తర్వాత: ఆ కంచుకోట ఇకపై..!!వివిధ నగరాల్లో నేడు నమోదైన బంగారం రేట్లు ఒక గ్రాముకు ఇలా ఉన్నాయి.చెన్నై..24 క్యారెట్లు- రూ

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Gold Rate Today: ఈరోజు.. సోమవారం, ఆగస్టు 10వ తేదీన బంగారం ధరలు 10 గ్రాముల 24-క్యారెట్ల బంగారం ధర రూ. 1,51,747. 10 గ్రాముల 22-క్యారెట్ల బంగారం ధర రూ.1,39,699 పలుకుతుండగా... ఒక కిలోగ్రాము వెండి ధర రూ.2,40,500వద్ద ట్రేడ్ అవుతోంది. నిన్నటితో పోలిస్తే బంగారం ధరలలో స్వల్ప తగ్గుదల కనిపిస్తుంది. అయినప్పటికీ, బంగారం ధరలు ఇంకా పెరుగుతున్నాయని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లో, ఒక ఔన్సు బంగారం ధర $4,335గా ఉంది. గత మూడు రోజులుగా చూస్తే, బంగారం ధరలు స్థిరంగా పెరుగుతున్నాయి. ఈ వారం కూడా బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. దీనికి ప్రధాన కారణం డాలర్ బలహీనపడటమేనని వారు పేర్కొంటున్నారు. పెట్టుబడిదారులు బంగారంపై అధిక ఆసక్తి కనబరచడం వల్ల ఈ పరిణామం చోటుచేసుకుంది. అమెరికా, ఇరాన్ల మధ్య కొనసాగుతున్న సంఘర్షణ నేపథ్యంలో ముడి చమురు ధరలు స్థిరంగా తగ్గుతున్నాయి. ప్రస్తుతం, ముడి చమురు ధరలు బ్యారెల్కు సుమారు $70 వద్ద ఉన్నాయి. బంగారం ధరలు పెరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే, ముడి చమురు ధరలు తగ్గినప్పుడు డాలర్ విలువ కూడా పడిపోతుంది. డాలర్ విలువ తగ్గినప్పుడు బంగారం ధర పెరుగుతుంది. దీనిని పరిగణనలోకి తీసుకుంటే, ప్రస్తుతం బంగారం ధరలు గణనీయంగా పెరుగుతున్నాయని గమనించవచ్చు. అంతేకాకుండా, యూఎస్ ట్రెజరీ బాండ్లపై రాబడులు కూడా తగ్గాయి. దీని కారణంగా, సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారంలో పెట్టుబడిదారులు ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్నారు. బంగారం ధరల పెరుగుదలకు దీనిని కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. ప్రస్తుతం దేశీయ మార్కెట్ను పరిశీలిస్తే, బంగారానికి డిమాండ్ గణనీయంగా పెరిగే అవకాశం

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మందగమనం, భౌగోళిక రాజకీయ అనిశ్చిత పరిస్థితుల మధ్య బంగారం ధరలు హాట్ టాపిక్గా మారాయి. సురక్షితమైన పెట్టుబడిగా భావించే పసిడికి అంతర్జాతీయంగా డిమాండ్ ఊహించని రీతిలో పెరుగుతోంది. కొనుగోలుదారుల నుంచి భారీగా డిమాండ్ లభిస్తోంది. గత వారంలోనే పసిడి ధరలు ఏకంగా ఏడు శాతం మేర పెరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అదే ట్రెండ్ వచ్చే వారం కూడా కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది.బంగారం ధరలు ఈ స్థాయిలో పెరగడం గత ఎనిమిది నెలల కాలంలో ఇదే మొదటిసారి. మొన్నటివరకు భయపెట్టిన ముడి చమురు ధరలు నెమ్మదించడం, అంతర్జాతీయ రుణ మార్కెట్లల్లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపుపై ఉన్న బలమైన అంచనాలు ఈ రికార్డు పరుగుకు ప్రధాన కారణాలుగా నిలిచాయి. దీనికి తోడు విభిన్న దేశాల్లో సెంట్రల్ బ్యాంకుల్లో ఫండ్స్ పెరగడం కూడా బులియన్ మార్కెట్ కు ఊపును ఇచ్చాయి.దేశ రాజధానిలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,52,550, 22 క్యారెట్లు రూ. 1,39,850 పలికింది. వెండి కిలో రూ. 2,45,000 వద్ద ట్రేడ్ అయింది. ఆర్థిక రాజధాని ముంబైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 1,52,350, 22 క్యారెట్లు రూ. 1,39,650 వద్ద స్థిరపడింది. ఇక్కడ వెండి కిలో 2,45,000 రూపాయలుగా నమోదైంది. చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 1,51,640, 22 క్యారెట్లు 1,39,000 కాగా వెండి కిలో రూ. 2,50,000 వద్ద ట్రేడ్ అయింది. బెంగళూరు, హైదరాబాద్ లల్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 1,52,350, 22 క్యారెట్లు రూ. 1,39,650 వద్ద లభించగా.. వెండి కిలో రూ. 2,49,000లకు చేరింది.ఏపీ మీదుగా తమిళనాడు వైపు ప్రత్యేక రైళ్లు- హాల్ట్ స్టేషన్లు: బుకింగ్ ఓపెన్వివిధ నగరాల్లో నేడు నమోదైన బంగారం రేట్లు ఒక గ్రాముకు ఇలా ఉన్నాయి.చెన్నై..24 క్యారెట్లు- రూ. 15,164, 22 క్యారెట్లు

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Gold Rate Today: ఈరోజు ఆదివారం, ఆగస్టు 9న బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి. 10 గ్రాముల 24-క్యారెట్ల బంగారం ధర రూ.152,150కి చేరింది. 10 గ్రాముల 22-క్యారెట్ల బంగారం ధర రూ.139,471కి చేరింది. ఒక కిలోగ్రాము వెండి ధర రూ.232,640కి చేరింది. బంగారం ధరల పెరుగుదలకు అనేక అంతర్జాతీయ కారణాలు ఉన్నాయి. గత ఆరు వారాల్లో డాలర్ అత్యంత కనిష్ట స్థాయికి పడిపోవడం ఈ పెరుగుదలకు ఒక కారణం. డాలర్ పడిపోయినప్పుడు బంగారం ధరలు పెరుగుతాయని.. దీంతో బంగారానికి డిమాండ్ పెరిగి.. బంగారం ధర కూడా పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. అదనంగా, జూలై నెలకు సంబంధించిన యూఎస్ ఉద్యోగాల డేటా అంచనాల కంటే తక్కువగా ఉంది. దీని ఫలితంగా, సెప్టెంబర్లో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచే అవకాశం తగ్గిందని చెబుతున్నారు. పర్యవసానంగా, మార్కెట్లో బంగారం ధరల పెరుగుదలకు ఇది ఒక కారణమని నిపుణులు భావిస్తున్నారు. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచితే, బంగారం ధర గణనీయంగా తగ్గుతుందని అంచనా. అయితే, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచింది. ద్రవ్య విధాన కమిటీ సెప్టెంబర్లో మళ్లీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచవచ్చని లేదా మరింత తగ్గించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనివల్ల, సాధారణంగా సురక్షితమైన పెట్టుబడిగా పరిగణించబడే బంగారంలో పెట్టుబడి పెట్టడానికి పెట్టుబడిదారులు ప్రోత్సాహం పొందవచ్చు. బంగారం ధరలు తగ్గడానికి ప్రధాన కారణం 10 సంవత్సరాల యూఎస్ బాండ్లపై రాబడి తగ్గడమే. ఇది డాలర్ విలువను కూడా ప్రభావితం చేస్తుంది. డాలర్ విలువ పడిపోయినప్పుడు, యూఎస్ బాండ్లపై రాబడి కూడా తగ్గుతుంది. పెట్టుబడిదారులు