
EPF Withdrawal: పీఎఫ్ విత్డ్రాకు తాజా రూల్స్- కొత్తగా 3 విభాగాలు- ఎన్నిసార్లంటే.?
EPF Withdrawal: పీఎఫ్ విత్ డ్రాకు తాజా రూల్స్- కొత్తగా 3 విభాగాలు- ఎన్నిసార్లంటే.?
© 2026 nimisham.in

EPF Withdrawal: పీఎఫ్ విత్ డ్రాకు తాజా రూల్స్- కొత్తగా 3 విభాగాలు- ఎన్నిసార్లంటే.?

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. EPFO: ఈపీఎఫ్ఓ ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ పరిధిలోని ప్రావిడెంట్ ఫండ్ ట్రస్టులకు కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ భారీ ఊరట కల్పించింది. ఆదాయపు పన్ను చట్టం కింద గుర్తింపు పొంది.. ఈపీఎఫ్ చట్టం ప్రకారం.. అధికారిక మినహాయింపు ఉత్తర్వులు లేని పీఎఫ్ ట్రస్టుల కోసం వన్ టైమ్ పరిష్కార పథకాన్ని ప్రకటించింది. ఈ స్కీమ్ కింద అర్హులైన ట్రస్టులు తమ మినహాయింపు హోదాను క్రమబద్ధీకరించేందుకు డిసెంబర్ 28వ తేదీ వరకు గడువును విధించింది. ఈ మరకు 2026 జూన్ 29న కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసింది. దీని ప్రకారం.. ఆదాయపు పన్ను చట్టం 1961 కింద గుర్తింపు ఉండి.. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్స్ అండ్ మిసిలేనియస్ ప్రొవిజన్స్ యాక్ట్ 1952లోని సెక్షన్ 17 లేదా కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ 2020లోని సెక్షన్ 143 కింద అధికారిక మినహాయింపు లేని పీఎఫ్ ట్రస్టులకు ఈ ఆమ్నేస్టీ స్కీమ్ అనేది వర్తిస్తుంది. ఇది ఒక పరివర్తన చర్యగా.. 6 నెలల పాటు అందుబాటులో ఉంటుందని కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ స్కీమ్ అమలుకు సంబంధించిన పూర్తి కార్యాచరణ మార్గదర్శకాలతో ఈపీఎఫ్ఓ 2026 జులై 11న ఒక సర్య్కులర్ కూడా జారీ చేసింది. ఈ స్కీమ్ ద్వారా ట్రస్టులు తమ హోదాను గడిచిన కాలానికి వర్తించే విధంగా క్రమబద్ధీకరించుకునే అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ 2020లో నిర్దేశించిన పలు నిబంధనల నుంచి కూడా మినహాయింపు లభిస్తుంది. ముఖ్యంగా కనీస ఉద్యోగుల సంఖ్య, కనీస కార్పస్ పరిమాణం, 3ఏళ్ల

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) పరిధిలోని ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) ట్రస్టులకు కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ భారీ ఊరట కల్పించింది. ఆదాయపు పన్ను చట్టం కింద గుర్తింపు పొంది, ఈపీఎఫ్ చట్టం ప్రకారం అధికారిక మినహాయింపు ఉత్తర్వులు లేని పీఎఫ్ ట్రస్టుల కోసం వన్ టైమ్ పరిష్కార పథకాన్ని (అమ్నెస్టీ స్కీమ్) ప్రకటించింది. ఈ పథకం కింద అర్హులైన ట్రస్టులు తమ మినహాయింపు హోదాను క్రమబద్ధీకరించుకునేందుకు డిసెంబర్ 28వ తేదీ వరకు గడువు విధించింది.ఈ మేరకు 2026 జూన్ 29న కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం.. ఆదాయపు పన్ను చట్టం-1961 కింద గుర్తింపు ఉండి, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్స్ అండ్ మిసిలేనియస్ ప్రొవిజన్స్ (ఈపీఎఫ్&ఎంపీ) యాక్ట్- 1952లోని సెక్షన్ 17 లేదా కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ (సీఓఎస్ఎస్), 2020లోని సెక్షన్ 143 కింద అధికారిక మినహాయింపు లేని పీఎఫ్ ట్రస్టులకు ఈ అమ్నెస్టీ పథకం వర్తిస్తుంది. ఇది ఒక పరివర్తన చర్యగా, ఆరు నెలల పాటు అందుబాటులో ఉంటుందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. పథకం అమలుకు సంబంధించిన పూర్తి కార్యాచరణ మార్గదర్శకాలతో ఈపీఎఫ్ఓ 2026 జులై 11న ఒక సర్క్యులర్ జారీ చేసింది.ఈ పథకం ద్వారా ట్రస్టులు తమ హోదాను గడిచిన కాలానికి కూడా వర్తించేలా క్రమబద్ధీకరించుకోవచ్చు. దీంతో పాటు కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ, 2020లో నిర్దేశించిన పలు నిబంధనల నుంచి కూడా మినహాయింపు లభిస్తుంది. ముఖ్యంగా కనీస ఉద్యోగుల

అర్జున్ రెడ్డి సినిమాతో గుర్తింపు పొందిన నటి షాలిని పాండే తన పేరుతో నెట్లో వస్తున్న ఫేక్ వీడియోపై తీవ్రంగా స్పందించారు. ఆగస్టు 31 సోమవారం నాడు తన ఇన్స్టాగ్రామ్ ఖాతా వేదికగా ఆమె ఈ విషయాన్ని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న సదరు వీడియో పూర్తిగా కల్పితమని, అది ఏఐ సాంకేతికతతో సృష్టించిన నకిలీ క్లిప్ అని ఆమె తెలిపారు. అందులో కనిపిస్తున్నది తాను కాదని, మహిళలను లక్ష్యంగా చేసుకుని సాంకేతికతను దుర్వినియోగం చేయడంపై తీవ్రంగా కలత చెందినట్లు వెల్లడించారు. గత ఆగస్టు 27 మరియు 28 తేదీల్లో ఒక చిన్న వీడియో క్లిప్ అంతర్జాలంలో వేగంగా వ్యాపించింది. సదరు క్లిప్ షాలిని పాండేకు చెందినదేనంటూ కొందరు ప్రచారం చేయగా, అది ఏఐ డీప్ఫేక్ కావచ్చునని మరికొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. గతంలో ఆమె ఇటలీ పర్యటన సమయంలో పోస్ట్ చేసిన స్టిల్ ఫోటోల ఆధారంగానే ఏఐ ద్వారా కదిలే వీడియోను సృష్టించి ఉంటారని కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. అయితే ఆ సమయంలో నటి నుంచి ఎలాంటి అధికారిక సమాధానం రాకపోవడంతో ప్రచారం తీవ్రమైంది. దీంతో ఈ అంశంపై పూర్తి స్థాయి వివరణ ఇచ్చేందుకు నటి స్వయంగా ముందుకు వచ్చారు. ఆ నకిలీ వీడియో కనిపించిన వెంటనే ఏ మాత్రం షేర్ చేయవద్దని, ఫార్వర్డ్ లేదా డౌన్లోడ్ చేయవద్దని అభిమానులను కోరారు. ఇదిలా ఉండగా ఇటువంటి కంటెంట్తో ఎంగేజ్ కాకుండా ప్లాట్ఫామ్లలో వెంటనే రిపోర్ట్ చేయాలని అభ్యర్థించారు. డిజిటల్ మాధ్యమాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించడం ద్వారా మాత్రమే ఇటువంటి అవాంఛనీయ ప్రచారాలను అడ్డుకోవడం సాధ్యమవుతుందని ఆమె స్పష్టం చేశారు. ఫలితంగా సినీ రంగానికి చెందిన నటీమణులపై పెరిగిపోతున్న ఏఐ దుర్వినియోగం మళ్లీ చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో గతంలో రష్మిక మందన్న, ఆలియా భట్, దీపికా పదుకొనే, మృణాల్ ఠాకూర్ వంటి ప్రముఖులు కూడా ఇటువంటి డీప్ఫేక్ బారిన పడి స్పందించిన
EPFO Interest Rate: ఉద్యోగం మారినప్పుడు లేదా మానేసినప్పుడు చాలా మంది తమ ఈపీఎఫ్ ఖాతాలోని డబ్బులను అలాగే వదిలేస్తుంటారు. అయితే, ఒక నిర్దిష్ట కాలం పాటు జమలు లేని ఖాతాలను ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఇనాపరేటివ్ అకౌంట్స్ (Inoperative Accounts) గా గుర్తిస్తుంది. కొన్ని రకాల ఖాతాల్లో ఒక గడువు దటిన తర్వాత వడ్డీ జమ కావడం నిలిచిపోతుంది. దీనికి సంబంధించి పూర్తి నిబంధనలు, మీ పీఎఫ్ సొమ్ముపై వడ్డీ తగ్గకుండా చూసుకునే మార్గాలు వివరంగా తెలుసుకుందాం.ఇనాపరేటివ్ ఎప్పుడు అవుతుంది?ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం వివిధ పరిస్థితుల్లో ఒక పీఎఫ్ ఖాతా ఇనాపరేటివ్గా మారుతుంది. ఉద్యోగికి 55 ఏళ్ల వయస్సు నిండిన తర్వాత కూడా పీఎఫ్ క్లెయిమ్ చేసుకోకుండా ఖాతాలో నిధులు అలాగే ఉంటే ఖాతా పని చేయడం ఆగిపోతుంది. ఉద్యోగి శాశ్వతంగా విదేశాలకు వెళ్లిపోవడం లేదా మరణించిన సందర్భాల్లో నిధులు అలాగే ఉండిపోవడం, వరుసగా 36 నెలల పాటు ఖాతాలో ఎలాంటి కొత్త జమలు రాకపోవడం వంటివి జరిగినప్పుడు ఖాతా ఇనాపరేటివ్ గా మారుతుంది.Read Also: ఈరోజు మీ PF వడ్డీ 8.25 శాతం జమ అయిందా? ఒక్క SMSతో ఈజీగా చెక్ చేయొచ్చు.. ప్రాసెస్ ఇదేఏ సందర్భంలో వడ్డీ రావడం ఆగిపోతుంది? 55 ఏళ్ల వయస్సు తర్వాత: ఉద్యోగి పదవీ విరమణ పొంది, 55 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత కూడా 36 నెలల పాటు పీఎఫ్ డబ్బులు ఉపసంహరించుకోకపోతే, ఆ ఖాతా ఇనాపరేటివ్ గా మారి వడ్డీ జమ కావడం ఆగిపోతుంది. 55 ఏళ్ల కంటే తక్కువ వయస్సు: 55 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న ఉద్యోగులు ఉద్యోగం మనేసినప్పటికీ, వారి ఖాతాలో 58 ఏళ్ల వయస్సు వచ్చే వరకు వడ్డీ జమ అవుతుందని ఈపీఎఫ్ఓ గతంలోనే స్పష్టం చేసింది. అయితే 36 నెలల పాటు జమలు లేకపోతే ఖాతా ఇనాపరేటివ్ గా మారుతుంది. 58

ఇల్లు కొనుగోలు చేయడానికి భారీ మొత్తంలో నిధులు అవసరమవుతాయి. రుణం తీసుకుంటే, అది దీర్ఘకాలిక బాధ్యతగా మారుతుంది. కాబట్టి, రుణగ్రహీతలు అటువంటి నిర్ణయం తీసుకునే ముందు పీఎఫ్పై రుణం తీసుకోవడంపై ఆసక్తి చూపిస్తారు. ఇంటి లోన్/డౌన్ పేమెంట్ కోసం నిధులను సమకూర్చుకోవడానికి ఒక ప్రత్యామ్నాయ మార్గం 'ప్రావిడెంట్ ఫండ్' బ్యాలెన్స్ను ఉపయోగించడం. ఇల్లు కొనడానికి లేదా నిర్మించడానికి, లేదా ఇంటి డౌన్ పేమెంట్ కోసం తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించడానికి EPF ఖాతా నుంచి డబ్బు తీసుకోవడానికి అనుమతి ఉంది. అయితే, హౌసింగ్ లోన్ డౌన్ పేమెంట్ కోసం PF నుంచి డబ్బు తీసుకోవడం సరైన నిర్ణయం అవుతుందా, అవ్వదా అనే నిర్ణయాన్ని పీఎఫ్ ఖాతాదారులు తప్పక తెలుసుకోవాలి. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్స్ స్కీం, 1952(EPF పథకం)లోని సెక్షన్ 68B ప్రకారం, నిర్దిష్ట షరతులకు లోబడి, ఎవరైనా ఉద్యోగి ఇల్లు కొనడానికి లేదా స్థలంపై ఇల్లు నిర్మించడానికి తన EPF ఖాతాలోని బ్యాలెన్స్ను తీసుకోవచ్చు. ఇల్లు కొనడానికి ప్రావిడెంట్ ఫండ్ను ఉపయోగిస్తున్నట్లయితే, మీ PF నిల్వలో 90 శాతాన్ని తీసుకోవచ్చు. ఇల్లు మీ పేరు మీద, మీ జీవిత భాగస్వామి పేరు మీద లేదా ఉమ్మడి యాజమాన్యంలో ఉన్నప్పుడు మాత్రమే మీరు గృహ రుణం కోసం PF డబ్బును ఉపయోగించవచ్చు. గృహ రుణం కోసం PF డబ్బును విడతల వారీగా తీసుకోవచ్చు. అయితే, ఇంటి నిర్మాణం ఆరు నెలల్లోపు పూర్తి కావాలి. గృహ నిర్మాణం కోసం పీఎఫ్ మొత్తాన్ని ఉపసంహరించుకోవడంలో లాభ, నష్టాలు లేకపోలేదు. వీటిని తెలుసుకోవడం ద్వారా మీరు మెరుగైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవచ్చు. ఉదాహరణకు, మీ PF పొదుపును ఉపయోగించడం ద్వారా మీ రుణ మొత్తాన్ని లేదా నెలవారీ EMIలను తగ్గించుకోవడానికి నిధులు లభిస్తాయి. ఇది PF నుంచి డబ్బు తీసుకోవడం వల్ల కలిగే ముఖ్య ప్రయోజనాలలో ఒకటి. ఇది మీరు త్వరగా ఇల్లు కొనుగోలు చేయడానికి, మీ కుటుంబానికి దీర్ఘకాలిక

రీల్స్ కోసం యువత చేస్తున్న ప్రమాదకర విన్యాసాలు రోజురోజుకూ ఆందోళన కలిగిస్తున్నాయి. ఓ యువకుడు కదులుతున్న రైలుపై రాళ్లు విసురుతున్నట్లుగా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ఇంటర్నెట్ డెస్క్: ముంబై లోకల్ రైళ్లపై రాళ్లు విసురుతున్నట్లు, ప్రయాణికులకు అసభ్య సంజ్ఞలు చేస్తున్నట్లు కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దిఘాకు చెందిన ఓ యువకుడు చిక్కుల్లో పడ్డాడు. సంపాడ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) పోలీసులు అతడిని గుర్తించి రైల్వే చట్టం కింద కేసు నమోదు చేశారు. కేసు నమోదు కావడంతో యువకుడు.. క్షమాపణ చెబుతూ సోషల్ మీడియాలో వీడియోను విడుదల చేశాడు. తాను రైలుపై నిజంగా రాయి విసరలేదని,.. కేవలం రీల్ కోసం అలా నటించానని చెప్పాడు. ‘నేను నిజంగా ఆ రాయిని రైలుపైకి విసరలేదు.. పక్కకు విసిరేశాను. రైలుపైకి విసురుతున్నట్లు కేవలం నటించాను’ అంటూ చేతులు జోడించి క్షమాపణలు కోరాడు. ఇకపై ఇలాంటి తప్పు చేయబోనని తెలిపాడు. వైరల్ వీడియోపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఘటన సమయంలో నిజంగా ఏదైనా రైలు లేదా ప్రయాణికుడిని లక్ష్యంగా చేసుకున్నాడా? అనే అంశాన్ని పరిశీలిస్తున్నారు. సోషల్ మీడియాలో రీల్స్ కోసం యువత ప్రమాదకర విన్యాసాలకు పాల్పడటం, రైల్వే ట్రాక్ల సమీపంలో వీడియోలు చిత్రీకరించడం ప్రమాదకరమని అధికారులు హెచ్చరిస్తున్నారు. కేవలం సోషల్ మీడియా వైరల్ కోసం చేసే ఇలాంటి చర్యలు ప్రాణాలకు ముప్పు కలిగించడంతో పాటు చట్టపరమైన సమస్యలకు కూడా దారితీస్తాయని స్పష్టం చేస్తున్నారు. విద్యార్థుల నిరసనలపై విజయ్ సర్కార్ యూ-టర్న్.. 24 గంటల్లోనే ఆదేశాలు వెనక్కి నటి నిధి అగర్వాల్ ప్రమోట్ చేసిన యాప్స్పై ఈడీ దర్యాప్తు ముమ్మరం

3 కేసుల్లో 33.98 లక్షలు లూటీ.. నిర్మలా సీతారామన్ పేరుతో ఏఐ ప్రకటన హైదరాబాద్ సిటీ: హైదరాబాద్ సిటీ కమిషనరేట్ పరిధిలో సోమవారం ఒక్కరోజే సైబర్ నేరగాళ్లు రూ. 33.98 లక్షలు కొల్లగొట్టారు. బాధితుల్లో ఇద్దరు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు ఉండగా.. ఒక దినసరి కూలీ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కేంద్ర మంత్రి వాయిస్తో... కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వాయి్సతో.. ఏఐ (ఆర్టిఫీషియల్ ఇంటలీజెన్స్) వీడియోను తయారు చేసిన సైబర్ నేరగాళ్లు ఆన్లైన్ వ్యాపారాల్లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలంటూ బురిడీ కొట్టించారు. నగరానికి చెందిన 80 ఏళ్ల రిటైర్డ్ అసిస్టెంట్ కమాండెంట్ (సీఆర్పీఎఫ్) నుంచి రూ.3.85 లక్షలు దోచేశారు. ఒక గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి ఇన్వెస్టిమెంట్ ప్లాన్స్, అధిక లాభాల గురించి వివరించాడు. పెట్టుబడి పెట్టడానికి సమ్మతించడంతో ఆధార్, పాన్, బ్యాంకు డిటెయిల్స్ తీసుకొని రిజిస్టర్ చేశారు. తర్వాత ప్రారంభంలో రూ.20వేలు మాత్రమే పెట్టుబడి పెట్టించి మంచి లాభాలు వచ్చినట్లు డాలర్స్లో (యూఎ్సడీ) చూపించారు. ప్రారంభంలో మంచి లాభాలు అందుకున్న బాధితుడిని మెల్లగా ఇన్వెస్ట్ మెంట్ ఊబిలోకి దింపారు. విడతల వారీగా పెట్టుబడులు పెట్టించి రూ.3.85 లక్షలు దోచేశారు. ఏపీకే ఫైల్స్తో రూ.30 లక్షలు.. ఏపీకే ఫైల్స్ పంపి.. వాటిని క్లిక్ చేయగానే ఫోన్ హ్యాక్ చేస్తున్న సైబర్ క్రిమినల్స్.. నగరంలో ఒక రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి, మరో దినసరి కూలీ నుంచి రూ. 30 లక్షలు దోచేశారు. బుద్వేల్కు చెందిన 63 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో ఏపీకే ఫైల్ మెసేజ్ వచ్చింది. మీరు ఖాతాకు కేవైసీ అప్డేట్ చేయలేదని అందుకే ఖాతాను బ్లాక్ చేస్తున్నట్లు అందులో ఉంది. వెంటనే అప్డేట్ కోసం లింకును డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పడంతో బాధితుడు ఆ ఫైల్ను ఇన్స్టాల్ చేశాడు. అంతే

శాలరీలో కట్ చేసినా.. కంపెనీ మీ పీఎఫ్ అకౌంట్లో డబ్బులు వేయలేదా..?శాలరీలో కట్ చేసినా.. కంపెనీ మీ పీఎఫ్ అకౌంట్లో డబ్బులు వేయలేదా..? Venkatrao Lella Images: Pinterest 16 AUG 2026 నిబంధనల ప్రకారం ప్రతీ కంపెనీ ఉద్యోగి నుంచి కట్ చేసిన అమౌంట్తో పాటు తాము అందించే PF కాంట్రిబ్యూషన్ను తర్వాతి నెల 15వ తేదీలోగా ఈపీఎఫ్ అకౌంట్లో ఖచ్చితంగా జమ చేయాలి. ప్రతి నెలా నిర్దేశించిన ఈ టైమ్లోగా జమ చేయాలి. ఉదాహరణకు జూలై నెలకు సంబంధించిన PF కాంట్రిబ్యూషన్.. ఆగస్టు 15వ తేదీలోగా జమ చేయాలి. కంపెనీ మీ జీతం నుండి PFని కట్ చేస్తే.. దానిని వేయకుండా ఉంటే చర్యలు ఉంటాయి. కంపెనీ డబ్బులు జమ చేయడంలో ఆలస్యం చేస్తే వడ్డీ విషయంలో నష్టం ఏమీ జరగదు. ఆలస్యంగా చెల్లింపు చేసిన కంపెనీపై సెక్షన్ 7Q కింద వడ్డీ పొందటం, సెక్షన్ 14B కింద నష్టపరిహారం పొందవచ్చు. కంపెనీ ఆలస్యం చేసింది కాబట్టి.. కంపెనీనే ఆ భారాన్ని మోయాల్సి ఉంటుంది. కంపెనీనే ఉద్యోగికి నిబంధనల ప్రకారం చెల్లించాల్సి ఉంటుంది. జీతం స్లిప్లో పీఎఫ్ తీసివేసినట్లు చూపించినా.. ఆ మొత్తం ఈపీఎఫ్ఓలో జమ కాకపోతే ఉద్యోగి దానిని నిర్లక్ష్యం చేయకూడదు. ఈపీఎఫ్ పాస్బుక్ వివరాలు చెక్ చేసుకోవాలి. హెచ్ఆర్ లేదా కంపెనీ పేరోల్ లేదా అకౌంట్స్ విభాగం నుండి రాతపూర్వకంగా సమాచారం కోరాలి. ఈపీఎఫ్ఓ గ్రీవెన్స్ సెల్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయాలి. EPFO "విశ్వాస్ 2026" అనే కొత్త పథకాన్ని ఇటీవల ప్రారంభించింది. ఈ పథకం కింద జరిమానాల చెల్లింపుపై కంపెనీలకు గణనీయమైన రాయితీలు అందించారు జూన్ 2024లో ప్రతిఒక్కరికీ ఇది 1%గా నిర్ణయించారు. కానీ ఇప్పుడు దానిని మాఫీ చేశారు. రెండు నెలల ఆలస్యం జరిగితే 0.25% జరిమానా మాత్రమే విధిస్తారు. 4 నెలల వరకు ఆలస్యం జరిగితే 0.50% జరిమానా ఉంటుంది. 4 నెలలు

కోట్లాది మంది ఉద్యోగుల భవిష్యత్తు నిధి (పీఎఫ్)కి సంబంధించి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) అత్యంత కీలకమైన హెచ్చరిక జారీ చేసింది. ప్రైవేట్, కార్పొరేట్ సంస్థల యజమానులు తమ వద్ద పనిచేసే ఉద్యోగుల పీఎఫ్ చందాను సకాలంలో జమ చేయడంతో పాటు ఈసీఆర్ (ECR) దాఖలు చేయడానికి ఆగస్టు 15వ తేదీని ఆఖరి గడువుగా నిర్ణయించింది. ఈ గడువు తప్పితే జరిమానాలతో పాటు చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేసింది.జూలై నెల జీతాలకు సంబంధించి ఎలక్ట్రానిక్ చలాన్-కమ్-రిటర్న్ దాఖలు చేసి, ఉద్యోగుల పీఎఫ్ చందాను ఖాతాల్లో జమ చేయడానికి ఈరోజే చివరి అవకాశమని ఈపీఎఫ్ఓ సామాజిక మాధ్యమాల ద్వారా స్పష్టం చేసింది. యజమానులు తమ బాధ్యతను సకాలంలో నెరవేర్చడం ద్వారా ఉద్యోగుల ఖాతాల్లోకి పీఎఫ్ డబ్బులు ఎలాంటి ఆలస్యం లేకుండా వెంటనే క్రెడిట్ అవుతాయి.ఈ గడువు ఎందుకు అంత ప్రాముఖ్యమైనది?ఉద్యోగస్తులకు తమ భవిష్యత్తు కోసం పీఎఫ్ ఖాతానే ప్రధాన ఆధారంగా ఉంటుంది. ప్రతినెలా ఉద్యోగి వేతనం నుంచి కట్ చేసిన సొమ్ముకు, యజమాని తన వంతు వాటాను కలిపి ఈపీఎఫ్ఓ వద్ద జమ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ కంపెనీలు ఈ చందాను సకాలంలో కట్టకపోతే ఉద్యోగుల ఖాతాల్లో జమ ఆలస్యమవడమే కాకుండా, ప్రభుత్వం ఇచ్చే వడ్డీ లెక్కింపుపై ప్రభావం పడుతుంది. అందుకే సంస్థలు ఈ గడువును సీరియస్గా తీసుకోవాలని ఈపీఎఫ్ఓ ఆదేశించింది.EPFO, LIC: వెలుగులోకి వచ్చిన కోట్ల రూపాయలు, పార్లమెంట్లో కేంద్రం ప్రకటన!ఆలస్యమైతే కంపెనీలకు తప్పవు భారీ జరిమానాలు!చట్టబద్ధంగా నిర్ణయించిన తేదీలోగా పీఎఫ్ చందాను చెల్లించని సంస్థలపై ఈపీఎఫ్ఓ కఠిన చర్యలు తీసుకోనుంది. నిర్ణీత గడువు దాటితే ఆలస్యమైన రోజులకు గాను అదనపు వడ్డీతో పాటు భారీగా డిఫాల్ట్ చార్జీలు, పిలేటివ్ నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఈ తరహా నిబంధనల చిక్కులు, అదనపు ఆర్థిక భారాల నుంచి తప్పించుకోవాలంటే యజమానులు తక్షణమే ఈసీఆర్ దాఖలు చేసి డబ్బులు జమ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.EPFO

కార్మికుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి భారతీయ మజ్దూర్ సంఘ్ (BMS) దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఆగస్టు 17న దేశంలోని అన్ని యూనిట్లు నిరసనలు, ర్యాలీలు, ధర్నాలు నిర్వహించాలని బీఎంఎస్ కేంద్ర కార్యవర్గం సూచించింది.ఇటీవల రాంచీలో జరిగిన బీఎంఎస్ కేంద్ర కార్యవర్గ సమావేశాల్లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంఘం వెల్లడించింది. దేశంలోని 28 రాష్ట్ర యూనిట్లు, 42 పారిశ్రామిక సమాఖ్యలు జిల్లా కేంద్రాల్లో భారీ ప్రదర్శనలు నిర్వహించాలని ఆదేశించింది.జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, ధర్నాలుఆగస్టు 17న జిల్లా కేంద్రాల్లో నిరసనలు, ర్యాలీలు, ధర్నాలు చేపట్టి.. అనంతరం జిల్లా అధికారుల ద్వారా ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రి, కార్మిక శాఖ మంత్రికి వినతిపత్రాలు సమర్పించాలని బీఎంఎస్ పిలుపునిచ్చింది.కార్మికులకు సంబంధించిన పలు అంశాలు చాలా కాలంగా పెండింగ్లో ఉన్నాయని, వాటిపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకోవాలని సంఘం డిమాండ్ చేస్తోంది.కనీస పెన్షన్ రూ.7,500కు పెంచాలని డిమాండ్బీఎంఎస్ ప్రధాన డిమాండ్లలో EPS-95 కింద కనీస పెన్షన్ను రూ.7,500కు పెంచడం ఒకటి. అలాగే ఈ పెన్షన్కు VDA, ఆయుష్మాన్ భారత్ యోజన ప్రయోజనాలను అనుసంధానం చేయాలని కోరుతోంది.దీంతో పాటు ESIకి సంబంధించిన వేతన పరిమితిని రూ.21,000 నుంచి రూ.42,000కు పెంచాలని బీఎంఎస్ డిమాండ్ చేస్తోంది.EPF పరిమితి పెంపుపైనా డిమాండ్ప్రస్తుతం ఉన్న EPF వేతన పరిమితిని రూ.15,000 నుంచి రూ.30,000కు పెంచాలని కార్మిక సంఘం కోరుతోంది. కొత్త కార్మిక చట్టాల ప్రకారం నోటిఫై చేసిన విధంగా పూర్తి వేతనం లేదా జీతంపై బోనస్ను సంబంధిత ప్రభుత్వాలు ప్రకటించాలని డిమాండ్ చేసింది.దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఈ సమస్యలపై కేంద్ర ప్రభుత్వం స్పందించి కార్మికులకు న్యాయం చేయాలని బీఎంఎస్ కోరుతోంది. ఆగస్టు 17న దేశవ్యాప్తంగా చేపట్టనున్న నిరసనల ద్వారా తమ డిమాండ్లను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని సంఘం నిర్ణయించింది

జొమాటో, స్విగ్గీ, ఓలా, ఉబర్, బ్లింకిట్ వంటి సంస్థలలో సేవలందిస్తున్న గిగ్ వర్కర్లు (ప్లాట్ఫామ్ వర్కర్లు) ఇకపై తమ పదవీ విరమణ అవసరాల కోసం సులభంగా పొదుపు చేసుకోవచ్చు. కేవలం రూ. 99 కనీస మొత్తంతో జాతీయ పింఛను పథకంలో (ఎన్పీఎస్) చేరే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) బుధవారం వెల్లడించింది. ఈ మేరకు సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా ఒక ప్రకటన విడుదల చేసింది.'మీ పని తర్వాతి బుకింగ్పై ఆధారపడి ఉండవచ్చు, కానీ మీ రిటైర్మెంట్ అలా కాదు' అని పీఎఫ్ఆర్డీఏ పేర్కొంది. గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ ఎన్పీఎస్ విధానంలో, కనీస లేదా గరిష్ఠ పరిమితుల నిబంధనలు లేకుండా తమ వెసులుబాటును బట్టి పొదుపు చేసుకోవచ్చని స్పష్టం చేసింది.గతేడాది అక్టోబర్ 29న పీఎఫ్ఆర్డీఏ జారీ చేసిన సర్క్యులర్ ద్వారా 'ఎన్పీఎస్ ఈ-శ్రామిక్ (ప్లాట్ఫామ్ సర్వీస్ పార్ట్నర్) మోడల్'ను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం, డిజిటల్ ప్లాట్ఫామ్ల ద్వారా సేవలు అందించే గిగ్ వర్కర్లు ఈ పథకంలో చేరవచ్చు. ఇందులో వర్కర్, యాజమాన్యం కలిసి లేదా విడివిడిగా తమ వాటాలను చెల్లించవచ్చు. ప్లాట్ఫామ్ కంపెనీలు నేరుగా పీఎఫ్ఆర్డీఏలో నమోదు కాకుండా, పాయింట్స్ ఆఫ్ ప్రెజెన్స్ (PoPs) సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని తమ వర్కర్లను ఎన్పీఎస్లో చేర్పించవచ్చు.ఆధార్ ఆధారిత ఈ-కేవైసీ ద్వారా వర్కర్ వివరాలను సేకరించి, వారి అనుమతితో పర్మినెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నంబర్ (ప్రాన్) కేటాయిస్తారు. ప్రారంభంలో ప్లాట్ఫామ్ కంపెనీయే ఇన్వెస్ట్మెంట్ స్కీమ్, పెన్షన్ ఫండ్ను ఎంపిక
PF Withdrawal via UPI : ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేస్తున్న ప్రతి ఒక్కరికీ ప్రావిడెంట్ ఫండ్ (PF) గురించి తెలిసే ఉంటుంది. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన గొప్ప సామాజిక భద్రతా పథకం. ఇక్కడ ఉద్యోగి జీతం నుంచి ప్రతి నెలా కొంత మొత్తం ఈపీఎఫ్ ఖాతాలో జమవుతుంది. ఇక్కడ ఉద్యోగి జీతం నుంచి 12 శాతం ప్రతి నెలా పీఎఫ్ అకౌంట్లో జమవుతుంది. ఇంకా కంపెనీ కూడా తన 12 శాతంలో 8 శాతానికిపైగా ఎంప్లాయీస్ పెన్షన్ స్కీంలో (EPS) వేస్తుంది. మరో 3 శాతానికిపైగా ఈపీఎఫ్ ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది. ఇక ఇది దీర్ఘకాలంలో పెద్ద మొత్తంలో నిధిగా మారుతుంది. అయితే పీఎఫ్ డబ్బుల్ని నిర్వహించడం, ఉద్యోగం మారినప్పుడు పాత ఖాతాలోని మొత్తాన్ని కొత్త ఖాతాకు బదిలీ చేయడం, అవసరమైనప్పుడు క్లెయిమ్ చేసుకోవడం వంటి ప్రక్రియల్లో గతంలో కొంత ఇబ్బంది ఉండేది.అయితే ఇటీవలి ఈ సమస్యలపై ఈపీఎఫ్ఓ ప్రధానంగా దృష్టి సారించి సేవల్ని మెరుగుపరిచింది. సేవల్ని మరింత డిజిటల్గా, వేగంగా అందించే దిశగా ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) కీలక మార్పులు తీసుకొచ్చింది. 2026లో ఉద్యోగులు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన ఈ కీలక మార్పుల గురించి చూద్దాం.ఉమంగ్ యాప్ ద్వారా యూఏఎన్ యాక్టివేషన్- యూనివర్సల్ అకౌంట్ నంబర్ అనేది ఉద్యోగి ఉద్యోగం మారినా ఈ నంబర్ మారదు. ప్రస్తుతం కొత్త యూఏఎన్ను జనరేట్ చేయడం, ఇప్పటికే ఉన్న యూఏఎన్ను యాక్టివేట్ చేయడం కోసం ఈపీఎఫ్ఓ సభ్యులు ఉమంగ్ యాప్లో ఆధార్ ఆధారిత ఫేస్ అథెంటికేషన్ సదుపాయాన్ని ఉపయోగించవచ్చు. దీంతో ఉద్యోగులు యూఏఎన్కు సంబంధించిన పనుల కోసం గతంలో ఉన్న కొన్ని అదనపు దశల్ని తగ్గించుకోవచ్చు. Read Also: 10 ఏళ్లు ఉద్యోగం చేస్తే ఎంత పెన్షన్ వస్తుంది? కొత్త లెక్కలు, ఫార్ములా ఇదే..ఉద్యోగం మారితే పీఎఫ్ ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్- ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి ఉద్యోగం మారినప్పుడు

బాలీవుడ్ నటి, శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ తన పేరు, ఇమేజ్, వ్యక్తిగత గుర్తింపును ఆన్లైన్లో దుర్వినియోగం చేయకుండా రక్షణ కల్పించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. బాలీవుడ్ నటి, శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన పేరు, ఇమేజ్, వ్యక్తిగత గుర్తింపును ఆన్లైన్లో దుర్వినియోగం చేయకుండా రక్షణ కల్పించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన గుర్తింపును ఉపయోగిస్తూ సృష్టించిన అశ్లీల కంటెంట్, ఏఐ ద్వారా రూపొందించిన ఫోటోలు, వీడియోలు, నకిలీ ఖాతాలు, ఇంకా అనుమతి లేని ఇతర వినియోగాలపై నిషేధం విధించాలని ఆమె తన పిటిషన్లో పేర్కన్నారు. అయితే ఈ కేసు విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) జాన్వీ కపూర్ కోరిన ఈ ఆంక్షలపై, ముఖ్యంగా ఫ్యాన్ పేజీలకు సంబంధించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఈ కేసు విచారణ సమయంలో జస్టిస్ అనూప్ జైరామ్ భంబానీ (Justice Anup Jairam Bhambhani) స్పందిస్తూ... “మీకు అభిమానులు వద్దు అనుకుంటున్నారా? అలా అయితే మీరు ఇక ఇంటికే పరిమితం అవ్వాల్సి వస్తుంది” అంటూ వ్యాఖ్యానించారు. ఫ్యాన్ పేజీలను కేవలం అక్రమమైనవిగా లేదా చట్టవిరుద్ధమైనవిగా పరిగణించలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. అభిమానులు నటీనటుల పనిని అభినందించడానికి, వారి చిత్రాలను పంచుకోవడానికి, చివరికి వారిని విమర్శించడానికి కూడా ఫ్యాన్ పేజీలను నిర్వహిస్తుంటారని పేర్కొంది. అయితే, జాన్వీ కపూర్ ఇమేజ్ను దుర్వినియోగం చేస్తూ తయారు చేసిన అశ్లీల కంటెంట్పై మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని కోర్టు తెలిపింది. జాన్వీ కపూర్ వేసిన ఈ పిటిషన్లో దాదాపు 5,000 కంటే ఎక్కువ వెబ్ పేజీలు, సోషల్ మీడియా పోస్ట్లకు సంబంధించిన వివరాలను పొందుపరిచారు. వీటిలో ఏఐ-జెనరేటెడ్ అశ్లీల కంటెంట్, నకిలీ ప్రొఫైళ్లు ప్రధానంగా ఉన్నాయి. సెలబ్రిటీల పర్సనాలిటీ రైట్స్ పేరుతో సాధారణ ఫ్యాన్ యాక్టివిటీని, ప్రజల భావప్రకటనా స్వేచ్ఛను పూర్తిగా నియంత్రించలేమని ఈ విచారణ ద్వారా కోర్టు స్పష్టమైన సందేశాన్ని

బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ వ్యక్తిగత హక్కుల పరిరక్షణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సోషల్ మీడియాలో తన పేరు, ఫోటోలు, వీడియోలను దుర్వినియోగం చేస్తూ రూపొందిస్తున్న అశ్లీల కంటెంట్, డీప్ఫేక్ వీడియోలను వెంటనే తొలగించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. తన పర్సనాలిటీ రైట్స్ కాపాడాలని కోరుతూ ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, ఈ మేరకు న్యాయమూర్తి అనూప్ జైరాం భంభానీ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం సెలబ్రిటీల పట్ల సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై ఈ తీర్పు ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలోనూ పలువురు క్రీడాకారులు, రాజకీయ నాయకులు తమ వ్యక్తిగత హక్కుల కోసం ఇదే తరహాలో ఢిల్లీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. జాన్వీ కపూర్ తరపున వాదించిన న్యాయవాదులు, ఆమె ప్రతిష్టను దిగజార్చేలా జరుగుతున్న ఈ అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో మెటా సంస్థ న్యాయస్థానానికి వివరణ ఇస్తూ, ఇప్పటికే పిటిషనర్ 4,000కు పైగా యూఆర్ఎల్స్ను సమర్పించారని వెల్లడించింది. అయితే, అందులో ఉన్న ప్రతి కంటెంట్ అభ్యంతరకరంగా లేదని మెటా తరపు లాయర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇదిలా ఉండగా, పిటిషన్లలో పేర్కొన్న కంటెంట్ను స్పష్టంగా వర్గీకరించి సమర్పించాలని కోర్టు పిటిషనర్ వైపు ఉన్న వారికి సూచించింది. మరోవైపు ఫ్యాన్ పేజీల విషయంలో కోర్టు ఒక సమతుల్య వైఖరిని ప్రదర్శించింది. ప్రతి ఫ్యాన్ పేజీని క్రిమినల్గా పరిగణించలేమని, కొన్ని పోస్ట్లు వ్యంగ్యంగా లేదా విమర్శనాత్మకంగా ఉండే అవకాశం ఉందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ఫలితంగా అన్ని ఫ్యాన్ పేజీలపై ఒకేసారి నిషేధం విధించడం సాధ్యం కాదని కోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో, కేవలం ఆర్థిక ప్రయోజనాల కోసం లేదా వాణిజ్యపరంగా ఆమె పేరును వాడుకునే పేజీలపై మాత్రమే కఠిన చర్యలు ఉంటాయని కోర్టు తేల్చి చెప్పింది. ముగింపుగా, అశ్లీల కంటెంట్ను తొలగించేలా కోర్టు ఇచ్చిన ఆదేశాలు జాన్వీ కపూర్కు భారీ

ఈపీఎఫ్ఓ సైబర్ ఫ్రాడ్ హెచ్చరిక నేపథ్యంలో కోట్లాది మంది ఉద్యోగులు తమ పిఎఫ్ ఖాతాల భద్రతపై తీవ్రంగా దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడింది. సైబర్ నేరగాళ్లు నకిలీ వెబ్సైట్లు మరియు ఫిషింగ్ లింకుల ద్వారా పిఎఫ్ చందాదారుల సున్నితమైన వ్యక్తిగత వివరాలను చోరీ చేస్తున్నారు. ఈపీఎఫ్ఓ సైబర్ ఫ్రాడ్ హెచ్చరిక ప్రకారం యూఏఎన్, ఆధార్, పాన్ మరియు బ్యాంక్ వివరాలను అపరిచిత వ్యక్తులకు ఇవ్వడం వల్ల ఖాతాలు ఖాళీ అవుతున్నాయి. ఆగస్టు 9న అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ఈపీఎఫ్ఓ సంస్థ తన సభ్యులను అప్రమత్తం చేస్తూ అత్యవసర సూచనలు జారీ చేసింది. ఆన్లైన్ సేవలను పొందే సమయంలో అనుమానాస్పద లింక్లపై క్లిక్ చేయవద్దని సంస్థ స్పష్టమైన ఆదేశాలను జారీ చేయడం విశేషం. ఈపీఎఫ్ఓ సైబర్ ఫ్రాడ్ హెచ్చరిక ద్వారా సామాజిక భద్రతా నిధులను రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ వెబ్సైట్ యూఆర్ఎల్ స్పష్టంగా తనిఖీ చేయాలని సూచించారు. సైబర్ నేరస్థులు వాట్సాప్ మరియు ఎస్ఎంఎస్ ద్వారా కేవైసీ అప్డేట్ చేయాలంటూ మోసపూరితమైన మేసేజ్లను వినియోగదారుల ఫోన్లకు పంపుతున్నారు. దీంతో అమాయక పీఎఫ్ చందాదారులు అసలైన పోర్టల్ను పోలి ఉండే నకిలీ వెబ్సైట్లలో తమ లాగిన్ వివరాలను నమోదు చేసి మోసపోతున్నారు. ఇదిలా ఉండగా ఓటీపీ మరియు పాస్వర్డ్ వివరాలు హ్యాకర్ల చేతికి చిక్కితే ఖాతాలోని నిధులు క్షణాల్లో మాయమయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఈపీఎఫ్ఓ సైబర్ ఫ్రాడ్ హెచ్చరిక అందుకున్న చందాదారులు అధికారిక వెబ్సైట్ అయిన epfindia.gov.in ద్వారా మాత్రమే సేవలను వినియోగించుకోవాలని అధికారులు తెలిపారు. ఫలితంగా నకిలీ డొమైన్ల బారిన పడకుండా ఉండటానికి బ్రౌజర్లో చిరునామాను స్వయంగా టైప్ చేయడం ఎంతో సురక్షితమైన మార్గమని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఏదైనా అనుమానాస్పద లింక్ కనిపిస్తే వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ నంబర్ 1930కు ఫిర్యాదు చేయాలని కోరారు. భవిష్యత్తులో డిజిటల్ మోసాలను నివారించడానికి చందాదారులు ఉమాంగ్ యాప్ వంటి అధికారిక
EPS Pension: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) పరిధిలోని ఎంప్లాయిస్ పెన్షన్ స్కీమ్ 1995 (EPS-1995) కింద లభించే కనీస పెన్షన్ పెంపుపై చాలా కాలంగా చర్చ కొనసాగుతోంది. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా పెన్షన్ పెంపు ఉండాలని ఉద్యోగులు, పెన్షనర్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇస్తున్న నెలకు కనీస పెన్షన్ రూ.1000 నుంచి రూ.7500లకు పెంచాలని కోరుతున్నారు. అలాగే కరువు భత్యం (Dearness Allowance) అందించాలనే డిమాండ్ ఉంది. ఈ అంశంపై మరోసారి పార్లమెంటులో చర్చకు వచ్చింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం మరోసారి క్లారిటీ ఇచ్చింది. మరి ఆ వివరాలు తెలుసుకుందాం.ఈపీఎస్ 95 కింద అందించే కనీస పెన్షన్ రూ.7500లకు పెంచాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 5, 2026 రోజున ఢిల్లీలో ఈపీఎస్ 95 నేషనల్ అగిటేషన్ కమిటీ ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ధరలకు ఇస్తోన్న కనీస పెన్షన్ రూ.1000 అనేది సరిపోవడం లేదని, ద్రవ్యోల్బణానికి అనుగుణంగా పెన్షన్ పెంపు ఉండాలని కోరారు. ఆగస్టు 10, 2026 సోమవారం రోజున ఈ అంశంపై లోక్సభలోనూ చర్చకు వచ్చింది. పార్లమెంట్ సభ్యుడు రామ్వీర్ సింగ్ బిధూరీ ఈ అంశాన్ని లేవనెత్తారు. అలాగే ఈపీఎస్ 1995 పరిధిలో ఎంత మందికి అధిక పెన్షన్ అవకాశం కల్పించారని ప్రశ్నించారు.కేంద్రం సమాధానం ఇదేఎంపీ బిధూరి అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఉపాధి, కార్మిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శోభా కరాంద్లేజ్ సమాధానం ఇచ్చారు. కనీస ఈపీఎస్ పెన్షన్ ఎప్పుడు పెంచుతారు అనే అంశంపై స్పష్టమైన సమాధానం ఇవ్వకపోయినా కేంద్రం వైఖరిని వెల్లడించారు. ఉద్యోగులకు వేతనంపై అదనంగా 1.16 మద్దతు ఇస్తూనే ఈపీఎస్ పెన్షన్ అందిస్తోందని స్పష్టం చేశారు. ' ఎంప్లాయిస్ పెన్షన్ ఫండ్ అనేది ఉద్యోగి వేతనంలో 8.33 శాతం కాంట్రిబ్యూషన్, కేంద్ర ప్రభుత్వం నుంచి 1.16 శాతం కాంట్రిబ్యూషన్తో కలిపి ఉంటుంది. అలాంటి లెక్కలన్నింటిని తీసుకుని అన్ని బెనిఫిట్స్ అందిస్తున్నాం. ఈపీఎస్ 1995, ప్యారా 32

పీఎఫ్ ఖాతాలో పారదర్శకత, వేగవంతంగా సేవలు అందించేందుకు ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) అనేక చర్యలు తీసుకుంటుంది. ఇందుకోసం అనేక నియమ, నిబంధనలను అమలు చేస్తోంది. పీఎఫ్ రూల్స్ గురించి ప్రతీఒక్క ఖాతాదారుడు అవగాహన కలిగి ఉండాలి. అప్పుడే ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఖాతాను యాక్సెస్ చేసుకోవచ్చు. కొన్ని తప్పులు చేయడం వల్ల మీ పీఎఫ్ ఖాతా ఇనాక్టివ్ అయ్యే అవకాశం ఉంటుంది. అవేంటి అనేది చూద్దాం. ఈపీఎఫ్ఓ పదవీ విరమణ వయస్సును 58 ఏళ్లుగా నిర్ణయించింది. కొంతమంది ఆ వయస్సు వచ్చేంతవరకు పని చేస్తే.. మరికొంతమంది 55 ఏళ్ల వయస్సు కంటే ముందే పదవీ విరమణ చేస్తారు. అయితే ఉద్యోగానికి పదవీ విరమణ చేశాక కొంతమంది పీఎఫ్ నిధులను విత్ డ్రా చేసుకోవడం లేదా కొత్త అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేసుకోవడం లాంటివి మర్చిపోతుంటారు. ఇలాంటి సమయంలో మూడేళ్ల తర్వాత అకౌంట్ ఇనాక్టివ్ అవుతుంది. దీనిని వల్ల మీకు పీఎఫ్ వడ్డీ జమ అవ్వదు. 55 ఏళ్ల కంటే ముందే రిటైర్మెంట్ ప్రకటిస్తే 58 ఏళ్ల వచ్చేంతవరకు అకౌంట్ను యాక్టివ్గా ఉంచుకోవడం వల్ల వడ్డీ జమ అవుతూ ఉంటుంది. ఇక 58 ఏళ్లు వచ్చేలోపు మీ పీఎఫ్ బ్యాలెన్స్ విత్ డ్రా చేసుకోవాలి. అలా కాకుండా చాలా ఏళ్ల పాటు వాడకుండా వదిలిస్తే అకౌంట్ ఇనాక్టివ్ అవుతుంది. 55 ఏళ్ల వయస్సులో పదవీ విరమణ చేస్తే 58 ఏళ్ల వరకు వడ్డీ జమ అవుతుంది. ఆ తర్వాత అకౌంట్ వాడకపోతే ఇనాక్టివ్ అవుతుంది. ఇక 60 ఏళ్ల వయస్సులో పదవీ విరమణ చేస్తే.. 63 ఏళ్ల వరకు వడ్డీ అందుతుంది. ప్రస్తుతం పీఎఫ్ వడ్డీ రేట్లు 8.25 శాతంగా ఉంది. ఇక శాశ్వతంగా విదేశాలకు వెళ్లడం, సభ్యుడు మరణించడం వంటి సందర్భాల్లో ఖాతా ఇనాక్టివ్గా పరిగణిస్తారు. ఎక్కువకాలం అకౌంట్ను ఇనాక్టివ్గా ఉంచుకోవడం సరికాదని నిపుణులు చెబుతున్నారు. అకౌంట్ ఇనాక్టివ్గా మారితే.. తిరిగి యాక్టివ్ చేసుకోవడానికి
EPFO Alert: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ సంస్థ (ఈపీఎఫ్ఓ) తమ చందాదారులకు ఆన్లైన్ భద్రతపై కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఇటీవలి కాలంలో పీఎఫ్ ఖాతాదారులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు మోసం చేస్తున్న సంగతి తెలిసిందే. వాట్సప్ సందేశాలు, ఎస్ఎంఎస్లు, సోషల్ మీడియా లింకుల ద్వారా మోసాలకు పాల్పడుతున్న దృష్ట్యా ఉద్యోగులను ఈపీఎఫ్ఓ అప్రమత్తం చేసింది. ఆన్లైన్ ద్వారా ఈపీఎఫ్ఓ సేవలు పొందే క్రమంలో ఫేక్ వెబ్సైట్ల విషయంలో జాగ్రత్త వహించాలని, వాటి బారిన పడొద్దని సూచించింది. ఉద్యోగుల వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించేందుకు అధికారిక వెబ్సైట్లను పోలి ఉండే నకిలీ లింక్లను నేరగాళ్లు సృష్టిస్తున్నారని తెలిపింది.సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేసింది. వ్యక్తిగత సమాచారాన్ని దొంగలించే నకిలీ లింకులు, ఇ-మెయిల్స్ ను ఓపెన్ చేయవద్దని కోరింది. ఇటీవల ఈపీఎఫ్ఓ సిస్టమ్ అప్ గ్రెడేషన్ చేసింది. ఈ క్రమంలో ఆన్లైన్ ఈపీఎఫ్ఓ సేవల వినియోగం భారీగా పెరిగింది. ఇదే అదునుగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తులు వేస్తున్నట్లు ఉద్యోగులకు తెలియజేసింది. సైబర్ మోసగాళ్ల బారిన పడకుండా ఉండేందుకు 6 ముఖ్యమైన సూచనలు చేసింది.సూచనలు ఇవే అధికారిక ఈపీఎఫ్ఓ వెబ్సైట్ మాత్రమే సందర్శించాలి సోషల్ మీడియా, ఎస్ఎంఎస్ లేదా ఇ-మెయిల్లో వచ్చే అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవచ్చు. అధికారిక వెబ్సైట్లో కాకుండా ఇతర ఏ ప్లాట్ ఫామ్లో యూఏఎన్, పీపీఓ, పాస్వర్డ్, పాన్, ఆధార్, బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఓటీపీలను ఇవ్వవద్దు అకౌంట్ లాగిన్ అయ్యో ముందే సైట్ యూఆర్ఎల్ స్పెల్లింగ్, డొమైన నేమ్ చెక్ చేయాలి అనుమానాస్పద సందేశాలు, ఎస్ఎంఎస్లు వస్తే ఈపీఎఫ్ఓ హెల్ప్ డెస్క్కు, సైబర్ సెక్యూరిటీకి రిపోర్ట్ చేయాలి. ఫోన్ కాల్స్, వాట్సప్ సందేశాలు, ఎస్ఎంఎస్, ఇ-మెయిల్ ద్వారా ఈపీఎఫ్ఓ ఎలాంటి ఓటీపీలు, లాగిన్ వివరాలు అడగదని గుర్తుంచుకోవాలి.అధికారిక వెబ్సైట్ లింకులు ఇవే..ఈపీఎఫ్ఓకు చెందిన మూడు అధికారిక వెబ్సైట్ లింకులను ప్రావిడెంట్ ఫండ్ సంస్థ పంచుకుంది. ఈపీఎఫ్ఇండియా

EPFO alert | ఇంటర్నెట్ డెస్క్: ఉద్యోగ భవిష్యనిధి సంస్థ (EPFO) తమ చందాదారులకు కీలక సూచనలు చేసింది. ఆన్లైన్లో ఈపీఎఫ్ఓ సేవలు పొందే క్రమంలో నకిలీ వెబ్సైట్ల బారిన పడొద్దని సూచించింది. వినియోగదారుల సున్నిత సమాచారాన్ని తస్కరించేందుకు అధికారిక వెబ్సైట్లను పోలి ఉండే నకిలీ లింక్లను సైబర్ నేరగాళ్లు సృష్టిస్తున్నారని తెలిపింది. వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎక్స్ వేదికగా పేర్కొంది. వ్యక్తిగత సమాచారాన్ని ప్రమాదంలో పడేసే నకిలీ లింకులు, ఈ-మెయిల్స్ను క్లిక్ చేయొద్దని కోరింది. ఈపీఎఫ్ఓ ఇటీవల సిస్టమ్ అప్గ్రెడేషన్ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆన్లైన్ ఈపీఎఫ్ఓ సేవల వినియోగం పెరిగింది. ఇదే అదనుగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తులు వేస్తున్న వేళ.. ఈపీఎఫ్ఓ తమ చందాదారులకు ఈ విజ్ఞప్తి చేసింది. సైబర్ నేరాల బారిన పడకుండా ఉండేందుకు 6 సూచనలు చేసింది. అధికారిక వెబ్సైట్ లింకులనూ పంచుకుంది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) చందాదారులను అప్రమత్తం చేసింది. నకిలీ వెబ్సైట్లు, లింక్లు, మోసపూరిత మెసేజ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఇంటర్నెట్ డెస్క్: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) చందాదారులను అప్రమత్తం చేసింది. నకిలీ వెబ్సైట్లు, లింక్లు, మోసపూరిత మెసేజ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా చందాదారులకు హెచ్చరికలు జారీ చేసింది. పీఎఫ్ సేవలు పొందే సమయంలో వెబ్ లింక్లను పరిశీలించి.. వ్యక్తిగత వివరాలను భద్రంగా ఉంచుకోవాలని పేర్కొంది. పీఎఫ్ సేవల కోసం అధికారిక ఈపీఎఫ్ఓ వెబ్సైట్ను మాత్రమే వినియోగించాలి. ఎస్ఎంఎస్, వాట్సాప్, సోషల్ మీడియా, ఈమెయిల్లో వచ్చే గుర్తు తెలియని లింక్లను క్లిక్ చేయొద్దు. లాగిన్ చేసే ముందు వెబ్సైట్ మినహా ఇతర సైట్లలో యూఏఎన్, పీపీఓ, పాస్వర్డ్, ఆధార్, పాన్, బ్యాంక్ వివరాలు, ఓటీపీ వంటి సమాచారాన్ని నమోదు చేయొద్దు లాగిన్ చేసే ముందు వెబ్సైట్ యూఆర్ఎల్ను జాగ్రత్తగా పరిశీలించాలి. అక్షరాల్లో స్వల్ప మార్పులు, అనుమానాస్పద డొమైన్ పేర్లు ఉన్నాయోమో చూడాలి. అనుమానాస్పద వెబ్సైట్లు, మెసేజ్లు కనిపిస్తే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలి ఫోన్ కాల్, ఎస్ఎంఎస్, వాట్సాప్, సోషల్ మీడియా లేదా ఈమెయిల్ ద్వారా ఈపీఎఫ్ఓ ఎప్పుడూ ఓటీపీ, వ్యక్తిగత వివరాలు లేదా లాగిన్ సమాచారాన్ని అడగదని గుర్తుంచుకోవాలి. డిజిటల్ విధానంలో పీఎఫ్ సేవలను వినియోగించే వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ మోసగాళ్లు నకిలీ వెబ్సైట్లు, లింక్లతో వినియోగదారులను మోసగించే అవకాశం ఉందని ఈపీఎఫ్వో పేర్కొంది. అధికారిక సైట్ నుంచే సేవలను పొందాలని సూచించింది. గుర్తుతెలియని సందేశాల్లో వచ్చే లింక్లను నమ్మకుండా.. ఈపీఎఫ్వో అధికారిక వెబ్సైట్ను స్వయంగా వెరిఫై చేసి సేవలను వినియోగించుకోవాలని స్పష్టం చేసింది. మోదీని నవ్వించిన బాక్సర్ నరేంద్ర బేర్వాల్.. ఇంతకీ ఏం జరిగిందంటే? రెస్టారెంట్లో భారత మ్యాప్పై లవ్లీనా అభ్యంతరం.. ఆమె చర్యను ప్రశంసించిన మోదీ
PPF Interest Rate : లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే చాలా మంది మ్యూచువల్ ఫండ్ల గురించి ఆలోచిస్తుంటారు. ఇది మంచిదే. దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్ ఆశించొచ్చు. అయితే ఇక్కడ రిస్క్ ఉంటుంది. అదే రిస్క్ లేకుండా దీర్ఘకాలంలో సంపద సృష్టి కోసం మనం చాలానే ప్రభుత్వ పథకాలు ఉన్నాయి. వీటిల్లో పీపీఎఫ్ అనే పోస్టాఫీస్ స్కీమ్కు విపరీతమైన ఆదరణ ఉంటుంది. 1986లో దీనిని ప్రారంభించగా వడ్డీ రేట్లు కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ మెచ్యూరిటీకి మాత్రం సంపద పెద్ద మొత్తంలో చేతికి అందుతుంది. ఇక్కడ కాంపౌండింగ్ ప్రయోజనం వల్ల అద్భుత రిటర్న్స్ వస్తుంటాయి. చాలా చిన్న మొత్తాల్లోనే ఇన్వెస్ట్ చేస్తూ పోవచ్చు. ప్రభుత్వ గ్యారెంటీ ఉంటుంది. ఇంకా ట్రిపుల్ టాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అంటే పెట్టుబడి సహా వడ్డీ, మెచ్యూరిటీ రిటర్న్స్పై కూడా ఎలాంటి పన్ను చెల్లించాల్సిన పని లేదు.ఇందులో మెచ్యూరిటీకి వచ్చే డబ్బును పెళ్లి కోసమో, పిల్లల పైచదువుల కోసమో, ఇల్లు కొనుగోలు చేయడం వంటి కలల్ని సాకారం చేసుకోవడం లేదా రిటైర్మెంట్ ప్లానింగ్కు కూడా ఉపయోగపడుతుంది. ఏదైనా పోస్టాఫీస్ లేదా బ్యాంకుల్లో ఈ అకౌంట్ ఈజీగా తెరవొచ్చు. ఒక అప్లికేషన్ ఫారం నింపి, ఫొటో ఇవ్వాల్సి ఉంటుంది. అవసరమైన కేవైసీ డాక్యుమెంట్స్ కూడా ఇస్తే సరిపోతుంది. మైనర్ల పేరిట తల్లిదండ్రులు లేదా లీగల్ గార్డియెన్స్ ఖాతా ఓపెన్ చేయొచ్చు.ప్రస్తుతం వడ్డీ రేటు వార్షిక ప్రాతిపదికన 7.10 శాతంగా ఉంది. వడ్డీ రేట్లను కేంద్రం ప్రతి 3 నెలలకు ఓసారి సవరిస్తుంటుంది. అయితే చాలా కాలంగా వడ్డీ రేట్లను మార్చట్లేదు. ఈ స్కీంలో కనీసం వార్షికంగా రూ. 500 నుంచే పెట్టుబడులు ప్రారంభించొచ్చు. గరిష్ఠంగా ఆర్థిక సంవత్సరంలో రూ. 1.50 లక్షల వరకు జమ చేయొచ్చు. దీనిని ఆర్థిక సంవత్సరంలో ఒకేసారి లేదా గరిష్ఠంగా 12 ఇన్స్టాల్మెంట్లలో చెల్లించొచ్చు. ఇక వరుసగా కనీసం 15 ఏళ్లు ఇందులో డబ్బుల్ని డిపాజిట్

తన ఫొటోలు, వీడియోలను ఏఐ డీప్ఫేక్ టెక్నాలజీతో మార్ఫింగ్ చేసి వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగిస్తున్నారంటూ శ్రుతిహాసన్ కోర్టును ఆశ్రయించారు. కృత్రిమ మేధ (AI), డీప్ఫేక్ టెక్నాలజీని ఉపయోగించి తన ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్ చేసి దుర్వినియోగం చేస్తున్నారంటూ ప్రముఖ నటి శ్రుతిహాసన్ (Shruti Haasan) బాంబే హైకోర్టు (Bombay High Court)ను ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా పేరు, ఫొటో, ఇమేజ్ను ఉపయోగించి వ్యాపార ప్రయోజనాల కోసం నకిలీ ప్రకటనలు చేస్తున్న సంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేశారు. తన ముఖాన్ని ఏఐ, డీప్ఫేక్ టెక్నాలజీతో మార్ఫింగ్ చేసి అశ్లీల ఫొటోలు, వీడియోలు రూపొందించి ఇంటర్నెట్లో వైరల్ చేస్తున్నారని శ్రుతిహాసన్ తన పిటిషన్లో పేర్కొన్నారు. అంతేకాకుండా తన అనుమతి లేకుండానే పేరు, ఇమేజ్ను ఉపయోగించి పలు ఉత్పత్తులను ఆన్లైన్లో విక్రయిస్తున్నారని ఆరోపించారు. తన ఫొటోలను ఉపయోగించి నకిలీ ప్రకటనలు సైతం రూపొందిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తన వ్యక్తిగత హక్కులు, ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్న సంబంధిత సంస్థల నుంచి రూ.15 కోట్ల నష్టపరిహారం ఇప్పించాలని శ్రుతిహాసన్ కోర్టును కోరారు. ఈ పిటిషన్తో పాటు ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్నట్లు పేర్కొన్న కంపెనీల పేర్ల జాబితాను కూడా కోర్టుకు సమర్పించారు. సెలబ్రిటీల ఫొటోలు, వీడియోలను ఏఐ, డీప్ఫేక్ టెక్నాలజీతో మార్ఫింగ్ చేసి వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం ఇటీవల తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఇదే తరహాలో తన పేరు, ఫొటోలు, వ్యక్తిత్వాన్ని అనుమతి లేకుండా ఉపయోగిస్తున్నారంటూ సీనియర్ నటి టబు కూడా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే

EPF Account transfer | ఇంటర్నెట్ డెస్క్: ఉద్యోగ జీవితంలో ఒక చోటు నుంచి మరో కంపెనీకి మారడం సహజం. యూఏఎన్ ఒకటే ఉన్నా.. యాజమాన్యం మారినప్పుడల్లా కొత్త ఈపీఎఫ్ ఖాతా జనరేట్ అవుతుంది. అయితే, చాలా మంది ఈ ఖాతాలను విలీనం చేయకుండా అలానే విడిచిపెట్టేస్తుంటారు. మీకూ ఇలాంటి ఖాతాలు ఉన్నాయా? ఖాతాలను విలీనం చేయకుండా అలానే వదిలేస్తున్నారా? ఇలాగైతే, జరిగే నష్టాలేంటో తెలుసా? గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

సామాజిక మాధ్యమ దిగ్గజం మెటాకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. తమ ప్లాట్ఫారాలైన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ తదితరాల్లో... సామాజిక మాధ్యమ దిగ్గజం మెటాకు కేంద్రం ఆదేశాలు న్యూఢిల్లీ, ఆగస్టు 8: సామాజిక మాధ్యమ దిగ్గజం మెటాకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. తమ ప్లాట్ఫారాలైన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ తదితరాల్లో డీప్ ఫేక్స్, తప్పుదోవ పట్టించే పోస్టులు, అశ్లీల/హానికర, చట్టవిరుద్ధమైన కంటెంట్ను అరికట్టడానికి అల్గారిథమ్లను మార్చాలని.. ఇందుకు సంబంధించి సమగ్ర ప్రణాళికను సమర్పించాలని ఆదేశించింది. ఆన్లైన్లో కృత్రిమ, తప్పుడు కంటెంట్ వ్యాప్తిపై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ఎలకా్ట్రనిక్స్, సమాచార సాంకేతిక శాఖ అధికారులు మెటా ప్రతినిధులతో సమావేశమయ్యారు. తమ కంటెంట్ నియంత్రణ వ్యవస్థలను బలోపేతం చేసుకోవాలని, అలాగే ప్రభుత్వ ఏజెన్సీల నుంచి వచ్చే పోస్టుల తొలగింపు అభ్యర్థనలపై వేగంగా చర్యలు తీసుకోవాలని అధికారులు మెటాను ఈ సందర్భంగా కోరారు. . ఆగ్రాలో రహదారిపై భారీ గుంత.. అందరూ చూస్తుండగానే.. డిగ్రీలు మాత్రమే కాదు.. దేశ స్వప్నాన్నీ సాకారం చేయాలి: మోదీ