
Gold Price Today: పెరిగిన బంగారం ధర.. ఈరోజు తులం గోల్డ్ ధర ఎంతంటే!
Gold Price Today: పెరిగిన బంగారం ధర.. ఈరోజు తులం గోల్డ్ ధర ఎంతంటే!
© 2026 nimisham.in

Gold Price Today: పెరిగిన బంగారం ధర.. ఈరోజు తులం గోల్డ్ ధర ఎంతంటే!

Gold Price Today: ఇది కదా గుడ్న్యూస్ అంటే.. మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?

ఇంటర్నెట్ డెస్క్: బంగారం అక్రమ రవాణా (Gold Smuggling)కు స్మగ్లర్లు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. తాజాగా కేరళంలోని ఓ విమానాశ్రయంలో 8 నెలల చిన్నారిని స్మగ్లింగ్కు ఉపయోగించుకున్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. శిశువు డైపర్లో దాదాపు రూ.50లక్షల విలువైన బంగారాన్ని తరలిస్తుండగా పట్టుకున్నారు. ఆ ‘నవ్వే’.. పదేళ్లకు అతణ్ని కుటుంబంతో కలిపింది! యూఏఈలోని రస్ అల్ ఖైమా విమానాశ్రయం నుంచి మలప్పురం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మంగళవారం రాత్రి కరిపుర్ (కాలికట్) అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాడు. బంగారం స్మగ్లింగ్ జరుగుతోందని పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన డీఆర్ఐ అధికారులు.. ఎనిమిది నెలల శిశువు, మరో ఇద్దరు చిన్నారులతో వచ్చిన సదరు వ్యక్తిని అడ్డుకున్నారు. తనిఖీ చేయగా శిశువు డైపర్లో రూ.50లక్షల విలువైన బంగారంతోపాటు అతడి వద్ద మరింత బంగారం లభించింది. మొత్తం విలువ రూ.కోటి ఉంటుందని అంచనా వేశారు. బంగారం స్మగ్లింగ్ మూలాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్న అధికారులు.. శిశువును ఉపయోగించి గతంలో ఇటువంటి చర్యలకు పాల్పడ్డాడా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. లఖ్నవూలో మాజీ డిప్యూటీ సీఎం దినేశ్ శర్మ నివాసం సమీపంలో ఒక్కసారిగా రోడ్డు కుంగిపోయింది. హిమాచల్ ప్రదేశ్లోని సిర్మౌర్ జిల్లాలో రూన్ నదిలో చిక్కుకున్న ఇద్దరిని ఆర్మీ హెలికాప్టర్ రక్షించింది
Gold Rate Today: పసిడి ప్రియులు ఎగిరిగంతేసే శుభవార్త. బంగారం ధరలు వరుసగా పడిపోతున్నాయి. దేశీయంగా రెండు రోజుల్లోనే తులం బంగారం రేటు రూ.4300 మేర దిగివచ్చింది. ఇరాన్పై అగ్రరాజ్యం అమెరికా మెరుపుదాడులు చేయడంతో క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. అలాగే అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు, డాలర్ విలువ వంటివి బంగారం ధరలపై ప్రభావం చూపించాయి. దీంతో దేశీయ మార్కెట్లో పసిడి రేట్లు భారీగా దిగివస్తున్నాయి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతోంది. ఈ క్రమంలో బంగారం రేట్లు పడిపోతుండడం కొనుగోలుదారులకు ఊరట కల్పిస్తోందని చెప్పవచ్చు. మరి సెప్టెంబర్ 1వ తేదీన హైదరాబాద్, విజయవాడ బులియన్ మార్కెట్లలో పసిడి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.హైదరాబాద్లో బంగారం, వెండి రేట్లుహైదరాబాద్ బులియన్ మార్కెట్లో పసిడి రేట్లు వరుసగా రెండో సెషన్లోనూ భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ రేటు తులానికి రెండ్రోజుల్లో రూ.4360 మేర తగ్గింది. ఇవాళ ఒక్కరోజే రూ. 1470 మేర తగ్గడంతో తులం రేటు రూ.1,56,770 వద్దకు దిగివచ్చింది. ఇక 22 క్యారెట్ల బంగారం రేటు ఈరోజు రూ.1350 తగ్గడంతో 10 గ్రాముల రేటు రూ.1,43,700 వద్దకు దిగివచ్చింది. ఇక వెండి రేటు మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం కిలో రేటు రూ.2,60,000 వద్ద ట్రేడవుతోంది.విజయవాడ, విశాఖలో బంగారం ధరలుఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రధాన నగరాలు విజయవాడ, వైజాగ్ నగరాల్లోనూ ఈరోజు పసిడి రేట్లు దిగివచ్చాయి. 24 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు రూ.1470 తగ్గడంతో రూ.1,56,770 వద్దకు తగ్గింది. అలాగే 22 క్యారెట్ల పసిడి రేటు తులానికి రూ.1350 తగ్గడంతో రూ.1,43,700 పలుకుతోంది. ఇక కిలో వెండి రేటు ఏ మార్పు లేకుండా రూ.2,60,000 పలుకుతోంది.గ్లోబల్ మార్కెట్లో గోల్డ్ రేటుఅంతర్జాతీయ మార్కెట్లలో మాత్రం పసిడి రేట్లు తగ్గినట్లే తగ్గి ఈరోజు స్వల్పంగా పెరిగాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 19 డాలర్లు పెరిగి 4449 డాలర్ల

దేశంలో పసిడి, వెండి ధరల పతనానికి బ్రేకులు పడ్డాయి. గత కొంతకాలంగా భారీగా ఊరట కలిగిస్తూ వచ్చిన వీటి రేట్లు.. నేడు పుంజుకున్నాయి. స్వల్ప పెరుగుదల నమోదైంది. పండుగల సీజన్ సమీపిస్తున్న తరుణంలో ఈ ధరల మార్పు కొనుగోలుదారులపై ప్రభావం చూపనుంది. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటోన్న పరిణామాలు, డాలర్ లో నమోదవుతున్న హెచ్చుతగ్గులు, ఫెడరల్ బ్యాంక్ నిర్ణయాలు దీనికి కారణం అయ్యాయి.సోమవారం నాటి ముగింపు సెషన్ తో పోల్చుకుంటే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలో 160 రూపాయల నామమాత్రపు పెరుగుదల కనిపించింది. 22 క్యారెట్లు 150, 18 క్యారెట్లు 120 రూపాయల మేర పెరిగింది. ప్రస్తుతం దేశంలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు 1,56,930 రూపాయల వద్ద కొనసాగుతోంది. ఆభరణాల తయారీకి ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 1,43,850 వద్ద ట్రేడ్ అయింది.ద్రవ్యోల్బణాన్ని తట్టుకునేందుకు అలాగే సురక్షితమైన దీర్ఘకాలిక పెట్టుబడి సాధనంగా బంగారం ఎల్లప్పుడూ మొదటి వరుసలో ఉంటుంది. మార్కెట్లలో నెలకొన్న అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితులు, రూపాయి విలువలో వచ్చే హెచ్చుతగ్గుల కారణంగా పెట్టుబడిదారులు స్థిరమైన లాభాల కోసం పసిడి వైపు మొగ్గు చూపుతున్నారు. దీనివల్ల మార్కెట్లో నిరంతరం డిమాండ్ పెరుగుతూ వస్తోంది.నేటి నుంచి.. అరుణాచలం, తమిళనాడులోని ఇతర ఆలయాలకు వెళ్లే భక్తులకు ముఖ్య గమనికహైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,56,930, 22 క్యారెట్లు రూ. 1,43,850 18 క్యారెట్లు రూ. 11,773 గా రికార్డయింది. బెంగళూరులో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 1,56,930, 22 క్యారెట్లు రూ.1,43,850, 18 క్యారెట్లు రూ. 1,17,730 పలుకుతోంది. చెన్నైలో ఇవే రేట్లు వరుసగా 1,56,930, రూ. 1,43,850, 1,21,550 గా రికార్డయ్యాయి. ముంబైలో రూ. 1,56,930, రూ. 1,43,850 రూ. 11,770 వద్ద కొనసాగుతున్నాయి.వివిధ నగరాల్లో నేడు నమోదైన బంగారం రేట్లు ఒక
Gold Silver Rate Today : బంగారం, వెండి ధరలు ఇంటర్నేషనల్ మార్కెట్లో మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. దీంతో దేశీయంగా కూడా మళ్లీ గోల్డ్, సిల్వర్ రేట్లు ఎగబాకుతున్నాయి. గత 10 రోజుల వ్యవధిలో కేవలం ఒక్క రోజు మాత్రమే బంగారం ధర తగ్గింది. మిగతా అన్ని రోజులు భారీగా పెరుగుతూ పోయింది. ఈ క్రమంలో దాదాపు రూ. 6-7 వేల వరకు రేటు పెరిగిందని చెప్పొచ్చు. ఇంటర్నేషనల్ మార్కెట్లో ప్రస్తుతం స్పాట్ పసిడి రేటు ఔన్సుకు 4600 డాలర్ల మార్కు దాటి ట్రేడవుతోంది. సిల్వర్ ధర 69 డాలర్ల మార్కు వద్ద ఉంది. ఇక డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ ప్రస్తుతం రూ. 95.73 వద్ద కొనసాగుతోంది. దేశ రాజధాని దిల్లీలో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 1,47,250 వద్ద ఉండగా, 24 క్యారెట్ల పుత్తడి ధర రూ. 1,60,630 వద్ద ఉంది. చెన్నై, ముంబై, బెంగళూరు, కోల్కతాల్లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల పసిడి ధర వరుసగా రూ. 147100, రూ. 160480 వద్ద ట్రేడవుతోంది.హైదరాబాద్ నగరంలో బంగారం, వెండి ధరలుఅంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా దేశీయంగా కూడా గోల్డ్, సిల్వర్ రేట్లు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఆగస్ట్ 22న ఉదయం 7.30 గంటల సమయంలో హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 1100 పెరిగి తులం రూ. 1,47,100 వద్ద ఉంది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 1210 పెరగడంతో 10 గ్రాములకు రూ. 1,60,480 వద్ద ఉంది.మరోవైపు హైదరాబాద్ మార్కెట్లో సిల్వర్ రేటు ఆగస్ట్ 22న రూ. 5 వేలు పెరిగింది. దీంతో ప్రస్తుతం కేజీకి రూ. 2.65 లక్షల వద్ద ఉంది. ముందటి రోజు వెండి ధర ఏకంగా రూ. 10 వేలు పెరగ్గా, దానికి ముందు మాత్రం రూ. 5 వేలు పడిపోయింది. ఇక గత 2

ఇంటర్నెట్ డెస్క్: బంగారం, వెండి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. పసిడి ధర ఒకేరోజు దాదాపు రూ.4300 పెరిగింది. దీంతో దేశ రాజధానిలో 10 గ్రాముల బంగారం ధర రూ.1.62 లక్షలకు చేరుకుంది. ఈ స్థాయిలో పెరగడం మూడు నెలల్లో ఇదే గరిష్ఠం. మార్కెట్లో నిన్న బంగారం ధర సుమారు రూ.1.58 లక్షలుగా ఉన్న విషయం తెలిసిందే. మరోవైపు, వెండి సైతం కిలోకు రూ.10 వేలు పెరిగి రూ.2.45 లక్షలకు చేరింది. గత ఏడు వారాల్లో ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. గోల్డ్ లోన్ రంగంలోకి ఆదిత్య బిర్లా కంపెనీ అంతర్జాతీయంగా చమురు మంటలు కొనసాగుతున్న వేళ అమెరికా డాలర్ విలువ పడిపోవడం.. యూఎస్ బాండ్లపై రాబడి తగ్గుతుండడంతో మదుపరులు లోహాల వైపు మొగ్గు చూపుతున్నట్లు మార్కెట్రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీంతో డిమాండ్ పెరిగి, బంగారం ధరలు పైపైకి పోతున్నట్లు చెబుతున్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. కచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) మరమనుషుల కేరింతలు.. అబ్బురపరుస్తున్న వింత రోబోలు! (ఫొటోలు) బేబీ బంప్తో సమంత.. భర్త రాజ్ నిడిమోరుతో హాలిడే ఫొటోలు వైరల్ కొండను తొలిచి కట్టిన అద్భుత గుహాలయం..ఎక్కడో తెలుసా? (ఫొటోలు) సాంప్రదాయ దుస్తులులో మెరిసిన ముద్దుగుమ్మ అదా శర్మ..(ఫోటోలు) సీఎం రేవంత్ పై కొండా సుస్మిత తీవ్ర విమర్శలు.. కాంగ్రెస్ లో అసమ్మతి గళం పెరుగుతోందా..? అనుపమతో బ్రేకప్ పై ధృవ్ విక్రమ్ రియాక్షన్ ఇదే
Latest Gold Silver Rates : భారతీయులకు బంగారం అంటే ఎంతో ఇష్టం. ఏదైనా పండగ వచ్చినా, ఇంట్లో పెళ్లి, ఇతర శుభకార్యం ఏది ఉన్నా కచ్చితంగా బంగారం కొనాల్సిందే. ధరించాల్సిందే. ఎక్కువగా మహిళలే బంగారు ఆభరణాల్ని కొని ధరించేందుకు ఇష్టపడుతుంటారు. ఇందుకోసం ఎప్పటినుంచో డబ్బులు పొదుపు చేసే వారు కూడా ఉంటారు. పైసాపైసా కూడబెట్టి ఏదైనా సందర్భం వచ్చినప్పుడు లేదా ధర తగ్గినప్పుడు కొందామని చూస్తుంటారు. ఇంకా ఆడపిల్లలకు పెళ్లి చేసి అత్తవారింటికి పంపించే సమయంలో కూడా వారికి తల్లిదండ్రులు ఎంతో కొంత బంగారం చేయించి పంపిస్తుంటారు. ఇది భారత సంస్కృతి, సంప్రదాయాల్లో భాగంగా వస్తోంది. అంతలా బంగారం అనేది భారతీయ సంప్రదాయాలతో ముడిపడి ఉంది. ఇంకా బంగారం అంటే కేవలం అలంకరణ సామగ్రి మాత్రమే కాదు పెట్టుబడికి కూడా మంచి సాధనం. దీంట్లో ఇన్వెస్ట్ చేసేవారి సంఖ్య చాలా ఎక్కువగానే ఉంటుంది.బంగారంతో పాటు కొంత కాలంగా వెండికి కూడా విపరీతంగా డిమాండ్ పెరిగిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇది గతేడాది రికార్డు స్థాయిలో 150 శాతం పెరిగింది. అక్కడి నుంచి మళ్లీ తగ్గినప్పటికీ దీర్ఘకాలంలో పెట్టుబడికి మంచి సాధనంగా దీనిని భావిస్తుంటారు. ఇక గతేడాది ఏకంగా 70 శాతానికిపైగా పెరిగిన పసిడి ధర ఈ ఏడాది మాత్రం తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతుంది. ముఖ్యంగా పశ్చిమాసియా ఉద్రిక్తతలు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, క్రూడాయిల్ ధరలు తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. సాధారణంగా క్రూడాయిల్ ధరలు అధిక స్థాయిల్లో ఉంటే బంగారం ధర తగ్గుతుంది. ఈ ఏడాది మార్చి నుంచి జూన్ వరకు దాదాపు అదే జరిగింది. కానీ ఇటీవల మాత్రం ఫెడ్ వడ్డీ రేట్లపై అనిశ్చితి పరిస్థితిని మారుస్తోంది.క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నా ఇదే సమయంలో బంగారం ధర గత కొద్ది సెషన్లుగా వరుసగా పెరుగుతూనే వచ్చింది. పండగ, పెళ్లిళ్ల సీజన్లో డిమాండ్ ఉండటం ప్రధాన కారణం. అయితే ఇప్పుడు ఎట్టకేలకు అంతర్జాతీయ మార్కెటలో బంగారం, వెండి ధరలు

Gold Price Today: భారతీయ కుటుంబాల్లో బంగారం కొనుగోలుకు ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శుభకార్యాలు, పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న తరుణంలో పసిడి ధరలు పెరగడం సగటు కొనుగోలుదారులను తీవ్ర కలవరానికి గురిచేస్తోంది. గత వారం రోజుల్లోనే తులం బంగారంపై రూ.3,500 కంటే ఎక్కువ పెరుగుదల నమోదైంది. మంగళవారం ధర కాస్త పెరగ్గా, బుధవారం నాటికి కూడా అదే ధోరణి కొనసాగుతూ స్వల్పంగా రేట్లు పైకి కదిలాయి. ప్రస్తుతం స్థానిక మార్కెట్లలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,42,910 వద్ద కొనసాగుతోంది. బంగారం ధరల్లో ఈ ఊహించని మార్పులకు అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న ఉద్రిక్తతలే ప్రధాన కారణమని బులియన్ మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అమెరికా, ఇరాన్ మధ్య ఘర్షణ పూరిత వాతావరణం ఉండటం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మళ్లీ తీవ్ర రూపం దాల్చడంతో ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రపంచ దేశాల మధ్య సైనిక, ఆర్థిక అనిశ్చితి నెలకొన్న ప్రతిసారీ పసిడికి డిమాండ్ పెరిగి, మార్కెట్లో ధరలు ఉన్నపళంగా పైకి లేవడం సాధారణంగా మారిన పరిణామం. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఒకే రీతిలో పయనిస్తున్నాయి. ఈ నగరాల్లో 24 క్యారెట్ల బిస్కట్ బంగారం 10 గ్రాముల రేటు రూ.1,55,900 వద్ద విక్రయమవుతోంది. ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,42,910 వద్ద నిలిచింది. వెండి కూడా బంగారం తోటి పోటీపడుతూ దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ.2,54,900 మార్కును తాకింది. చెన్నైలో కూడా వెండి ఇదే స్థాయిలో ఉండగా, ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రూ.2,49,900 వద్ద లభ్యమవుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో స్థానిక పన్నుల ప్రభావంతో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,56,050 కాగా, 22 క్యారెట్ల ధర రూ.1,43,060 గా ఉంది. ముంబై, బెంగళూరు నగరాల్లో

దేశీయంగా శ్రావణ మాసం ప్రారంభం కావడంతో పెళ్లిళ్లు, పండుగల సీజన్ ఊపందుకుంది. దీంతో బంగారం కొనుగోళ్లకు డిమాండ్ పెరగడం కూడా ధరలపై ప్రభావం చూపుతోంది. ఆగస్టు 18న దేశీయ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర సుమారు రూ.1,55,590 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,42,900 స్థాయిలో ఉంది. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,890గా నమోదైంది. సోమవారంతో పోలిస్తే సుమారు రూ.230 పెరిగింది. 22 క్యారెట్ల ధర రూ.1,42,900గా ఉండగా.. దాదాపు రూ.200 మేర పెరుగుదల కనిపించింది. నగరాన్ని బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉండొచ్చు. అయితే బంగారం ధరల పెరుగుదలకు కేవలం దేశీయ డిమాండ్ మాత్రమే కారణం కాదు. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు కూడా కీలకంగా మారాయి. ముఖ్యంగా అమెరికా–ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. ఇరు దేశాల మధ్య తాత్కాలిక అవగాహన గడువు ముగిసినా శాశ్వత శాంతి ఒప్పందం కుదరకపోవడం ఇన్వెస్టర్లలో ఆందోళన పెంచుతోంది. ముఖ్యంగా హర్మూజ్ జలసంధి పరిస్థితి ఇప్పుడు కీలకంగా మారింది. ప్రపంచ చమురు రవాణాలో ఈ మార్గానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. ఇక్కడ రవాణాకు అంతరాయం ఏర్పడితే అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పటికే మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల కారణంగా చమురు ధరలు పెరగడంతో ద్రవ్యోల్బణంపై ఒత్తిడి పెరుగుతోంది. చమురు ధరలు పెరిగితే రవాణా, ఉత్పత్తి ఖర్చులు పెరిగి ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ భయాలు మళ్లీ పెరుగుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడి సాధనంగా భావించే బంగారం వైపు మొగ్గు చూపుతారు. ఇక అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై తీసుకునే నిర్ణయాలు కూడా బంగారం ధరలకు కీలకమే. వడ్డీ రేట్లపై అంచనాలు మారడం, అమెరికా ట్రెజరీ ఈల్డ్స్ పెరగడం, డాలర్ కదలికలు.. ఇవన్నీ అంతర్జాతీయ గోల్డ్ మార్కెట్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయి. దేశీయంగా

బంగారం కొనుగోలు చేసేవారికి భారీ షాక్ తగిలింది. గోల్డ్ రేట్లు ఆమాంతం ఒక్కసారిగా పెరిగాయి. వారం ప్రారంభంలోనే ఆకాశాన్నంటి నిరాశపర్చాయి. గత వారంలో రూ.3 వేలపైగా గోల్డ్ రేట్లు పెరగ్గా.. వెండి ధర కూడా అదే బాటలో నడిచింది. సోమవారం ధరలు పెరగడంతో ఈ వారంలో కూడా ఇదే విధంగా కొనసాగే అవకాశముందనే అంచనాలు వ్యాపార వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. ఆగస్ట్ 17న బంగారం, వెండి ధరలు వివిధ నగరాల్లో ఎలా ఉన్నాయంటే.. హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,660కి చేరుకోగా.. నేడు ఒక్కరోజే రూ.530 పెరిగింది. ఇక 22 క్యారెట్ల రేటు రూ.1,42,700 వద్ద కొనసాగుతుండగా.. ఇవాళ రూ.500 మేర పెరుగుదలను నమోదు చేసింది. ఇక విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,55,120కి చేరుకోగా.. 22 క్యారెట్ల ధర రూ.1,42,190గా ట్రేడవుతోంది. ఇక బెంగళూరులో 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.1,55,660 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,42,700గా ఉంది. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,810గా ఉండగా.. సోమవారం ఒక్కరోజే రూ.530 మేర పెరిగింది. ఇక 22 క్యారెట్ల రేటు రూ.1,42,850గా ఉండగా.. ఇవాళ రూ.500 పెరిగింది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,660గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,42,700గా ఉంది. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. కిలో వెండి ధర ముంబైలో రూ.2.50 లక్షలుగా ఉంది. ఇక ఢిల్లీలో కూడా ఇదే ధర పలుకుతుండగా.. హైదరాబాద్లో కేజీ వెండి రూ.2,54,900గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి రూ.2,54,900గా ట్రేడవుతోంది
Gold Rate Today : భారతీయులకు బంగారంపై చాలా ఇష్టం ఉంటుంది. పండగలు, పర్వదినాలు, పెళ్లిళ్లు అంటూ ప్రత్యేక సందర్భాల్లో ఎక్కువగా బంగారం కొంటుంటారు. ప్రస్తుతం ఆషాఢ మాసం ముగిసి శ్రావణ మాసం ప్రారంభమైంది. దీంతో పెళ్లిళ్ల సీజన్ వచ్చేసింది. ఇక బంగారం కొనుగోళ్లు భారీగా జరగనున్నాయి. ఇలాంటి సమయంలో బంగారం ధరలు భారీగా పెరగడం కొనుగోలుదారులనుఆందోళనకు గురి చేస్తేంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతుండడం, ఉక్రెయిన్ పై రష్యా భీకర దాడులు చేయడం, అమెరికా డాలర్ విలువ, ఫెడ్ వడ్డీ రేట్ల అంచనాల వంటివి బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నాయి. అయితే, గత రెండు రోజులుగా భారీగా పెరిగిన పసిడి ధరలు ఇవాళ స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో మన స్థానిక మార్కెట్లు హైదరాబాద్, విజయవాడల్లో ఆగస్టు 16వ తేదీన బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.గ్లోబల్ మార్కెట్లో గోల్డ్ రేట్లుఅంతర్జాతీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు (Global Market Gold Rate) భారీగానే పెరుగుతున్నాయి. ఇవాళ మాత్రం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 13 డాలర్లు పెరిగి 4376 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అయితే, స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 0.16 శాతం మేర తగ్గి 64.70 డాలర్ల వద్ద అమ్ముడవుతోంది.హైదరాబాద్లో బంగారం ధరలుహైదరాబాద్ మార్కెట్లో వరుసగా 2 రోజులు పెరిగిన బంగారం ధరలు (Gold Rates In Hyderabad) ఇవాళ స్థిరంగా కొనసాగుతున్నాయి. 24 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు రెండు రోజుల్లో రూ.1500 పైన పెరిగింది. ఇవాళ స్థిరంగా తులం బంగారం రేటు రూ.1,55,130 వద్ద ట్రేడవుతోంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం రేటు 10 గ్రాములకు రూ.1,42,200 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.విజయవాడలో బంగారం ధరలుఆంధ్రప్రదేశ్లోని విజయవాడ బులియన్ మార్కెట్లోనూ ఈరోజు పసిడి రేట్లు (Gold Price In Vijayawada) మారకుండా స్థిరంగానే ఉన్నాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ రేటు తులానికి రూ.1,55,130

బంగారం ధరలు భారీగా పెరిగాయి. మూడ్రోజులుగా పడిపోతూ వస్తోండగా.. శనివారం తగ్గుదలకు బ్రేక్ పడింది. గంటల్లోనే ధరలన్నీ తారుమారు అయ్యాయి. దీంతో బంగారం కొనాలనుకునేవారికి షాక్ తగిలిందని చెప్పవచ్చు. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి ధరల పెరుగుదలకు కారణంగా చెబుతున్నారు. ఈ పెంపు తర్వాత దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,130 వద్ద కొనసాగుతుండగా.. నిన్నటితో పోలిస్తే రూ.710 పెరిగాయి. 22 క్యారెట్ల రేటు రూ.1,42,200 పలుకుతుండగా.. శుక్రవారంతో పోలిస్తే ఇవాళ ఒక్కరోజే రూ.650 పెరిగింది. ఇక విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,54,910 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల ధర రూ. 1,42,000 వద్ద పలుకుతున్నాయి. బెంగళూరులో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,55,130గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,42,200 వద్ద ట్రేడవుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,280 వద్ద ట్రేడవుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,42,350 పలుకుతున్నాయి. అటు వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ.2.50 లక్షల వద్ద కొనసాగుతున్నాయి. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ.2.55 లక్షలుగా ఉంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.2.55 లక్షలుగా కొనసాగుతోంది. బెంగళూరులో కేజీ సిల్వర్ ధర రూ.2.50 లక్షలు పలుకుతోంది

మూడు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. అయితే ఇది కేవలం దేశీయ మార్కెట్లో డిమాండ్ పెరగడం వల్ల వచ్చిన పెరుగుదల కాదు. ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే.. బంగారం ధర వెనుక ఒకేసారి చాలా కారణాలు పనిచేస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా-ఇరాన్ మధ్య పరిస్థితులు మళ్లీ కీలకంగా మారాయి. హోర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలు గణనీయంగా తగ్గిపోయాయి. ఇరాన్పై అమెరికా ఒత్తిడి పెంచుతుండగా.. మరోవైపు హోర్ముజ్ మార్గంలో నౌకలపై దాడుల వార్తలు వస్తున్నాయి. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు ఐదో వంతు ఈ మార్గంపైనే ఆధారపడి ఉండటంతో మార్కెట్లలో ఆందోళన పెరుగుతోంది. దీని ప్రభావం నేరుగా ముడి చమురు ధరలపై పడుతోంది. ఆగస్టు 14న బ్రెంట్ క్రూడ్ బ్యారెల్కు 88 డాలర్లకు పైగా చేరగా.. వారంలోనే దాదాపు 6 శాతం పెరిగింది. చమురు ధరలు ఎక్కువకాలం ఇలాగే కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం మళ్లీ పెరిగే అవకాశం ఉందన్న భయం మార్కెట్లను వెంటాడుతోంది. ప్రపంచంలో ఎక్కడైనా యుద్ధం, ఆర్థిక అనిశ్చితి, ద్రవ్యోల్బణం లేదా మార్కెట్లో భారీ ఒడిదుడుకులు కనిపిస్తే.. పెట్టుబడిదారులు సాధారణంగా సురక్షిత ఆస్తుల వైపు చూస్తారు. బంగారం అలాంటి ప్రధాన Safe Haven Asset. అందుకే భౌగోళిక ఉద్రిక్తతలు పెరిగిన ప్రతిసారీ పసిడికి డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల విషయంలో మార్కెట్ అంచనాలు మారుతున్నాయి. తాజాగా వచ్చిన అమెరికా ద్రవ్యోల్బణం, ఉద్యోగాలకు సంబంధించిన డేటా కారణంగా సెప్టెంబర్లో వెంటనే రేటు పెంపు ఉండకపోవచ్చన్న అంచనాలు బలపడ్డాయి. డాలర్ కూడా కొంత బలహీనపడటంతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారానికి డిమాండ్ లభించింది. అంతేకాదు.. సెంట్రల్ బ్యాంకులు కూడా బంగారాన్ని పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నాయి. రాయిటర్స్ విశ్లేషణ ప్రకారం 2026 రెండో త్రైమాసికంలో సెంట్రల్ బ్యాంకుల గోల్డ్ కొనుగోళ్లు 289 టన్నులకు చేరాయి. వచ్చే ఏడాదిలో తమ గోల్డ్ నిల్వలను పెంచాలని దాదాపు

Gold Price Today News: బంగారం, వెండి కొనాలనుకునే వారికి శుభవార్త. శ్రావణ మాసం పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమైన క్రమంలో బంగారం ధరలు గత మూడు రోజులుగా పెరుగుతూ వచ్చాయి. అయితే శ్రావణ మాసం ప్రారంభమైన మొదటి రోజే బంగారం, వెండి ధరలు దిగొచ్చాయి. 24 క్యారెట్ల బంగారంపై దాదాపుగా రూ.1,260 (10 గ్రాములకు) తగ్గింపు అందుబాటులోకి వచ్చింది. వెండి ధరకు గ్రాముకు రూ.260 వద్ద పరిమితమయ్యాయి. ఈ వారంలో జరగనున్న అమెరికా ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగినా.. అమెరికాకు చెందిన సెంటర్ కీలక శాంతి ఒప్పందం.. ఇప్పుడు మార్కెట్ పై సానుకూల ప్రభావం చూపింది. అలాగే అమెరికా సెంట్రల్ బ్యాంక్ (యూఎస్ ఫెడ్) వడ్డీ రేటులో ఎలాంటి మార్పులు చేయకుండా స్థిరంగా ఉంచుతున్నట్లు ప్రకటించడంతో బంగారం ధరలు దిగొచ్చాయి. ఈ వారం ఒడిదుడుకులను ఎదుర్కొంటూ బంగారం భారీగా తగ్గుముఖం పట్టింది. నిన్నటి రోజు ఉన్న ధరలతో పోలిస్తే ఆగస్టు 13వ తేదీన 24 క్యారెట్ల విలువైన 10 గ్రాముల బంగారం ఏకంగా రూ.1,260 తగ్గి.. రూ.1,53,600 ధరకు చేరుకుంది. మరోవైపు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.1,150 తగ్గుముఖం పట్టి రూ.1,40,800 ధరకు చేరింది. అలాగే 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.940 తగ్గిపోయి రూ.1,15,200 వద్దకు చేరింది. బంగారంతో పాటుగా వెండి ధరలు కూడా స్థిరంగా కొనసాగుతున్నారు. ఈ వారం ప్రారంభం నుంచి క్రమంగా పెరుగుతున్న వెండి ధర నేడు అనగా ఆగస్టు 13 నాటికి రూ.2,60,000 వద్దకు చేరింది. భారీగా ధరలో పతనమైన తర్వాత ప్రస్తుతం మార్కెట్లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి నిన్నటితో పోలిస్తే నేడు బంగారం ధరల్లో భారీ మార్పు కనిపిస్తోంది. మరోవైపు వెండి ధరల్లో కూడా నిన్నటితో పోలిస్తే మార్పులు లేదు

ఆగస్టు 13న హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,130గా కొనసాగుతోంది. బుధవారంతో పోలిస్తే రూ.270 పెరిగింది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,42,200 వద్ద ఉంది. ఇందులోనూ రూ.250 పెరుగుదల నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇదే స్థాయిలో ధరలు కొనసాగుతున్నాయి. వెండి ధర కిలోకు సుమారు రూ.2.60 లక్షల స్థాయిలో ఉంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒక్కటే. దేశీయంగా ధరలు స్వల్పంగా పెరిగినా.. అంతర్జాతీయ మార్కెట్లో జరుగుతున్న పరిణామాలే బంగారం తదుపరి దిశను నిర్ణయించే అవకాశం ఉంది. సాధారణంగా డాలర్ బలపడటం, అమెరికా ట్రెజరీ బాండ్ల రాబడులు పెరగడం బంగారానికి ప్రతికూలంగా పనిచేస్తాయి. ఎందుకంటే బంగారం ఎలాంటి వడ్డీ ఆదాయం ఇవ్వదు. మరోవైపు బాండ్లపై రాబడులు పెరిగితే పెట్టుబడిదారులకు ప్రత్యామ్నాయంగా అమెరికా బాండ్లు ఆకర్షణీయంగా మారతాయి. అలాగే డాలర్ బలపడితే ఇతర కరెన్సీల్లో బంగారం ఖరీదుగా మారుతుంది. దీంతో గోల్డ్పై ఒత్తిడి రావచ్చు. కానీ ప్రస్తుతం మార్కెట్లో మరో అంశం ఈ ప్రభావాన్ని బ్యాలెన్స్ చేస్తోంది. అదే అమెరికా ద్రవ్యోల్బణం, ఫెడరల్ రిజర్వ్ తదుపరి నిర్ణయాలపై ఉన్న అంచనాలు. అమెరికాలో జూలై CPI డేటా మార్కెట్ అంచనాలకు అనుగుణంగా వచ్చింది. హెడ్లైన్ ద్రవ్యోల్బణం ఏడాది ప్రాతిపదికన 3.4 శాతంగా, కోర్ CPI 2.5 శాతంగా నమోదైంది. ఈ డేటా ఊహించినంత వేడిగా లేకపోవడంతో వెంటనే సెప్టెంబర్లో ఫెడ్ వడ్డీ రేట్లు పెంచుతుందనే భయం కొంత తగ్గింది. అంటే ఇక్కడ ఒక ఆసక్తికరమైన పరిస్థితి కనిపిస్తోంది. ఒకవైపు డాలర్, బాండ్ యీల్డ్స్ బంగారంపై ఒత్తిడి పెంచుతున్నాయి. మరోవైపు ఫెడ్ పాలసీపై మారుతున్న అంచనాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక, భౌగోళిక రాజకీయ అనిశ్చితి బంగారాన్ని సేఫ్-హేవెన్ ఆస్తిగా నిలబెడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ తాజాగా 4,400 డాలర్ల స్థాయిని దాటినట్లు మార్కెట్ రిపోర్టులు సూచిస్తున్నాయి. జూలై అమెరికా CPI డేటా తర్వాత సెప్టెంబర్ ఫెడ్ రేటు పెంపు భయాలు తగ్గాయి

దేశీయ మార్కెట్లో పసిడి ప్రియులకు ఊరట లభించట్లేదు. బంగారం ధరలు నేడు కూడా పెరిగాయి. బుధవారం నాటితో పోల్చుకుంటే స్వల్పంగా పెరుగుదలను నమోదు చేశాయి. రానున్న పండుగలు, వివాహాల సీజన్ తరుణంలో ఈ ధరల పెరుగుదల కొనుగోలుదారులకు మరింత భారంగా మారినట్టయింది. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ఆర్థిక పరిణామాలు, డాలర్ ఇండెక్స్ ఒడిదొడుకులు పసిడి ధరలపై నేరుగా ప్రభావం చూపాయి.అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల పరిస్థితులు, దేశీయంగా పెరుగుతున్న స్పాట్ డిమాండ్ కారణంగా వరుసగా నాలుగు రోజులుగా బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పైకి ఎగబాకుతున్నాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) లో బుధవారం నాటి క్లోజింగ్ సెషన్స్ తో పోల్చి చూస్తే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలో స్వల్పంగా పెరుగుదల నమోదైంది. 270 రూపాయల మేర పెరిగింది. 22 క్యారెట్లల్లో రూ. 250, 18 క్యారెట్లల్లో 210 రూపాయల మేర పెరుగుదల చోటు చేసుకుంది.ఇది స్వల్పమే అయినప్పటికీ.. కిందటి వారం నుంచి స్థిరంగా పెరుగుతూ వస్తోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. మున్ముందు వీటి ధరలు మరింత పెరిగే అవకాశం లేకపోలేదనే సంకేతాలను ఇచ్చినట్టయింది. ఇప్పటికే ఎంసీఎక్స్ అక్టోబర్ ఫ్యూచర్ గోల్డ్ కాంట్రాక్టులు 1,58,000 రూపాయల మార్క్ ను దాటవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. దీనికి అనుగుణంగా నేడు కూడా ధరలు పెరగడం చర్చనీయాంశమౌతోంది.కర్ణాటక బంద్ ఎఫెక్ట్: బెంగళూరులో నామమాత్రం- ఆ 5 జిల్లాల్లో ఉధృతంహైదరాబాద్ లో 24 క్యారెట్లు బంగారం ధర 10 గ్రాములకు రూ.1,55,530, 22 క్యారెట్లు రూ.1,42,200 వద్ద నిలిచింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,55,130, 22 క్యారెట్లు రూ.1,42,200 వద్ద స్థిరపడింది. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,55,130 కాగా 22 క్యారెట్లు రూ.1,42,220 వద్ద నమోదైంది. చెన్నైలో ఇవే రేట్లు రూ.1,55,630, 22 క్యారెట్లు రూ.1,44,210 వద్ద కొనసాగుతోంది.డొనాల్డ్ ట్రంప్ టీమ్ లో బిగ్ వికెట్

శ్రావణ మాసం ఎఫెక్ట్.. బంగారం ప్రియులకు బిగ్షాక్.. అసలు కారణమిదే.. నేటి ధరలు ఇలా.. Gold Silver Price Today : బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి బిగ్ షాక్. ఇవాళ కూడా గోల్డ్ రేటు పెరిగింది. ఈ వార్తకు సంబంధించిన

బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో ధరల్లో భారీ పెరుగుదల నమోదవుతోంది. అమెరికన్ డాలర్ విలువ పెరగడంతో పాటు 10 సంవత్సరాల బాండ్ల రాబడులు పెరిగాయి. దీంతో పాటు జూలైకి సంబంధించిన అమెరికా ద్రవ్యోల్బణం, సెప్టెంబర్లో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచుతుందనే అంచనాలు గోల్డ్ ధరలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. దేశంలో వివిధ నగరాల్లో ఆగస్ట్ 13న ధరలు ఎలా ఉన్నాయనేది పరిశీలిద్దాం. హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,55,130 వద్ద కొనసాగుతుండగా.. నిన్నటితో పోలిస్తే రూ.270 పెరిగింది. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,42,200గా ఉండగా.. నేడు రూ.250 పెరుగుదల నమోదైంది. ఇక విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు ఉన్నాయి. ఇక చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,55,130గా ఉండగా.. గురువారం రూ.220 మేర పెరిగాయి. ఇక 22 క్యారెట్ల రేటు రూ.1,42,200 వద్ద ట్రేడవుతుండగా.. ఇవాళ ఒక్కరోజే రూ.200 పెరిగాయి. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,130గా ఉండగా.. 22 క్యారెట్లు రూ.1,42,200 పలుకుతోంది. అటు దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,55,280 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,42,350 పలుకుతోంది. అటు వెండి ధరలు మాత్రం స్దిరంగా కొనసాగుతున్నాయి. ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.2.55 లక్షలు పలుకుతోంది. ఇక హైదరాబాద్లో కిలో సిల్వర్ రేటు రూ.2.60 లక్షల వద్ద ఉంది. అటు ఉదయం 9:10 గంటల ప్రాంతంలో మల్టీ కమోడిటీ ఎక్సేంజ్ (MCX)లో గోల్డ్ అక్టోబర్ ఫ్యూచర్స్ 0.05 శాతం పెరిగి 10 గ్రాములకు రూ.1,54,960 వద్ద ఉండగా.. MCX సిల్వర్ సెప్టెంబర్ కాంట్రాక్టులు 0.16 శాతం తగ్గి కిలోకు రూ.2,37,450 వద్ద ఉన్నాయి

గోల్డ్ ప్రియులకు భారీ షాక్. బంగారం ధరలు వరుసగా రెండో రోజు భారీగా పెరిగాయి. మంగళవారం రూ.3 వేలకుపైగా పెరగ్గా.. ఇవాళ కూడా రూ.వెయ్యి పెరుగుదలను నమోదు చేసింది. దీంతో రాబోయే రోజుల్లో గోల్డ్ రేట్లు మరింత పెరగవచ్చనే వార్తలకు ఇది బలం చేకూరుస్తోంది. రష్యా-ఉక్రెయిన్ మధ్య దాడులు ప్రారంభం కావడం, డాలర్ విలువ, ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లపై అస్పష్టత వంటివి పసిడి ధరలపై ప్రభావితం చూపిస్తున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కూడా వీటికి తోడయ్యాయి. హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రేటు రూ.1,54,860 వద్ద కొనసాగుతోడగా.. బుధవారం ఒక్కరోజే రూ.1040 పెరిగింది. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,41,950గా ఉండగా.. ఇవాళ రూ.950 మేర పెరుగుదలను నమోదు చేశాయి. ఇక విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. త్వరలో శ్రావణ మాసం ప్రారంభం కానుండటం, పెళ్లిళ్ల సీజన్ క్రమంలో ధరలు పెరగడం చేదువార్తగా చెప్పవచ్చు. ఇక చెన్నైలో 24 క్యారెట్ల బంగారం రూ.1,54,380 వద్ద ట్రేడవుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,41,358గా ఉంది. అటు బెంగళూరులో 24 క్యారెట్ల ధర చూస్తే రూ.1,54,860గా ఉండగా.. 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,41,950 వద్ద కొనసాగుతోంది. అటు దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,010 వద్ద ఉండగా.. ఇవాళ రూ.1040 పెరిగింది. ఇక 22 క్యారెట్ల రేటు రూ.1,42,100 వద్ద కొనసాగుతుండగా.. నేడు రూ.950 పెరిగింది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,54,860 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,41,950గా ఉంది. వెండి ధరలు స్ధిరంగా కొనసాగుతున్నాయి. ముంబైలో కిలో వెండి ధర రూ.2.55 లక్షలుగా ఉంది. హైదరాబాద్లో కేజీ సిల్వర్ రేటు రూ.2.60 లక్షలుగా ఉంది. చెన్నైలో కూడా కిలో సిల్వర్ ధర రూ.2.60 లక్షల వద్ద కొనసాగుతోంది
RBI Gold Bond Price: బంగారంపై పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న చాలా ఆప్షన్లలో ఒకటి సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ (సార్వభౌమ పసిడి బాండ్ల పథకం). గతంలో వీటిని కేంద్ర ప్రభుత్వం తరఫున ఆర్బీఐ తరచుగా ఇష్యూ చేసేది. ప్రతి నెలా కూడా కొత్త బాండ్లు వచ్చేవి. తర్వాత్తర్వాత ప్రతి త్రైమాసికానికి ఒకటి చొప్పున జారీ చేసేది. అయితే ఇప్పుడు పూర్తిగా తగ్గింది. ప్రభుత్వ ఖజానాపై భారం పడుతుందన్న కారణంతో కొంత కాలంగా ఆర్బీఐ కొత్త బాండ్లను జారీ చేయట్లేదు. అయితే ఈ స్కీమ్ కాల పరిమితి 8 ఏళ్లుగా ఉండటంతో గతంలో ఇష్యూ చేసిన వాటికి సంబంధించి డబ్బుల్ని ఇన్వెస్టర్లకు చెల్లిస్తుంటుంది. ఇంకా గడువు ముగియకుండానే స్కీంలో చేరిన ఐదేళ్ల తర్వాతి నుంచి డబ్బులు తీసుకునేందుకు వీలుంటుంది.ఇక్కడ ప్రీమెచ్యూర్ రిడెంప్షన్ డేట్ అని చెబుతారు. ఆ తేదీ నుంచి గోల్డ్ బాండ్లను రిడీమ్ చేసుకోవచ్చు. ఇక్కడ పసిడి బాండ్ల ముందస్తు విమోచన ధర (ప్రీమెచ్యూర్ రిడెంప్షన్ ప్రైస్) కూడా ప్రకటిస్తుంది. తాజాగా SGB 2018-19 సిరీస్ VI గోల్డ్ బాండ్ స్కీమ్ ధరల్ని ఆర్బీఐ ప్రకటించింది. ఆగస్ట్ 12 అంటే ఇవాళ్టి నుంచే దీనిని రిడీమ్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఇక్కడ ఈ రిడెంప్షన్ డేట్కు ముందటి 3 రోజుల సగటు బంగారం ధరను ప్రీమెచ్యూర్ రిడెంప్షన్ ప్రైస్గా అనౌన్స్ చేసింది.2018-19 సిరీస్ VI గోల్డ్ బాండ్ ఇష్యూ ప్రైస్ గతంలో గ్రాముకు రూ. 3,326 గా నిర్ణయించింది. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్లపై గ్రాముపైనే రూ. 50 డిస్కౌంట్ ఇస్తుంది. ఈ లెక్కన వీరికి గ్రాము సావరిన్ గోల్డ్ బాండ్ రూ. 3,276 కే వచ్చింది. ఇక ఇప్పుడు ముందస్తు విమోచన ధర గ్రాముకు ఏకంగా రూ. 15,102 గా ప్రకటించింది. దీంతో ఇక్కడ గ్రాముపైనే రూ. 15102- 3276= రూ. 11,826 లాభం రావడం విశేషం.Read Also: ఎలక్ట్రిక్ బైక్, స్కూటర్లు
Gold Rate Today : భారత ప్రజలకు బంగారం అంటే చాలా ఇష్టం. ఏడాది పొడవునా కొంటూనే ఉంటారు. ఇక పెళ్లిళ్లు, పండగలు, పర్వదినాల్లో బంగారం, వెండి కొనుగోళ్లు భారీగా జరుగుతుంది. ప్రస్తుతం ఆషాఢం, శ్రావణ మాసం సేల్స్ జరుగుతున్నాయి. త్వరలోనే పెళ్లిళ్ల సీజన్ మొదలు కానుంది. దీంతో బంగారం కొనుగోళ్లు మళ్లీ భారీగా జరగనున్నాయి. ఈ తరుణంలో పసిడి రేట్లు భారీగా పెరుగుతూ కొనుగోలుదారులను బెంబేలెత్తిస్తున్నాయి. మళ్లీ తులం బంగారం రేటు రికార్డ్ గరిష్ఠాల వైపు పరుగులు పెడుతోంది.క్రితం రోజు తగ్గినట్లే కనిపించి పసిడి ధరలు ఇవాళ ఒక్కసారిగా పెరిగాయి. ఇక కిలో వెండి రేటు అయితే రూ.10 వేల మేర దూసుకెళ్లింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో పాటు ఉక్రెయిన్పై రష్యా దాడులు చేయడం, డాలర్ విలువ, ఫెడ్ వడ్డీ రేట్ల అంచనాల వంటి కీలక అంశాలు బంగారం ధరలపై ప్రభావ చూపించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో ఆగస్టు 12న రేట్లు తెలుసుకుందాం.గ్లోబల్ మార్కెట్లో గోల్డ్ రేట్లుఅంతర్జాతీయ మార్కెట్లలో ఈరోజు పసిడి ధరలు ( Gold Price Today ) భారీగా పెరిగాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 42 డాలర్లకు పైగా పెరిగింది. దీంతో ఔన్స్ బంగారం ధర 4403 డాలర్లు దాటి ట్రేడవుతోంది. అలాగే స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 0.16 శాతం పెరిగి 65.17 డాలర్ల వద్ద అమ్ముడవుతోంది.హైదరాబాద్లో బంగారం ధరలుహైదరాబాద్ బులియన్ మార్కెట్లో పసిడి ధరలు (Gold Price In Hyderabad) ఒక్కరోజులోనే మారిపోయాయి. నిన్నటి రోజున తగ్గిన బంగారం ధర ఈరోజు భారీగా పెరిగింది. ఇవాళ 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ.1850 మేర పెరిగింది. దీంతో తులం రేటు రూ.1,53,820 వద్దకు ఎగబాకింది. అలాగే 22 క్యారెట్ల ఆభరణాల బంగారం రేటు తులానికి రూ.1700 మేర పెరిగి రూ.1,41,000 మార్క్ దాటింది.విజయవాడలో బంగారం ధరలుఆంధ్రాలోని ప్రధాన నగరాల్లో

పసిడి ప్రియులకు మరియు ఆభరణాల కొనుగోలుదారులకు బులియన్ మార్కెట్ షాకింగ్ న్యూస్ అందించింది. గత రెండు రోజులుగా స్వల్పంగా తగ్గుముఖం పట్టి ఊరటనిచ్చిన బంగారం ధరలు, ఆగస్టు 11 మంగళవారం నాటికి ఒక్కసారిగా నింగిని తాకాయి. పండుగల సీజన్ సమీపిస్తుండటంతో పసిడి ఆభరణాలు కొనుగోలు చేయాలా వద్దా అని ఆలోచిస్తున్న సామాన్య ప్రజలను ఈ ఆకస్మిక ధరల పెరుగుదల తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో చోటుచేసుకుంటున్న ఆర్థిక పరిణామాలు, అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాల కోసం పెట్టుబడిదారులు ఉత్కంఠగా ఎదురుచూస్తుండటం, రాబోయే రోజుల్లో వడ్డీ రేట్ల కోతపై వెలువడుతున్న అంచనాలు పసిడికి బలమైన మద్దతుగా నిలుస్తున్నాయి. దీనివల్ల గ్లోబల్ మార్కెట్లో వరుసగా మూడో సెషన్లోనూ బంగారం ధరలు ఎగబాకి గత రెండు నెలల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. దీని ప్రభావం భారతీయ బులియన్ మార్కెట్పై ప్రత్యక్షంగా పడటంతో దేశీయంగానూ పసిడి రేట్లు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. వివరాల్లోకి వెళితే, ఆగస్టు 11న దేశ వ్యాప్తంగా 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 3,000 రూపాయలకు పైగా పెరగడం విశేషం. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం లభ్యతను పరిశీలిస్తే, గ్రాముకు రూ. 316 చొప్పున పెరిగి ప్రస్తుతం రూ. 15,513 వద్ద ట్రేడ్ అవుతోంది. దీని ప్రకారం 10 గ్రాముల 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర రూ. 3,160 భారీగా పెరిగి రూ. 1,55,130 కి చేరింది. మరింత ఎక్కువగా అంటే 100 గ్రాముల 24 క్యారెట్ల బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఏకంగా రూ. 31,600 పెరుగుదలతో మొత్తం రూ. 15,51,300 పలుకుతోంది. ఆభరణాల తయారీలో ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధరలు కూడా భారీగానే పెరిగాయి. గ్రాముపై రూ. 290 చొప్పున పెరిగి రూ. 14,220 కి చేరుకోగా, 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ. 2,900 పెరుగుదలతో రూ. 1,42,200 తాకింది. ఇక 100 గ్రాముల

అంతర్జాతీయంగా చోటుచేసుకుంటోన్న తాజా పరిణామాల నేపథ్యంలో దేశంలో బంగారం, వెండి ధరలు శరవేగంగా పుంజుకున్నాయి. నేడు భారీగా పెరిగాయి. దేశవ్యాప్తంగా పసిడి, వెండి ధరలు అమాంతం ఆకాశానికి ఎగబాకాయి. అమెరికా, ఇరాన్ మధ్య పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఇందుకు ప్రధాన కారణం. సురక్షితమైన పెట్టుబడిగా భావించే పసిడి వైపు మదుపరులు మొగ్గు చూపడం దేశీయ కొనుగోలుదారులపై తక్షణ ప్రభావం చూపింది.నేడు మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో పసిడి ధరలు గణనీయంగా పెరిగాయి. సోమవారం నాటి క్లోజింగ్ సెషన్స్ తో పోల్చుకుంటే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలో 3,160 రూపాయల పెరుగుదల కనిపించింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 2,900, 18 క్యారెట్లు 2,370 రూపాయల వరకు పెరిగింది. 1.22 శాతం పెరుగుదల నమోదు చేసుకుంది. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,210 వద్ద ట్రేడ్ అవుతోంది. వెండి ఫ్యూచర్స్ ధర కూడా భారీగా లాభపడింది. కేజీకి 1.05 శాతం లాభంతో రూ.2,40,340 వద్ద కొనసాగుతోంది.హైదరాబాద్ లో 24 క్యారెట్లు బంగారం ధర 10 గ్రాములకు రూ.1,55,160, 22 క్యారెట్లు రూ.1,42,230 వద్ద నిలిచింది. కిలో వెండి రూ.2,40,010 వద్ద ట్రేడ్ అవుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,54,930, 22 క్యారెట్లు రూ.1,42,019 వద్ద స్థిరపడింది. ఇక్కడ వెండి కిలో ధర రూ.2,39,910 వద్ద ట్రేడ్ అవుతోంది. బెంగళూరులో 24 క్యారెట్ల 20 గ్రాముల బంగారం రూ.1,55,050 కాగా 22 క్యారెట్లు రూ.1,42,129. వెండి కిలో రూ.2,40,100 గా నమోదైంది. చెన్నైలో ఇవే రేట్లు రూ.1,55,370, 22 క్యారెట్లు రూ.1,42,423, వెండి రూ.2,40,330 వద్ద కొనసాగుతోంది.తెలంగాణలో 4 రోజుల ముందే ఎగిరిన త్రివర్ణ పతాకం: 50 ఏళ్ల తర్వాత: ఆ కంచుకోట ఇకపై..!!వివిధ నగరాల్లో నేడు నమోదైన బంగారం రేట్లు ఒక గ్రాముకు ఇలా ఉన్నాయి.చెన్నై..24 క్యారెట్లు- రూ

అయితే కొత్తగా బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్నవారు తొందరపడకుండా తమ ప్రాంతంలోని జువెలరీ షాపుల్లో ఉన్న రిటైల్ రేట్లను ఒకసారి పరిశీలించడం మంచిది. ముఖ్యంగా పెట్టుబడి కోసం లేదా పండుగలు, శుభకార్యాల కోసం ఆభరణాలు కొనేవారు ధరల్లో రోజువారీ మార్పులను గమనించాలి. ఆగస్టు 10, 2026 సోమవారం వెండి ధరలు మాత్రం స్థిరంగానే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కిలో స్వచ్ఛమైన వెండి ధర రూ.2,45,000 వద్ద కొనసాగుతోంది. ఇక బంగారం విషయానికి వస్తే.. గత కొన్ని రోజులుగా వరుసగా పెరిగిన ధరలకు సోమవారం కొంత విరామం లభించింది. ఆగస్టు 9తో పోలిస్తే 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.380 మేర తగ్గింది. దీంతో హైదరాబాద్ సహా పైన పేర్కొన్న ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.1,51,970గా ఉంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా మార్పు చూపించింది. 10 గ్రాముల ధర రూ.350 మేర తగ్గి రూ.1,39,300 స్థాయిలో కొనసాగుతోంది. అయితే నగల ధరలపై మేకింగ్ ఛార్జీలు, జీఎస్టీ వంటి అదనపు ఖర్చులు ప్రభావం చూపుతాయని కొనుగోలుదారులు గుర్తుంచుకోవాలి. ప్రపంచ మార్కెట్లలో జరుగుతున్న పరిణామాలు పసిడి ధరలపై నేరుగా ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు, పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు, చమురు ధరల్లో హెచ్చుతగ్గులు, అంతర్జాతీయ మార్కెట్లలో పెట్టుబడిదారుల కదలికలు బంగారం రేట్లను ప్రభావితం చేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభానికి ముగింపు పలికేందుకు మార్గాలను అన్వేషిస్తున్నట్లు సమాచారం. సుదీర్ఘంగా కొనసాగుతున్న ఘర్షణల వల్ల అమెరికాపై ఆర్థిక, రాజకీయ ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఇరాన్తో చర్చలకు ప్రాధాన్యం పెరిగినట్లు తెలుస్తోంది. అమెరికా-ఇరాన్ మధ్య ప్రధాన వివాదాల్లో హర్మూజ్ జలసంధి కూడా ఒకటిగా మారింది. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత

దేశవ్యాప్తంగా నిలకడగా పసిడి ధరలు తెలుగు రాష్ట్రాల్లో స్థిరమైన విక్రయాలు హైదరాబాద్లో తులం రూ. 1,39,650 Gold Silver Price Today: అంతర్జాతీయ మార్కెట్ సూచీలు, ద్రవ్యోల్బణ పరిస్థితులు, కరెన్సీ మార్పిడి రేట్ల ప్రభావంతో దేశీయంగా పసిడి రికార్డు స్థాయిల సమీపంలో స్థిరమైన గమనాన్ని ప్రదర్శిస్తోంది. ఈరోజు దేశంలోని ప్రధాన నగరాలైన ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు మార్కెట్లలో బంగారం ధరల్లో పెద్దగా మార్పులు చోటుచేసుకోకుండా క్రితం ముగింపు నాటి ధరలే కొనసాగుతున్నాయి. మెట్రో నగరాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం రూ. 1,51,600 నుంచి రూ. 1,52,000 మధ్య ట్రేడ్ అవుతుండగా, 22 క్యారెట్ల ఆభరణాల పసిడి రేటు రూ. 1,38,900 నుంచి రూ. 1,39,300 మధ్య నమోదవుతోంది. Ap Local Body Elections: ఏపీలో త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఉన్నతాధికారులు తెలుగు రాష్ట్రాల్లో నిలకడగా బంగారం రేట్లు: తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పసిడి ట్రెండ్ (Gold Silver Price Today)చాలా వరకు స్థిరంగా ముగిసింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి ప్రధాన ప్రాంతాల్లో ఉదయం పూట విక్రయాలు నిలకడగా ప్రారంభమయ్యాయి. పెళ్లిళ్లు, పండగల సీజన్ సమీపిస్తుండటంతో ఆభరణాల తయారీకి అనువుగా ఉండే 22 క్యారెట్ల విక్రయాలకు మార్కెట్లో డిమాండ్ స్థిరంగా సాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్ ఒత్తిడులు ఉన్నప్పటికీ స్థానిక మార్కెట్లో ధరలు హెచ్చుతగ్గులు లేకుండా సాగడం కొనుగోలుదారులకు కొంత ఊరటనిస్తోంది. హైదరాబాద్లో తులం బంగారం వివరాలు: హైదరాబాద్ మార్కెట్లో ప్రస్తుత గణాంకాల ప్రకారం 10 గ్రాముల (తులం) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ. 1,39,650 వద్ద నిలకడగా కొనసాగుతోంది. అదే సమయంలో 99.9% స్వచ్ఛత కలిగిన 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర తులం రూ. 1,52,350 వద్ద ట్రేడ్ అవుతోంది. సాంప్రదాయ 12 గ్రాముల తులం లెక్కన చూస్తే 22 క్యారెట్ల బంగారం రూ. 1,67,580గా

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మందగమనం, భౌగోళిక రాజకీయ అనిశ్చిత పరిస్థితుల మధ్య బంగారం ధరలు హాట్ టాపిక్గా మారాయి. సురక్షితమైన పెట్టుబడిగా భావించే పసిడికి అంతర్జాతీయంగా డిమాండ్ ఊహించని రీతిలో పెరుగుతోంది. కొనుగోలుదారుల నుంచి భారీగా డిమాండ్ లభిస్తోంది. గత వారంలోనే పసిడి ధరలు ఏకంగా ఏడు శాతం మేర పెరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అదే ట్రెండ్ వచ్చే వారం కూడా కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది.బంగారం ధరలు ఈ స్థాయిలో పెరగడం గత ఎనిమిది నెలల కాలంలో ఇదే మొదటిసారి. మొన్నటివరకు భయపెట్టిన ముడి చమురు ధరలు నెమ్మదించడం, అంతర్జాతీయ రుణ మార్కెట్లల్లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపుపై ఉన్న బలమైన అంచనాలు ఈ రికార్డు పరుగుకు ప్రధాన కారణాలుగా నిలిచాయి. దీనికి తోడు విభిన్న దేశాల్లో సెంట్రల్ బ్యాంకుల్లో ఫండ్స్ పెరగడం కూడా బులియన్ మార్కెట్ కు ఊపును ఇచ్చాయి.దేశ రాజధానిలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,52,550, 22 క్యారెట్లు రూ. 1,39,850 పలికింది. వెండి కిలో రూ. 2,45,000 వద్ద ట్రేడ్ అయింది. ఆర్థిక రాజధాని ముంబైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 1,52,350, 22 క్యారెట్లు రూ. 1,39,650 వద్ద స్థిరపడింది. ఇక్కడ వెండి కిలో 2,45,000 రూపాయలుగా నమోదైంది. చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 1,51,640, 22 క్యారెట్లు 1,39,000 కాగా వెండి కిలో రూ. 2,50,000 వద్ద ట్రేడ్ అయింది. బెంగళూరు, హైదరాబాద్ లల్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 1,52,350, 22 క్యారెట్లు రూ. 1,39,650 వద్ద లభించగా.. వెండి కిలో రూ. 2,49,000లకు చేరింది.ఏపీ మీదుగా తమిళనాడు వైపు ప్రత్యేక రైళ్లు- హాల్ట్ స్టేషన్లు: బుకింగ్ ఓపెన్వివిధ నగరాల్లో నేడు నమోదైన బంగారం రేట్లు ఒక గ్రాముకు ఇలా ఉన్నాయి.చెన్నై..24 క్యారెట్లు- రూ. 15,164, 22 క్యారెట్లు