
Akhilesh Yadav | రీట్వీట్ చేయనందుకు మేనల్లుడిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన మాయావతి.. ఎస్పీలోకి ఆహ్వానించిన అఖిలేష్
Akhilesh Yadav | రీట్వీట్ చేయనందుకు మేనల్లుడిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన మాయావతి.. ఎస్పీలోకి ఆహ్వానించిన అఖిలేష్
© 2026 nimisham.in

Akhilesh Yadav | రీట్వీట్ చేయనందుకు మేనల్లుడిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన మాయావతి.. ఎస్పీలోకి ఆహ్వానించిన అఖిలేష్

భాగ్యశ్రీ బోర్స్ ని చూస్తే చాలు 'అమ్మో అమ్మాయేనా ఎల్లోరా శిల్పమా అని పాడని వాళ్ళు ఉండరు. అలాంటిది అభిమానుల గుండెలో ఎంతటి కవిత్వం తన్నుకొస్తూ ఉంటుందో చెప్పక్కర్లేదు. కళ్ళతోనే తన క్యారక్టర్ భావజాలం మొత్తాన్ని చెప్పేసే ఈ ముద్దుగుమ్మ రీసెంట్ గా అఖిల్ అక్కినేని తో కలిసి 'లెనిన్' తో విజయాన్ని అందుకుంది. భాగ్యశ్రీకి తొలి విజయం కూడా.. లెనిన్ విజయం తర్వాత భాగ్యశ్రీ కి టాలీవుడ్లో వరుస ఆఫర్లు వస్తాయని అందరూ భావించారు. అయితే ఇప్పటివరకు అధికారికంగా ఏ కొత్త ప్రాజెక్ట్ ప్రకటించకపోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. ఈ ఆలస్యానికి వెనుక ప్రధాన కారణం భాగ్యశ్రీ స్క్రిప్ట్ ఎంపికలో చూపిస్తున్న జాగ్రత్తలేనని, తొందరపడి సినిమాలు ఒప్పుకోవడం కంటే, బలమైన క్యారెక్టర్స్ ఉన్న ప్రాజెక్టులకే ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తోందట. ఇండస్ట్రీ వర్గాల్లో తాజాగా వినిపిస్తున్న ప్రకరాం రామ్ చరణ్, సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న కొత్త ప్రాజెక్ట్స్ లో చరణ్ కి జోడిగా భాగ్యశ్రీ కనిపించబోతుందనే సమాచారం అయితే వినిపిస్తూనే ఉంది. అదే జరిగితే టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్ పోస్ట్ కొన్ని సంవత్సరాల పాటు ఖాళీ లేనట్టే. విడదీయాలని చూస్తే రోడ్డుపైనే కొడతాం.. ఫిల్మ్ ఫెడరేషన్, రఘు వర్గానికి సుమలత వార్నింగ్.! సందీప్ సరోజ్, సాత్విక జంటగా ప్రారంభమైన ‘వేట’.!
2.75/5తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 2.75/5 నిర్మాణ సంస్థ - న్యూ ఐ మూవీస్ ఎల్ఎల్పీ నటీనటులు - సునీల్, అఖిల్ ఉడ్డెమారి, డా. శ్రీవాణి గోపిచంద్, వైష్ణవి, సిద్ధార్థ్, శ్రీకాంత్ అయ్యంగార్, సమీర్, దీపక్ కేశవ్, కృష్ణంరాజు (జోగి బ్రదర్స్), జబర్దస్త్ శాంతి కుమార్, ఆయేషా, హరీష్, పూర్ణ శ్రీ, మాస్టర్ రోహన్, మాస్టర్ జొన్న, హేమంత్ బాలాజీ, పద్మ వెంకట్, కందకట్ల, లక్ష్మి, సుమ రెడ్డి, నాగురిశ్లోకం, అభ భాయి జి. కల్యాణ్, మహేంద్రనాథ్, శ్రీ, పి.రామచంద్ర రాజు, ఏవీఎస్ రాజు, రోహిత్ కన్న, మధు యాదవ్, దాసరి శ్రుతి, అర్జున్, ఎం సీతరామశాస్త్రి, భవానీ శంకర్, మంజుల రాథోడ్, తదితరులు... సినిమాటోగ్రఫీ - నాని ఐయివెల్లి, ఎడిటర్ - ఆనంద్ పవన్ ప్రొడక్షన్ డిజైనర్ - దేవర మధుకర్, సంగీతం - వసంత్ ఇసైపెట్టై పాటలు - శ్రీరామ్ తపస్వి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - నరేంద్ర చారి CEO - శ్రీనివాస్ నల్లగంట్ల, రోహిణి స్టూడియోస్ ప్రొడ్యూసర్స్ - ఏవీఎస్ రాజు, ఆర్ కుమార్ రాజు, ఆనంద్ చంద్ర స్క్రిప్ట్, డైరెక్షన్ - ఆనంద్ చంద్ర విడుదల తేది : 21.08.2026 నిడివి : 1 ఘంట 57 నిముషాలు సునీల్, 'రాజు వెడ్స్ రాంబాయి' ఫేం అఖిల్ ఉడ్డెమారి, డా. శ్రీవాణి గోపిచంద్, వైష్ణవి, సిద్ధార్థ్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటించిన సినిమా "ఫైట్ మహా". 'కలలు నిజమైతే నిజం ఎవరిది' అనేది ఈ చిత్ర ట్యాగ్ లైన్. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మించిన నిజజీవిత కథ 'మర్డర్' చిత్ర దర్శకుడు ఆనంద్ చంద్ర ఈ చిత్రాన్ని సైకలాజికల్ థ్రిల్లర్ గా మలిచాడు. న్యూ ఐ మూవీస్ ఎల్ ఎల్ పీ బ్యానర్ పై ఏవీఎస్ రాజు, ఆర్ కుమార్ రాజు, ఆనంద్ చంద్ర నిర్మించిన ఈ చిత్రం ఆగస్ట్ 21న ధియేటర్ లలో విడుదల అయ్యింది

ఇంటర్నెట్ డెస్క్: వచ్చే ఏడాది ఉత్తర్ప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు (UP Assembly polls 2027) జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కీలక నేతల భద్రతపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 52 మంది రాజకీయ నాయకులకు బుల్లెట్ప్రూఫ్ జాకెట్లు (Bulletproof Jackets) సమకూర్చినట్లు సమాచారం. ఈ జాబితాలో సీఎం యోగి ఆదిత్యనాథ్ (CM Yogi Adityanath), సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి సహా పలువురు నేతలు ఉన్నట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. ఒక్కో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధర రూ.10 లక్షలు ఉంటుందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. వీటిని పొందిన నేతల లిస్టులో 11 మంది రాష్ట్ర మంత్రులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని మరో 98 మంది నేతలు, ప్రముఖ వ్యక్తులకు వివిధ స్థాయుల్లో భద్రత కల్పించనున్నట్లు తెలిపాయి. మరోవైపు ఎన్నికల (Assembly polls 2027) సన్నాహాల్లో భాగంగా వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిని, అభ్యర్థుల అవకాశాలను అంచనా వేయడానికి భాజపా (BJP) సర్వేలు నిర్వహిస్తోంది. ఇదీ చదవండి: అత్యాచార కేసులో రూ.5 కోట్ల డిమాండ్.. సీఎం భార్యపై సంచలన ఆరోపణలు గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

అక్కినేని వారసులుగా నాగ చైతన్య, అఖిల్ హీరోగా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. నాగార్జున టాలీవుడ్ లో తిరుగులేని స్టార్ హీరో. రీసెంట్ గా వీరు ముగ్గురూ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తమ కెరీర్, ఫ్యామిలీలో ఉన్న అనుబంధం ఇతర విశేషాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాగ చైతన్య, అఖిల్ ఇంత వరకు కలసి ఫుల్ లెన్త్ మూవీ చేయలేదు. మనం మూవీలో అఖిల్ కొన్ని నిమిషాల పాటు తళుక్కున మెరుస్తాడు అంతే. ఆ మూవీలో నాగార్జున, చైతు పూర్తి స్థాయిలో నటించారు. అక్కినేని అన్నదమ్ముల కాంబోలో ఫుల్ లెన్త్ మూవీ ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. తాజా ఇంటర్వ్యూలో అఖిల్, చైతూకు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. మీ తండ్రి సినిమాల్లో దేనిని రీమేక్ చేయడనికి ఇష్టపడతారు అని ప్రశ్నించగా.. అఖిల్, చైతూ ఇద్దరూ ఒకే సినిమా పేరు చెప్పారు. ఆ సినిమా ఏంటంటే.. హలో బ్రదర్. నాగార్జున డ్యూయెల్ రోల్ లో నటించిన హలొ బ్రదర్ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 90వ దశకంలో టాలీవుడ్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఇది కూడా ఒకటి. రమ్యకృష్ణ, సొందర్య హీరోయిన్లుగా నటించారు. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో ఉంటుంది. ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలని ఆసక్తిగా ఉన్నట్లు చైతూ, అఖిల్ ఇద్దరూ చెప్పారు. అయితే అఖిల్, చైతూ హలో బ్రదర్ రీమేక్ చేస్తే ఎలా ఉంటుంది అనే లెక్కలు అప్పుడే అభిమానుల్లో మొదలయ్యాయి. అది 32 ఏళ్ళ నాటి సినిమా. ఆ తరహా ఎంటర్టైన్మెంట్ కి, కథలకు ఎప్పుడో కాలం చెల్లింది. అలాంటి కథలతో ఇప్పుడు సినిమాలు చేస్తే వర్కౌట్ కావు సరికదా.. హలో బ్రదర్ లాంటి క్లాసిక్ మూవీ పరువు తీసినట్లు అవుతుంది అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మాత్రం ఇప్పటి ట్రెండ్

కింగ్ నాగార్జున తన సినీ ప్రయాణంలో తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు, ప్రస్తుత తరం హీరోలు ఎదుర్కొంటున్న సవాళ్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కింగ్ నాగార్జున (Nagarjuna) తన సినీ ప్రయాణంలో తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు, ప్రస్తుత తరం హీరోలు ఎదుర్కొంటున్న సవాళ్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా తన ఇద్దరు కుమారులు నాగచైతన్య (Naga Chaitanya), అఖిల్తో (Akhil) కలిసి ‘వెరైటీ ఇండియా’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన కెరీర్కు సంబంధించిన పలు విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా 90వ దశకానికి, ఇప్పటి సినీ పరిస్థితులకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గురించి మాట్లాడారు. "నా సినీ ప్రయాణంలో నేను తీసుకున్న కొన్ని నిర్ణయాలు నా కెరీర్ను పూర్తిగా మార్చేశాయి. అలాంటి నిర్ణయాల్లో ‘గీతాంజలి’ (Geethanjali) సినిమా ఒకటి. 90వ దశకంలో ఇతర హీరోలు పెద్దగా ముందుకు రాని సమయంలో దర్శకుడు మణిరత్నంతో కలిసి ‘గీతాంజలి’ సినిమా చేయడం నేను తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం. ఆ నిర్ణయమే నా కెరీర్కు ఒక కొత్త దిశను చూపించింది. ఒక హీరోగా నేను ఎలాంటి సినిమాలు చేయాలి, ఎలాంటి కథలను ఎంచుకోవాలి అనే విషయంలో ‘గీతాంజలి’ నాకు ఎంతో నేర్పింది. అలాంటి సాహసోపేతమైన నిర్ణయాలు నా కుమారులు నాగచైతన్య, అఖిల్ కూడా తీసుకోవాలని కోరుకుంటున్నాను. కెరీర్లో ఎప్పుడూ సేఫ్ జోన్లోనే ఉండకుండా.. కొత్త కథలు, విభిన్నమైన పాత్రలు చేయడానికి ప్రయత్నించాలి. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించే సినిమాలు చేయాలనే తపన ఉండాలి. అయితే 90లతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అప్పట్లో ప్రయోగాత్మక సినిమాలు చేయడం కొంత సులభంగా ఉండేది. సినిమా ఫలితం ఆశించిన విధంగా రాకపోయినా మరో సినిమాతో తిరిగి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉండేది. ఆ రోజుల్లో వరుసగా ఏడు సినిమాలు ప్లాప్ అయినా హీరోలు మళ్లీ పుంజుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఒక్క పరాజయం ఎదురైనా ప్రేక్షకులు

సినీ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి రావడం కెరీర్కు ఎంతవరకు ఉపయోగపడుతుందో, అదే సమయంలో ఎలాంటి ప్రెజర్ ను తీసుకొస్తుందో హీరో అఖిల్ అక్కినేని(akhil Akkineni) తన ఎక్స్పీరియెన్స్లతో వివరించాడు. తాను, తన అన్న నాగచైతన్య(naga Chaitanya) తరచూ నెపోటిజం డిస్కషన్స్ లో భాగమవుతుంటామని, ఈ విషయాన్ని తాము అంగీకరించామని చెప్పాడు. అయితే స్టార్ కిడ్గా ఉండటం పూర్తిగా అనుకూలమైన అంశం కాదని, అది రెండు వైపులా పదునున్న కత్తి లాంటిదని అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా తన లాంచ్ టైమ్ లో వచ్చిన హైప్ ఒక యంగ్ యాక్టర్ కు అంచనా వేయలేనంతగా ఉందని గుర్తుచేసుకున్నాడు. సౌత్ లో స్టార్ కిడ్స్ సినిమాల్లోకి వస్తున్నారంటే ఆడియన్స్లో సహజంగానే భారీ ఆసక్తి ఏర్పడుతుందని అఖిల్ పేర్కొన్నాడు. అంతటి అంచనాలను కెరీర్ ప్రారంభంలోనే ఎదుర్కోవడం అంత ఈజీ కాదని చెప్పాడు. అయితే మరోవైపు ఫిల్మ్ ఫ్యామిలీ నుంచి రావడం వల్ల ఒక ఫెయిల్యూర్ తర్వాత తిరిగి నిలబడేందుకు అవకాశాలు ఎక్కువగా ఉండటం తనకు కనిపించే ప్రధాన ప్రయోజనమని వివరించాడు. ఒక సినిమా రిజల్ట్ ఆశించిన విధంగా లేకపోయినా మరో ప్రయత్నం చేసే ఫ్రీడమ్ స్టార్ కిడ్స్కు ఉంటుందని అన్నాడు. ఇక సోషల్ మీడియా ట్రోలింగ్ను కూడా సినీ లైఫ్ లో భాగంగానే చూడాలని అఖిల్ భావిస్తున్నాడు. అయితే ఎదురయ్యే ప్రతి విమర్శకు స్పందించకుండా, నిజంగా అవసరమైన సందర్భాల్లో మాత్రమే తాను మాట్లాడతానని తెలిపాడు. కానీ విమర్శలు హద్దులు దాటిన సందర్భాల్లో తన ఫ్యామిలీ మొత్తం ఒకటిగా నిలబడిన సందర్భాలు ఉన్నాయని వెల్లడించాడు. పబ్లిక్ ఫిగర్గా ఉన్నప్పుడు చుట్టూ ఉన్న సిస్టమ్ను అర్థం చేసుకుని, ప్రశంసలతో పాటు విమర్శలను కూడా స్వీకరించడం నేర్చుకోవాల్సిందేనని అఖిల్ చెప్పిన మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి
రచయిత గురించిరాజశేఖర్. జిరాజశేఖర్ గుండాబత్తుని సమయం తెలుగులో కాపీ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఆయన సినిమా రంగానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్లు, స్పెషల్ స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 6 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో సినిమా, ఎంటర్టైన్మెంట్ రంగాలకు సంబంధించిన వార్తలు, సినిమా రివ్యూలు రాశారు. క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం కూడా ఆయనకు ఉంది. రాజశేఖర్ జేఎన్టీయూ-హైదరాబాద్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.... ఇంకా చదవండి

100 Cr Movies : సంక్రాంతి తర్వాత కాస్త డల్ అయిన టాలీవుడ్ బాక్సాఫీస్కి దాదాపు 400 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి మంచి బూస్టప్ అందించింది రామ్ చరణ్ పెద్ది సినిమా. ఈ పాన్ ఇండియా మూవీ తర్వాత ఆడియెన్స్ ముందుకొచ్చిన మరిన్ని సినిమాలు కూడా ఇదే బాటలో సక్సెస్ని కంటిన్యూ చేశాయి. ఈ లిస్ట్లో చిన్న సినిమాలు హిట్ అవ్వడమే కాక కలెక్షన్స్ కూడా రాబట్టాయి. కొన్ని సినిమాలు అయితే వంద కోట్ల జాబితాలో చేరాయి. గత శుక్రవారం బాక్సాఫీస్ ముందుకొచ్చిన సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా కేవలం రెండ్రోజుల్లోనే 100కోట్ల మార్క్ అందుకుని రికార్డ్ క్రియేట్ చేసింది. వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఓవర్సీస్లో 1.6 మిలియన్ డాలర్స్కి పైగా కలెక్ట్ చేసింది. ఇప్పటికే 150 కోట్లు వసూలు చేసినట్టు మూవీ యూనిట్ ప్రకటించింది. పాజిటివ్ వైబ్స్తో విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా 3 మిలియన్కి పైగా బుకింగ్స్తో అదరగొడుతోంది. విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాతో పాటు శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, సితార ఎంటర్టైన్మెంట్స్ కంబైన్డ్గా ప్రొడ్యూస్ చేసిన మరో సినిమా లెనిన్ కూడా ఈ ఇయర్ వందకోట్ల క్లబ్లోకి ఎంట్రీ ఇచ్చింది. రూరల్ బ్యాక్డ్రాప్లో ఎమోషన్స్ హైలైట్గా వచ్చిన లెనిన్ సినిమా మౌత్టాక్తో లాంగ్ రన్లో వందకోట్లు కొల్లగొట్టి అఖిల్కి మెమరబుల్ బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందించింది లెనిన్ సినిమా. ఎన్నో ఏళ్లుగా హిట్ కోసం ఎదురుచూసిన అఖిల్ కి ఆ లోటు తీర్చేసింది. భారీ సెట్టింగులు, వందల కోట్ల VFX లేకపోయినా కంటెంట్లో విషయం ఉంటే కలెక్షన్లు ఆటోమేటిక్టగా వస్తాయని లెనిన్ సినిమా మరోసారి ప్రూవ్ చేసింది. ఇక లెనిన్ సినిమా కంటే ముందుగా ఈ వంద కోట్ల ఫీట్ సాధించింది సమంత. నందిని రెడ్డి తెరకెక్కించిన ఈ వుమెన్ ఓరియెంటెడ్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా స్ట్రాంగ్ మౌత్

సునీల్, అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రధారులుగా ఆనంద్ చంద్ర (Anand Chandra) తెరకెక్కించిన చిత్రం ‘ఫైట్ మహా’. సునీల్, అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రధారులుగా ఆనంద్ చంద్ర (Anand Chandra) తెరకెక్కించిన చిత్రం ‘ఫైట్ మహా’ (Fight Maha ). ‘కలలు నిజమైతే నిజం ఎవరిది’ అనేది దీని ఉపశీర్షిక. న్యూ ఐ మూవీస్ ఎల్ఎల్పీ బ్యానర్పై ఏవీఎస్ రాజు, ఆర్ కుమార్ రాజు, ఆనంద్ చంద్ర నిర్మించారు. సినిమా ఈనెల 21వ తేదీన విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత ఏవీఎస్ రాజు మాట్లాడుతూ ‘వైజాగ్, కేరళ, హైదరాబాద్లో ఈ సినిమాను చిత్రీకరించాం. ఇటీవల మేము రిలీజ్ చేసిన టీజర్కు మిలియన్ ప్లస్ ప్యూస్తో అద్భుతమైన స్పందన వచ్చింది’ అని చెప్పారు. దర్శకుడు ఆనంద్ చంద్ర మాట్లాడుతూ ‘ఈ చిత్రంలో మేము చూపించిన స్లీప్ వాకింగ్ అనే కాన్సెప్ట్ చాలా యూనిక్గా ఉంటుంది. గతంలో ఇలాంటి కాన్సెప్ట్తో సినిమాలు వచ్చినా, మన తెలుగు ప్రేక్షకులకు మాత్రం కొత్తగా ఉంటుంది. ఒక వినూత్నమైన సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రమిది’ అని అన్నారు

సినిమా నేపథ్యం ఉన్న కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకులకు వరుస విజయాలు సాధించడం చాలా అవసరం. సరైన విజయం లేకపోతే అభిమానుల నుంచి ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. ఇటీవలే అక్కినేని అఖిల్ లెనిన్ సినిమాతో మంచి విజయం సాధించి తన కెరీర్ను మళ్లీ బలమైన బాటలో నిలబెట్టారు. ఇప్పుడు అదే రీతిలో మెగా హీరో వరుణ్ తేజ్ కూడా కనక రాజు చిత్రంతో సంచలన విజయాన్ని అందుకుని మళ్లీ ఫామ్లోకి వచ్చారు. గత కొంతకాలంగా సరైన విజయం లేక ఇబ్బంది పడుతున్న వరుణ్ తేజ్ ఈ విజయంతో పెద్ద ఊరట చెందారు. వరుసగా వచ్చిన పరాజయాలు మెగా బ్రాండ్ ఇమేజ్పై కొంత ప్రభావం చూపినప్పటికీ ఆయన ధైర్యంగా ముందుకు సాగారు. కొరియన్ కథాంశం ప్రేరణతో తెరకెక్కిన కనక రాజు సినిమాతో ఇప్పుడు వరుణ్ తేజ్ బాక్సాఫీస్ వద్ద తన సత్తా ఏంటో మరోసారి నిరూపించుకున్నారు. ప్రేక్షకులను మెప్పించడంలో ఈ చిత్రం విజయవంతమైంది. ప్రారంభ మూడు రోజుల్లోనే ఈ సినిమాకు అత్యంత భారీ స్థాయిలో వసూళ్లు నమోదయ్యాయని సమాచారం అందుతోంది. దీంతో ఈ హారర్ కామెడీ డ్రామా చిత్రం వేగంగా 50 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్ల దిశగా దూసుకుపోతోంది. థియేటర్లలో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సానుకూల అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఆదరిస్తున్నారు. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడం వరుణ్ తేజ్ కెరీర్కు ఎంతో ప్లస్ పాయింట్గా మారింది. ఫలితంగా అటు అఖిల్ ఇటు వరుణ్ తేజ్ ఇద్దరూ ఒకే సమయంలో విజయాలు సాధించడం పట్ల అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమలో ఒక్క మంచి విజయం హీరోలకు మరో ఐదారు ఏళ్ల పాటు మంచి అవకాశాలను తెచ్చిపెడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. నాని తన కెరీర్ను చిన్నగా ప్రారంభించి ప్యారడైజ్ చిత్రంతో 200 కోట్ల క్లబ్లో చేరిన విషయాన్ని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. మెగా
అక్కినేని అఖిల్ హీరోగా నటించిన సినిమా ‘లెనిన్’. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. అయ్యగారిని వంద కోట్ల మైల్ స్టోన్ క్లబ్ లో కూర్చోబెట్టింది. సినిమాలో భాగమైన వారందరికీ లాభాలు తెచ్చిపెట్టింది. థియేటర్లలో ఘన విజయం సాధించిన ఈ మూవీ.. ఇప్పుడు ఓటీటీలోనూ సంచలనం సృష్టిస్తోంది.‘లెనిన్’ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ‘జీ 5’ ఓటీటీ కొనుగోలు చేసింది. థియేట్రికల్ రిలీజైన నాలుగు వారాల తర్వాత ఓటీటీలో ప్రసారం చేసేలా అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఆ ప్రకారం ఇటీవలే ఈ చిత్రాన్ని వివిధ భాషల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టిన ఈ చిత్రానికి డిజిటల్ వేదికపైనా అనూహ్య స్పందన లభిస్తోంది. మనోడు ఓటీటీలోనూ ఇరగదీస్తున్నాడు. మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ తో దూసుకుపోతున్నాడు.బ్లాక్ బస్టర్ ‘లెనిన్’ మూవీ కేవలం 2 రోజుల్లోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ సాధించినట్లు ‘జీ 5’ ఓటీటీ ఇటీవల ప్రకటించింది. కేవలం ఒక్క వారంలోనే 200 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ నిమిషాలు రాబట్టిందని తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. “అయ్యగారి రాయల్ ర్యాంపేజ్ మామూలుగా లేదు.. లెనిన్ ఫీవర్ అన్ స్టాపబుల్” అంటూ పోస్టర్ షేర్ చేసుకుంది. ఇది చూసి అక్కినేని అభిమానులు ఖుషీ అవుతున్నారు. అఖిల్ కోరుకున్నట్టుగా ఆడియన్స్ లెనిన్ ను తమ ఇంటికి తీసుకెళ్లిపోయారని అభిప్రాయ పడుతున్నారు.'లెనిన్' చిత్రానికి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో రూరల్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. ఇందులో అఖిల్ అద్భుతమైన నటన కనబరిచారు. ఆయనకు జోడీగా భాగ్యశ్రీ బోర్సే అలరించింది. ప్రమోద్ పంజు, శివాజీ, శత్రు, బ్రహ్మాజీ, సునీల్, ఈశ్వరీరావు, రాంకీ, గెటప్ శ్రీను తదితరులు ఇతర పాత్రల్లో మెప్పించారు. నటీనటుల పర్ఫార్మన్స్, డిఫరెంట్ స్క్రీన్

అఖిల్ రాజ్, సునీల్ కీలక పాత్రలు పోషించిన సినిమా 'ఫైట్ మహా'. ఈ నెల 21న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు మేకర్స్ తెలిపారు. 'రాజు వెడ్స్ రాంబాయి' సినిమాతో చక్కని గుర్తింపు తెచ్చుకున్న హీరో అఖిల్ రాజ్ ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తున్నాడు. తాజాగా అతను హీరోగా, నాగదుర్గ హీరోయిన్ గా 'శనార్తి' సినిమా షూటింగ్ శ్రావణ మాసం తొలి శుక్రవారం మొదలైంది. అలానే అతను ఇప్పటికే నటించిన 'క్రేజీ కళ్యాణం' సినిమా విడుదలకు సిద్థంగా ఉంది. ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్ తో పాటు సీనియర్ నటుడు నరేశ్ ఓ కీలక పాత్రను పోషించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ కు చక్కని స్పందన లభించింది. ఇదిలా ఉంటే అఖిల్ రాజ్ ఉడ్డెమారి ప్రధాన పాత్రను పోషించిన 'ఫైట్ మహా' సినిమా విడుదల తేదీని మేకర్స్ లాక్ చేశారు. ఈ సినిమా ఇదే నెల 21న రిలీజ్ కానుంది. సునీల్, డాక్టర్ వాణి గోపీచంద్, వైష్ణవి, సిద్ధార్థ్, శ్రీకాంత్ భరత్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. 'కలలు నిజమైతే నిజం ఎవరిది' అనేది ఈ చిత్ర ట్యాగ్ లైన్. సరికొత్త సైకలాజికల్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని ఆనంద్ చంద్ర రూపొందిస్తున్నారు. ఏవీఎస్ రాజు, ఆర్ కుమార్ రాజు, ఆనంద్ చంద్ర దీనిని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్, వైజాగ్, కేరళలో జరిపారు. ఇటీవల ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేసినప్పుడు చక్కని అప్లాజ్ లభించింది. దీని గురించి ఆనంద్ చంద్ర మాట్లాడుతూ -‘ఇదో వినూత్నమైన సైకాలజికల్ థ్రిల్లర్. కలలు, మానసిక రుగ్మత, విధి, అపరాధ భావన, దాగి ఉన్న నిజాల చుట్టూ తిరిగే ఈ కథ ప్రేక్షకులను చివరి వరకు ఉత్కంఠలో ఉంచుతుంది. మహా అనేది మా మూవీలో మెయిల్ లీడ్ క్యారెక్టర్ పేరు. ఆయన తన లైఫ్ తో ఫైట్ చేస్తుంటాడు

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. YouTuber Akhil Wife: యూట్యూబర్ అఖిల్, ఆయన భార్య మేఘకు సంబంధించిన విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మేఘ తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్నో ఆశలతో అఖిల్ను పెళ్లి చేసుకున్నానని చెప్పింది. అయితే పెళ్లి తర్వాత అతడి ప్రవర్తన గురించి తనకు అనేక విషయాలు తెలిసాయని పేర్కొంది. తన భర్తకు ఇతర యువతులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించింది. ఈ విషయంపై తాను అఖిల్ను ప్రశ్నించినప్పుడు తనను మానసికంగా, శారీరకంగా వేధించాడని ఆమె చెప్పినట్లు సమాచారం. పెళ్లి తర్వాత అత్తింటికి వచ్చినప్పటి నుంచి తనకు సంతోషం లేకుండా పోయిందని మేఘ పేర్కొంది. తనను సరిగ్గా చూసుకోకుండా తరచూ ఇబ్బందులకు గురిచేసేవాడని ఆరోపించింది. ఈ పరిస్థితులతో తాను ఎంతో బాధపడ్డానని, చివరకు ఆ జీవితాన్ని వదిలి బయటకు రావాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ఇదే సమయంలో తాను ఓ కండక్టర్తో వెళ్లిపోయిన విషయంపై కూడా మేఘ స్పందించినట్లు తెలుస్తోంది. తనకు ప్రశాంతమైన, సంతోషకరమైన జీవితం కావాలని, అందుకే అఖిల్ను వదిలి వెళ్లినట్లు చెప్పింది. కండక్టర్ అయినా, క్లీనర్ అయినా అతడితోనే జీవిస్తానని ఆమె పేర్కొన్నట్లు సమాచారం. అయితే మేఘ చేసిన ఈ ఆరోపణలపై అఖిల్ వైపు నుంచి ఎలాంటి పూర్తి వివరణ బయటకు వచ్చిందనే విషయం స్పష్టంగా తెలియాల్సి ఉంది. సోషల్ మీడియాలో వచ్చిన ఆరోపణలను నిర్ధారించేందుకు అధికారిక సమాచారం కూడా అవసరం. మేఘ ఈ విషయాలను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన కొద్దిసేపటికే ఆ పోస్టును తొలగించినట్లు సమాచారం. దీంతో ఈ వ్యవహారంపై

బ్లాక్బస్టర్ దర్శకుడు సంపత్ నంది విజయవంతమైన నిర్మాణ సంస్థ సంపత్ నంది టీమ్వర్క్స్, శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ అధినేత, అభిరుచి గల నిర్మాత కె.వి. శ్రీధర్ రెడ్డితో కలిసి తన రెండవ చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధమవుతోంది. ప్రతిష్టాత్మక ఆదిత్య మూవీస్ బ్యానర్ సమర్పిస్తోంది. 'రాజు వెడ్స్ రాంబాయి' చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న అఖిల్ రాజ్, యంగ్ ట్యాలెంటెడ్ నాగ దుర్గ ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ తెలంగాణ జానపద గీతాలలో తన ఉత్సాహభరితమైన నటనతో పేరుపొందిన నాగ దుర్గకు ఇది తెలుగులో తొలి సినిమా. సంపత్ నంది శిష్యుడైన రాజ్ గణేష్ ఉప్పునూతి ఈ ప్రాజెక్ట్తో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి 'శనార్తి' అనే పవర్ ఫుల్ టైటిల్ పెట్టారు. ఇది తెలంగాణలో సాంప్రదాయకంగా పలకరించడానికి ఉపయోగించే పదం. టైటిల్ పోస్టర్లో ఒక చేయి పసుపు పచ్చ రంగులో, మరొక చేయి ఎరుపు రంగులో ఒకదానికొకటి పట్టుకున్న రెండు చేతులు.. విభిన్న రంగులు, అనుబంధం, సంప్రదాయం, ఐక్యతను అందంగా సూచిస్తాయి. రెండు చేతుల మణికట్టు చుట్టూ పవిత్రమైన జంధ్యాలు కట్టి ఉండగా, ఎరుపు రంగు వేసిన చేతికి సాంప్రదాయ ఎర్ర గాజుల దండ అలంకరించబడి ఉంది. పసుపు, కుంకుమ రంగులతో పాటు, ఈ అంశాలు తెలంగాణ ఆచారాలు, వేడుకలు, సంప్రదాయాల వాతావరణాన్ని గుర్తుకు తెస్తున్నాయి. టైటిల్ కింద “A Tale of Culture" అనే ట్యాగ్లైన్ సినిమా బ్యాక్ డ్రాప్ ని స్పష్టంగా సూచిస్తుంది. సాంస్కృతిక చిహ్నాలను ఆసక్తికరమైన విజువల్ మేళవించి టైటిల్ పోస్టర్ బలమైన ముద్ర వేస్తుంది. రచయితగా, కథకుడిగా, షోరన్నర్గా తనకున్న ప్రతిభతో పేరుగాంచిన దర్శకుడు సంపత్ నంది 'ఓదెల' ఫ్రాంచైజీతో సహా విజయవంతమైన కథలు, ఫ్రాంచైజీలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. 'శనార్తి'తో ఆయన అనుబంధం ఈ ప్రాజెక్ట్పై అంచనాలను పెంచుతోంది. తన విలక్షణమైన సంగీతంతో శంసలు పొందిన సురేష్ బొబ్బిలి ఈ చిత్రానికి సంగీతపరంగా మరింత

బాక్సాఫీస్ వద్ద సత్తా చాటిన అయ్యగారు అఖిల్ అక్కినేని ‘లెనిన్’ ఇప్పుడు తెలుగు జీ5 లోనూ అద్భుతమైన రికార్డు సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద సత్తా చాటిన అయ్యగారు అఖిల్ అక్కినేని (Akhil Akkineni) ‘లెనిన్’ (Lenin) ఇప్పుడు తెలుగు జీ5 (Zee5)లోనూ అద్భుతమైన రికార్డు సృష్టించింది. కేవలం ఒక్క వారంలోనే 200 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేయటం విశేషం. థియేట్రికల్గా బ్లాక్ బస్టర్ అనంతరం ఓటీటీలోకి వచ్చిన ‘లెనిన్’పై ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తి, ఈ హిస్టరీకి, ఈ ఆదరణకు కారణంగా చెప్పుకోవచ్చు. అఖిల్ కెరీర్లో మూడేళ్ల గ్యాప్ తర్వాత జూలై 10న థియేటర్లలో విడుదలైన ‘లెనిన్’ సినిమా.. ఆయన కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్ను సాధించింది. బాక్సాఫీస్ దగ్గర రూ.100 కోట్ల వసూళ్లతో మేకర్స్కు లాభాలను తెచ్చిపెట్టింది. ప్రేక్షకుల ఆదరణతో ‘లెనిన్’ మంచి కమర్షియల్ సక్సెస్గా నిలిచింది. అఖిల్ అక్కినేనికి ‘లెనిన్’ ఓ సినిమా మాత్రమే కాదు. సినిమాలకు సుదీర్ఘ విరామం తర్వాత అఖిల్ కెరీర్లో కీలక సమయంలో ఈ చిత్రం విడుదలైంది. థియేటర్లలో సాధించిన విజయంతో.. అఖిల్ కెరీర్లోనే కొత్త కమర్షియల్ హై ను మూవీ అందుకుంది. ఇప్పుడు థియేటర్ల నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ వరకు ‘లెనిన్’ ప్రయాణం కొనసాగుతోంది. తెలుగు జీ5లోనూ ప్రేక్షకులు ఈ సినిమాను ఆసక్తిగా చూస్తుండటంతో, ‘లెనిన్’ విజయవంతమైన జోరు మరింత ముందుకు సాగుతోంది. మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన ‘లెనిన్’లో యాక్షన్, ప్రేమ, ఫ్యామిలీ ఎమోషన్స్తో పాటు పల్లెటూరి నేపథ్యం ప్రధానంగా కనిపిస్తోంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథలో పాత్రల మధ్య సంఘర్షణ, వ్యక్తిగత సంబంధాలు, దాగి ఉన్న రహస్యాలు, ఉత్కంఠభరితమైన సన్నివేశాలను ఆసక్తికరంగా కథను ముందుకు నడిపాయి. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించగా.. ప్రమోద్ పంజు, రాంకీ, ఈశ్వరీరావు, శివాజీ, బ్రహ్మాజీ, సునీల్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించి సినిమాకు మరింత బలాన్ని చేకూర్చారు. అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ

విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీకి పంపాలని లోక్సభ బుధవారం నిర్ణయించింది. ప్రతిపక్షాల తీవ్ర నిరసనలు మరియు నినాదాల నడుమ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని సభ వాయిస్ ఓట్తో ఆమోదించింది. ఈ బిల్లు ద్వారా ఎన్జీవోలు మరియు స్వచ్ఛంద సంస్థలకు వచ్చే విదేశీ నిధులపై కఠిన నియంత్రణలు విధించనున్నారు. జాతీయ భద్రత మరియు పారదర్శకత కోసమే ఈ సవరణలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ సవరణ బిల్లును మార్చి 25న లోక్సభలో మొదటిసారిగా ప్రవేశపెట్టారు. బుధవారం ఉదయం సభ ప్రారంభమైన వెంటనే ప్రతిపక్షాలు బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలకు దిగడంతో గందరగోళం నెలకొంది. స్పీకర్ ఓం బిర్లా సభను సజావుగా నడపాలని విజ్ఞప్తి చేసినప్పటికీ నినాదాలు ఆగలేదు. దీంతో ప్రశ్నల సమయం కొన్ని నిమిషాల్లోనే ముగిసి, సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. మళ్లీ సభ ప్రారంభమైన తర్వాత కూడా ప్రతిపక్షాల నిరసనలు అలాగే కొనసాగాయి. దీంతో కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ ఈ బిల్లును జేపీసీకి పంపే తీర్మానాన్ని వెంటనే సభలో ప్రవేశపెట్టారు. 31 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీలో లోక్సభ నుంచి 21 మంది మరియు రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులు ఉంటారు. లోక్సభ సభ్యులను స్పీకర్ నామినేట్ చేయగా, రాజ్యసభ సభ్యులను చైర్మన్ నామినేట్ చేస్తారు. ఈ నేపథ్యంలో సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ మరియు కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ బిల్లు మైనారిటీలు మరియు ఎన్జీవోలను లక్ష్యంగా చేసుకుందని వారు ఆరోపించారు. దీనిపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తీవ్రంగా స్పందిస్తూ బిల్లులో మైనారిటీలకు వ్యతిరేకంగా ఏ నిబంధనా లేదని స్పష్టం చేశారు. విదేశీ నిధులపై స్పష్టమైన చట్టం లేకపోతే దేశ భద్రతకు తీవ్ర ముప్పు ఏర్పడుతుందని హెచ్చరించారు

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Kerala vlogger Akhil nrd wife megha elopes with conductor: కేరళలో చోటు చేసుకున్న అఖిల్ ఎన్ ఆర్ డీ, మేఘా దంపతుల ఘటన సోషల్ మీడియాలో కాకరేపుతుంది. తొలుత మర్చంట్ నేవీలో పనిచేసే అఖిల్ ఆతర్వాత దాన్ని వదిలేసి యూట్యూబర్ గా సెటిల్ అయ్యాడు. అతనికి సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో ఫాలోవింగ్ ఉంది. అదే సోషల్ మీడియా వేదికగా మేఘా అనేక యువతి పరిచయం అయ్యింది. అది కాస్త కొన్ని రోజులకు ప్రేమగా మారింది. ఆతర్వాత 2024 లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అఖిల్, మేఘాలు ఇద్దరు సోషల్ మీడియాలో వీడియోలు, రీల్స్ చేస్తు నెట్టింట హల్ చల్ చేస్తుంటారు. అయితే పెళ్లయిన తర్వాత కొన్ని నెలల తర్వాత ఇద్దరి మధ్య గ్యాప్ ఏర్పడింది. భర్త అఖిల్ పై మేఘాకు అనుమానం కల్గింది. అతని అఫైర్ లు ఉన్నాయని తరచుగా భర్తపై అనుమానం పడేది. ఇద్దరి మధ్యఇది కాస్త రచ్చగా మారింది.ఆ తర్వాత మేఘ కాలేజీ చేస్తానంటే భర్త అఖిల్ ఆమెను జాయిన్ చేశాడు. అప్పటికే ఆమె బ్యాచిలర్ ఆఫ్ లా చేసింది. ఇంతలో ఆమెకు రోజు బస్సులో ప్రయాణించే కండక్టర్ తో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారినట్లు చెబుతున్నారు. భర్తతో తరచుగా గొడవలు దీంతో మేఘ కండక్టర్ కు దగ్గరైంది. ఇటీవల అతనికి ప్రభుత్వ ఉద్యోగం కూడా వచ్చినట్లు చెబుతున్నారు. దీంతో మేఘా సైతం తన ఇన్ స్టాలో భర్తపై వేధింపులు ఆరోపణలు చేస్తు ఒక వీడియో పోస్ట్ చేసిందని ఆ తర్వాత

ఫోక్ డాన్సర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది అందాల భామ నాగదుర్గ. ఫోక్స్ సాంగ్స్ ద్వారా సినిమా సెలబ్రెటీలకు మించి క్రేజ్ సొంతం చేసుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. నాగ దుర్గ సాంగ్స్ కు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ప్రతి నెల నాగ దుర్గ నటించే ఫోక్ సాంగ్స్ యుట్యుబ్ లో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. తెలంగాణ నేపథ్యంలో విడుదలయ్యే ఫోక్ సాంగ్స్ ద్వారా క్రేజ్ తెచ్చుకున్న నాగ దుర్గ ఇప్పుడు హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటుంది. ఇటీవల ఈ అమ్మడు రెండు సినిమాలు అనౌన్స్ చేసింది. తమిళ్ లో ఓ సినిమా తెలుగులో మరో సినిమా చేస్తుంది. అలాగే ఇప్పుడు తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది ఈ చిన్నది. ఇది కూడా చదవండి : అప్పుడు చిరంజీవి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. తర్వాత చెల్లెలిగా..! ఈ నటి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.? ఎన్నో బ్లాక్ బస్టర్ ఫోక్ సాంగ్స్ తో ప్రేక్షకులను అలరించిన నాగ దుర్గ.. హీరోయిన్ గా సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయింది. తమిళ సినిమాకంటే ముందు కలివి వనం అనే సినిమాలో నటించింది నాగదుర్గ. ప్రస్తుతం టాలీవుడ్ నటుడు ప్రియదర్శి జోడిగా ఇడుపు కాయితం అనే సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఈ చిత్రాన్ని సుకుమార్, బన్నీ వాసు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా నాగ దుర్గకు సంబందించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఆమె ఓ హీరోతో కలిసి కనిపించడంతో ఈ అమ్మడు ప్రేమలో పడిందా అంటూ నెట్టింట గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది కూడా చదవండి : సినిమా చూస్తున్నంతసేపు కళ్లల్లో నీళ్లు వచ్చాయి, మనసు బరువెక్కింది: నాగార్జున సోషల్ మీడియాలో గాసిప్స్, రూమర్స్ అనేవి చాలా కామన్.. హీరోలు, హీరోయిన్స్ కు సంబందించిన వ్యక్తిగత విషయాల గురించి అనేక వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతుంటాయి. ఈ క్రమంలోనే నగదుర్గ

భార్య బస్సు క్లీనర్తో వెళ్లిపోయిందని సీసీటీవీ ఫుటేజ్ను విడుదల చేశాడు ఇన్ఫ్లుయెన్సర్ అఖిల్ ..! సోషల్ మీడియాలో కనిపిస్తే ఎప్పుడూ నవ్వులు.. క్యూట్ వీడియోలు.. ఫ్యామిలీ వ్లాగ్స్.. ట్రావెల్ రీల్స్.. ఇలా లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న కేరళకు చెందిన సోషల్ మీడియా జంట అఖిల్–మేఘా.... ఒకప్పుడు ఈ జంట వీడియోలకు ఫిదా అయిన నెటిజన్లు.. ఇప్పుడు అదే జంటకు సంబంధించిన ఓ సంచలన ఆరోపణలు చూసి షాక్ అవుతున్నారు. తన భార్య మేఘా ఓ స్థానిక బస్సు క్లీనర్తో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయిందంటూ అఖిల్ తాజాగా విడుదల చేసిన వీడియోలో ఆరోపించడం కలకలం రేపుతోంది. అంతేకాదు.. ఇంట్లో ఉన్న నగదు, బంగారం, విలువైన వస్తువులు కూడా ఆమె వెంట తీసుకెళ్లిందని అఖిల్ చెప్పినట్లు వైరల్ పోస్టుల్లో పేర్కొంటున్నారు. ఈ ఆరోపణలకు సంబ ధించిన కొన్ని దృశ్యాలను కూడా ఆయన సోషల్ మీడియాలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు సోషల్ మీడియాలో ఈ జంటను చూసినవారికి వారి జీవితం ఓ పర్ఫెక్ట్ ఫ్యామిలీలా కనిపించేది. కానీ అఖిల్ వీడియో బయటకు రావడంతో.. తెరపై కనిపించిన చిరునవ్వుల వెనుక అసలు కథ ఏమిటన్న చర్చ మొదలైంది.తాను తీవ్ర మానసిక వేదనలో ఉన్నానని.. కుటుంబం ఎదుర్కొంటు న్న పరిస్థితి తనను తీవ్రంగా కలచివేస్తోందని అఖిల్ వీడియోలో పేర్కొన్నట్లు సమాచారం. అయితే ఈ ఆరోపణలపై మేఘా నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక స్పందన వెలువడినట్లు స్పష్టమైన సమాచారం లేదు. ఆమె నిజంగా ఇంటి నుంచి వెళ్లిపోయిందా? ఎవరితో వెళ్లింది? నగదు, బంగారం తీసుకెళ్లిందన్న ఆరోపణల్లో నిజమెంత? అసలు ఈ దంపతుల మధ్య ఏం జరిగింది? అనే ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది. ప్రస్తుతం అఖిల్ వాదన మాత్రమే వైరల్ అవుతుంది. మేఘా స్పందన లేదా అధికారిక దర్యాప్తు వివరాలు వెలుగులోకి వచ్చిన తర్వాతే ఈ వ్యవహారంలో పూర్తి వాస్తవాలు స్పష్టమయ్యే అవకాశం ఉంది. ఈ ఘటన మరో

వివిధ భాషా చిత్రాలకు సంబంధించిన సినిమా సమాచారాన్ని సంక్షిప్తంగా అందించే సమాచార మాలిక ర్యాపిడ్ చిత్రం. ఇంకెందుకు ఆలస్యం చూసేయండిక. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ‘కొరియన్ కనకరాజు’ మంచి విజయం సాధించడంతో.. మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా హాజరైన చిరంజీవి చిత్రబృందపై ప్రశంసలు కురిపించారు. ‘లెనిన్' విజయంతో జోరు మీదున్న అఖిల్ అక్కినేని తన తదుపరి సినిమాపై దృష్టి పెట్టారు. డైరెక్టర్ పవన్ సాదినేని చెప్పిన కథ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలో ఈ కాంబోపై అధికారిక ప్రకటన రానుంది. ‘బలగం’ సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘పళ్ళబురుసు’ ట్రైలర్ను నాగార్జున విడుదల చేశారు. తెలంగాణ గ్రామీణ నేపథ్య కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ఆగస్ట్ 14న విడుదల కానుంది. అల్లరి నరేశ్ నటిస్తోన్న కామెడీ జానర్ ‘రంభ ఊర్వశి మేనక’ టీజర్ విడుదలైంది. చంద్ర మోహన్ చింతాడ తెరకెక్కించిన ఈ మూవీ గ్యాప్ లేకుండా నవ్విస్తుందని చిత్రబృందం ధీమా వ్యక్తం చేసింది.. ఇంకా ఇలాంటి సినీ విశేషాల కోసం పై ర్యాపిడ్ చిత్రం చూసేయండి. Jani Master: తప్పులు జరిగాయి.. దయచేసి క్షమించండి త్రిషను డిప్యూటీ సీఎంగా ఎప్పుడు చేస్తారు? మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు Dhanush Vs Vijay: ధనుష్పై.. విజయ్ సర్కారు నిఘా
Noida Airport Waterlogging : ఇటీవలే ప్రారంభమై కార్యకలాపాలు సాగిస్తున్న ప్రతిష్టాత్మక నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (జెవార్ ఎయిర్పోర్ట్) వద్ద కురిసిన భారీ వర్షం తీవ్ర కలకలం రేపింది. మంగళవారం కురిసిన వర్షానికి విమానాశ్రయ ఆవరణలో పెద్ద ఎత్తున నీరు నిలిచిపోవడంపై రాజకీయ దుమారం రేగింది. ఈ పరిణామంపై సమాజ్వాదీ పార్టీ అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అధికార బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ముఖ్యంగా ఇక్కడ విమానాలు నడుస్తాయా లేక పడవలు నడుస్తాయా అంటూ ప్రశ్నించారు.అసలేమైందంటే?టర్మినల్ను పార్కింగ్ ప్రాంతంతో అనుసంధానించే మార్గంలో వర్షపు నీరు భారీగా నిలిచిపోయిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. విమానాశ్రయ సిబ్బంది నిలిచిన నీటిని తొలగించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న 28 సెకన్ల వీడియో క్లిప్ను అఖిలేష్ యాదవ్ తన అధికారిక ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ముఖ్యంగా ఈ వీడియో కింద "ఇప్పుడు ఈ విమానాశ్రయంలో విమానాలకు బదులు పడవలు నడుపుతారా?" అంటూ అఖిలేష్ యాదవ్ ఘాటుగా ప్రశ్నించారు.స్పందించిన విమానాశ్రయ అధికారులు..!ఈ ఉదంతంపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, ఎయిర్పోర్ట్ అధికార యంత్రాంగం తక్షణమే స్పందించి వివరణ ఇచ్చాయి. ఊహించని రీతిలో అత్యంత భారీ వర్షం కురవడం వల్లే తాత్కాలికంగా నీరు నిలిచిపోయిందని అధికారులు స్పష్టం చేశారు. ఘటన జరిగిన వెంటనే స్పందించిన విమానాశ్రయ బృందాలు కేవలం 30 నిమిషాల వ్యవధిలోనే నిలిచిన నీటిని పూర్తిగా తొలగించాయని.. ఆ మార్గంలో రాకపోకలు వెంటనే సాధారణ స్థితికి వచ్చాయని యూపీ ప్రభుత్వం ప్రకటించింది. విమాన సర్వీసులు, ప్రయాణికుల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగలేదని.. వాతావరణ పరిణామాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని స్పష్టం చేశారు.మార్చి 28న ప్రారంభోత్సవం జరుపుకుని.. జూన్ 15వ తేదీ నుంచి సేవలు అందిస్తున్న ఈ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాన్ని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం కింద నిర్మించారు. అంతర్జాతీయ టెర్మినల్ నిర్మాణ పనులు సెప్టెంబర్ నుంచి అక్టోబర్ నాటికి పూర్తి చేసి.. ఈ

సినిమా ఇండస్ట్రీలో గాసిప్స్ కామన్. హీరోహీరోయిన్ల సినిమాలతో పాటు వ్యక్తిగత విషయాలపై కూడా పుకార్లు వస్తూనే ఉంటాయి. ముఖ్యంగా పెళ్లి, ప్రేమకు సంబంధించిన విషయాలపై రకరకాలు గాసిప్స్ నెట్టింట వైరల్ అవుతుంటాయి. తాజాగా ఫోక్ డ్యాన్సర్, హీరోయిన్ నాగదుర్గపై కూడా ఓ క్రేజీ రూమర్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆమె యంగ్ హీరో అఖిల్ రాజ్తో ప్రేమలో ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దానికి గల కారణం.. వీరిద్దరు కలిసి ఇటీవల గుడికి వెళ్లి పూజలు చేయడమే. ‘రాజు వెడ్స్ రాంబాయి’మూవీతో హీరోగా సక్సెస్ అందుకున్నాడు అఖిల్ రాజ్. మరోవైపు ఫోక్ డ్యాన్సర్గా మంచి గుర్తింపు సంపాదించుకున్న నాగదుర్గ..ఇటీవల సినిమాల్లోకి అడుగుపెట్టింది. తమిళంలో లవ్ ఓ లవ్ సినిమాతో హీరోయిన్గా వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. ఇక తెలుగులో ప్రియదర్శితో కలిసి ‘ఇడుపు కాయితం’ అనే మూవీ చేస్తోంది. ఇలా కెరీర్ పరంగా ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్న వీరిద్దరు కలిసి సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు కూడా చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ కావడంతో వీరిద్దరు ప్రేమలో ఉన్నారనే పుకార్లు కూడా పుట్టుకొచ్చాయి. లవ్లో ఉన్నారు కాబట్టే కలిసి గుడికి వెళ్లారని కొంతమంది నెటిజన్స్ కామెంట్స్ పెడతున్నారు. మరికొంతమంది మాత్రం వీరిద్దరి కాంబినేషన్లో కొత్త సినిమా రాబోతుందని..అందుకే గుడికి వెళ్లారని కామెంట్ చేస్తున్నారు. మరి ఇందులో ఏది నిజమో తెలియాలంటే.. అఖిల్ రాజు లేదా నాగదుర్గ ఇద్దరిలో ఎవరో ఒకరు స్పందించాల్సిందే. రష్యన్ సమ్మర్ ఎంజాయ్ చేస్తున్న శ్రియ (ఫొటోలు) ప్రకృతి ఒడిలో టాలీవుడ్ హీరోయిన్ యోగా (ఫొటోలు) హైదరాబాద్లో ఎయిడ్స్పై అవగాహన భారీ ర్యాలీ (ఫోటోలు) ఐదేళ్ల తర్వాత కనిపించిన తెలుగు హీరోయిన్ (ఫొటోలు) బోనాలు స్పెషల్.. ఫ్యామిలీతో 'బేబి' వైష్ణవి చైతన్య (ఫొటోలు) మంత్రి సహకారంతో పంచదర్లలో అక్రమ మైనింగ్.. ఆ మంత్రి పేరు... మహిళా రిజర్వేషన్

సోషల్ మీడియాలో లక్షలాది మంది ఫాలోవర్లతో ఆదర్శ దంపతులుగా గుర్తింపు పొందిన కేరళకు చెందిన ఓ ఇన్ఫ్లుయెన్సర్ జంట జీవితంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. అఖిల్, మేఘనలుగా ప్రాచుర్యం పొందిన ఈ జంటలో, భార్య మేఘన తనను విడిచి ఒక బస్సు క్లీనర్తో వెళ్లిపోయిందంటూ భర్త అఖిల్ చేసిన ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.ఇన్స్టాగ్రామ్లో అఖిల్, మేఘనలకు విశేష ఆదరణ ఉంది. వీరు పోస్ట్ చేసే ఆకర్షణీయమైన వీడియోలు, ఫ్యామిలీ వ్లాగ్స్, ట్రావెల్ రీల్స్తో నెటిజన్లకు ఫేవరెట్ కపుల్గా నిలిచారు. సోషల్ మీడియాలో ఎంతో అన్యోన్యంగా కనిపించే వీరి జీవితంలో ఇటువంటి ఘటన చోటుచేసుకోవడం వారి ఫాలోవర్లను విస్మయానికి గురిచేసింది.ఇటీవల అఖిల్ ఒక వీడియోను విడుదల చేస్తూ తన భార్యపై తీవ్ర ఆరోపణలు చేశారు. మేఘన ఒక స్థానిక బస్సు క్లీనర్తో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయిందని తెలిపారు. వెళ్లే సమయంలో ఇంట్లో ఉన్న నగదు, బంగారు ఆభరణాలను కూడా తీసుకువెళ్లిందని ఆయన వ్యక్తం చేశారు. ఈ పరిణామంతో తాను తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నట్లు అఖిల్ ఆ వీడియోలో పేర్కొన్నారు.అయితే, ఈ వ్యవహారంలో ఇప్పటివరకు అఖిల్ చేసిన ఆరోపణలు మాత్రమే వెలుగులోకి వచ్చాయి. మేఘన వైపు నుంచి దీనిపై ఎటువంటి స్పందన రాలేదు. ఆమె వెల్లడించే వివరణతోనే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వాస్తవాలు తెలిసే అవకాశం ఉంది

కేరళకు చెందిన సోషల్ మీడియా కపుల్ అఖిల్-మేఘా వ్యవహారం వైరల్గా మారింది. భార్యపై అఖిల్ చేసిన సంచలన ఆరోపణలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. లక్షల మంది ఫాలోవర్లు.. వేలాది మంది అభిమానులు.. సోషల్ మీడియాలో చూస్తే ఆదర్శ దంపతులు. కానీ కెమెరా ఆఫ్ అయ్యాక మాత్రం అసలు కథ వేరేనా..? ప్రేమ, అనుబంధం, హ్యాపీ ఫ్యామిలీ అంటూ వీడియోలు చేసిన జంట.. ఇప్పుడు విడిపోయింది. అంతేకాదు. భార్య ఓ బస్సు క్లీనర్తో వెళ్లిపోయిందని భర్త చేసిన ఆరోపణలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. అసలు ఈ వైరల్ కథ ఏంటి..? కేరళకు చెందిన ప్రముఖ సోషల్ మీడియా జంట.. అఖిల్ (AKHIL), మేఘా (MEGHANA). ఇన్స్టాగ్రామ్లో వీరిద్దరికీ లక్షలాది మంది ఫాలోవర్లు. క్యూట్ వీడియోలు, ఫ్యామిలీ వ్లాగ్స్, ట్రావెల్ రీల్స్తో ఎంతోమందికి ఫేవరెట్ కపుల్గా మారిపోయారు. కానీ.. ఆ చిరునవ్వుల వెనుక దాగి ఉన్న నిజం మాత్రం ఇప్పుడు బయటపడిందంటూ అఖిల్ విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. తన భార్య మేఘా.. ఓ లోకల్ బస్సు క్లీనర్తో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయిందని అఖిల్ ఆరోపించాడు. అంతేకాదు. ఇంట్లో ఉన్న నగదు, బంగారం, విలువైన వస్తువులు కూడా తీసుకెళ్లిందని వీడియోలో చెప్పుకొచ్చాడు. ఒకప్పుడు తమ ప్రేమకథను చూసి అసూయపడిన వాళ్లే. ఇప్పుడు ఈ వీడియో చూసి షాక్ అవుతున్నారు. ఇంత హ్యాపీగా కనిపించిన వాళ్ల జీవితంలో ఇంత పెద్ద తుఫాన్ ఉందా..?" అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అఖిల్ విడుదల చేసిన వీడియోలో.. తన కుటుంబం ఎదుర్కొంటున్న పరిస్థితిని వివరించేందుకు ప్రయత్నించాడు. తాను తీవ్ర మానసిక వేదనలో ఉన్నానని కూడా చెప్పాడు. అయితే.. ఈ వ్యవహారంపై మేఘా నుంచి అధికారికంగా ఎలాంటి స్పందన రాలేదు. ఆమె వాదన ఏంటి..? నిజంగా ఏం జరిగింది..? అనే ప్రశ్నలకు ఇంకా సమాధానం రావాల్సి ఉంది. సోషల్ మీడియాలో కనిపించే ప్రతి నవ్వు

గత నెలలో థియేటర్లకు వచ్చిన అఖిల్ అక్కినేని (Akhil Akkineni) హీరోగా నటించిన ‘లెనిన్’ (Lenin,) సినిమా థియేటర్లలో మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోనూ అదే జోరు చూపిస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్ప్రైజెస్ ఎల్ఎల్పి, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 7 నుంచి జీ5 ఓటీటీ (ZEE5) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘లెనిన్’.. కేవలం రెండు రోజుల్లోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ దాటినట్లు మేకర్స్ తెలిపారు. థియేటర్లలో బ్లాక్బస్టర్ టాక్తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అఖిల్ నటనకు అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. థియేటర్లలో సినిమాను మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు ఓటీటీలో చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో జీ5లో ‘లెనిన్’కు మంచి వ్యూస్ వస్తున్నాయి. ఓటీటీలోనూ అదే జోరు.. సినిమా థియేటర్లలో విడుదలైన తర్వాత ఓటీటీలోకి వచ్చింది. జీ5లో స్ట్రీమింగ్ మొదలైన రెండు రోజుల్లోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ మార్క్ను అందుకోవడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. సినిమా మీద ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తికి ఇది నిదర్శనమని మేకర్స్ చెబుతున్నారు. ఇదే జోరు కొనసాగితే రాబోయే రోజుల్లో ‘లెనిన్’ ఓటీటీలో ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. రాయలసీమ బ్యాక్డ్రాప్లో కథ.. చిత్తూరు జిల్లా రామచంద్రపురం గ్రామంలో జరిగే ద్రౌపదమ్మ తిరునాళ్ల నేపథ్యంలో ‘లెనిన్’ కథ సాగుతుంది. స్నేహం, ద్రోహం, కోపం, పగ, ప్రతీకారం వంటి అంశాలను కలిపి దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు ఈ కథను తెరకెక్కించారు. లెనిన్కు ప్రాణ స్నేహితుడే ఎందుకు ద్రోహం చేశాడు? ఆ ద్రోహం వల్ల లెనిన్ జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి? అసలు లెనిన్ జైలుకు ఎందుకు వెళ్లాడు? రామచంద్రపురంలో జరిగిన కురుక్షేత్రంలో చివరికి ఎవరు గెలిచారు? అనేది సినిమా

ఇండస్ట్రీ ఒక మాయా ప్రపంచం. ఇక్కడ ఎప్పుడు ఏది జరుగుతుందో ఎవరు ఊహించలేరు. అంతేనా ఇండస్ట్రీలో ఎవరెవరు ఎప్పుడు ప్రేమలో పడతారు.. ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు.. ఎందుకు విడిపోతారు అని చెప్పడం కూడా చాలా కష్టం. ఇండస్ట్రీ ఒక మాయా ప్రపంచం. ఇక్కడ ఎప్పుడు ఏది జరుగుతుందో ఎవరు ఊహించలేరు. అంతేనా ఇండస్ట్రీలో ఎవరెవరు ఎప్పుడు ప్రేమలో పడతారు.. ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు.. ఎందుకు విడిపోతారు అని చెప్పడం కూడా చాలా కష్టం. ఒక హీరో హీరోయిన్ కలిసి బయట కనిపిస్తే వారి మధ్య ఏదో ఉందని పుకార్లు పుట్టుకోస్తాయి. తాజాగా రాజు వెడ్స్ రాంబాయి మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో అఖిల్ రాజ్ (Akhil Raj), ప్రముఖ ఫోక్ సింగర్ అండ్ డాన్సర్ నాగాదుర్గ (Nagadurga) కలిసి కనిపించడం ప్రస్తుతం నెట్టింట తీవ్ర చర్చనీయాంశమవుతోంది. వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సిద్దిపేట జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లికార్జున స్వామివారి ఆలయంలో అఖిల్ రాజ్- నాగదుర్గ ప్రత్యక్షమయ్యారు. కోయిల్ ఆవరణలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న సమయంలో తీసిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే వీరిద్దరూ కలిసి గుడికి రావడం వెనుక ఉన్న అసలు కారణం ఏంటనే దానిపై పలు ప్రచారాలు సాగుతున్నాయి. తెలంగాణ నేటివిటీతో రాబోతున్న ఒక క్రేజీ ప్రైవేట్ ఫోక్ సాంగ్ కోసమా లేదా నూతన ప్రాజెక్ట్ ప్రారంభానికి ముందు స్వామివారి ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చారా అనే కోణంలో వార్తలు వస్తున్నాయి. కేవలం సాధారణ దర్శనం, ప్రత్యేక పూజల కోసమే కొమురవెల్లికి వెళ్లారు అంటే వీరిద్దరూ అంతకుముందు నుంచే ఫ్రెండ్స్ అయ్యి ఉంటారు అని కొందరు చెప్పుకొస్తున్నారు. ఇక ఆలయంలో ఈ జంటను చూసి స్థానిక భక్తులు, అభిమానులు ఫోటోలు దిగడానికి ఉత్సాహం చూపించారు. నాగదుర్గ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఈమధ్యనే తమిళ్ లో

అఖిల్ అక్కినేని నటించిన తాజా గ్రామీణ యాక్షన్ డ్రామా 'లెనిన్' ఓటీటీలో సరికొత్త రికార్డులను నమోదు చేస్తోంది. ఆగస్టు 7న జీ5 వేదికగా డిజిటల్ స్ట్రీమింగ్ ప్రారంభమైన ఈ చిత్రం, కేవలం 48 గంటల్లోనే 10 కోట్ల స్ట్రీమింగ్ మినిట్స్ మార్కును అధిగమించింది. అఖిల్ కెరీర్లో ఇది ఒక కీలక మైలురాయిగా నిలవడంతో పాటు, డిజిటల్ ప్లాట్ఫామ్పై సినిమాకు ఉన్న ఆదరణను స్పష్టం చేస్తోంది. ఈ ఏడాది జూలై 10న థియేటర్లలో విడుదలైన లెనిన్ చిత్రం, అఖిల్ కెరీర్లోనే అత్యుత్తమ ఓపెనింగ్స్ను సొంతం చేసుకుంది. మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను సాధించి కమర్షియల్ హిట్గా నిలిచింది. నాగార్జున అక్కినేని, నాగ వంశీ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించింది. దీంతో ఓటీటీ ప్రేక్షకులు లెనిన్ చిత్రాన్ని చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. సినిమా విడుదల తర్వాత హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో ప్రత్యేక డ్రోన్ షోలతో చిత్రబృందం ప్రచారాన్ని హోరెత్తించింది. ఈ భారీ ప్రమోషన్లు డిజిటల్ ప్లాట్ఫామ్పై సినిమాకు వ్యూయర్షిప్ పెరగడానికి ప్రధాన కారణమయ్యాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జీ5 సంస్థ ఈ సినిమాను తమ ప్లాట్ఫామ్లో అత్యంత వేగంగా ఆదరణ పొందుతున్న చిత్రాలలో ఒకటిగా పేర్కొంది. ఇప్పటికే తేహ్రాన్, సంక్రాంతికి వస్తున్నాం వంటి చిత్రాలు ఇటువంటి రికార్డులను అందుకున్నాయి. తాజా గణాంకాలతో లెనిన్ చిత్రం ఆ జాబితాలో చేరి తన హవాను కొనసాగిస్తోంది. భవిష్యత్తులో ఈ చిత్రం మరిన్ని రికార్డులను అధిగమించే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. కేవలం తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా, ఇతర దక్షిణాది భాషల ప్రేక్షకుల నుండి కూడా ఈ చిత్రానికి విశేష స్పందన లభిస్తోంది. సినిమాలోని మాస్ అంశాలు, తమన్ సంగీతం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. మొత్తానికి లెనిన్ చిత్రం థియేటర్ల

అక్కినేని యంగ్ హీరో అఖిల్ అక్కినేని ఎట్టకేలకు లెనిన్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇక లెనిన్ ప్రమోషన్స్ లో అఖిల్ చాలా మెచ్యూర్డ్ గా కనిపించాడు. అలాగే మాట్లాడాడు. అక్కినేని యంగ్ హీరో అఖిల్ అక్కినేని (Akhil Akkineni) ఎట్టకేలకు లెనిన్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇక లెనిన్ ప్రమోషన్స్ లో అఖిల్ చాలా మెచ్యూర్డ్ గా కనిపించాడు. అలాగే మాట్లాడాడు. అతడిలోని పరిపక్వత చూసి ఫ్యాన్స్ సైతం సంతోషించారు. అందుకే తన తదుపరి ప్రాజెక్ట్ విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. లెనిన్ తో వచ్చిన హిట్ ని గుర్తుపెట్టుకొని ప్రేక్షకులు తనను ఎలా చూడాలనుకుంటున్నారో అలా మారుతున్నాడు. అయితే, గత కొన్ని రోజులుగా ఆయన చేయబోయే తదుపరి చిత్రం గురించి సోషల్ మీడియాలోనూ, ఫిల్మ్ నగర్ వర్గాల్లోనూ రకరకాల వార్తలు, ఊహాగానాలు షికారు చేస్తున్నాయి. పలువురు దర్శకుల పేర్లు తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా పవన్ సాధినేని దర్శకత్వంలో అఖిల్ సినిమా చేస్తున్నాడు అంటూ వార్తలు గుప్పుమన్నాయి. దీంతోఅభిమానుల్లోనూ తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు పవన్ సాధినేని. దీని తరువాత సావిత్రి, సేనాపతి లాంటి సినిమాలు చేశాడు. అవేమీ ఆశించిన ఫలితాలను అందుకోలేదు. ప్రస్తుతం ఆయన దుల్కర్ సల్మాన్ తో ఆకాశంలో ఒక తార సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఇక దీని తరువాత అఖిల్ తోనే సినిమా అంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. ఇప్పటికే పవన్.. అఖిల్ కి కథ వినిపించాడని, కథ నచ్చడంతో అయ్యగారు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు పుకార్లు వచ్చాయి. దీంతో అఖిల్ పీఆర్ టీమ్ రంగంలోకి దిగి అసలు నిజం చెప్పింది. 'అఖిల్ అక్కినేని ఇప్పటివరకు తన తదుపరి ప్రాజెక్ట్ను అధికారికంగా సంతకం చేయలేదు. కాబట్టి ఈ విషయమై ప్రచారంలో ఉన్న ఎలాంటి రూమర్లను నమ్మవద్దని, వాటిని సోషల్ మీడియాలో షేర్

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం సమాజ్వాదీ పార్టీతో సీట్ల సర్దుబాటు చర్చలు ముందుగానే ప్రారంభం కావాలని కాంగ్రెస్ పార్టీ కోరుతోంది. అయితే, రాష్ట్రంలోని 403 నియోజకవర్గాల్లో ఎక్కువ వాటా పొందడమే పార్టీ లక్ష్యం కాదు. దానికి బదులుగా, సంస్థాగత బలం, అభ్యర్థి సామర్థ్యం, కుల సమీకరణాలు, సమాజ్వాదీ పార్టీ మద్దతు కలిసొచ్చే గెలుపు అవకాశాలు ఉన్న స్థానాలపై చర్చలు జరగాలని పార్టీ కోరుతోంది. అలాంటి నియోజకవర్గాల్లో కూటమికి విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుందని భావిస్తోంది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో పరిమిత ఉనికి మాత్రమే ఉన్న కాంగ్రెస్కు ఈ విధానం ప్రాధాన్యం సంతరించుకుంది. 2024 లోక్సభ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీతో కలిసి పోటీ చేసిన తర్వాత పార్టీ పరిస్థితి గణనీయంగా మెరుగుపడింది. ఇరు పార్టీలు కూడా 403 అసెంబ్లీ స్థానాలన్నింటిపైనా సర్వేలు నిర్వహిస్తున్న వేళ భవిష్యత్తులో ఏ పార్టీ ఎక్కడ పోటీ చేయాలన్న చర్చలకు ఇది పునాది వేయొచ్చు. సీట్ల సర్దుబాటు పరిమితం కాలేదు సీట్ల సర్దుబాటు ప్రధానంగా ఎన్ని స్థానాలు దక్కాయన్న లెక్కల ఆధారంగా నిర్ణయం తీసుకోవడాన్ని కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. తమకు వాస్తవికంగా గెలిచే అవకాశం ఉన్న కొద్దిపాటి స్థానాలపై దృష్టి పెట్టినా, గెలుపు అవకాశాలే ప్రమాణంగా ఉండాలని పార్టీ కోరుతోంది. “ఒక విషయం అంశంలో మేము స్పష్టంగా ఉన్నాం. మా ముఖ్యమంత్రి అభ్యర్థి సిద్ధంగా ఉండాలని కోరుతున్నాం. అయితే అది సమాజ్వాదీ పార్టీ నిర్ణయం. రాష్ట్రంలో మా ఉనికిని పెంచుకోవాలని కోరుతున్నాం. అందుకోసం మంచి స్థానాల్లో పోటీ చేయడం ముఖ్యం” అని ఓ కాంగ్రెస్ నాయకుడు తెలిపారు. “ఒక పార్టీ వరుసగా మూడు సార్లు ఓడిపోయిన స్థానాన్ని మళ్లీ అదే పార్టీకి ఇవ్వడం వల్ల కూటమికి ఉపయోగం ఉండదు. మరో పార్టీ అభ్యర్థి తన ఓట్లతో పాటు భాగస్వామ్య పార్టీ ఓట్లను కూడా కలిపి తెచ్చుకోగలిగితే అది మరింత బలమైన అవకాశం అవుతుంది” అని ఓ కాంగ్రెస్ ఎంపీ తెలిపారు. కాంగ్రెస్

అక్కినేని యంగ్ హీరో అఖిల్ ఇటీవల వచ్చిన లెనిన్ తో కెరీర్ లో తొలిసారి సాలిడ్ హిట్అందుకున్నాడు. ఈ సినిమాతో ఏకంగా రూ. 100 కోట్ల క్లబ్ లో చేరాడు అఖిల్. దాంతో ఇప్పడు అదే జోష్ తో అఖిల్ అక్కినేని తన తదుపరి చిత్రం కోసం సిద్ధమవుతున్నారు. ఇకపై గ్యాప్ రాకూడదని వరుస ప్రాజెక్ట్లను సెట్ చేస్తూ జెట్ స్పీడ్ లో సినిమాలు చేయాలని చూస్తున్నాడు అఖిల్. ఈ నేపథ్యంలో టాలెంటెడ్ డైరెక్టర్ పవన్ సాదినేనితో చేతులు కలపనున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ‘సేనాపతి’, ‘దయా’ వంటి సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్లు, సినిమాలతో తన మార్కు చూపించిన దర్శకుడు పవన్ సాదినేని, ప్రస్తుతం దుల్కర్ సల్మాన్తో ‘ఆకాశంలో ఒక తార‘ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తర్వాత అఖిల్ అక్కినేని కాంబినేషన్లో ఒక ఆసక్తికరమైన ప్రాజెక్ట్ను పట్టాలెక్కించేందుకు కథను సిద్ధం చేసినట్లు సమాచారం. అఖిల్ అక్కినేని మరియు పవన్ సాదినేని కలయికలో రానున్న ఈ చిత్రం చాలా వైవిధ్యంగా ఉండబోతోందని సమాచారం. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్కు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది