
Virat Kohli One8: ఇది చూశారా? కోహ్లీబ్రాండ్ బూట్లతో బరిలోకి పాక్క్రికెటర్లు! దీని వెనుక ఉద్దేశం ఏంటి?
Virat Kohli One8: ఇది చూశారా? కోహ్లీ బ్రాండ్ బూట్లతో బరిలోకి పాక్ క్రికెటర్లు! దీని వెనుక ఉద్దేశం ఏంటి?
© 2026 nimisham.in

Virat Kohli One8: ఇది చూశారా? కోహ్లీ బ్రాండ్ బూట్లతో బరిలోకి పాక్ క్రికెటర్లు! దీని వెనుక ఉద్దేశం ఏంటి?

పొట్టి ఫార్మాట్ అని పిలిచే టీ20 క్రికెట్లో సెంచరీ కొట్టడం అంటే మామూలు విషయం కాదు. పరిమిత ఓవర్లు, తీవ్రమైన ఒత్తిడి మధ్య వంద పరుగులు పూర్తి చేయడం బాటన్స్కు పెద్ద సవాల్. అయితే ప్రపంచవ్యాప్తంగా లీగ్లు, అంతర్జాతీయ మ్యాచ్లలో కొందరు బ్యాటర్లు మైదానంలో విరుచుకుపడుతూ వరుసగా సెంచరీలు బాదారు. ప్రపంచ టీ20 లీగ్లు, ఇంటర్నేషనల్ మ్యాచులలో అత్యధికంగా సెంచరీలు చేసిన టాప్ 7 బ్యాటర్ల రికార్డులను ఇప్పుడు చూద్దాం. టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక సెంచరీలు బాదిన రికార్డు వెస్టిండీస్ మాజీ ఓపెనర్ క్రిస్ గేల్ పేరిట ఉంది. క్రిస్ గేల్ తన సుదీర్ఘ టీ20 కెరీర్లో ఏకంగా 22 సెంచరీలు సాధించి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచారు. తన కెరీర్లో మొత్తం 463 టీ20 మ్యాచ్లు ఆడిన గేల్ 14,562 పరుగులు చేశారు. సిక్సర్ల వర్షం కురిపిస్తూ మైదానంలో పరుగుల సునామీ సృష్టించడంలో గేల్ తనదైన ముద్ర వేశాడు. అందుకే ఈ ఫార్మాట్లో ఇప్పటికీ మోస్ట్ సెంచరీల వరల్డ్ రికార్డు గేల్ పేరిటే పదిలంగా ఉంది. అత్యధిక సెంచరీల జాబితాలో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ రెండో స్థానంలో ఉన్నారు. తన నిలకడైన బ్యాటింగ్తో సుదీర్ఘ కాలంగా పరుగులు సాధిస్తున్న బాబర్, టీ20 ఫార్మాట్లో ఇప్పటివరకు 13 సెంచరీలు సాధించారు. మొత్తం 359 టీ20 మ్యాచ్లు ఆడిన బాబర్ ఆజమ్ 12,493 పరుగులు చేసి తన అద్భుతమైన ఫామ్ను కొనసాగిస్తున్నారు. తక్కువ మ్యాచుల్లోనే అత్యధిక సెంచరీలు కొట్టిన ఆటగాళ్లలో బాబర్ ఒకరిగా నిలిచారు. టీ20 క్రికెట్లో పదేసి సెంచరీలతో ముగ్గురు దిగ్గజ ఆటగాళ్లు తర్వాతి స్థానాల్లో నిలిచారు. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన కెరీర్లో 430 టీ20 మ్యాచ్లు ఆడి 10 సెంచరీలు సాధించారు. కోహ్లీ మొత్తం 14,218 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా 10 సెంచరీలతో సమానంగా ఉన్నారు. వార్నర్ 439

ఇంటర్నెట్ డెస్క్: భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Kohli) తన కుటుంబంతో కలిసి కొన్నాళ్లుగా లండన్లో నివాసం ఉంటున్న సంగతి తెలిసిందే. టీమ్ఇండియా మ్యాచ్లు ఉన్నప్పుడు, ఐపీఎల్ సీజన్ సమయంలో మాత్రమే అతడు భారత్కు వస్తున్నాడు. దీంతో కోహ్లీ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్కు గురయ్యాడు. అయితే, విరాట్ భారత్ను వీడి విరాట్ లండన్లో నివసించడానికి గల కారణాన్ని బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ భర్త డా.శ్రీరామ్ నేనే తాజాగా బయటపెట్టారు. లండన్కు వెళ్లడానికి ముందు అనుష్క శర్మతో జరిపిన ఆసక్తికర సంభాషణను డా.శ్రీరామ్ యూట్యూబర్ రణవీర్ అల్లాబాడియాతో జరిగిన ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు. తమకున్న స్టార్డమ్ కారణంగా భారత్లో కోహ్లీ-అనుష్క సాధారణ జీవితాన్ని గడపలేకపోతున్నారని, అందుకే లండన్లో స్థిర నివాసం ఏర్పరచుకున్నారని తెలిపారు. పబ్లిక్ అటెన్షన్కు దూరంగా ప్రశాంతమైన జీవితాన్ని గడిపేందుకు వారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కోహ్లీ దంపతులు తమ పిల్లలు వామికా, అకాయ్లను మీడియా దృష్టికి దూరంగా ఉంచి సాధారణంగా పెంచాలనుకుంటున్నారని తెలిపారు. మరోవైపు, టెస్టులు, టీ20లకు గుడ్ బై చెప్పిన కోహ్లీ.. వన్డే మ్యాచ్లు, ఐపీఎల్ మ్యాచ్ల సమయంలో భారత్కు వస్తున్నాడు. ఇక, 2018లో విడుదలైన ‘జీరో’ చిత్రం తర్వాత అనుష్క శర్మ నటనకు దాదాపు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత ఆమె ‘చక్దా ఎక్స్ప్రెస్’లో నటించారు. ఇందులో అనుష్క మాజీ భారత క్రికెటర్ ఝులన్ గోస్వామి పాత్రను పోషించారు. అయితే, ఈ సినిమా ఇంకా విడుదల కాలేదు. ఆమె 2022లో తన నిర్మాణ సంస్థ ‘క్లీన్ స్లేట్ ఫిల్మ్స్’ బాధ్యతల నుంచి వైదొలిగి కుటుంబ బాధ్యతలు చూసుకుంటోంది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు

Sachin vs Virat: భారత క్రికెట్లో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీల మధ్య పోలిక ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. అయితే వీరిద్దరి వన్డే కెరీర్ తొలి ఐదేళ్ల గణాంకాలను పరిశీలిస్తే ఒళ్లు గగుర్పొడిచే విషయాలు వెలుగులోకి వస్తాయి. ఒకరు సెంచరీ కోసం ఏళ్ల తరబడి నిరీక్షిస్తే, మరొకరు సెంచరీల వర్షం కురిపించారు. క్రికెట్ దేవుడిగా కొలిచే సచిన్ టెండూల్కర్ 1989లో పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్ ద్వారా వన్డే అరంగేట్రం చేశారు. ఆశ్చర్యకరంగా తన మొదటి మ్యాచ్లో సచిన్ డకౌట్గా వెనుతిరిగారు. ఆ తర్వాత నుంచి ఏకంగా ఐదేళ్ల పాటు అంటే 1989, 1990, 1991, 1992, 1993 సంవత్సరాల్లో ఒక్క వన్డే సెంచరీ కూడా నమోదు చేయలేకపోయారు. మూడంకెల స్కోరు సాధించడానికి సచిన్ చాలా కాలం పాటు వేచి చూడాల్సి వచ్చింది. సచిన్ తన వన్డే కెరీర్లోని 76వ ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియాపై తొలి సెంచరీ సాధించి సెంచరీల ఖాతాను ఓపెన్ చేశాడు. ఆ తర్వాత నుంచి ఇక వెనక్కి తిరిగి చూసుకోకుండా సచిన్ రికార్డుల వేట మొదలుపెట్టారు. తన కెరీర్ పూర్తయ్యే సమయానికి వన్డేల్లో ఏకంగా 49 సెంచరీలు బాది ప్రపంచ రికార్డు నెలకొల్పారు. అంతర్జాతీయ క్రికెట్ మొత్తంలో 100 సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా చరిత్ర సృష్టించారు. సచిన్ వన్డే కెరీర్ తొలి ఐదేళ్లలో ఒక్క సెంచరీ కూడా చేయలేకపోతే, విరాట్ కోహ్లీ మాత్రం అదే సమయంలో విధ్వంసం సృష్టించాడు. 2008లో అరంగేట్రం చేసిన కోహ్లీ తన తొలి ఐదేళ్లలోనే ఏకంగా 13 వన్డే సెంచరీలు బాదేశాడు. తొలి ఏడాది 2008లో సెంచరీ చేయకపోయినప్పటికీ 2009లో ఒకటి, 2010లో మూడు, 2011లో నాలుగు, 2012 నాటికి ఐదు సెంచరీలు సాధించి రన్ మెషిన్గా పేరు తెచ్చుకున్నాడు. సచిన్ నెలకొల్పిన 49 వన్డే సెంచరీల రికార్డు సుమారు 11 సంవత్సరాల పాటు చెక్కుచెదరకుండా ఉంది. 2023 నవంబర్లో న్యూజిలాండ్పై జరిగిన మ్యాచ్లో కోహ్లీ తన

T20 Centuries: సౌతాఫ్రికా దిగ్గజ బ్యాటర్ క్వింటన్ డికాక్ కరేబియన్ ప్రీమియర్ లీగ్ (CPL 2026)లో సెంచరీతో విరుచుకుపడ్డాడు. అద్భుతమైన ఇన్నింగ్స్తో టీ20 క్రికెట్లో పది సెంచరీలు పూర్తి చేసుకుని భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రికార్డును సమం చేశాడు. ప్రపంచంలో పది అంతకంటే ఎక్కువ టీ20 సెంచరీలు చేసిన ఐదో బ్యాటర్గా డికాక్ నిలిచాడు. సెప్టెంబర్ 1న సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్తో జరిగిన మ్యాచ్లో క్వింటన్ డికాక్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. బార్బడోస్ ట్రైడెంట్స్ తరఫున ఓపెనర్గా బరిలోకి దిగిన డికాక్ కేవలం 57 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 106 రన్స్ చేశాడు. గ్రౌండ్ నలుమూలలా విరుచుకుపడుతూ బౌలర్లపై ఒత్తిడి పెంచిన ఈ ఇన్నింగ్స్ అతని టీ20 కెరీర్లో 10వ సెంచరీ నమోదైంది. డికాక్ మెరుపులతో బార్బడోస్ జట్టు 217 పరుగుల భారీ స్కోరు సాధించింది. డికాక్ బాదిన భారీ సెంచరీతో జట్టు విక్టరీ సాధిస్తుందని భావించినప్పటికీ మ్యాచ్ ఫలితం భిన్నంగా వచ్చింది. జేసన్ హోల్డర్ కెప్టెన్సీలోని సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ జట్టు మరో 5 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. జాన్సన్ చార్లెస్ 78 పరుగులతో రాణించగా, ఆండ్రీ ఫ్లెచర్ కేవలం 8 బంతుల్లో 3 సిక్సర్లతో 22 పరుగులు చేసి జట్టుకు ఊహించని విజయాన్ని అందించాడు. లీగ్లో డికాక్ అత్యధిక పరుగులు చేస్తున్నప్పటికీ బార్బడోస్ ట్రైడెంట్స్ జట్టు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచి రెండు విజయాలకే పరిమితమైంది. టీ20 ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ల జాబితాలో డికాక్ ఇప్పుడు విరాట్ కోహ్లీ, డేవిడ్ వార్నర్ సరసన నిలిచాడు. వీరిద్దరి ఖాతాలోనూ చెరో 10 టీ20 సెంచరీలు ఉన్నాయి. ఈ జాబితాలో క్రిస్ గేల్ 22 సెంచరీలతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, పాకిస్థాన్ ఆటగాడు బాబర్ ఆజమ్ 13 సెంచరీలతో రెండో స్థానంలో

Quinton de Kock: సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్ క్వింటన్ డికాక్ టీ20 క్రికెట్లో మరో అరుదైన ఘనత సాధించాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్ (CPL)లో బార్బడోస్ ట్రైడెంట్స్ తరపున సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియట్స్తో జరిగిన మ్యాచ్లో 57 బంతుల్లో 106 పరుగులు చేశాడు. ఈ సెంచరీతో డికాక్ తన టీ20 కెరీర్లో 10వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. దీంతో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ డేవిడ్ వార్నర్ సరసన నిలిచాడు. ఈ ముగ్గురి ఖాతాలో ఇప్పుడు చెరో 10 టీ20 శతకాలున్నాయి. టీ20ల్లో అత్యధిక సెంచరీల జాబితాలో డికాక్ సంయుక్తంగా మూడో స్థానానికి చేరాడు. అతడి ఇన్నింగ్స్లో 11 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. 185.96 స్ట్రైక్రేట్తో ఆడిన డికాక్ ధాటికి బార్బడోస్ 20 ఓవర్లలో 217/4 పరుగులు చేసింది. అయితే ఈ భారీ స్కోరును కూడా ఆ జట్టు కాపాడుకోలేకపోయింది. డికాక్ 57 బంతుల్లో 106 పరుగులు చేయగా.. 54వ బంతికి తన సెంచరీ పూర్తి చేశాడు. బార్బడోస్ ఇన్నింగ్స్ ఆరంభంలోనే తొలి వికెట్ మూడు పరుగుల వద్ద పడినా, డికాక్, జకరీ కార్టర్ కలిసి రెండో వికెట్కు 116 పరుగులు జోడించారు. కార్టర్ 36 బంతుల్లో 57 పరుగులు చేయడంతో బార్బడోస్ భారీ స్కోరు సాధించింది. Team India: 24 గంటల్లోనే మరో గాయం.. టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రీఎంట్రీపై వీడని ఉత్కంఠ..? కేవలం 18 బంతుల్లో 80 పరుగులు, సెంచరీకి ఎన్ని బంతులంటే? క్వింటన్ డి కాక్, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్పై 106 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అందులో 80 పరుగులను కేవలం 18 బంతుల్లోనే సాధించాడు. ఈ 18 బంతులు సిక్సర్లు, ఫోర్లతో నిండిపోయింది. డి కాక్ తన ఇన్నింగ్స్లో 11 ఫోర్లు, 6 సిక్సర్లు కొట్టి, 185.96 స్ట్రైక్ రేట్తో ఆడాడు. అతని

భారతదేశంలో అత్యంత ఆదరణ కలిగిన సెలబ్రిటీ జంటలలో విరాట్ కోహ్లీ, అనుష్కా శర్మ ఒకరు. పబ్లిక్ అటెన్షన్ నుండి దూరంగా ఉండాలని ఈ జంట భావించింది. తమ పిల్లలతో కలిసి ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి వారు లండన్ నగరాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. గతంలో 2025లో డాక్టర్ శ్రీరామ్ నేనే, అనుష్కా శర్మతో జరిగిన ఒక సంభాషణను గుర్తు చేసుకున్నారు. ఆమె తన విజయాన్ని స్వేచ్ఛగా ఆస్వాదించడానికి ఎదుర్కొంటున్న అడ్డంకుల గురించి ఆ సమయంలో పంచుకున్నారు. ఈ పాత సంభాషణ ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విరాట్ కోహ్లీ, అనుష్కా శర్మ ఎప్పుడూ తమ వ్యక్తిగత జీవితాన్ని సాధ్యమైనంత వరకు రహస్యంగా ఉంచడానికి ప్రయత్నిస్తుంటారు. ప్రస్తుతం వీరు తమ పిల్లలు వామికా, అకాయ్లతో కలిసి లండన్లో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. అనుష్క శర్మతో జరిగిన ఆసక్తికరమైన సంభాషణను మాధురీ దీక్షిత్ భర్త డాక్టర్ శ్రీరామ్ నేనే 2025లో యూట్యూబర్ రణ్వీర్ అల్లాబాడియాతో జరిగిన ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. విరాట్ కోహ్లీని ఎంతో వినయంతో ఉండే వ్యక్తిగా ఆయన ప్రశంసించారు. అనుష్కతో జరిగిన మాటలను గుర్తుచేసుకుంటూ, విపరీతమైన ప్రజాదరణ వల్ల సాధారణ జీవితం గడపడం ఎంతో కష్టంగా మారిందని ఆమె భావించినట్లు డాక్టర్ నేనే వివరించారు. వారు సాధించిన విజయం వల్ల వచ్చే నిరంతర దృష్టి వారి స్వేచ్ఛకు అడ్డంకిగా మారింది. విరాట్, అనుష్క ఇద్దరి కెరీర్లు అపారమైన విజయాన్ని చూశాయి. అయితే దానితో పాటే వారి వ్యక్తిగత జీవితం కూడా నిరంతరం వార్తల్లో నిలుస్తోంది. పెళ్లి, ప్రయాణాలు, పిల్లల జననం వంటి ప్రతి చిన్న విషయం అభిమానులు, మీడియా దృష్టిని ఆకర్షిస్తుంది. ఇటువంటి వాతావరణం నుండి దూరంగా ఉండి, పిల్bబాల్యం అందించడమే ఈ జంట లండన్ జీవితాన్ని ఎంచుకోవడానికి ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నిర్ణయం వారి పిల్లల భవిష్యత్తు కోసం తీసుకున్నది. 2017లో ఇటలీలో వివాహం చేసుకున్న విరాట్

Team India: భారత టెస్టు క్రికెట్లో నంబర్-3 స్థానానికి సుదీర్ఘకాలం పాటు వెన్నెముకగా నిలిచిన ఛతేశ్వర్ పుజారా తన డ్రీమ్ 11 సహచర ఆటగాళ్ల జట్టును ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. తనతో కలిసి ఆడిన దిగ్గజాల్లో అత్యుత్తమ 11 మందిని ఎంచుకున్న ఆయన, మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మ, భువనేశ్వర్ కుమార్లకు స్థానం కల్పించకపోవడం క్రీడావర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. టీమిండియా తరఫున దాదాపు 13 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా టెస్టు క్రికెట్ ఆడిన పుజారా అనేక మంది దిగ్గజ ఆటగాళ్లతో మైదానాన్ని పంచుకున్నారు. సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ వంటి ప్రఖ్యాత ఆటగాళ్ల నుంచి నేటితరం స్టార్ల వరకు అందరితో కలసి ప్రాతినిధ్యం వహించారు. ఆయన ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల సారథ్యంలో మ్యాచ్లు ఆడినప్పటికీ, తన ఆల్ టైమ్ బెస్ట్ 11 తోటి ప్లేయర్ల జాబితాలో మాత్రం కేవలం విరాట్ కోహ్లీకి మాత్రమే చోటు కల్పించారు. ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో ప్లాట్ఫారమ్ వేదికగా ఈ ఆసక్తికరమైన వివరాలను ఆయన వెల్లడించారు. టెస్టుల్లో ద్రవిడ్ వదిలివెళ్లిన డిఫెన్సివ్ బ్యాటింగ్ వారసత్వాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లిన పుజారా, తన జట్టులో ద్రవిడ్ను చేర్చుకోవడం మరచిపోలేదు. ఆయన ఎంచుకున్న 11 మంది సభ్యులలో ఆరుగురు రిటైర్ అయిన మాజీలు ఉండగా, ఐదుగురు ప్రస్తుత యాక్టివ్ క్రికెటర్లు ఉన్నారు. రిటైర్డ్ జాబితా నుంచి వీరేందర్ సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, విరాట్ కోహ్లీ, వీవీఎస్ లక్ష్మణ్, రవిచంద్రన్ అశ్విన్లను ఎంపిక చేసుకున్నారు. వీరందరిలో ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఒక్కరే వన్డే ఫార్మాట్లో కొనసాగుతున్నారు. యాక్టివ్ ప్లేయర్లలో ఎవరెవరికి చోటు దక్కిందంటే? ప్రస్తుతం ఆడుతున్న అంతర్జాతీయ క్రికెటర్లలో నుంచి రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, రిషబ్ పంత్, జస్ప్రీత్ బుమ్రాలను పుజారా తన తుది జట్టులోకి తీసుకున్నారు. అదనంగా 12వ ఆటగాడిగా ఫాస్టెస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మను సెలక్ట్ చేయడం విశేషం. పిచ్ పరిస్థితులను బట్టి

BCCI Chief Selector: భారత జట్టు ఆప్ఘాన్ టీంతో సిరీస్ కోసం బిజీగా మారింది. ఈ క్రమంలో టీం స్వ్కాడ్ 3వ తేదీన ప్రకటిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, భారత క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవీకాలం ముగుస్తుండడంతో.. ఆయన భవితవ్యంపై ఉత్కంఠ కొనసాగుతోంది. 2027 వన్డే ప్రపంచకప్ సన్నాహకాలు ఇప్పటికే మొదలవ్వడంతో.. అగార్కర్ను మరో ఏడాది పాటు సెలక్షన్ కమిటీ ఛైర్మన్గా కొనసాగించాలా? వద్దా? అనే అంశంపై బీసీసీఐ కీలక సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో బోర్డులోని ఓ వర్గం ఆయనను కొనసాగించాలని కోరుకుంటున్నట్లు వార్తలు వినిపస్తున్నాయి. టీమిండియా మాజీ ప్లేయర్ అజిత్ అగార్కర్ ప్రస్తుతం భారత పురుషుల సీనియర్ సెలక్షన్ కమిటీకి ఛైర్మన్గా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన ప్రస్తుత కాంట్రాక్ట్ 2026 సెప్టెంబర్లో ముగియనుంది. దీంతో 2027 వన్డే ప్రపంచకప్ వరకు ఆయనను కొనసాగించడంపై బీసీసీఐ మల్లగుల్లాలు పడుతోంది. తాజా సమాచారం ప్రకారం.. అగార్కర్కు మరో ఏడాది గడువు ఇచ్చేందుకు బీసీసీఐ సుముఖంగా ఉందని తెలుస్తోంది. అయితే తుది నిర్ణయం సమావేశం అనంతరం తీసుకోనున్నారు. అంతేకాదు.. ఈ బాధ్యతను కొనసాగించాలా? వద్దా? అనే విషయంలో అగార్కర్ అభిప్రాయం కూడా కీలకం కానుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఎక్కువమంది చదివినది: వన్డే ప్రపంచకప్ 2027 కోసం దూసుకొస్తోన్న తెలుగోడు.. డేంజర్ జోన్లో సర్పంచ్ సాబ్ ప్లేస్..! 2023లో చీఫ్ సెలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీకి కొన్ని అద్భుత విజయాలు సాధించింది. భారత్ 2024 టీ20 ప్రపంచకప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, 2026 టీ20 ప్రపంచకప్ సాధించింది. దీంతో వైట్బాల్ క్రికెట్లో జట్టు విజయాల్లో సెలక్షన్ కమిటీ పాత్రపై ప్రశంసలు వచ్చాయి. 2027 వన్డే ప్రపంచకప్ దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలుగా జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీకి ఏడాది మాత్రమే సమయం ఉండటంతో సెలక్షన్ కమిటీలో

భారత మాజీ కెప్టెన్, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే చారిత్రక లార్డ్స్ మైదానంలో కోహ్లీని చూసిన ఓ థాయ్ ఇన్ఫ్లుయెన్సర్ రియాక్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంటర్నెట్ డెస్క్: భారత మాజీ కెప్టెన్, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే చారిత్రక లార్డ్స్ మైదానంలో కోహ్లీని చూసిన ఓ థాయ్ ఇన్ఫ్లుయెన్సర్ రియాక్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. థాయ్ స్పోర్ట్స్ కంటెంట్ క్రియేటర్ నాంజీ.. క్రికెట్లో కోహ్లీనే మెస్సి, రొనాల్డో అంటూ పోల్చడం అభిమానులను ఆకట్టుకుంటోంది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ సందర్భంగా జూన్లో నాంజీ లార్డ్స్ మైదానానికి వెళ్లింది. అక్కడ అనూహ్యంగా కోహ్లీతో పాటు భారత మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ను చూసింది. ఆ సమయంలో తీసిన వీడియో తాజాగా మరోసారి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇన్స్టాగ్రామ్లో ఈ వీడియోకు దాదాపు మిలియన్కు చేరువలో వ్యూస్ రావడం విశేషం. కోహ్లీని చూసిన వెంటనే నాంజీ ఉత్సాహంతో స్పందించింది. ‘నా పక్కనే ఎవరున్నారో తెలుసా. క్రికెట్లో మెస్సి, రొనాల్డో అయిన విరాట్ కోహ్లీ. ప్రపంచంలో అత్యధికంగా ఫాలో అవుతున్న ప్లేయర్లలో అతడు మూడో స్థానంలో ఉన్నాడు. భారత్కు చెందిన ఈ క్రికెటర్కు సోషల్ మీడియాలో 273 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. క్రికెట్కు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. కోహ్లీ అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడు. క్రికెటర్లను కేవలం ఆటగాళ్లుగా కాకుండా ఫిట్నెస్, లైఫ్స్టైల్ ఐకాన్లుగా మార్చడంలో అతడు కీలక పాత్ర పోషించాడు. లార్డ్స్లో భారత క్రికెట్ దిగ్గజాన్ని ప్రత్యక్షంగా చూస్తానని ఊహించలేదు. భారత మహిళల ప్రపంచకప్ మ్యాచ్లకు మద్దతుగా క్రికెట్లోని అతిపెద్ద ఐకాన్లలో ఒకరు రావడం అద్భుతంగా అనిపించింది’ అంటూ ఆమె తన అనుభూతిని పంచుకుంది. యూఎస్ ఓపెన్: అల్కరాజ్ అదిరిపోయే రీఎంట్రీ.. తొలి

సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించాడు. విదేశీ మైదానాల్లో, ముఖ్యంగా కఠినమైన టెస్టు పరిస్థితుల్లో భారత్ ఆధిపత్యం చెలాయించడంలో విరాట్ కోహ్లీ పాత్రే అత్యంత కీలకమని స్పష్టం చేశాడు. విదేశీ గడ్డపై జరిగిన టెస్టుల్లో సచిన్ టెండూల్కర్ కంటే కూడా విరాట్ కోహ్లీనే మరింత మెరుగైన, శక్తివంతమైన బ్యాటర్గా నిలిచాడని ప్రశంసించాడు. తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన డివిలియర్స్... ఆసియా వెలుపల స్వింగ్, తీవ్రమైన బౌన్స్ ఉండే పిచ్లపై ఆసియా బ్యాటర్లు కూడా శతకాలు బాది రాణించగలరని ప్రపంచానికి మొదటగా చూపించింది సచిన్ టెండూల్కర్ అని కొనియాడాడు. అయితే సచిన్ వేసిన ఆ బలమైన పునాదిని అందుకుని, విదేశాల్లో భారత జట్టు ప్రదర్శన స్థాయిని మరో రేంజ్కు తీసుకెళ్లి ఆధిపత్యం చలాయించేలా చేసింది మాత్రం కోహ్లీనే అని తేల్చి చెప్పాడు. సచిన్, విరాట్ వంటి దిగ్గజాలు నిర్మించిన ఈ బాటలోనే నేటి తరం యువ ఆటగాళ్లు నడుస్తున్నారని అభిప్రాయపడ్డాడు. కేఎల్ రాహుల్ వంటి అత్యుత్తమ సాంకేతికత కలిగిన బ్యాటర్లు విదేశాల్లో సాధించే సెంచరీలను కేవలం వంద పరుగులకే పరిమితం చేయకుండా 180 ప్లస్ భారీ స్కోర్లుగా మలచడంపై దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా సూచించాడు

వన్డే వరల్డ్కప్-2027కు ఇంకా ఏడాదికి పైగా సమయం ఉన్నప్పటికి భారత జట్టు కూర్పుపై ఇప్పటినుంచే చర్చలు మొదలయ్యయి. తాజాగా ఈ మెగా టోర్నీ కోసం సీఎస్కే మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించాడు. ఉతప్ప అందరిని ఆశ్చర్యపరుస్తూ తన వరల్డ్ కప్ జట్టులో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి చోటిచ్చాడు. ప్రస్తుత వన్డే జట్టులో రోహిత్ శర్మకు బ్యాకప్గా ఉన్న యశస్వి జైశ్వాల్ను కాదని వైభవ్కు రాబిన్ ఛాన్స్ ఇచ్చాడు. 15 ఏళ్ల వైభవ్ ఇటీవల భారత సీనియర్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇంగ్లండ్తో జరిగిన టీ20 సిరీస్తో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. తన డెబ్యూ సిరీస్లో విఫలమైనప్పటికి తర్వాత జింబాబ్వే పర్యనటలో మాత్రం వైభవ్ ఇరగదీశాడు. ఈ రాజస్తాన్ చిచ్చరపిడుగు వచ్చే నెలలో జరగనున్న ఏషియన్ క్రీడలకు సన్నదమవుతున్నాడు. అయితే సూర్యవంశీ ఇప్పుడే వన్డే జట్టులోకి సూచనలు కనిపించడం లేదు. ఎందుకంటే ఓపెనింగ్ స్లాట్ కోసం ఇప్పటికే జైశ్వాల్, రుతురాజ్ వంటి యువ ఆటగాళ్లు పోటీలో ఉన్నారు. రోహిత్ రిటైర్మెంట్ తర్వాత వీరిలో ఎవరో ఒకరు ఆ స్దానాన్ని భర్తీ చేయనున్నారు. ఇక రాబిన్ ఉతప్ప తను ఎంపిక చేసిన జట్టులో వికెట్ కీపర్ బ్యాటర్లగా కేఎల్ రాహుల్తో పాటు సంజూ శాంసన్లకు అవకాశమిచ్చాడు. ఇషాన్ కిషన్కు బదలుగా సంజూను ఉతప్ప ఎంపిక చేశాడు. సంజూ చివరగా భారత్ తరపున మూడేళ్ల కిందట వన్డే మ్యాచ్ ఆడాడు. ఈ జట్టులో కెప్టెన్ శుబ్మన్ గిల్తో పాటు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్ వంటి సీనియర్ ప్లేయర్లు ఉన్నారు. ఆల్రౌండర్లగా హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాలను ఉతప్ప ఎంపిక చేశాడు. అదేవిధంగా అందరి మాజీ క్రికెటర్లలానే రాబిన్ కూడా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ను వరల్డ్కప్కు ఎంపిక చేయాలని సూచించాడు. ఐపీఎల్ వంటి ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్స్లో భువనేశ్వర్ అద్భుతంగా

Virat Kohli: చారిత్రక నగరం ఆగ్రా వేదికగా ప్రముఖ బ్రాండ్ల పేర్లతో నకిలీ ఉత్పత్తులు తయారు చేస్తున్నట్లు ఇటీవల తరచుగా పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీకి చెందిన వన్8 బ్రాండ్ పేరిట షూస్ తయారు చేస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు ఒక తయారీ కేంద్రంపై మెరుపు దాడి నిర్వహించారు. ఈ దాడిలో క్వాలిటీ లేని వస్తువులతో తయారు చేసిన వేల సంఖ్యలోని నకిలీ బూట్లు బయటపడ్డాయి. ఒరిజినల్ బ్రాండ్ ఉత్పత్తులను తలదన్నేలా లోగోలు, డిజైన్లను కాపీ చేసి మార్కెట్లోకి వదులుతున్న తీరు అధికారులను సైతం విస్మయానికి గురిచేసింది. పోలీసులు స్వాధీనం చేసుకున్న సరుకు పరిమాణాన్ని బట్టి ఈ నకిలీ తయారీ నెట్వర్క్ ఎంత విస్తృతంగా ఉందో అర్థమవుతోంది. తయారైన నకిలీ బూట్లను కేవలం స్థానిక మార్కెట్లకే కాకుండా, దేశంలోని వివిధ ప్రధాన నగరాలకు సరఫరా చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ నకిలీ ఉత్పత్తులను ఏ ఏ ప్రాంతాలకు పంపించారు, ఏ ఏ డీలర్లు ఈ దందాలో భాగస్వాములుగా ఉన్నారనే కోణంలో అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. తక్కువ ధరకు విక్రయిస్తూ సామాన్య వినియోగదారులను మోసం చేస్తున్న తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇది కూడా చదవండి:Unwanted Records: టెస్ట్ చరిత్రలోనే పరమ చెత్త రికార్డు.. తొలి ఓవర్ తొలి బంతికే అవుటైన ముగ్గురు స్టార్ బ్యాటర్లు ఇటీవలి కాలంలో విరాట్ కోహ్లీ వన్8 బ్రాండ్ కాపీల గురించిన సమాచారం సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అయింది. బ్రాండ్ ప్రతినిధుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు పలువురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ తయారీ కేంద్రం వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులను, డిస్ట్రిబ్యూటర్లను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. నకిలీ ఉత్పత్తుల తయారీ నిరోధక చట్టాల కింద కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఇది కూడా చదవండి: Saaniya Chandhok: సచిన్ కోడలు సానియా చందోక్లో

Multi Crore Worth Homes of Indian Cricketers: భారత క్రికెట్ దిగ్గజాలు మైదానంలో పరుగుల వర్షం కురిపించడమే కాకుండా బిలియనీర్ల తరహాలో అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. సచిన్ టెండూల్కర్, మహేంద్రసింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, వీరేందర్ సెహ్వాగ్, సౌరవ్ గంగూలీ దేశవ్యాప్తంగా నిర్మించుకున్న వందల కోట్ల విలువైన విలాసవంతమైన భవనాలు, వాటిలోని అద్భుతమైన సౌకర్యాలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటూ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. రాంచిలో ధోనీ 7 ఎకరాల ఫామ్హౌస్.. సెహ్వాగ్ రూ.130 కోట్ల బంగ్లా! టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి బైక్లు, కార్లంటే ఎంతటి పిచ్చి ఉందో అందరికీ తెలిసిందే. రాంచిలోని తన సొంత ఊరిలో 7 ఎకరాల భారీ విస్తీర్ణంలో 'కైలాసపతి' పేరుతో రూ.100 కోట్లకు పైగా విలువైన ఫామ్హౌస్ను నిర్మించుకున్నారు. ఆధునిక డిజైన్తో రూపుదిద్దుకున్న ఈ బంగ్లాలో అత్యాధునిక జిమ్, ఈత కొలను, ఇండోర్ క్రీడా ప్రాంగణాలు ఉన్నాయి. ఆయన దగ్గర ఉన్న పదుల సంఖ్యలోని సూపర్బైక్లు, లగ్జరీ కార్ల కోసం ప్రత్యేకంగా ఒక పెద్ద గ్యారేజ్ను ఏర్పాటు చేయడం ఈ భవనం ప్రత్యేకత. ఎక్కువమంది చదివినది: IPL 2027: ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం.. హార్దిక్ పాండ్యా సహా 8 మందికి గుడ్బై..? మరోవైపు డేంజరస్ బ్యాటర్ వీరేందర్ సెహ్వాగ్ నజఫ్గఢ్ వీధుల నుంచి హౌజ్ ఖాస్లోని రాజభవనం వరకు సాగించిన ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. ఢిల్లీలోని హౌజ్ ఖాస్లో సెహ్వాగ్కు ఉన్న 'కృష్ణ నివాస్' బంగ్లా విలువ సుమారు రూ.130 కోట్లుగా అంచనా. ఇందులో 12 విశాలమైన గదులు, ప్రాంగణంలో అందమైన కోవెల, పెంచుకునే కుక్కల కోసం ప్రత్యేకమైన లాన్ ఉన్నాయి. హర్యానా, నజఫ్గఢ్లలో కూడా ఆయనకు అనేక రియల్ ఎస్టేట్ ఆస్తులు ఉన్నాయి. గురుగ్రామ్లో కోహ్లీ రాజభవనం.. ముంబైలో సచిన్ కలల సౌధం! భారత రన్ మెషిన్ విరాట్ కోహ్లీకి ముంబై, లండన్, అలీబాగ్ ప్రాంతాలలో విలాసవంతమైన ఆస్తులు ఉన్నాయి. అయితే అన్నింటికంటే

ఇంటర్నెట్ డెస్క్: భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీతో తనకు సోదర అనుబంధం ఉందని మరోసారి తెలుగు షట్లర్ పీవీ సింధు తెలిపింది. తాజాగా ఆర్సీబీ పాడ్కాస్ట్లో సింధు మాట్లాడుతూ.. విరాట్ ఇచ్చిన సలహాతోనే తన ఆలోచనా విధానం మారిందని గుర్తు చేసుకుంది. ప్రస్తుతం పీవీ సింధు బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్షిప్ బరిలోకి దిగింది. ఇప్పటికే తొలి రౌండ్లో అద్భుత విజయం సాధించింది. ‘‘నాకు విరాట్ కోహ్లీ సోదరుడిలాంటి వారు. ఎందుకంటే నేను క్లిష్టమైన స్థితిలో ఉన్నప్పుడు ఆయనను కలిసిన సందర్భం నాకు గుర్తుంది. కోహ్లీ చాలా ఓదార్పుగా మాట్లాడారు. ‘ఇప్పుడేమైంది? నీ గేమ్ నువ్వు ఆడు. ఆటోమేటిగ్గా ఫలితాలు అనుకూలంగా రావడం మొదలవుతాయి. నీ సత్తా ఏంటో నీకు తెలుసు. చాలా బాగా ట్రైనింగ్ అయిన అథ్లెట్వి. ప్రపంచానికి మరోసారి చాటిచెప్పు’ అని స్ఫూర్తి నింపారు. ఆ సంభాషణ తర్వాత నా ఆలోచనా విధానం పూర్తిగా మారిపోయింది. నేను విజయం సాధించిన ప్రతిసారి కోహ్లీతో పంచుకున్నా. ఎప్పుడు కలిసినా చాలా సంతోషంగా అనిపించేది. జీవితంలో ఎంతో సాధించిన గొప్ప వ్యక్తి నుంచి వచ్చే సూచనలు కూడా చాలా విలువైనవి’’ అని సింధు తెలిపింది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

Virat Kohli Debut: విరాట్ కోహ్లీ అంతర్జాతీయ కెరీర్కు 18 ఏళ్లు పూర్తయ్యాయి. 2008 ఆగస్టు 18న దంబుల్లాలో శ్రీలంకతో జరిగిన వన్డేలో 19 ఏళ్ల కోహ్లీ భారత జట్టు తరఫున అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. అప్పటికి కింగ్ కోహ్లీ భారత అండర్-19 జట్టుకు ప్రపంచకప్ అందించిన కెప్టెన్గా పేరుగాంచాడు. ఓపెనర్గా బరిలోకి దిగిన కోహ్లీ 22 బంతుల్లో 12 పరుగులు చేశాడు. నువాన్ కులశేఖర బౌలింగ్లో ఎనిమిదో ఓవర్లో ఔటయ్యాడు. ఆ మ్యాచ్లో భారత్ 146 పరుగులకు ఆలౌటై, శ్రీలంక చేతిలో ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఆ తొలి మ్యాచ్ స్కోరు చూస్తే కోహ్లీ భవిష్యత్తును ఊహించడం కష్టమే. ఢిల్లీ దేశవాళీ క్రికెట్ నుంచి వచ్చిన ఈ యువ బ్యాటర్ కొద్దికాలానికే భారత జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. తర్వాత మూడు ఫార్మాట్లలోనూ కీలక ఆటగాడిగా ఎదిగాడు. ఎక్కువమంది చదివినది: వైభవ్ సూర్యవంశీ కంటే నేనే తోపు అన్నాడు.. కట్చేస్తే.. మైదానంలోనే పరువు పోగొట్టుకున్నాడుగా..! కోహ్లీ అంతర్జాతీయ కెరీర్లో 28,000కుపైగా పరుగులు, 85 శతకాలు సాధించాడు. శతకాల విషయంలో సచిన్ టెండూల్కర్ తర్వాతి స్థానంలో ఉన్నాడు. 2010 నుంచి 2019 మధ్య 20,960 అంతర్జాతీయ పరుగులు చేయడం ఒక దశాబ్దంలో ఏ ఆటగాడికీ సాధ్యం కాని గణాంకంగా నిలిచింది. 2018లో కోహ్లీ అత్యున్నత స్థాయిని అందుకున్నాడు. ఆ ఏడాది 37 మ్యాచ్ల్లో 2,735 పరుగులు, 11 శతకాలు సాధించాడు. అదే సమయంలో ఒకే ఐసీసీ అవార్డుల ఎడిషన్లో క్రికెటర్ ఆఫ్ ది ఇయర్, టెస్టు ప్లేయర్ ఆఫ్ ది ఇయర్, వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు అందుకున్న ఏకైక ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఐసీసీ వైట్బాల్ టోర్నీల్లో కోహ్లీ 3,854 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఉన్నాడు. టీ20 ప్రపంచకప్లో 1,292 పరుగులు చేసి టోర్నీ చరిత్రలో అగ్రస్థానంలో నిలిచాడు. టెస్టుల్లో కెప్టెన్గా చేసిన

DPL 2026: ఢిల్లీ ప్రీమియర్ లీగ్ 2026లో సౌత్ డెల్లీ సూపర్స్టార్స్ ఓపెనర్ సనత్ సాంగ్వాన్ విధ్వంసకర శతకంతో చెలరేగిపోయాడు. వెస్ట్ డెల్లీ లయన్స్ బౌలర్లను ఊచకోత కోస్తూ 16 బౌండరీలతో మైదానాన్ని హోరెత్తించాడు. విరాట్ కోహ్లీ నుంచి ప్రత్యేకంగా బ్యాట్ అందుకున్న ఈ యంగ్ సెన్సేషన్ విరుచుకుపడిన తీరు చూసి క్రికెట్ అభిమానులు ఫిదా అవుతున్నారు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్ 2026లో భాగంగా సౌత్ డెల్లీ సూపర్స్టార్స్, వెస్ట్ డెల్లీ లయన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ప్రేక్షకులకు అసలైన వినోదాన్ని పంచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్ట్ డెల్లీ లయన్స్ 19.5 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌటైంది. 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌత్ డెల్లీ సూపర్స్టార్స్ ఓపెనర్ సనత్ సాంగ్వాన్ మైదానంలో పరుగుల సునామీ సృష్టించాడు. మొదట్నుంచీ బౌలర్లపై విరుచుకుపడుతూ మ్యాచ్ను ఏకపక్షంగా మార్చేశాడు. సనత్ ధాటికి ప్రత్యర్థి బౌలర్లలో ఏ ఒక్కరూ అతడిని నిలువరించలేకపోయారు. తన ఇన్నింగ్స్లో సనత్ సాంగ్వాన్ కేవలం 54 బంతుల్లోనే 111 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. అతడి బాదుడు ఏ స్థాయిలో ఉందో తెలియజేయడానికి 205.56 స్ట్రైక్ రేటే నిదర్శనం. మైదానం నలుమూలలా విరుచుకుపడుతూ ఏకంగా 10 సిక్సర్లు, 6 ఫోర్లతో మొత్తం 16 సార్లు బంతిని సరిహద్దులు దాటించాడు. మరోవైపు తన ఓపెనింగ్ పార్ట్నర్ అన్మోల్ శర్మ (38 బంతుల్లో 55 నాటౌట్) చక్కటి సహకారం అందించడంతో తొలి వికెట్కు 171 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. ఈ విధ్వంసంతో సౌత్ డెల్లీ జట్టు వికెట్ నష్టపోకుండా 15.2 ఓవర్లలోనే, అంటే మరో 28 బంతులు మిగిలుండగానే విజయాన్ని అందుకుంది. ఈ యువ సంచలనం సనత్ సాంగ్వాన్కు టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లీతో ప్రత్యేక అనుబంధం ఉంది. రంజీ ట్రోఫీ 2024-25 సీజన్లో ఢిల్లీ ఆఖరి మ్యాచ్ సందర్భంగా కోహ్లీ తన సొంత ఆటోగ్రాఫ్ చేసిన బ్యాట్తో పాటు పూర్తి క్రికెట్

ఆగస్టు 18, 2008.. శ్రీలంకతో మ్యాచ్లో ఒక 19 ఏళ్ల కుర్రాడు 18వ నెంబర్ జెర్సీ మైదానంలో బరిలోకి దిగాడు. నునుగు మీసాలతో ఉన్న ఆ కుర్రాడు మ్యాచ్లో 22 బంతులాడి 12 పరుగులే చేసి ఔటయ్యాడు. అయితే ఆ కుర్రాడే భారత క్రికెట్ను ఏలబోతున్నాడన్న విషయం అతడితో సహా అక్కడున్న వారికి ఎవరికీ తెలియదు. కట్చేస్తే 18 ఏళ్లు తిరిగేసరికి అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్లు (టెస్టు, వన్డే, టీ20లు) కలిపి 28,359 పరుగులు చేసి ఆల్టైమ్ అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇందులో 85 సెంచరీలు, 125 హాఫ్ సెంచరీలున్నాయి. వన్డే క్రికెట్లో సచిన్ టెండూల్కర్ సెంచరీల రికార్డును బద్దలు కొట్టిన ఆ వ్యక్తి ఎవరో కాదు.. టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి. 18 ఏళ్ల ప్రయాణంలో కోహ్లి ఎన్నో మైలురాళ్లను అందుకున్నాడు. విరాట్ కోహ్లి అంతర్జాతీయ క్రికెట్ ప్రయాణం మొదలై ఇవాళ్టితో (ఆగస్టు 18) 18 సంవత్సరాలు పూర్తయింది. ఈ క్రమంలో కోహ్లి లక్కీ నంబర్ 18 అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతడు వేసుకునే జెర్సీ నెంబర్ 18.. ఐపీఎల్లో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తొలి టైటిల్ సాధించింది 18వ ఎడిషన్లోనే కావడం విశేషం. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే కోహ్లికి 18వ సంఖ్య అంటే బాగా ఇష్టం. ఈ నేపథ్యంలో కోహ్లి 18 ఏళ్ల ప్రయాణంలో 18 అద్భుత క్షణాలను ఒకసారి గుర్తుకుతెచ్చుకుందాం. 1) తండ్రి మరణం 2006 రంజీ ట్రోఫీ మ్యాచ్లో, 18 ఏళ్ల వయసులో విరాట్ కోహ్లి అసాధారణ ప్రతిభ కనబరుస్తున్నాడు. డిసెంబర్ 19న 40 పరుగులతో ఆడుతున్న సమయంలో తన తండ్రి మరణవార్త తెలిసినప్పటికీ కోహ్లి ఆ వార్తను దిగమింగి 90 పరుగులతో ఢిల్లీ జట్టును ఓటమి నుంచి గట్టెక్కించాడు. 2) అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్ మలేషియాలోని కౌలాలంపూర్లోని వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన

Indian Cricket: క్రికెట్ మ్యాచ్లో వికెట్ పడినప్పుడు ఆటగాళ్లు ప్రదర్శించే భావోద్వేగాలు కామనే. కొన్నిసార్లు ఆ అగ్రెసివ్ సెలబ్రేషన్లు తీవ్ర వివాదాలకు దారితీస్తాయి. బ్యాటర్లను రెచ్చగొట్టేలా వేడుకలు చేసుకొని ఐసిసి కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించి, భారీ జరిమానాలు, మ్యాచ్ నిషేధాలు ఎదుర్కొన్న ఐదుగురు భారత క్రికెటర్ల గురించి వివరంగా తెలుసుకుందాం. యంగ్ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా తన అగ్రెసివ్ సెండ్ఆఫ్లతో తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్లో డెవాల్డ్ బ్రెవిస్ వికెట్ తీసిన తర్వాత అతనికి ఇచ్చిన ఆగ్రహపూరిత సెండ్ఆఫ్ కారణంగా ఐసిసి ఒక డీమెరిట్ పాయింట్ను కేటాయించింది. అంతకుముందు ఐపిఎల్లో మయాంక్ అగర్వాల్కు ఫ్లయింగ్ కిస్ సెలబ్రేషన్ ఇచ్చి ఒక మ్యాచ్ నిషేధానికి గురయ్యాడు. మిస్టరీ స్పిన్నర్ దిగ్వేష్ రాఠీ తన ప్రముఖ నోట్బుక్ సెలబ్రేషన్తో తీవ్ర చిక్కులు కొనితెచ్చుకున్నాడు. ఐపిఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ అభిషేక్ శర్మను అవుట్ చేసిన తర్వాత ఈ రీతిలో ప్రవర్తించి 50 శాతం మ్యాచ్ ఫీజు కోల్పోవడంతో పాటు ఒక మ్యాచ్ నిషేధాన్ని ఎదుర్కొన్నాడు. అలాగే ఢిల్లీ ప్రిమియర్ లీగ్లో ప్రియాన్ష్ ఆర్యను అవుట్ చేసిన సమయంలో కూడా ఇదే సెలబ్రేషన్ పునరావృతం చేసి 30 శాతం మ్యాచ్ ఫీజును జరిమానాగా చెల్లించాడు. జాతీయ జట్టు కీలక పేసర్ మహమ్మద్ సిరాజ్ మైదానంలో చూపించే తీవ్ర ఆవేశం వల్ల పలుమార్లు క్రమశిక్షణా చర్యలు ఎదుర్కొన్నాడు. లార్డ్స్ టెస్టులో ఇంగ్లాండ్ బ్యాటర్ బెన్ డకెట్ను అవుట్ చేసిన అనంతరం అతని ముఖానికి అత్యంత సమీపంలోకి వెళ్లి ఆవేశంగా వేడుక చేసుకున్నందుకు గాను ఐసిసి మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించింది. గతంలో ఆస్ట్రేలియా పర్యటనలో సైతం ఒక డీమెరిట్ పాయింట్ పొందాడు. సీనియర్ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ తన కెరీర్లో వేడివేడి సెండ్ఆఫ్ల వల్ల పలుమార్లు ఐసిసి శిక్షలకు గురయ్యాడు. శ్రీలంక పర్యటనలో దినేష్ చండీమాల్, లాహిరు తిరిమాన్నేల

Ruhani Sharma Virat Kohli: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మల జోడీ గురించి సినీ క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓ యాడ్ షూటింగ్ ద్వారా ఏర్పడిన వారిద్దరి పరిచయం ఆ తర్వాత ప్రణయంగా మారింది. అయితే ఈ పెళ్లి తర్వాత విరాట్ కోహ్లీకి ఓ టాలీవుడ్ హీరోయిన్ మరదలిగా మారిందట. ఆ యంగ్ హీరోయిన్ ఎవరంటూ సోషల్ మీడియాలో అప్పట్లో తెగ చర్చ నడిచింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు.. 'చిలసౌ' సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన రుహానీ శర్మ. 'చి.ల.సౌ..' సినిమాతో హీరోయిన్గా తెరగేట్రం చేసింది నటి రుహానీ శర్మ. ఆ తర్వాత 'హిట్', 'డర్టీ హరి', 'సైంధవ్' వంటి చిత్రాలతో రుహానీ శర్మ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ బ్యూటీ రుహానీ శర్మ.. విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మకు స్వయానా కజిన్ (చెల్లెలు వరుస) అవుతుందట. ఈ కారణంగా అనుష్క శర్మను పెళ్లాడని తర్వాత విరాట్ కోహ్లీకి హీరోయిన్ రుహానీ శర్మ మరదలిగా మారింది. అయితే ఇదే విషయాన్ని హీరోయిన్ రుహానీ శర్మ కూడా ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించింది. ఓ సినిమా ప్రమోషన్ ఈవెంట్లో పాల్గొన్న హీరోయిన్ రుహానీ శర్మ.. టీమ్ఇండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ తనకు బావ వరుస అవుతాడని చెప్పింది. తెలుగు చిత్రాలతో మంచి నటిగా పేరు తెచ్చుకున్న రుహానీ శర్మ, ప్రస్తుతం టాలీవుడ్లో సరైన అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. సినిమాలలో కొంత గ్యాప్ వచ్చినప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం ఈ ముద్దుగుమ్మ ఎప్పుడూ యాక్టివ్గా ఉంటోంది. తన గ్లామరస్ ఫోటోలతో కుర్రకారును ఆకట్టుకుంటూ నిత్యం ట్రెండింగ్లో నిలుస్తుంటారు

Fact Check: గాలె వేదికగా శ్రీలంకతో ప్రారంభమైన తొలి టెస్టు మొదటి రోజు దేవదత్ పడిక్కల్ 131 పరుగులతో విరుచుకుపడ్డాడు. 9 ఫోర్లు, ఒక సిక్సర్తో సెంచరీ పూర్తి చేసుకున్న ఆయనపై సోషల్ మీడియాలో ఒక వార్త విపరీతంగా వైరల్ అవుతోంది. ఆగస్ట్ 15 స్వాతంత్య్ర దినోత్సవం రోజున సెంచరీ చేసిన తొలి భారతీయ ఆటగాడు పడిక్కల్ అంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం. ఇండిపెండెన్స్ డే రోజున భారత్ తరఫున సెంచరీ బాదిన తొలి బ్యాటర్ రికార్డు పడిక్కల్ కంటే ముందే మరో రన్ మెషిన్ ఖాతాలో ఉంది. స్వాతంత్య్ర దినోత్సవం రోజున భారత్ తరఫున అంతర్జాతీయ మ్యాచ్లో మొదటి సెంచరీ సాధించిన ఘనత టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీకే దక్కుతుంది. 2019లో వెస్టిండీస్తో జరిగిన వన్డే మ్యాచ్లో ఛేజింగ్ చేస్తూ కోహ్లీ 99 బంతుల్లో 14 ఫోర్ల సాయంతో నాటౌట్గా 114 పరుగులు చేశారు. ఆ మ్యాచ్ వెస్ట్ ఇండీస్లోని త్రినిడాడ్లో స్థానిక సమయం ప్రకారం ఆగస్ట్ 14న జరిగింది. అయితే కోహ్లీ సెంచరీ పూర్తి చేసుకునే సమయానికి భారత కాలమానం ప్రకారం తేదీ మారడంతో మన దేశంలో ఆగస్ట్ 15 స్వాతంత్య్ర దినోత్సవం అయింది. ఆ సెంచరీ ఆధారంగా భారత్ ఆ మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. విరాట్ కోహ్లీ సాధించిన ఆ ఘనత తర్వాత స్వాతంత్య్ర దినోత్సవం రోజున భారత్ తరఫున సెంచరీ చేసిన రెండో బ్యాటర్గా దేవదత్ పడిక్కల్ నిలిచారు. పడిక్కల్ సుదీర్ఘ కాలం పాటు జట్టులో అవకాశం కోసం వేచి చూశారు. రెండేళ్ల విరామం తర్వాత లభించిన ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకుని తన అంతర్జాతీయ కెరీర్లో తొలి టెస్టు శతకాన్ని నమోదు చేసుకున్నారు. ఆగస్ట్ 15న టెస్ట్ మ్యాచ్ వేదికపై నేరుగా సెంచరీ కొట్టిన తొలి భారత ఆటగాడిగా మాత్రం పడిక్కల్ ప్రత్యేక గుర్తింపు పొందారు. Devdutt Padikkal becomes

శ్రీలంకతో తొలి టెస్టులో టీమిండియా క్రికెటర్ దేవదత్ పడిక్కల్ అజేయ సెంచరీ సాధించాడు. టెస్టుల్లో పడిక్కల్కు ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. ఈ నేపథ్యంలో ఒక రికార్డు విషయంలో మాత్రం పడిక్కల్ తన గురువు విరాట్ కోహ్లితో సమంగా నిలిచాడు. అదేంటంటే విరాట్ కోహ్లి తన తొలి టెస్టు సెంచరీని రిపబ్లిక్ డే (గణతంత్ర దినోత్సవం) రోజున చేశాడు. 2012 జనవరి 26న అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో కోహ్లి 116 పరుగులు చేసి ఔటయ్యాడు. కోహ్లికి టెస్టుల్లో అదే తొలి సెంచరీ కావడం విశేషం. తాజాగా దేవదత్ పడిక్కల్ స్వాతంత్య్ర దినోత్సవం రోజున తన తొలి టెస్టు సెంచరీని బాదడం ఇక్కడ చెప్పుకోదగ్గ అంశం. ఇలా తన గురువు కోహ్లి రిపబ్లిక్ డే రోజున మెయిడెన్ టెస్టు శతకం సాధిస్తే.. శిష్యుడు పడిక్కల్ ఇండిపెండెన్స్ రోజున తొలి టెస్టు శతకం అందుకోవడం గమనార్హం. మరో విషయమేంటంటే.. రిపబ్లిక్ డే రోజున సెంచరీ చేసిన ఒకే ఒక్క బ్యాటర్గా కోహ్లి చరిత్ర సృష్టిస్తే.. స్వాతంత్య్ర దినోత్సవం రోజున టీమిండియా తరఫున సెంచరీ బాదిన ఏకైక క్రికెటర్గా పడిక్కల్ రికార్డులకెక్కాడు. కోహ్లి ఇండిపెండెన్స్ రోజున కూడా సెంచరీ బాదినప్పటికీ, అది వన్డే ఫార్మాట్లో వచ్చింది. తొలి బ్యాటర్గా రికార్డు పడిక్కల్ కంటే ముందు భారత తరపున ఏ బ్యాటర్ కూడా ఇండిపెండెన్స్ డే రోజు టెస్టుల్లో మూడంకెల స్కోర్ను అందుకోలేదు. గతంలో విరాట్ కోహ్లి వెస్టిండీస్పై ఆగస్టు 15న వన్డే సెంచరీ చేయగా.. టెస్టు సెంచరీ చేసింది మాత్రం పడిక్కలే కావడం గమనార్హం. అదేవిధంగా 21వ శతాబ్దంలో టీమిండియా తరపున మూడో స్ధానంలో బ్యాటింగ్కు వచ్చి టెస్ట్ సెంచరీ బాదిన రెండో ప్లేయర్గా పడిక్కల్ రికార్డులెక్కాడు. పడిక్కల్ కంటే ముందు సౌరవ్ గంగూలీ మాత్రమే ఈ ఘనత సాధించాడు. ఓవరాల్గా భారత్ తరఫున నెంబర్ 3 పొజిషన్లో టెస్ట్ సెంచరీ సాధించిన ఎడమ

టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు ప్రాణాలిచ్చే ఫ్యాన్స్ ఉన్నారు. బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు విరాట్. వీరికి పాప, బాబు ఉన్నారు. ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్స్ అంటే ఠక్కున గుర్తొచ్చే జంటలలో విరాట్, అనుష్క ఒకటి. యాడ్స్ షూటింగ్ ద్వారా ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి మూడు మూళ్ల బంధంతో ఒక్కటయ్యింది. విరాట్ తో పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేసింది అనుష్క. ప్రస్తుతం తన కుటుంబానికి టైమ్ కేటాయించింది. అయితే అనుష్క కాకుండా ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న ఓ క్రేజీ హీరోయిన్ విరాట్ కోహ్లీ మరదలు అంట. అవును.. అనుష్క చెల్లెలు సైతం ఇండస్ట్రీలో తోపు హీరోయిన్. అంతేకాదు.. హిందీలో కాకుండా ఆమె తెలుగులో క్రేజీ బ్యూటీ. ఆమె మరెవరో కాదండి.. టాలీవుడ్ హీరోయిన్ రుహానీ శర్మ. తెలుగు సినిమాతోనే సినీప్రయాణం స్టార్ట్ చేసిన ఈ అమ్మడు.. ఇప్పుడు సౌత్ అడియన్స్ ఫేవరెట్ హీరోయిన్. చిలసౌ సినిమాతో కథానాయికగా ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసిన ఆమె.. మొదటి సినిమాతోనే అందం, అభినయంతో కట్టిపడేసింది. ఆ తర్వాత తెలుగులో హిట్, డర్టీ హరి, 101 జిల్లాల అందగాడు వంటి చిత్రాల్లో నటించింది. ఇక వెంకటేశ్ నటించిన సైంధవ్ సినిమాలోనూ మెరిసింది ఈ ముద్దుగుమ్మ. అయితే రుహానీ నటించిన సినిమాలన్నీ హిట్టయ్యాయి. కానీ ఆశించిన స్థాయిలో ఈ బ్యూటీకి క్రేజ్ మాత్రం రాలేదు. దీంతో కొన్నాళ్లు ఇండస్ట్రీలో సైలెంట్ అయిపోయింది. సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న ఈ అమ్మడు.. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తుంటుంది. అయితే తాను విరాట్ కోహ్లీకి మరదలు..అనుష్కకు చెల్లెలు అవుతానని మాత్రం ఎప్పుడూ బయటపెట్టలేదు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని ప్రస్తావించగా.. అసలు విషయం చెప్పుకొచ్చింది. తాను అనుష్కకు కజిన్ అని.. విరాట్ తనకు బావ అవుతాడని అసలు విషయాన్ని

Virat Kohli Favourite Street Food: క్రికెట్ మైదానంలో పరుగుల వరద పారించే విరాట్ కోహ్లీ ఫిట్నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అత్యంత కఠినమైన డైట్ నియమాలు ఫాలో అయ్యే కింగ్ కోహ్లీకి కూడా ఓ చిరు బలహీనత ఉంది. ఢిల్లీ వీధుల్లో దొరికే ఆ ఒక్క దేశీ వంటకం చూస్తే చాలు, ఆయన తన డైట్ రూల్స్ పక్కన పెట్టేస్తాడట. ఢిల్లీ వీధుల్లో దొరికే ఆ వంటకమంటే ప్రాణం.. విరాట్ కోహ్లీ పేరు చెప్పగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఆయన కళ్లు చెదిరే బ్యాటింగే కాదు, ఎవరూ అందుకోలేని అత్యుత్తమ స్థాయి శారీరక ధారుడ్యం. ప్రపంచంలోనే అత్యంత ఫిట్ అథ్లెట్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్న కోహ్లీ సైతం ఓ ఆహారం చూస్తే లొట్టలేసుకుని తింటాడు. అదే ఢిల్లీ వాసుల మనసు దోచిన ప్రసిద్ధ చోలే బటూరే. కోహ్లీ పుట్టి పెరిగింది ఢిల్లీ నగరంలోనే కావడంతో అక్కడి స్థానిక రుచులంటే అతడికి ఎనలేని మక్కువ. మరీ విశేషంగా రజౌరీ గార్డెన్ లేదా జైల్ రోడ్ పరిసరాల్లో ఉండే రామా చోలే బటూరే సెంటర్ నుంచి వచ్చే బటూరే అంటే ప్రాణం పెడతాడు. ఎంత కఠినమైన వ్యాయామాలు చేసినా, తనకు ఇష్టమైన ఈ కమ్మటి స్ట్రీట్ ఫుడ్ గురించి అడిగితే చాలు కోహ్లీ ముఖంలో ఓ చిన్న పిల్లాడి ఆనందం స్పష్టంగా కనిపిస్తుంది. తన పాత రోజులను నెమరువేసుకుంటూ ఆ రుచిని ఆస్వాదిస్తాడు. చీట్ మీల్స్ రోజున నోరూరించే దేశీ రుచులు.. ఎప్పుడైనా కఠినమైన డైట్ నుంచి చిన్న బ్రేక్ తీసుకునే సమయంలో కోహ్లీ పూర్తిగా నార్త్ ఇండియన్ వంటకాల వైపే మొగ్గుచూపుతాడు. ఆ రోజు అతడి ప్లేట్లో పక్కా దేశీ ఇంటి భోజనం తరహా రుచులు దర్శనమిస్తాయి. వేడి వేడి అన్నంలో కమ్మటి రాజ్మా చావల్ లేదా కడీ చావల్ కలుపుకుని తినడం అతడికి ఎంతో ఇష్టమైన వ్యాపకం. ఇవి అతడికి తన మూలాలను
భారత క్రికెట్ దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల వన్డే భవిష్యత్తు, 2027 వన్డే ప్రపంచకప్లో వారి భాగస్వామ్యంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వయసు ప్రభావం దృష్ట్యా వారు ఈ మెగా టోర్నీలో ఆడతారా.. లేదా అనే విషయంపై సందిగ్ధత కొనసాగుతోంది. ఈ తరుణంలో భారత మాజీ స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ వారికి మద్దతుగా నిలిచాడు. ఓ ఇంటర్వ్యూలో భజ్జీ మాట్లాడుతూ.. ఆటగాళ్ల వయసును బట్టి కాకుండా వారి ఫిట్నెస్, మైదానంలో ఇచ్చే ప్రదర్శన ఆధారంగానే ఎంపిక జరగాలని స్పష్టం చేశాడు.ఈ సందర్భంగా హర్భజన్ సింగ్ ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీని ఉదాహరణగా పేర్కొన్నాడు. మెస్సీ 39 ఏళ్ల వయసులోనూ ప్రపంచకప్లో అద్భుత ప్రదర్శనతో జట్టును నడిపించగా లేనిది, 38 ఏళ్ల (వరల్డ్ కప్ నాటికి) విరాట్, 40 ఏళ్ల (వరల్డ్ కప్ నాటికి) రోహిత్ శర్మలు 2027 ప్రపంచకప్ ఎందుకు ఆడకూడదని ప్రశ్నించాడు. విరాట్ కోహ్లీ ఇప్పటికీ మైదానంలో 20 ఏళ్ల కుర్రాళ్లతో పోటీపడుతూ ఫిట్నెస్లో ముందంజలో ఉన్నాడని, అలాంటప్పుడు వయసుతో పనేముందని వ్యాఖ్యానించాడు.టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా ఈ సీనియర్ల అనుభవాన్ని ఉపయోగించుకోవాలని హర్భజన్ సూచించాడు. కొత్తగా వచ్చిన వైభవ్ సూర్యవంశీ వంటి యువ ఆటగాళ్లు వేగంగా ఆడుతున్నా.. 300కి పైగా మ్యాచ్లు ఆడిన రోహిత్, కోహ్లీల అనుభవం ఒత్తిడి సమయంలో జట్టుకు ఎంతో అవసరమని పేర్కొన్నాడు. శ్రేయస్ అయ్యర్, యశస్వి జైశ్వాల్ లాంటి ఆటగాళ్లకు సమానంగా రోహిత్, విరాట్లు ఫిట్నెస్ కాపాడుకుని పరుగులు సాధిస్తే మిగతా విషయాలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నాడు.అలాగే భారత క్రికెట్లో ఆటగాళ్ల ఫిట్నెస్ మార్పునకు, ఓటమిని అంగీకరించని పట్టుదలకు విరాట్ కోహ్లీనే మూలకారకుడని హర్భజన్ ప్రశంసించాడు. శరీరం సహకరించడం లేదని, ఇతర ఆటగాళ్లతో పోటీ పడలేమని అనిపించినప్పుడు ఏ ఆటగాడైనా స్వయంగా నిర్ణయం తీసుకుంటారని చెప్పాడు. అప్పటివరకు రోహిత్, విరాట్లకు మేనేజ్మెంట్ తగిన ప్రాధాన్యత ఇవ్వాలని భజ్జీ అభిప్రాయపడ్డాడు. భారత

టీమిండియాలో ఫిట్నెస్, పదునైన ఫీల్డింగ్ కల్చర్ అనేది స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి రాకతోనే మొదలైందని సౌతాఫ్రికా దిగ్గజం జాంటీ రోడ్స్ అభిప్రాయపడ్డాడు. యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్లో ఒక జట్టుగా ఉన్న రోటర్డామ్ డాకర్స్ జెర్సీని మంగళవారం క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియాలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి జాంటీ రోడ్స్తో పాటు కో-ఓనర్, మాజీ క్రికెటర్ ఫాఫ్ డుప్లెసిస్, బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం హాజరయ్యారు. ఈ సందర్భంగా టీమిండియాలో పదునైన ఫీల్డింగ్, కెప్టెన్సీలో దూకుడు వంటి మార్పుల గురించి జాంటీ రోడ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఎంఎస్ ధోని కెప్టెన్ అయ్యాకా టీమిండియాలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. అప్పటివరకు జట్టులో ఉన్న సీనియర్లు ఒక్కొక్కరుగా వైదొలగడంతో యువ ఆటగాళ్లతో నిండిపోయింది. ఇక కోహ్లి రాకతో ఫిట్నెస్కు ప్రాధాన్యం పెరగడంతో పాటు పదునైన ఫీల్డింగ్కు బాటలు పడ్డాయి. కోహ్లి కెప్టెన్గా అంతగా రాణించనప్పటికీ జట్టులో అందరూ ఫిట్గా ఉండాలని మాత్రం పట్టుబట్టేవాడు. ఎందుకంటే మైదానంలో ఒక మంచి ఫీల్డర్గా ఎదగాలంటే, ధృడంగా, చురుగ్గా ఉండాల్సిన అవసరముంది. అందుకే కోహ్లి ఫిట్నెస్కు చాలా ప్రాధాన్యమిచ్చేవాడు. ఇప్పటికీ అదే ఫిట్నెస్ను కొనసాగిస్తూ జట్టులో కొనసాగుతున్నాడు. భారత జట్టులో గొప్ప ఫీల్డర్లు కొంతమందే ఉన్నారు. వారిలో కోహ్లి అగ్రస్థానంలో ఉంటాడనంలో సందేహం లేదు. ఇక ఫీల్డింగ్లో నేను ప్రాణం పెట్టేవాడిని. ఎంత ఒత్తిడి ఉన్నా మైదానంలో మాత్రం స్వేచ్ఛగా ఉండేవాడిని. 1993 హీరోకప్లో నేను ఐదు క్యాచ్లను సర్కిల్ లోపలే పట్టాను. అది ఒక అద్భతమని చెప్పొచ్చు. ఇక ఫీల్డింగ్ కోచ్గా మారిన తర్వాత ఐపీఎల్లో ముంబై ఇండియన్స్కు చాలాకాలం పనిచేశాను. ఈ సమయంలో కీరన్ పొలార్డ్ ఫీల్డింగ్ నైపుణ్యం అద్భుతంగా ఉండేది. బౌండరీ లైన్ వద్ద గాల్లోకి ఎగిరి బంతిని లోపలికి తోసేసి క్యాచ్ తీసుకున్న మొదటి ఆటగాడు అతడే. పదేళ్ల క్రితంతో పోలిస్తే ఇప్పుడు ఫీల్డింగ్లో సరికొత్త మార్పులు వచ్చాయి. ఒకప్పుడు జట్టులో ఒకరు

భారత క్రికెట్లో ఫిట్నెస్కు కొత్త నిర్వచనం ఇచ్చిన విరాట్ కోహ్లీ, ఒకప్పుడు తీవ్రమైన ఆహార ప్రియుడిగా ఉండేవాడు. ఢిల్లీకి చెందిన ఈ స్టార్ బ్యాటర్ ప్రారంభ రోజుల్లో చోలే భటూరే, రాజ్మా చావల్, బటర్ చికెన్లను ఎంతో ఇష్టంగా తినేవాడు. అయితే 37 ఏళ్ల వయసులో కూడా ప్రపంచంలోనే అత్యంత ఫిట్ క్రికెటర్గా నిలవడం వెనుక ఎంతో కఠినమైన క్రమశిక్షణ ఉంది. బిసిసిఐ మాజీ చెఫ్ అరుణ్ చౌహాన్ ఇటీవల ఒక పాడ్కాస్ట్లో కోహ్లీ ఆహార అలవాట్లలో వచ్చిన విప్లవాత్మక మార్పులను వివరించారు. కోహ్లీ ఫిట్నెస్ ప్రయాణంలో 2012 ఐపీఎల్ సీజన్ ఒక పెద్ద టర్నింగ్ పాయింట్గా నిలిచింది. ఆస్ట్రేలియా పర్యటనలో బాగా రాణించినప్పటికీ, ఐపీఎల్లో విఫలమవడంతో తన శారీరక స్థితిపై అసంతృప్తి చెంది వెంటనే జంక్ ఫుడ్ మానేశాడు. అనంతరం 2018లో సెర్వికల్ స్పైన్ సమస్య, అధిక యూరిక్ యాసిడ్ కారణాల వల్ల వైద్యుల సలహాతో ప్లాంట్ డైట్కు మారాడు. ఈ క్రమంలోనే తన భార్య అనుష్క శర్మ ప్రభావంతో మాంసాహారాన్ని పూర్తిగా పక్కనపెట్టి శాకాహారిగా మారినట్లు కోహ్లీ స్పష్టం చేశాడు. ప్రస్తుతం కోహ్లీ ఆహారంలో 90 శాతం ఉడకబెట్టిన లేదా ఆవిరిపై వండిన పదార్థాలే ఉంటాయి. దీంతో శరీరానికి అవసరమైన పోషకాలు మాత్రమే అందుతూ కొవ్వు చేరకుండా ఉంటుంది. ఇదిలా ఉండగా, వంటకాల్లో మసాలాలు లేకుండా కేవలం ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం మాత్రమే ఉపయోగిస్తాడు. పనీర్కు బదులుగా టోఫు, వివిధ రకాల సలాడ్లు, స్ప్రౌట్స్, పప్పు ధాన్యాలను తన రోజువారీ ఆహారంలో భాగం చేసుకున్నాడు. ఫుట్బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో లాగా జీరో బాడీ ఫ్యాట్ సాధించడమే లక్ష్యంగా కోహ్లీ శ్రమిస్తున్నాడు. ఫలితంగా మైదానంలో అతని రన్నింగ్, ఫీల్డింగ్ ప్రమాణాలు అత్యున్నత స్థాయిలో కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రోజువారీ వెయిట్ ట్రైనింగ్, కార్డియో, యోగా మరియు ప్రాపర్ రికవరీకి సమాన ప్రాధాన్యం ఇస్తున్నాడు. క్రమశిక్షణతో కూడిన నిద్ర, హైడ్రేషన్ కూడా

IND vs SL: భారత్, శ్రీలంక మధ్య సుదీర్ఘ కాలం తర్వాత మళ్లీ టెస్టు పోరు మొదలుకాబోతోంది. ఆగస్టు 15 నుంచి రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుండగా, టీమిండియా దాదాపు 9 సంవత్సరాల తర్వాత ఒక టెస్టు సిరీస్ ఆడేందుకు శ్రీలంక పర్యటనకు వెళ్తోంది. గత తొమ్మిదేళ్లలో భారత జట్టు స్వరూపమే మారిపోయినప్పటికీ, 2017లో జరిగిన టెస్టు సిరీస్ మాత్రం భారత క్రికెట్ అభిమానులకు, ముఖ్యంగా విరాట్ కోహ్లీకి ఎంతో ప్రత్యేకమైనదిగా నిలిచిపోయింది. ఆ సిరీస్లో విరాట్ కోహ్లీ సాధించిన రికార్డు ఇప్పటికీ పదిలంగా ఉంది. 2017-18లో శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్లో విరాట్ కోహ్లీ బ్యాట్తో విశ్వరూపం ప్రదర్శించాడు. కేవలం 5 ఇన్నింగ్స్ల్లోనే ఏకంగా 610 రన్స్ సాధించి రికార్డు సృష్టించాడు. ఆ సిరీస్లో కోహ్లీ 3 సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ సాధించి పరుగుల వరద పారించాడు. ఆ సమయంలో కోహ్లీ 1997 సిరీస్లో 571 రన్స్ చేసి రికార్డు నెలకొల్పిన లంక దిగ్గజం సనత్ జయసూర్య 20 ఏళ్ల నాటి రికార్డును తుడిచిపెట్టేశాడు. అంతేకాకుండా ఒకే సిరీస్లో అత్యధికంగా 3 సెంచరీలు చేసిన అరవింద డిసిల్వా రికార్డును కూడా కోహ్లీ సమం చేశాడు. రాబోయే భారత్-శ్రీలంక టెస్టు సిరీస్లో కేవలం 2 టెస్టు మ్యాచ్లు మాత్రమే జరగనున్నాయి. అంటే ఒక బ్యాటర్కు గరిష్టంగా లభించేది 4 ఇన్నింగ్స్లు మాత్రమే. అంత తక్కువ ఇన్నింగ్స్ల్లో కోహ్లీ సాధించిన 610 పరుగుల భారీ లక్ష్యాన్ని అధిగమించడం ఏ ఆటగాడికీ సులభమైన విషయం కాదు. అయితే టీమిండియా యువ సంచలనాలు శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ ఫామ్లో ఉన్నందున వారిపై అందరి దృష్టి నెలకొంది. భారత్-శ్రీలంక సిరీస్లో అత్యధిక రన్స్ చేసిన జాబితాలో కోహ్లీ (610) అగ్రస్థానంలో ఉండగా, జయసూర్య (571), సెహ్వాగ్ (491), సంగక్కర (467), రాహుల్ ద్రవిడ్ (433) తరువాతి స్థానాల్లో ఉన్నారు. ప్రస్తుతం ఆడుతున్న

ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై భారత మాజీ ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్ (T Dilip) ప్రశంసలు కురిపించాడు. అతడు ఫీల్డింగ్లో చూపించే ఎనర్జీ అద్భుతమని.. ప్రాక్టీస్లో చూపించే ఉత్సాహాన్ని మ్యాచ్లోనూ ప్రదర్శిస్తాడని పేర్కొన్నాడు. విరాట్ ప్రభావం జట్టులోని మిగతా ఆటగాళ్లపై ఉంటుందని మాజీ ఫీల్డింగ్ కోచ్ తెలిపాడు. ‘‘కోహ్లీ (Virat Kohli) ఫీల్డింగ్లో రాజీపడడు. పవర్ ప్లేలో కవర్స్, షార్ట్ మిడ్ వికెట్లో డైవ్లు చేస్తూ బంతిని ఆపే విధానం అద్భుతంగా ఉంటుంది. బంతి తనవైపు రానప్పుడు కూడా అతడి ఫీల్డింగ్ ప్రయత్నాలు ఆగవు. ఇది నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. టెస్టులు, టీ20లకు వీడ్కోలు పలికిన కోహ్లీ.. ఈ దశలోనూ చివరి ఓవర్లలో లాంగాన్లో ఫీల్డింగ్ చేస్తాడు. అక్కడి నుంచి పరుగెత్తుకొస్తాడు. కోహ్లీతో కలిసి ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు.. అతడిని స్ఫూర్తిగా తీసుకుని తమ సామర్థ్యాలకు మించి రాణించిన ఆటగాళ్లు కూడా ఉన్నారు. అది విరాట్ లెవల్’’ అని దిలీప్ వివరించాడు. ‘‘నా కెరీర్లో అత్యుత్తమ క్షణం గురించి ఆలోచిస్తే 2024 టీ20 ప్రపంచ కప్ గుర్తుకొస్తుంది. కేవలం ఆ ట్రోఫీ మాత్రమే కాదు, ఆ తర్వాత డ్రెస్సింగ్ రూమ్లో నెలకొన్న వాతావరణం. గత నాలుగేళ్లుగా ఆ కుర్రాళ్లు పడ్డ కఠిన శ్రమను నేను గ్రహించగలిగాను. ఆ అనుభూతిని ఎప్పటికీ నా మనసులో భద్రపరుచుకుంటాను’’ అని దిలీప్ తెలిపాడు. నవంబర్ 2021లో భారత జట్టులో చేరిన దిలీప్ ఇటీవల కోచ్ పదవికి రాజీనామా చేశాడు. అతను ఫీల్డింగ్ కోచ్గా ఉన్నప్పుడు టీమ్ఇండియా రెండు టీ20 ప్రపంచ కప్లు (2024, 2026), ఛాంపియన్స్ ట్రోఫీ (2025), రెండు ఆసియా కప్లు (2023, 2025) సాధించింది. 2023 వన్డే ప్రపంచ కప్, డబ్ల్యూటీసీలో రన్నరప్గా నిలిచింది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన

భారత టెస్టు క్రికెట్ జట్టులో నమ్మకమైన బ్యాటర్గా, ముఖ్యంగా విదేశీ పర్యటనల్లో స్వింగ్ బౌలింగ్ను సమర్థంగా ఎదుర్కొన్న ఆటగాడిగా పేరుగాంచిన అజింక్యా రహానే ఇటీవల తన కెరీర్కు వీడ్కోలు పలికాడు. 38 ఏళ్ల వయసులో అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన వెంటనే, అతనికి వచ్చిన తొలి ఫోన్ కాల్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ నుంచే కావడం విశేషం. రహానే ఇంకా ఆడతాడని భావించానని, ఇంత త్వరగా రిటైర్ కావడంపై సచిన్ కొంత నిరాశ వ్యక్తం చేసినట్లు రహానే స్వయంగా వెల్లడించాడు.రిటైర్మెంట్ ప్రకటించాక తాను ఎదుర్కొన్న భావోద్వేగాలను, సహచరుల స్పందనను రహానే ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. "నేను రిటైర్మెంట్ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వెంటనే సచిన్ పాజీ నుంచి ఫోన్ వచ్చింది. నువ్వు ఇంకా ఆడతావని అనుకున్నానని ఆయన అన్నారు. దానికి నేను ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా తప్పుకుంటున్నానని, అందుకే కెరీర్ను ఇంకా సాగదీయాలని అనుకోవడం లేదని చెప్పాను. ఇర్ఫాన్ పఠాన్ కూడా ఫోన్ చేశాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, బుమ్రా, పుజారా మెసేజ్లు చేశారు. అందరికీ నేను ఒకే విషయం చెప్పాను. నా సర్వస్వాన్ని ఆటకు ఇచ్చాను, అందుకే సంతృప్తితోనే వెళ్తున్నాను" అని రహానే వివరించాడు.రిటైర్మెంట్ వీడియో రికార్డ్ చేసిన తర్వాత తాను తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నానని రహానే తెలిపాడు. "వీడియో రికార్డ్ చేశాక చాలాసేపు ఏడ్చాను. ఇన్నేళ్లుగా ప్రాణంగా ప్రేమించిన ఆటను ఇకపై ఆడలేననే వాస్తవం నన్ను తీవ్రంగా కలిచివేసింది. ఆ ఆలోచనే రికార్డింగ్ అంతటా

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2027 కౌంట్డౌన్ అధికారికంగా ప్రారంభమైంది. సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియాల్లోని 12 స్టేడియాల్లో ఈ మెగా టోర్నీ జరగనుంది. వీటికి సంబంధించిన స్టేడియాలను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఇటీవల ప్రకటించింది. 24 ఏళ్ల విరామం తర్వాత 50 ఓవర్ల క్రికెట్ ప్రపంచకప్ ఆఫ్రికా ఖండానికి తిరిగి వస్తోంది. దాంతో ఈ టోర్నీపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఈ 2027 క్రికెట్ వరల్డ్ కప్లో మొత్తం 14 జట్లు పోటీపడనున్నాయి. కొత్త టోర్నమెంట్ ఫార్మాట్ కింద మొత్తం 57 మ్యాచ్లు జరగనున్నాయి. అత్యధిక మ్యాచ్లకు సౌతాఫ్రికా ఆతిథ్యం ఇస్తుండగా, మిగిలిన కొన్ని మ్యాచ్లను జింబాబ్వే, నమీబియా దేశాలు నిర్వహించనున్నాయి. ఈ మెగా టోర్నమెంట్ కోసం భారత క్రికెట్ జట్టు ఇప్పటి నుంచే తమ ప్రిపరేషన్స్ షురూ చేసింది. కొత్త కెప్టెన్ శుభ్మన్ గిల్ సారథ్యంలో ఒక బలమైన వన్డే జట్టును నిర్మించే పనిలో బోర్డు ఉంది. అయితే, క్రికెట్ అభిమానుల దృష్టి మాత్రం స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపైనే ఉంది. 2027 ప్రపంచకప్లో విరాట్ కోహ్లీ ఆడాలని కోట్లాది మంది క్రికెట్ లవర్స్ కోరుకుంటున్నారు. ఒకవేళ విరాట్ కోహ్లీ ఈ టోర్నీ ఆడితే, అది ఐసీసీ టోర్నమెంట్లో అతడికి ఆఖరి మ్యాచ్ లు అయ్యే అవకాశం ఉంది. ఈ దిగ్గజ ప్లేయర్ను మరోసారి వరల్డ్ కప్ లో చూడాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విరాట్ కోహ్లీ కూడా తన అత్యుత్తమ ప్రదర్శనల ద్వారా 2027 వన్డే వరల్డ్ కప్యే తన తదుపరి ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశాడు. ఇటీవల వన్డేల్లో కోహ్లీ ఫామ్, సౌతాఫ్రికాలో అతనికి ఉన్న అద్భుతమైన రికార్డులు ఈ అంచనాలను మరింత పెంచేశాయి. సౌతాఫ్రికా మైదానాల్లో బ్యాటింగ్ చేయడం అంటే విరాట్ కోహ్లీకి చాలా ఇష్టం. 2027 వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసిన 12

Virat Kohli Records: అంతర్జాతీయ క్రికెట్లో అత్యధికంగా 100 సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడిగా క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ పేరిట ఆల్ టైమ్ వరల్డ్ రికార్డు ఉంది. సచిన్ తన వన్డే కెరీర్లో 51, టెస్టుల్లో 49 సెంచరీలు సాధించారు. అయితే జట్టు విజయంలో భాగమైన సెంచరీల విషయానికి వస్తే మాత్రం సచిన్ టెండూల్కర్ కాకుండా మరో భారత దిగ్గజ బ్యాటర్ అగ్రస్థానంలో నిలిచాడు. జట్టు విజయాల్లో అత్యధిక సెంచరీలు చేసిన టాప్-5 బ్యాటర్ల జాబితాలో ముగ్గురు భారత ఆటగాళ్లు చోటు దక్కించుకోవడం విశేషం. సచిన్ టెండూల్కర్ సాధించిన మొత్తం 100 సెంచరీలలో 53 సెంచరీలు భారత్ గెలిచిన మ్యాచ్లలో రాగా, మిగిలిన 47 సెంచరీలు టీమిండియా ఓడిపోయిన లేదా డ్రా అయిన మ్యాచ్లలో వచ్చాయి. దీంతో సచిన్ ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచారు. కాగా రికార్డుల వేటగాడు విరాట్ కోహ్లీ తన అంతర్జాతీయ కెరీర్లో ఇప్పటివరకు 85 సెంచరీలు బాదగా, అందులో ఏకంగా 59 సెంచరీలు భారత జట్టు విజయాల్లోనే రావడం గమనార్హం. ఈ అద్భుత గణాంకాలతో విరాట్ కోహ్లీ ప్రపంచంలోనే అత్యధిక మ్యాచ్ విన్నింగ్ సెంచరీలు సాధించిన ఆటగాడిగా నంబర్-1 స్థానంలో నిలిచాడు. ఈ ప్రపంచ రికార్డుల జాబితాలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ రెండో స్థానంలో ఉన్నారు. పాంటింగ్ తన కెరీర్లో ఆస్ట్రేలియా జట్టు గెలిచిన మ్యాచ్లలో మొత్తం 55 సెంచరీలు సాధించారు. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న మూడో భారతీయ బ్యాటర్ హిట్మ్యాన్ రోహిత్ శర్మ. తన అంతర్జాతీయ కెరీర్లో ఇప్పటివరకు 51 సెంచరీలు చేసిన రోహిత్, అందులో 41 సెంచరీలను భారత జట్టు గెలిచిన మ్యాచ్లలో సాధించి టాప్-4లో నిలిచాడు. రోహిత్ సాధించిన సెంచరీలలో కేవలం 10 మాత్రమే జట్టు ఓటమి చెందిన మ్యాచ్లలో వచ్చాయి. ఇక సౌతాఫ్రికా మాజీ దిగ్గజ ఆటగాడు హషీమ్ ఆమ్లా తన కెరీర్లోని 55 సెంచరీలలో 40

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఒక అద్భుతమైన ప్రొఫెషనల్ క్రీడాకారుడు అని, యువ క్రికెటర్లకు గొప్ప ఆదర్శప్రాయుడని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రశంసల వర్షం కురిపించాడు. కోహ్లీ తన కోసం తాను నిర్దేశించుకున్న అత్యున్నత ప్రమాణాలను అందుకునేందుకు నిరంతరం కష్టపడతాడని, అతని అంకితభావం ఎందరికో స్ఫూర్తినిస్తోందని లక్ష్మణ్ పేర్కొన్నాడు. చాలా మంది యువ ఆటగాళ్లు కోహ్లీని అనుసరించాలని అనుకుంటున్నారని, అతనిలా రాణించాలని కోరుకుంటున్నారని వివరించాడు.ఇదే సమయంలో, ఇటీవలి కాలంలో భారత ఆటగాళ్లు వరుసగా గాయాల బారిన పడటంతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్పై వస్తున్న విమర్శలపైనా లక్ష్మణ్ స్పందించాడు. జస్ప్రీత్ బుమ్రా, సాయి సుదర్శన్, హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ వంటి కీలక ఆటగాళ్లు గాయపడటంపై మాట్లాడుతూ, గాయాలు క్రికెటర్ల కెరీర్లో ఒక భాగమని, వాటిని పూర్తిగా నివారించలేమని స్పష్టం చేశాడు. ఈ విషయంలో సీఓఈని నిందించడం సరికాదని, ఆటగాళ్ల పనిభారాన్ని జాగ్రత్తగా పర్యవేక్షించడం, సరైన నిర్వహణపై దృష్టి పెట్టడం ముఖ్యమని తెలిపాడు.సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేవలం గాయపడిన ఆటగాళ్లకు పునరావాసం కల్పించే కేంద్రం మాత్రమే కాదని, దాని పాత్ర అంతకంటే చాలా విస్తృతమైనదని లక్ష్మణ్ నొక్కి చెప్పాడు. ఆటగాళ్ల నైపుణ్యాలను మెరుగుపరచడం, వారు అత్యుత్తమ ప్రదర్శన చేసేందుకు అవసరమైన అన్ని వనరులను అందించడమే సీఓఈ ప్రధాన లక్ష్యమని వివరించాడు.సీఓఈలో కీలకమైన హెడ్ ఆఫ్ స్పోర్ట్స్ సైన్స్ అండ్ మెడిసిన్ పదవి ఖాళీగా ఉండటంపై కూడా లక్ష్మణ్ మాట్లాడాడు. గతంలో ఈ బాధ్యతలు నిర్వర్తించిన నితిన్