
Kishan Reddy: తెలంగాణప్రజలకు గుడ్న్యూస్.. మిషన్ మోడ్లో ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ పనులు..
Kishan Reddy: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. మిషన్ మోడ్లో ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ పనులు..
© 2026 nimisham.in

Kishan Reddy: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. మిషన్ మోడ్లో ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ పనులు..

హైదరాబాద్: లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి కిషన్రెడ్డి సెటైర్లు వేశారు. రాహుల్ గాఃంధీ అపరిచితుడిలా వ్యవహరిస్తున్నారంటూ చురకలంటిచారు. టీ షర్టులు వేసుకున్నంత మాత్రానా రాహుల్ గాంధీ జెన్ జీ కాలేరంటూ ఎద్దేవా చేశారు. ఇక తెలంగాణ రాష్ట్రంలోని భూ భారతి నవ్వులుపాలైందని మండిపడ్డారు. పర్మిషన్ తీసుకుని ట్యాక్స్ కడుతున్న ఆస్తులను 22-ఏలో పెట్టి ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. తెలంగాణలో ఆర్ఆర్ రియల్ ఎస్టేట్ దందా నడుస్తుందన్నారు. భూభారతిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలని కిషన్రెడ్డి డిమాండ్ చేశారు. పేద ప్రజలకు సన్నబియ్యం ఇవ్వాలనుకుంటే ప్రత్యేకంగా వేరే పథకం కింద ఇవ్వాలని, అంతే కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యం ఇవ్వడానికి రాష్ట్రానికి ఇష్టం లేకపోతే... ప్రత్యేకంగా తామే ఇస్తామన్నారు. ఫ్రెండ్స్తో ఫుల్ జోష్లో ఆనంది..(ఫోటోలు) చీర కట్టుతో శెట్టి..చూపుతిప్పుకోనివ్వని నిధి..(ఫోటోలు) బ్యూటీఫుల్ డ్రెస్లో మలయాళ బ్యూటీ అభిరామి అందాలు.. ఫోటోలు శారీలో హీరోయిన్ ఆదితి శంకర్ అందాలు.. ఫోటోలు గచ్చిబౌలిలో కుప్పకూలిన భవనం.. శిథిలాల కింద మృతదేహాలు చిరంజీవి బర్త్డే స్పెషల్.. మెగా 158 గ్లింప్స్ వచ్చేసింది.. ఇక GOLD కొనలేమా? భారీగా పెరిగిన బంగారం ధరలు నన్ను ఆపే దమ్ము నీకుందా..? జేసీ ప్రభాకర్ ని ఏకిపారేసిన పెద్దారెడ్డి జియోకి జీవోకి తేడా తెలియని నువ్వు... జగనన్నలా ఛాలెంజ్ చేసే దమ్ముందా?

హైదరాబాద్: రాష్ట్రంలో 22ఏ నిషేధిత భూముల పేరిట పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. భూభారతి పోర్టల్పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ వేలాది ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టి దండుకోగా.. కాంగ్రెస్ హయాంలో అది లక్షలాది ఎకరాలకు చేరిందని విమర్శించారు. హైదరాబాద్లో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘రాత్రికి రాత్రే ప్రైవేటు భూములను 22ఏ జాబితాలో పెట్టి ప్రభుత్వం వేధిస్తోంది. దశాబ్దాలుగా పన్నులు చెల్లిస్తున్న భూములను నిషేధిత జాబితాలో ఎలా చేరుస్తారు? ప్రజల వ్యతిరేకతను తప్పించుకోవడం కోసం సీఎం ఇంటిని నిషేధిత జాబితాలో చేర్చారా? ధరణి స్థానంలో వచ్చిన భూభారతి నవ్వులపాలైంది. బీఆర్ఎస్ 10శాతం కమీషన్ తీసుకుంటే.. కాంగ్రెస్ 30 శాతం తీసుకుంటోంది. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఓపెన్ భూములను అమ్మాలని చూస్తున్నారు. ప్రైవేటు భూముల్లో 50శాతం కమీషన్ అడుగుతున్నారు. ప్రభుత్వ భూముల్ని ఎందుకు అమ్ముతున్నారో సమాధానం చెప్పాలి. రియల్ ఎస్టేట్ కంపెనీలను బెదిరించి వాటాలు తీసుకుంటున్నారు. భాజపా అధికారంలోకి వచ్చాక ఈ భూములపై మళ్లీ పరిశీలన చేస్తాం. ఎమ్మెల్యేకు ఇష్టంలేకపోతే ఆ భూమి 22ఏలోకి వెళ్లిపోతుంది. ఈ భూముల విషయంలో భాజపా లీగల్ సెల్ ప్రజలకు సహాయం అందిస్తోంది. ప్రాముఖ్యతను బట్టి ముఖ్యమంత్రికి విదేశీ పర్యటనలకు అనుమతులు ఇస్తారు. విదేశీ పర్యటనలపై కాంగ్రెస్ హయాంలో ఉన్న నిబంధనలే ఇప్పుడూ ఉన్నాయి’’ అని కిషన్ రెడ్డి అన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. గచ్చిబౌలిలోని అంజయ్యనగర్లో నిర్మాణంలో ఉన్న ఏడంతస్తుల

దేశవ్యాప్తంగా బొగ్గుకు ఒకే ధర ఉండేలా త్వరలో కోల్ ఎక్స్ఛేంజ్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తెలిపారు. తక్కువ ధరకు విద్యుత్ అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా కేంద్రం చర్యలు చేపడుతోందన్నారు. ఢిల్లీ: దేశవ్యాప్తంగా బొగ్గుకు ఒకే ధర ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. త్వరలో కోల్ ఎక్స్ఛేంజ్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. దీనివల్ల విద్యుత్ ఉత్పత్తి వ్యయం తగ్గి వినియోగదారులకు తక్కువ ధరకు విద్యుత్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 2018 నుంచి బొగ్గు ధరలను పెంచలేదని కిషన్రెడ్డి పేర్కొన్నారు. అదే విధంగా సిమెంట్, స్టీల్ వంటి రంగాలకు సంబంధించిన ధరల విషయంలోనూ పెరుగుదలను నియంత్రించే చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. మినరల్స్ అంశంలో రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం పెత్తనం చేయబోదని కిషన్రెడ్డి స్పష్టం చేశారు. పన్నులు, సెస్ల విషయంలోనూ కేంద్రం జోక్యం చేసుకోదని తెలిపారు. రాష్ట్రాలకు ఉన్న హక్కులు, అధికారాలను గౌరవిస్తూనే ఖనిజ రంగ అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందని చెప్పారు. దేశంలో మినరల్స్ ఉత్పత్తిని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందని కిషన్రెడ్డి తెలిపారు. ఫుకెట్-న్యూఢిల్లీ ఫ్లైట్ ఉదంతంపై కేంద్రం సీరియస్! దేశ రాజధానిలో ఆగస్టు 15 వేడుకలకు సర్వం సిద్ధం

అనకాపల్లి జిల్లాలోని పంచదార్ల కొండపై జరుగుతున్న అక్రమ మైనింగ్ వ్యవహారాన్ని వైసీపీ జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. పంచదార్ల పవిత్ర కొండను శాశ్వత 'నో-మైనింగ్ జోన్'గా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉత్తర్వులు (జీవో) జారీ చేయాలని, లేని పక్షంలో ఈ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తుతామని పార్టీ నేతలు తీవ్రంగా హెచ్చరించారు.వైసీపీ రాజ్యసభ సభ్యులు గొల్ల బాబూరావు, అరకు ఎంపీ గుమ్మ తనూజారాణి, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, జిల్లా అధ్యక్షుడు బొడ్డేటి ప్రసాద్లతో కూడిన ప్రతినిధి బృందం ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసింది. కేంద్ర గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్లకు ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రులు.. పది రోజుల్లోగా ఒక ఉన్నత స్థాయి బృందాన్ని పంపి, వారు సమర్పించే నివేదిక ఆధారంగా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఎంపీ తనూజారాణి మీడియాకు వివరించారు.ఈ సందర్భంగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. ఈ అక్రమ తవ్వకాల వ్యవహారంలో అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ పాత్రపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కేవలం కిందిస్థాయి అధికారులను సస్పెండ్ చేసి ప్రభుత్వం చేతులు దులుపుకోవడం ఆమోదయోగ్యం కాదన్నారు. అక్రమ మైనింగ్కు సంబంధించి దాదాపు రూ.250 కోట్ల జరిమానా విధించాల్సి ఉంటుందని, ఈ నేపథ్యంలో సీఎం రమేశ్ నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేయాలని ఆయన కోరారు.అధికారిక విచారణల్లోనే మైనింగ్, బ్లాస్టింగ్

విశాఖపట్నం జిల్లా పంచధారల సమీపంలో సాగుతున్న గ్రావెల్ అక్రమ మైనింగ్ను తక్షణమే నిలిపివేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ తవ్వకాల వల్ల చారిత్రక వారసత్వ కట్టడాలు దెబ్బతినే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డిని వైసీపీ ప్రతినిధుల బృందం కలిసి వినతిపత్రం సమర్పించింది.పంచధారల వద్ద నిర్వహిస్తున్న మైనింగ్ కార్యకలాపాలు రెండు కీలకమైన వారసత్వ ప్రదేశాలకు ముప్పుగా పరిణమించాయని వైసీపీ నేతలు ఈ సందర్భంగా వివరించారు. పురావస్తు శాఖ పరిధిలోని ఒకటో శతాబ్దానికి చెందిన శాతవాహనుల కాలం నాటి 'ధనదిబ్బలు' బౌద్ధ క్షేత్రంతో పాటు, 10వ శతాబ్దంలో నిర్మించిన పురాతన శ్రీ ధర్మలింగేశ్వర స్వామి ఆలయానికి ప్రమాదం పొంచి ఉందని తెలిపారు. పరిమితికి మించి సాగుతున్న తవ్వకాలు, భారీ పేలుళ్ల కారణంగా ఈ కట్టడాల పవిత్రతకు భంగం కలగడమే కాకుండా, పంచధారల కొండ భౌగోళిక స్థిరత్వం దెబ్బతింటోందని పేర్కొన్నారు. దీనివల్ల స్థానిక భూగర్భ జలాలు, డ్రైనేజీ వ్యవస్థలపై కూడా ప్రతికూల ప్రభావం పడుతోందని వారు ఆరోపించారు.ఈ నేపథ్యంలో, సదరు మైనింగ్ కార్యకలాపాలను తక్షణమే నిలిపివేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. మైనింగ్ సరిహద్దులు, లోతు, తవ్వకాల పరిమాణం వంటి అంశాల్లో చట్టబద్ధతను సమీక్షించేందుకు నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు నిర్ధారణ అయితే, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన వారిలో వైసీపీ

ఢిల్లీ: కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిని మంగళవారం వైఎస్సార్సీపీ నేతలు గుడివాడ అమర్నాథ్, కరణం ధర్మశ్రీ, తనుజారాణి, గురుమూర్తి , మేడా రఘునాథ్ రెడ్డి , గొల్ల బాబురావు మంగళవారం కలిశారు. పంచదార్లలో అక్రమ మైనింగ్ ఆపివేయాలని విజ్ఞప్తి చేశారు. మైనింగ్ ఫ్రీ హెరిటేజ్ జోన్గా ప్రకటించాలని కోరారు. పంచదార్లలో గ్రావెల్ క్వారీ కార్యకలాపాలపై తక్షణ ఫీల్డ్ ఇన్స్పెక్షన్ జరిపాలని మైనింగ్ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని వైఎస్సార్సీపీ నేతలు విజ్ఞప్తి చేశారు. క్వారీ లీజు, అనుమతి సరిహద్దులు, అప్రూవ్డ్ మైనింగ్ ప్లాన్, అనుమతించిన లోతు-పరిమాణాలు పరిశీలించాలని అన్నారు. రెవెన్యూ, కడాస్ట్రల్, GPS/GIS రికార్డులతో జాయింట్ సర్వే నిర్వహించి లీజు సరిహద్దులు దాటి తవ్వకాలు జరిగాయో లేదో నిర్ధారించాలని చెప్పారు. అనధికార క్వారీ, బ్లాస్టింగ్ కార్యకలాపాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నేతలు కోరారు. గ్రావెల్ తవ్విన పరిమాణం, రవాణా వివరాలు పరిశీలించి అధిక తవ్వకాలు, అక్రమ రవాణా ఉన్నాయో తేల్చాలని అన్నారు. ASI రక్షిత బౌద్ధ అవశేషాలు, ధర్మలింగేశ్వరస్వామి ఆలయం సమీపంలో బ్లాస్టింగ్ ప్రభావం అంచనా వేయాలని కోరారు. హాఫ్ శారీలో చిన్న పిల్లలా హీరోయిన్ నభా నటేశ (ఫొటోలు) ఫైరింగ్ కియారా.. అందం ఏ మాత్రం తగ్గలే (ఫొటోలు) ఐశ్వర్య రాజేశ్ ఇంతలా మారిపోయిందేంటి? (ఫొటోలు) కొత్త కరెన్సీ వచ్చేస్తోంది.. 100 కోట్ల ప్లాస్టిక్ నోట్లతో కేంద్రం ట్రయల్ ఒక్క ఉద్యోగం లేని టెసారా కంపెనీలో కోట్ల డబ్బు ఎలా..? భారతి సిమెంట్స్ వద్ద హై టెన్షన్.. TDP గూండాల బీభత్సం YS జగన్ కర్నూల్ పర్యటన షెడ్యూల్ ఇదే... పోలీసులకు మా విజ్ఞప్తి ఏంటంటే..?

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా రేపు లోక్సభ, రాజ్యసభల్లో పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. వీటిలో కేరళ పేరు మార్పు, ట్రిబ్యునళ్ల సంస్కరణల బిల్లు, గనులు, ఖనిజాల చట్ట సవరణ తదితర బిల్లులున్నాయి. ఢిల్లీ, ఆగస్టు 9: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా రేపు (సోమవారం) లోక్సభ, రాజ్యసభల్లో పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. కేరళ పేరు మార్పు (Kerala Alteration of Name Bill, 2026) కేరళ రాష్ట్రం పేరును 'కేరళం'గా మారుస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టనున్నారు. వివిధ ట్రిబ్యునళ్ల చైర్పర్సన్లు, సభ్యుల నియామకాలు, సేవా నిబంధనలలో పారదర్శకత, స్వతంత్రతను పెంచేందుకు ట్రిబ్యునళ్ల సంస్కరణల బిల్లు (Tribunals Reforms Bill, 2026) చట్టసభల ముందుకు రానుంది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ దీనిని ప్రవేశపెడతారు. గనులు, ఖనిజాల చట్ట సవరణ (MMDR Amendment Bill, 2026): గనులు, ఖనిజాల అభివృద్ది, క్రమబద్ధీకరణ చట్టం-1957కు సవరణలు చేసే బిల్లును కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి సమర్పిస్తారు. జాతీయ సహకార అభివృద్ధి సంస్థ సవరణ బిల్లు: ఎన్సీడీసీ (NCDC) చట్టం-1962కు సవరణలు చేస్తూ రూపొందించిన ఈ బిల్లును కూడా అమిత్ షా సభలో ప్రవేశపెట్టనున్నారు. బ్యాంకర్ల పుస్తకాల నిరూపణ బిల్లు (Bankers' Books Evidence Bill, 2026): డిజిటల్ బ్యాంకింగ్ విధానాలకు అనుగుణంగా బ్యాంకింగ్ సాక్ష్యాధారాల చట్టాన్ని ఆధునీకరించే ఈ బిల్లును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పరిశీలన, ఆమోదం కోసం మూవ్ చేస్తారు. పన్నులు, ఇతర చట్టాల సవరణ బిల్లు: పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్-2007, ఇన్కమ్ టాక్స్ యాక్ట్-2025 లలో అవసరమైన సవరణల కోసం ఈ బిల్లును ఎగువసభ పరిశీలించనుంది. ఈ కీలక బిల్లులతో పాటు పలువురు కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, జయంత్ చౌదరి తదితరులు సంబంధిత అధికారిక