
Team India: 6 నెలల్లో 41 మ్యాచ్లు.. ఫ్యాన్స్కు ఇక నాన్స్టాప్ పండగే..!
Team India: 6 నెలల్లో 41 మ్యాచ్లు.. ఫ్యాన్స్కు ఇక నాన్ స్టాప్ పండగే..!
© 2026 nimisham.in

Team India: 6 నెలల్లో 41 మ్యాచ్లు.. ఫ్యాన్స్కు ఇక నాన్ స్టాప్ పండగే..!

Samsung Galaxy S25 5G : మీరు రూ. 60 వేల బడ్జెట్లో కొత్త శాంసంగ్ స్మార్ట్ఫోన్ కొనాలని చూస్తుంటే శాంసంగ్ గెలాక్సీ S25 5జీ ఫోన్ అద్భుతమైన ఆప్షన్.. ఈ అదిరే డీల్ ఎలా సొంతం చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

Lava Bold N4 Pro 5G : లావా బోల్డ్ N4 ప్రో 5జీ సెప్టెంబర్ 18న భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఈ స్మార్ట్ఫోన్ గోల్డ్, బ్లూ కలర్ ఆప్షన్లలో లభ్యం అవుతుంది. లావా బోల్డ్ N4 ప్రో 5జీ అమెజాన్ ద్వారా అందుబాటులో ఉంటుంది.

e-commerce Rules : ఈ-కామర్స్ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం కఠినతరం చేసింది. ధరల పారదర్శకత నుంచి డార్క్ ప్యాటర్న్ల అరికట్టడం వరకు అనేక కీలక మార్పులను వివరించింది. పూర్తి వివరాలివే..

Indian Railways: పండగల్లో రైలు ప్రయాణమా? కన్ఫర్మ్డ్ టిక్కెట్ కోసం ఈ సింపుల్ టిప్స్.. ఎవ్వరు చెప్పని సీక్రెట్స్!

Team India: లాంగ్ బ్రేక్తో ఇంటికొచ్చాడు.. కట్చేస్తే.. రీఎంట్రీతో మనోడి కెరీర్ క్లోజ్..?

Apple iPhone Air Price Drop : ఆపిల్ ఐఫోన్ ఎయిర్ ధర భారీగా తగ్గిందోచ్.. ఐఫోన్ 18 సిరీస్ లాంచ్ సమయంలో ఈ సన్నని ఐఫోన్ మోడల్ తగ్గింపు ధరకే లభిస్తోంది. ఈ డీల్ ఎలా సొంతం చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

Indian 3 | సేనాపతి వచ్చేస్తున్నాడు.. మళ్లీ తెరపైకి కమల్ హాసన్ ఇండియన్ 3..!

iPhone Duo Price in India: టెక్ దిగ్గజం ఆపిల్ మరోసారి తన ఉత్పత్తులతో మార్కెట్లో సందడి చేసింది. ఏకంగా ఐదు కొత్త ప్రొడక్ట్స్ను ఆవిష్కరించింది.

Khelo India Kho-Kho | ఉమ్మడి వరంగల్ జిల్లా.. ఖేలో ఇండియా ఖో ఖో జట్ల ఎంపికలు

మహిళల ఆసియాకప్ 2026లో భాగంగా బంగ్లాదేశ్తో నేడు భారత్ సెమీస్ మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో స్మృతి మంధాన (Smriti Mandhana)భారీ రికార్డుపై కన్నేసింది.

మహిళల ఆసియాకప్ 2026లో నేడు భారత్, బంగ్లాదేశ్ జట్లు (IND W vs BAN W) సెమీస్లో తలపడనున్నాయి.

Indian Cricketers: గంగూలీ నుంచి రోహిత్ శర్మ దాకా.. స్మాల్ స్క్రీన్ హోస్ట్లుగా మెరిసిన టీమిండియా స్టార్ ప్లేయర్లు వీళ్లే

Team India: 16 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన ఛోటా ప్యాకెట్.. అదేంటంటే?

India-Sri Lanka: భారత్కు వ్యతిరేకంగా ఆ పని ఎప్పటికీ చేయబోం.. స్పష్టం చేసిన శ్రీలంక అధ్యక్షుడు!

iPhone Ultra Price Leak : ఆపిల్ ఫస్ట్ ఫోల్డబుల్ ఐఫోన్ అల్ట్రా ధరపై సంచలన లీక్.. అమెరికాలో 2,299 డాలర్ల నుంచి ఉంటుందని సమాచారం. భారత మార్కెట్లో 256GB మోడల్ రూ.2.82 లక్షలు, 1TB వేరియంట్ రూ.3.4 లక్షల వరకు ఉండొచ్చని అంచనా.

Instagram 80s Photo Trend : ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతున్న 80s ఏఐ ఫొటో ట్రెండ్ చాట్ జీపీటీతో చాలా ఈజీగా మార్చేయొచ్చు. మీ ఫొటోను రెట్రో బాలీవుడ్, వింటేజ్ ఫ్యామిలీ ఆల్బమ్ లేదా 80s ఫ్యాషన్ లుక్లోకి ఎలా మార్చుకోవాలో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు తెలుసుకుందాం..

Indian Railways: పండుగ సీజన్లో రైలు టికెట్ కన్ఫర్మ్ కావాలంటే.. ఈ టిప్స్ పాటించండి

India Post GDS Recruitment: టెన్త్ పాసైతే చాలు.. తపాలా శాఖలో 23,757 ఉద్యోగాలు! ఇలా అప్లై చేయండి

Indian Hockey | కాషాయం కథ ముగిసె.. ఆసియాడ్లో నీలం జెర్సీతో టీమిండియా..!

Telangana Assembly : స్పీకర్పై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఇద్దరు ఎమ్మెల్సీలను ఈ సెషన్ మొత్తం మండలి నుంచి సస్పెండ్ చేశారు.

సూర్య నటించిన విశ్వనాథ్ అండ్ సన్స్ ఓటీటీ (Vishwanath and Sons OTT) స్ట్రీమింగ్ డేట్ ఫిక్సైంది.

India 30 Plus XI vs India Under 25 XI: రోహిత్ vs వైభవ్.. ఢీ కొడితే విజేత ఎవరో తెలుసా..?

AP and Telangana Weather Report : ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్. వాతావరణ శాఖ వర్షాలపై కీలక సమాచారం ఇచ్చింది.

దర్శకుడు ఆదిత్య హాసన్ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. (Aditya Hasan)

పోలీసులు నందన, మధుకర్ పై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. (Youtuber Nandana)

టీమ్ఇండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) ఆదివారం చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ప్రత్యక్షమయ్యారు.

India Diesel Exports: రష్యా, అమెరికాను వెనక్కి నెట్టి.. యూరప్ డీజిల్ సరఫరాలో భారత్ టాప్

ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు అవకాశం కేబినెట్లో ఖాళీ అయిన 3 బెర్తుల భర్తీ అంశంపై చర్చ మంత్రివర్గ కూర్పుపై చర్చలు సాగిస్తున్నట్టు ప్రచారం Telangana Cabinet Expansion : తెలంగాణ రాజకీయాల్లో మంత్రివర్గ విస్తరణ అంశం మరింత హీట్ పెంచుతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ప్రస్తుత రాజకీయ పరిణామాల మధ్య వచ్చే ఆదివారం (సెప్టెంబర్ 6) నాడు తెలంగాణ మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్ ఉందంటూ ఊహాగానాలు ఊపందుకున్నాయి. కేబినెట్ లో భారీగా మార్పులకు ఛాన్స్ : కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించడంతో కేబినెట్లో ఖాళీ అయిన 3 బెర్తులను భర్తీ చేసే అంశంపై కాంగ్రెస్ నేతల్లో ఆశలను రేకిత్తిస్తోంది. ఈ కేబినెట్ విస్తరణ సమయంలో విస్తృత మార్పులకు దారితీసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ అధిష్ఠానంతో మంత్రివర్గ కూర్పుపై చర్చలు సాగిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ముహుర్తం ఖరారైనట్టేనా? : ప్రస్తుత రాజకీయ సమీకరణాలను పరిశీలిస్తే.. ఆదివారం వరకే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ‘ముహూర్తం’ ఖరారయ్యే అవకాశంపై జోరుగా అంచనాలు పెరుగుతున్నాయి. కేవలం ఒక్కరి తొలగింపుతో ఆగకుండా ఖాళీగా ఉన్న స్థానాలు, పెండింగ్లో ఉన్న శాఖల విషయంలో పూర్తి రీ-అరేంజ్మెంట్ జరగవచ్చని భావిస్తున్నారు. Read Also : Telangana Cabinet Expansion : తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై ఉత్కంఠ.. ఖాళీ బెర్తులపై ఎవరికి ఛాన్స్? వారికే బెర్త్ దక్కనుందా? : ఈ విస్తరణలో ఎవరి ఛాన్స్ ఉంటుందనే దానిపై మాత్రం క్లారిటీ లేదు. అయినా బీసీ, ఎస్టీ వర్గాలకు చెందిన ఎమ్మెల్యేల ప్రాధాన్యం పెరిగే అవకాశం ఉందనే చర్చ నడుస్తోంది. అలాగే, కొందరు సీనియర్ నేతలకు, పార్టీకి సేవలతో పాటు రాజకీయ సమీకరణల ప్రభావంతో కీలక బెర్తులు దక్కే అవకాశాలపై కాంగ్రెస్ వర్గాలు

OnePlus Nord CE 6 : కొత్త వన్ప్లస్ ఫోన్ కొంటున్నారా? క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7S జెన్ 4 ప్రాసెసర్తో కొత్త ఫోన్ కొనేందుకు చూస్తుంటే ఈ అద్భుతమైన ఆఫర్ మీకోసమే.. వన్ప్లస్ నార్డ్ సిఇ 6 అతి చౌకైన ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ఫోన్ ప్రస్తుతం ఫ్లిప్కార్ట్లో మీ బడ్జెట్ ధరలోనే లభిస్తోంది. ఈ ఫోన్ 8000mAh బ్యాటరీతో పాటు బ్యాంక్ ఆఫర్లు, ధర తగ్గింపుతో మొత్తంగా రూ. 35వేల కన్నా తక్కువ ధరకే లభిస్తోంది. వన్ప్లస్ నార్డ్ సిఇ 6పై తగ్గింపులు, ఆఫర్లు, ధర వివరాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ధర, ఆఫర్లు : వన్ప్లస్ నార్డ్ సీఇ 6 ఫోన్ 8GB+128GB స్టోరేజ్ వేరియంట్ ఫ్లిప్కార్ట్లో రూ. 36,920 ధరకు లిస్టు అయింది. బ్యాంక్ ఆఫర్లతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ కార్డులపై రూ. 34,720 తగ్గింపు పొందవచ్చు. దాంతో ధర రూ. 29,250కు తగ్గుతుంది. అయితే, ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా రూ. 29,250 వరకు తగ్గించవచ్చు. కానీ, ఎక్స్ఛేంజ్ ఆఫర్ అనేది మీ పాత ఫోన్ వర్కింగ్ కండిషన్, మోడల్ బట్టి రేటు ఉంటుంది. ఫీచర్లు, స్పెసిఫికేషన్లు : వన్ప్లస్ నార్డ్ సిఇ 6లో 6.78-అంగుళాల 1.5K ఎఫ్హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే ఉంది. రిజల్యూషన్ 2772×1272 పిక్సెల్స్, 144Hz రిఫ్రెష్ రేట్, 450ppi పిక్సెల్ డెన్సిటీ, 19.6:9 యాస్పెక్ట్ రేషియో, 3840Hz పీడబ్ల్యుఎం డిమ్మింగ్, 3600 నిట్స్ వరకు బ్రైట్నెస్ అందిస్తుంది. ఈ ఫోన్ ఆక్టా-కోర్ అడ్రినో 810 జీపీయూతో క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7ఎస్ జెన్ 4 ప్రాసెసర్తో రన్ అవుతుంది. Read Also : Redmi 17 5G Launch : వారెవ్వా.. కొత్త రెడ్మి 17 5G ఫోన్ అతి చౌకైన ధరలో.. ఫస్ట్ సేల్ ఎప్పుడంటే? వన్ప్లస్ నార్డ్ సీఈ 6 ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 16పై రన్ అవుతుంది. కొలతలు 16.25 సెం.మీ

Womens Asia Cup 2026 : మహిళల ఆసియాకప్ 2026లో భాగంగా దుబాయ్ వేదికగా హాంగ్కాంగ్తో జరుగుతున్న మ్యాచ్లో భారత ఓపెనర్ స్మృతి మంధాన (124 ; 64 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్సర్లు) సెంచరీతో చెలరేగింది. ఈ క్రమంలో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. దీంతో హాంగ్కాంగ్ ముందు 194 పరుగుల భారీ లక్ష్యం నిలిచింది. HUNDRED! 💯 Vice-Smriti Mandhana brings up her second T20I century 🥳 Updates ▶️ | #INDvHK — BCCI Women (@BCCIWomen) September 3, 2026 Rohit Sharma : మీటింగ్కు రాని అజిత్ అగార్కర్.. రోహిత్ శర్మ భవిష్యత్తుపై బీసీసీఐ కీలక వ్యాఖ్యలు.. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్కు ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మ (28; 17 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) లు తొలి వికెట్కు శుభారంభాన్ని అందించారు. 7.6 ఓవర్లలో 74 పరుగులు జోడించారు. వేగంగా ఆడే క్రమంలో షఫాలీ ఔటైంది. వన్డౌన్లో వచ్చిన ప్రతీకా రావల్ (10), రిచా ఘోష్ (11), హర్మన్ప్రీత్ కౌర్(10) విఫలమైనప్పటికి కూడా మరో ఎండ్ స్మృతి మంధాన తనదైన శైలిలో దూకుడుగా ఆడింది. ఫోర్లు, సిక్సర్లు బాదుతూ బౌండరీ వరద పారించింది. 57 బంతుల్లోనే సెంచరీ సాధించింది. టీ20ల్లో మంధానకు ఇది రెండో శతకం. సెంచరీ తరువాత కూడా స్మృతి దూకుడుగా ఆడింది. ఆఖరి ఓవర్లో రనౌట్ అయింది. స్మృతి రాణించడంతో భారత్ భారీ స్కోరు సాధించింది. హాంగ్ కాంగ్ బౌలర్లలో మరీనా లాంప్లో రెండు వికెట్లు తీసింది. రుచిత వెంకటేష్, జోయిలీన్ కౌర్లు చెరో ఓ వికెట్ సాధించారు

మంత్రి పదవి నుంచి తనను తొలగించడంపై కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడ్డారని ఆరోపించారు. సురేఖను తొలగించకపోతే తాను తప్పుకొంటానని అధిష్ఠానాన్ని రేవంత్ బెదిరించారని ఆమె వ్యాఖ్యానించారు. లోక్భవన్ నుంచి అధికారిక ప్రకటన ఇంకా వెలువడకముందే.. తన బర్తరఫ్ను ఆమె ధ్రువీకరించారు. ఈ సందర్భంగా టీవీ9తో మాట్లాడిన సురేఖ పలు కీలక విషయాలను వెల్లడించారు.తనను తొలగించే ముందు కనీసం ఒక్క మాట కూడా చెప్పలేదని సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. తన వివరణ కూడా తీసుకోలేదని, రాజీనామా చేయాలని కూడా ఎవరూ చెప్పలేదన్నారు. అధిష్ఠానం నుంచి తనకు ఎలాంటి సమాచారం రాలేదని చెప్పారు. తనతో మాట్లాడి వివరణ తీసుకుని ఉండాల్సిందని అన్నారు.తనపై వేం నరేందర్రెడ్డి, తిరుపతి రెడ్డి, కొండల్రెడ్డి, పొంగులేటి సుధాకర్రెడ్డి కుట్ర చేశారని సురేఖ ఆరోపించారు. అయితే తదుపరి కార్యాచరణపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. తాను తప్పు చేశాననే భావన లేదన్నారు.తన కుమార్తె కొండా సుస్మిత మాట్లాడిన మాటలను పొంగులేటి సుధాకర్రెడ్డి రాజకీయంగా ఉపయోగించుకున్నారని ఆరోపించారు. సుస్మిత స్వతంత్ర వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అని, ఆమె అభిప్రాయాలను తాము ఖండించాల్సిన అవసరం లేదన్నారు. ఆమెతో తాము మాట్లాడించలేదని స్పష్టం చేశారు.రేవంత్రెడ్డిని చాలామంది విమర్శిస్తున్నా.. తన విషయంలోనే ఎందుకు ఇంత తీవ్రంగా స్పందించారో సీఎం ఆత్మపరిశీలన చేసుకోవాలని సురేఖ అన్నారు. రేవంత్ పీసీసీ అధ్యక్షుడు కావాలని కోరుకున్నవారిలో తామే ముందున్నామని గుర్తుచేశారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి తర్వాత తాను ఎక్కువగా అభిమానించింది రేవంత్రెడ్డినేనని చెప్పారు.ప్రస్తుతం పార్టీ మారే ఆలోచన

దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాలతో ముగిశాయి. తొలుత లాభాల్లో సాగిన సూచీలు చివరికి అమ్మకాల ఒత్తిడితో కుప్పకూలాయి. అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడి చమురు ధరలు ద్రవ్యోల్బణంపై ఆందోళనలు పెంచడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. బాండ్ ఈల్డ్స్లో కదలికలు కూడా వడ్డీ రేట్లు ఎక్కువ కాలం కొనసాగొచ్చనే అంచనాలకు బలం చేకూర్చాయి.సెన్సెక్స్ 417.49 పాయింట్లు నష్టపోయి 76,152.86 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 41 పాయింట్లు తగ్గి 23,873.45 వద్ద ముగిసింది.నిఫ్టీకి 24,000 స్థాయి కీలకమైన అడ్డంకిగా ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దిగువన 23,800 స్థాయి తక్షణ కీలక మద్దతుగా ఉందన్నారు. ఈ స్థాయి కంటే నిఫ్టీ నిర్ణయాత్మకంగా దిగువకు వెళ్తే అమ్మకాలు మరింత పెరిగి 23,600 వరకు సూచీ పడిపోయే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొన్నారు.నిఫ్టీ షేర్లలో బజాజ్ ఆటో, టెక్ మహీంద్రా, ట్రెంట్ ఎక్కువగా నష్టపోయాయి. నిఫ్టీ మిడ్క్యాప్ సూచీ 0.37 శాతం పెరగగా.. స్మాల్క్యాప్ సూచీ 1.2 శాతం లాభపడింది.రంగాల వారీగా చూస్తే రియల్టీ సూచీ అత్యధికంగా 2 శాతానికి పైగా పడిపోయింది. మీడియా, ప్రైవేట్ బ్యాంక్, పీఎస్యూ బ్యాంక్, బ్యాంక్ సూచీలు కూడా నష్టాల్లో ముగిశాయి. ఐటీ, ఆటో, ఎఫ్ఎంసీజీ, హెల్త్కేర్ రంగాలు కూడా విస్తృత మార్కెట్తో పోలిస్తే వెనుకబడ్డాయి.మరోవైపు రూపాయి కాస్త కోలుకుంది. డాలర్తో పోలిస్తే రూ.94.48 వద్ద బలంగా నిలిచింది. డాలర్ లిక్విడిటీ మెరుగుపడటం దీనికి మద్దతుగా నిలిచింది. దాదాపు 127 బిలియన్ డాలర్ల ఎఫ్సీఎన్ఆర్ డిపాజిట్లు రూపాయిపై ఒత్తిడిని తగ్గించే బఫర్గా పనిచేస్తున్నాయని నిపుణులు తెలిపారు. రూపాయి

నేపాల్ను భారీ వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. ఆగస్టు 26న సంభవించిన ఆకస్మిక వరదల ధాటికి ఆ దేశంలోని జల విద్యుత్ రంగం తీవ్రంగా దెబ్బతింది. చైనా సరిహద్దుకు సుమారు 84 కిలోమీటర్ల దూరంలో ఉన్న గల్చీ ప్రాంతంలోని 'జెహ్రే' పవర్ సబ్స్టేషన్ పూర్తిగా నీట మునిగి బురదలో కూరుకుపోయింది.త్రిశూలి నదికి ఆనుకొని ఉన్న ఈ విద్యుత్ కేంద్రం మొత్తం బురదమయమైంది. ట్రాన్స్ఫార్మర్లు, ఇతర యంత్ర పరికరాలు ధ్వంసమై బురదలో కూరుకుపోయాయి. ప్రస్తుతం నేపాల్ సైనిక దళాల సహాయక చర్యల్లో నిమగ్నమై, బురదలో కూరుకుపోయిన యంత్రాలను వెలికితీసేందుకు శ్రమిస్తున్నాయి.నదీ తీరం వెంబడి ధ్వంసమైన ట్రాన్స్ఫార్మర్లు, తెగిపడిన విద్యుత్ తీగలు వరద ఉద్ధృతికి నిదర్శనంగా కనిపిస్తున్నాయి. వరద సంభవించిన సమయంలో విధుల్లో ఉన్న రమేశ్ అనే ఎలక్ట్రీషియన్ ఆ భయానక పరిస్థితులను వివరించారు. "ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వస్తోందన్న హెచ్చరికలతో ప్రాణాలు కాపాడుకోవడానికి కొండపైకి పరుగులు తీశాం. చూస్తుండగానే నీటి మట్టం అకస్మాత్తుగా పెరిగి, సబ్స్టేషన్ను పూర్తిగా ముంచేసింది" అని ఆయన తెలిపారు. స్టేషన్ గోడలపై పైకప్పు వరకు కనిపిస్తున్న నీటి మరకలు వరద బీభత్సాన్ని చాటిచెబుతున్నాయి.ఈ విపత్తు కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాలేదు. దేశవ్యాప్తంగా వివిధ జల విద్యుత్ ప్రాజెక్టుల వద్ద విధులు నిర్వహిస్తున్న సుమారు 900 మంది కార్మికులు, ఉద్యోగుల ఆచూకీ ఆగస్టు 26 నుంచి లభించడం లేదు. వీరిలో అధిక శాతం మంది సొరంగాల్లో చిక్కుకుపోయి ఉంటారని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న సహాయక చర్యల్లో నేపాల్

ఆసియా క్రీడల్లో భారత పురుషుల క్రికెట్ జట్టుకు మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రధాన కోచ్గా వ్యవహరించనున్నారు. ఐచి-నగోయా వేదికగా జరగనున్న ఆసియా గేమ్స్కు భారత బృందాన్ని కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది. మొత్తం 768 మంది సభ్యులతో కూడిన భారత బృందంలో 503 మంది క్రీడాకారులు, 246 మంది అధికారులు, సహాయక సిబ్బంది, 19 మంది కంటింజెంట్ సిబ్బంది ఉన్నారు.ఆసియా గేమ్స్ సమయంలో రెగ్యులర్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్కు విశ్రాంతి ఇవ్వనున్నారు. సెప్టెంబర్ 27 నుంచి వెస్టిండీస్తో భారత్ వైట్బాల్ సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో గంభీర్కు విరామం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆయన స్థానంలో లక్ష్మణ్ భారత పురుషుల జట్టు బాధ్యతలు చేపట్టనున్నారు.లక్ష్మణ్కు సునీల్ జోషి, హృషీకేశ్ కనిత్కర్, శుభదీప్ ఘోష్ సహాయకులుగా వ్యవహరిస్తారు. మహిళల జట్టుకు అమోల్ ముజుందార్ హెడ్ కోచ్గా వ్యవహరించనున్నారు.ఇటీవలే జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్లోనూ లక్ష్మణ్ భారత జట్టుకు కోచ్గా వ్యవహరించారు. ఇంగ్లాండ్తో వైట్బాల్ సిరీస్ తర్వాత గంభీర్కు విశ్రాంతి ఇచ్చిన సమయంలో ఆయన బాధ్యతలు చేపట్టారు.ఆసియా గేమ్స్లో భారత పురుషుల, మహిళల జట్లు డిఫెండింగ్ ఛాంపియన్లుగా బరిలోకి దిగనున్నాయి. 2022 హాంగ్జౌ ఆసియా గేమ్స్లో రెండు జట్లు స్వర్ణ పతకాలు సాధించాయి. అప్పుడు పురుషుల జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వం వహించగా.. మహిళల జట్టుకు హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యం వహించారు.మరోవైపు ఆసియా గేమ్స్లో క్రికెట్ జట్లకు వసతి ఏర్పాట్లపై ఆందోళనలు వ్యక్తమైన నేపథ్యంలో జపాన్ క్రికెట్ సంఘం సీఈవో నవోకి అలెక్స్ మియాజీ కీలక

మలయాళ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా ఆర్ డి ఎక్స్ దర్శకుడు నహాస్ హైదత్ తెరకెక్కించిన సాలిడ్ థ్రిల్లర్ చిత్రమే ఐమ్ గేమ్. ఎప్పుడు నుంచో విడుదల కోసం చూస్తున్న ఈ సినిమా ఫైనల్ గా నేడు పాన్ ఇండియా లెవెల్లో విడుదలకి వచ్చింది. అయితే నిన్న రాత్రే ఈ సినిమా తెలుగు సహా ఇంకొన్ని భాషల్లో విడుదల, ముఖ్యంగా ఉదయం షోలు ఉండకపోవచ్చు అనే టాక్ వినిపించింది. ఇక అనుకున్నట్టే మన దగ్గర దుల్కర్ సినిమా ఉదయం షోస్ రద్దు కాబడినట్టు కన్ఫర్మ్ అయ్యింది. సో దాదాపు సినిమా మధ్యాహ్నం షోస్ నుంచి మొదలు కావచ్చు. అయితే దీనికి కారణం సెకండాఫ్ కంటెంట్ అందడంతో నెలకొన్న జాప్యమే కారణం అన్నట్టు టాక్. సో ఇది దుల్కర్ అభిమానులకి ఒకింత డిజప్పాయింట్ చేసే వార్తే అని చెప్పాలి. ఇక ఈ సినిమాకి దుల్కర్ నిర్మాణం వహించగా క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ బిజొయ్ సంగీతం అందించారు

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా కీయారా అద్వానీ, రుక్మిణి వసంత్, తార సుతారియా అలాగే నయనతార తదితర స్టార్ తారాగణంతో తెరకెక్కించిన లేటెస్ట్ భారీ సినిమానే టాక్సిక్. ఎన్నో అంచనాలు భారీ బుకింగ్స్ నడుమ విడుదలకి వచ్చిన ఈ సినిమా ఊహించని ఫలితాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది. అయితే మొదటి రోజే ప్రపంచ వ్యాప్తంగా 150 కోట్లకి పైగా గ్రాస్ ని అందుకున్న ఈ సినిమా ఆ తర్వాత రోజు నుంచే డీలా పడిపోయింది. ఇలా అక్కడ నుంచి మరో 150 కోట్ల గ్రాస్ అందుకోడానికి ఈ ఆరు రోజుల సమయాన్ని తీసుకున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం వారం రన్ పూర్తి చేసుకునేసరికి టాక్సిక్ 310 కోట్లకి పైగా గ్రాస్ ని ప్రపంచ వ్యాప్తంగా రాబట్టినట్టు కన్నడ సినీ వర్గాలు పి ఆర్ లెక్కలు చెబుతున్నాయి. ఇందులో దాదాపు సగం వసూళ్లు హిందీ మార్కెట్ నుంచే నమోదు కావడం విశేషం. ఇక ఫైనల్ గా ఈ సినిమా ఎక్కడ వరకు వెళుతుందో చూడాలి. ఈ సినిమాకి రవి బసృర్ సంగీతం అందించారు అలాగే యశ్, కే వెంకట నారాయణ నిర్మాణం వహించారు

రాకింగ్ స్టార్ యష్ నటించిన ‘టాక్సిక్’ సినిమాను కన్నడతో పాటు ఇంగ్లీష్లోనూ ఏకకాలంలో చిత్రీకరించిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రముఖ అంతర్జాతీయ నిర్మాణ సంస్థ లయన్స్గేట్, కేవీఎన్ ప్రొడక్షన్స్తో చేతులు కలిపింది. అయితే ఇతర భాషల వెర్షన్లతో పాటు ఇంగ్లీష్ వెర్షన్ను మాత్రం ఒకేసారి థియేటర్లలో విడుదల చేయలేకపోయారు. మొదటి వారం పూర్తయ్యే సమయానికి సినిమాకు మిక్స్డ్ టాక్ రావడంతో పాటు, బాక్సాఫీస్ వద్ద వసూళ్లు కూడా ఆశించిన స్థాయిలో లేకపోయాయి. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఓ ఆసక్తికరమైన అప్డేట్ ఇచ్చింది. సెప్టెంబర్ 4న, అంటే రేపు, ఎంపిక చేసిన థియేటర్లలో ‘టాక్సిక్’ ఇంగ్లీష్ వెర్షన్ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అసలు సర్ప్రైజ్ ఏంటంటే, ఒరిజినల్ వెర్షన్ రన్టైమ్ 3 గంటల 14 నిమిషాలు ఉండగా, ఇంగ్లీష్ కట్ను మాత్రం మరింత క్రిస్ప్గా ఉండేలా నిడివిని తగ్గించి విడుదల చేస్తున్నారు. సుమారు రూ. 500 కోట్ల భారీ బడ్జెట్తో గీతూ మోహన్దాస్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఇంగ్లీష్ ఆడియన్స్ ఎంతవరకు ఆదరిస్తారో చూడాలి

మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘ఐ యామ్ గేమ్’ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘ఆర్డీఎక్స్’ ఫేమ్ నహాస్ హిదాయత్ దర్శకత్వంలో, వేఫేరర్ ఫిల్మ్స్ బ్యానర్పై రూపొందిన ఈ ప్రాజెక్ట్ దుల్కర్ కెరీర్లో 40వ సినిమా కావడంతో విడుదలకు ముందే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అయితే, థియేటర్లలో సినిమా చూసిన ప్రేక్షకుల నుంచి ప్రస్తుతం మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. మెప్పించిన యాక్షన్.. నిరాశపరిచిన ద్వితీయార్ధం ఈ చిత్రంలో ‘డాన్ జాన్’ అనే లక్కీ గ్యాంబ్లర్ పాత్రలో దుల్కర్ సల్మాన్ కనిపించారు. ప్రథమార్ధం ఆసక్తికరమైన ఫాంటసీ అంశాలు, వేగవంతమైన యాక్షన్ బ్లాక్స్తో సాగిపోతుంది. ముఖ్యంగా బార్ ఫైట్, ఇంటర్వెల్ యాక్షన్ సీన్లలో దుల్కర్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకుంది. మిస్కిన్, ఆంటోనీ వర్గీస్, కాయదు లోహర్ తమ పాత్రల పరిధి మేరకు నటించగా, జేక్స్ బిజోయ్ నేపథ్య సంగీతం పోరాట సన్నివేశాలకు ప్రధాన బలంగా నిలిచింది. అయితే, ద్వితీయార్ధంలో కథనం నెమ్మదించడం, బలహీనమైన సంభాషణలు, ఎడిటింగ్ లోపాలు సినిమా వేగాన్ని దెబ్బతీశాయి. దుల్కర్ అభిమానులను ఆయన మేనరిజమ్స్, యాక్షన్ సీక్వెన్స్లు ఆకట్టుకున్నప్పటికీ, రెగ్యులర్ ప్రేక్షకులను ఈ చిత్రం పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలుగు షోలు రద్దు.. రాత్రికి ప్రారంభమయ్యే ఛాన్స్ మరోవైపు, తెలుగు వెర్షన్ ప్రదర్శనలకు సంబంధించి తొలిరోజు సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. దీంతో మార్నింగ్, మ్యాట్నీ షోలను రద్దు చేయాల్సి వచ్చింది. సమస్యను పరిష్కరించి, నైట్ షోల నుంచి తెలుగు ప్రదర్శనలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి