
Credit Card Limit: మీక్రెడిట్ కార్డ్ లిమిట్లో 90% వాడితే ఏమవుతుందో తెలుసా..?
Credit Card Limit: మీ క్రెడిట్ కార్డ్ లిమిట్లో 90% వాడితే ఏమవుతుందో తెలుసా..?
© 2026 nimisham.in

Credit Card Limit: మీ క్రెడిట్ కార్డ్ లిమిట్లో 90% వాడితే ఏమవుతుందో తెలుసా..?

Credit Card: క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్స్ చేస్తే అదనంగా 2 శాతం అడుగుతున్నారా..? నో వర్రీ.. ఈ రూల్స్తో మీకే లాభం..

అనకాపల్లికి పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా గోదావరి జలాల్ని ఇవాళ సీఎం చంద్రబాబు (Chandrababu) విడుదల చేశారు. మొన్ననే వెలిగొండతో కృష్ణమ్మను తరలించి కరువుపీడిత మార్కాపురంనకు నీళ్లిచ్చామన్నారు. తూర్పు కనుమలను, అడవులను, నదుల్ని, వాగులు, వంకలు, హైవేలను దాటుకుని అన్నవరం సత్యదేవుని ఆశీస్సులతో గోదారమ్మ ఈ ప్రాంతానికి వచ్చిందని తెలిపారు. వచ్చే ఏడాది సింహాద్రి అప్పన్న చెంతకు గోదారమ్మను తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. భవిష్యత్లో అరసవెల్లి సూర్యనారాయణ స్వామి వద్దకు తరలించి వంశధార నదికి అనుసంధానం చేస్తామన్నారు. శంకరంబాడి సుందరాచారీ చెప్పినట్లుగా గలగలా గోదారి...బిరబిరా కృష్ణ్మమ్మ పరుగులతో రాష్ట్రాన్ని సుభిక్షం చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.ఉత్తరాంధ్ర చరిత్రలో అపురూప ఘట్టం.. పరవళ్లు తొక్కుతూ వచ్చిన గోదారమ్మ!నాటి గొడ్డలి పార్టీ చీకలి పాలనలో ఉత్తరాంధ్ర వణికిపోయిందని, ఎక్కడ చూసినా అరాచకాలు, కబ్జాలు, భయానక వాతావరణం ఉండేదన్నారు. ఉత్తరాంధ్రలోని ప్రాజెక్టులకు రూ.500 కోట్లు కూడా ఖర్చు పెట్టని ఆ పార్టీ... ఆ నాయకుడి నివాసానికి, విలాసాల కోసం రూ.500 కోట్లు ఖర్చుచేసి రుషికొండపై ప్యాలెస్ కట్టుకున్నారని విమర్శించారు. ఆ రూ.500 కోట్లతో నాలుగైదు ప్రాజెక్టులు పూర్తయ్యేవన్నారు. విపక్షంలోనూ గొడ్డలిపార్టీ విషం చిమ్ముతోందన్నారు. విశాఖకు డేటా సెంటర్ వస్తే నీరు, విద్యుత్ కొరత వస్తుందని పేటియం బ్యాచ్తో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారన్నారు. Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు కట్టిందెవరు ? జగన్- లోకేష్ క్రెడిట్ వార్..!పోలవరం ఎడమ కాలువ ద్వారా 4 లక్షల ఎకరాలకు నీరు అందుతుందని, తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి జిల్లాల్లో సాగు తాగునీరు అందుతుందిని, అలాగే 9 లక్షల మందికి తాగునీరు కూడా అందుతుందని చంద్రబాబు తెలిపారు. విశాఖ, అనకాపల్లి జిల్లాలకు 23.44 టీఎంసీల నీరు పారిశ్రామిక, తాగు,సాగునీటి అవసరాలకు అందిస్తామన్నారు. లెఫ్ట్ మెయిన్ కెనాల్ ను మరింత విస్తరించి ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి అనుసంధానిస్తామని తెలిపారు. 12 ప్రధాన ప్రాజెక్టులను రూ.

షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సదస్సు గ్రూప్ ఫొటో నుంచి భారత ప్రధాని మోదీ చిత్రాన్ని పాకిస్థాన్ ప్రధాని కార్యాలయం ఎడిట్ చేసి తొలగించడంపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కార్యాలయం చేసిన ఈ చిల్లర చేష్టలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఏక్ నాథ్ షిండే... పాకిస్థాన్ చేసిన పని అత్యంత దురదృష్టకరమని మండిపడ్డారు. వారు ఫొటో నుంచి మాత్రమే మోదీ చిత్రాన్ని తొలగించగలరని... కానీ మోదీ అనుకుంటే ప్రపంచపటం నుంచి పాకిస్థాన్ను లేకుండా చేయగలరనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. గతంలో పహల్గామ్లో ఉగ్రవాదులు ఘోరానికి ఒడిగట్టినప్పుడు, మోదీ నాయకత్వంలో మన భారత సాయుధ బలగాలు పాకిస్థాన్లోని ఉగ్రవాద స్థావరాలను, 11 ఎయిర్బేస్ క్యాంపులను ధ్వంసం చేసి వారిని మోకాళ్లపై నిలబెట్టాయని గుర్తుచేశారు. ఇటువంటి చవకబారు ట్రిక్కులతో భారత్తో కానీ, ప్రధాని మోదీతో కానీ ఆడుకోవాలని చూడవద్దని పాకిస్థాన్కు ఆయన హితవు పలికారు. కేవలం ఫొటో నుంచి మోదీని కట్ చేసినంత మాత్రాన దేశంలోనూ, అంతర్జాతీయ వేదికలపైనా ఆయనకు ఉన్న గుర్తింపు, స్థాయి ఎంతమాత్రం తగ్గబోవని ఏక్ నాథ్ షిండే స్పష్టం చేశారు

సూర్య ప్రకాష్ జోశ్యుల ఒకవైపు హాలీవుడ్పై విమర్శలు. మరోవైపు కాలిఫోర్నియాపై అసహనం. మధ్యలో తనదైన రాజకీయ వ్యాఖ్యలు. ఇలా తన సోషల్ మీడియా పోస్టులో ఎప్పటిలాగే కాస్త అటూ ఇటూ మాట్లాడిన డొనాల్డ్ ట్రంప్ చివరికి హాలీవుడ్కు చాలాకాలంగా ఎదురుచూస్తున్న ఒక పెద్ద మాట చెప్పేశారు.ఏమిటా పెద్ద మాట అంటే.. “అమెరికాలో సినిమాలు తీస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలి” అని. అంటే ఓ రకంగా హాలీవుడ్ను ‘డిజాస్టర్’ అంటూ విమర్శించిన ట్రంపే ఇప్పుడు హాలీవుడ్ను కాపాడేందుకు ప్రభుత్వ డబ్బు ఖర్చు చేయడానికి సిద్ధమవుతున్నారన్న మాట! అసలు హాలీవుడ్కు ఇప్పుడు వచ్చిన కష్టం ఏంటి? ఒకప్పుడు భారీ సినిమాలు ఏవైనా సరే అమెరికాలోనే షూటింగ్ జరిగేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. హాలీవుడ్ నిర్మాతలు కెమెరాలు తీసుకుని, తమ నటీనటులు, టెక్నీషియన్లతో కలిసి లండన్కు వెళ్తున్నారు.మరికొందరు కెనడాకు వెళ్తున్నారు. ఇంకొందరు యూరప్లోని ఇతర దేశాలను ఎంచుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ ప్రభుత్వాలు “మీ సినిమా ఇక్కడ తీస్తే... మేం మీకు ట్యాక్స్లో రాయితీ ఇస్తాం.” అని ప్రకటిస్తున్నాయి. ఇస్తున్నాయి. సినిమా బడ్జెట్ వందల కోట్లలో ఉన్నప్పుడు చిన్న ట్యాక్స్ రాయితీ కూడా చిన్న విషయం కాదు కదా! అందుకే పెద్ద పెద్ద హాలీవుడ్ ప్రొడక్షన్లు అన్నీ అమెరికా బయటకు వెళ్లిపోతున్నాయి. దీని దెబ్బ ఎవరికి పడుతోంది? అమెరికాలోని సినిమా కార్మికులకు. టెక్నీషియన్లకు. స్టూడియోలకు. సినిమా షూటింగ్లపై ఆధారపడిన చిన్న వ్యాపారాలకు. ముఖ్యంగా హాలీవుడ్కు గుండె లాంటి లాస్ ఏంజెలెస్లో షూటింగ్లు పూర్తిగా తగ్గిపోయాయి.అదే పెద్ద సమస్యగా మారింది. ట్రంప్ ఇప్పుడు చెప్పింది ఏంటి? ట్రంప్ మాటను చాలా సింపుల్గా చెప్పాలంటే... “సినిమాలు అమెరికా వదిలి బయటకు వెళ్లిపోవద్దు. ఇక్కడే తీయండి. అందుకు ప్రభుత్వం కూడా కొంత ప్రోత్సాహకం ఇస్తుంది” అనేదే. అమెరికాలో సినిమా, టీవీ, ఎంటర్టైన్మెంట్ రంగాన్ని కాపాడేందుకు రిపబ్లికన్లు, డెమొక్రాట్లు కలిసి వెంటనే చట్టం తీసుకురావాలని ఆయన సూచించారు. దీని కోసం

జూన్ 2026లో 19.7 శాతానికి పెరిగిన స్త్రీల రుణాలు! భారత ఆర్థిక వ్యవస్థలో మహిళల భాగస్వామ్యం పెరుగుతోంది. భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ఇటీవల విడుదల చేసిన 2026 జూన్ త్రైమాసిక నివేదిక ప్రకారం, బ్యాంకు రుణాలను పొందడంలో మహిళలు ముందుంజలో ఉన్నారు. జూన్ 2026 నాటికి మహిళా రుణగ్రహీతలకు బ్యాంకులు అందించిన అప్పు గత ఏడాదితో పోలిస్తే 19.7 శాతం రికార్డు వృద్ధిని నమోదు చేసింది. గతేడాది జూన్లో ఈ వృద్ధి 12.9 శాతంగా ఉండగా ఈసారి గణనీయంగా పుంజుకోవడం విశేషం. ఆర్బీఐ గణాంకాల ప్రకారం, దేశంలో మొత్తం బ్యాంక్ రుణ వృద్ధి 16.5 శాతంగా నమోదు కాగా, మహిళా రుణగ్రహీతల వృద్ధి రేటు (19.7%) అంతకంటే అధికంగా ఉండటం గమనార్హం. వడ్డీ రేట్లు తగ్గడం కూడా రుణాలు పెరగడానికి ప్రధాన కారణమైంది. బ్యాంకుల బకాయి రుణాలపై సగటు వడ్డీ రేటు గతేడాది 9.71 శాతం నుంచి 9.26 శాతానికి దిగివచ్చింది. 9 శాతం కంటే తక్కువ వడ్డీకే లభించే రుణాల వాటా 54.1 శాతం నుంచి ఏకంగా 64.1 శాతానికి చేరింది. మెట్రో నగరాల కంటే కూడా చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో రుణాల డిమాండ్ వేగంగా పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో 21.1% వృద్ధి, అర్బన్/సెమీ-అర్బన్ ప్రాంతాల్లో 21.4% నుంచి 21.6% వృద్ధి, మెట్రోపాలిటన్ నగరాల్లో 13.1% వృద్ధి నమోదైంది. ఈ గణాంకాలు కేవలం సాధారణ వ్యక్తిగత రుణాలకు మాత్రమే పరిమితం కాకుండా మహిళలు స్వయం ఉపాధి, వ్యాపార వేత్తలుగా నిలదొక్కుకోవడానికి నిధి సదుపాయాలను వినియోగించుకుంటున్నారని స్పష్టం చేస్తున్నాయి. వర్కింగ్ క్యాపిటల్ రుణాలు 18 శాతం చొప్పున పెరగడం దేశీయ ఆర్థిక రంగంలో స్థిరమైన పురోగతికి సంకేతం. 'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు) అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు) నాన్న జ్ఞాపకాల్లో వైఎస్ జగన్.. వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళి (ఫొటోలు)

నెలవారీ జీతం తీసుకునే ఉద్యోగులకు క్రెడిట్ కార్డు పొందడం కొంత సులభంగా ఉంటుంది. ఎందుకంటే వారికి జీతం స్లిప్లు, నెలవారీ ఆదాయ రికార్డులు ఉంటాయి. స్వయం ఉపాధి పొందుతున్నవారు, గిగ్ వర్కర్లు, చిన్న వ్యాపారులు మొదలైన వారికి జీతం స్లిప్లు ఉండవు. ఇంటర్నెట్ డెస్క్: నెలవారీ జీతం తీసుకునే ఉద్యోగులకు క్రెడిట్ కార్డు పొందడం కొంత సులభంగా ఉంటుంది. ఎందుకంటే వారికి జీతం స్లిప్లు, నెలవారీ ఆదాయ రికార్డులు ఉంటాయి. స్వయం ఉపాధి పొందుతున్నవారు, గిగ్ వర్కర్లు, చిన్న వ్యాపారులు మొదలైన వారికి జీతం స్లిప్లు ఉండవు. జీతం స్లిప్లు లేకపోయినా క్రెడిట్ కార్డు పొందే అవకాశాలు ఉన్నాయి. బ్యాంకులు కేవలం శాలరీ స్లిప్నే కాకుండా ఆదాయం, బ్యాంకింగ్ చరిత్ర, క్రెడిట్ ప్రొఫైల్ వంటి అంశాలను కూడా పరిశీలిస్తాయి (Credit card without salary slip). క్రెడిట్ కార్డు దరఖాస్తు చేసుకునే సమయంలో బ్యాంకుకు ప్రధానంగా కావాల్సింది కార్డు బిల్లులను తిరిగి చెల్లించే సామర్థ్యం ఉందా? అన్నదే. అందుకే ఉద్యోగులకు శాలరీ స్లిప్ సాధారణ ఆదాయ ఆధారంగా ఉపయోగపడినప్పటికీ, స్వయం ఉపాధి పొందేవారికి ఇతర పత్రాలను కూడా బ్యాంకులు పరిగణనలోకి తీసుకోవచ్చు. జీతం స్లిప్లు లేని వారికి బ్యాంక్ స్టేట్మెంట్లు ముఖ్యమైన ప్రత్యామ్నాయ ఆదాయ ఆధారంగా ఉపయోగపడవచ్చు. ఖాతాలో క్రమం తప్పకుండా డబ్బు జమ అవుతున్నట్లు కనిపిస్తే, దరఖాస్తుదారుడి ఆదాయ స్థిరత్వాన్ని అంచనా వేయడానికి అది బ్యాంకుకు ఉపయోగపడుతుంది (Self employed credit card). వ్యాపారం లేదా ఇతర పనులు చేసుకునే వారు తమ ఆదాయానికి సంబంధించిన పన్ను రిటర్నులు సమర్పిస్తే, బ్యాంకుకు ఆదాయంపై మరింత స్పష్టత లభిస్తుంది. అర్హత ఉన్న వ్యాపారులు, సేవలందించే వారు జీఎస్టీ రిటర్నులు వంటి పత్రాలను కూడా అవసరమైన సందర్భంలో ఆదాయ ఆధారంగా సమర్పించవచ్చు. అయితే ఏ పత్రాలు అంగీకరిస్తారన్నది బ్యాంకు, క్రెడిట్ కార్డు ఉత్పత్తి, దరఖాస్తుదారుడి ప్రొఫైల్పై ఆధారపడి ఉంటుంది (Credit card without income proof)

ఇల్లు కొనుగోలు చేయడానికి భారీ మొత్తంలో నిధులు అవసరమవుతాయి. రుణం తీసుకుంటే, అది దీర్ఘకాలిక బాధ్యతగా మారుతుంది. కాబట్టి, రుణగ్రహీతలు అటువంటి నిర్ణయం తీసుకునే ముందు పీఎఫ్పై రుణం తీసుకోవడంపై ఆసక్తి చూపిస్తారు. ఇంటి లోన్/డౌన్ పేమెంట్ కోసం నిధులను సమకూర్చుకోవడానికి ఒక ప్రత్యామ్నాయ మార్గం 'ప్రావిడెంట్ ఫండ్' బ్యాలెన్స్ను ఉపయోగించడం. ఇల్లు కొనడానికి లేదా నిర్మించడానికి, లేదా ఇంటి డౌన్ పేమెంట్ కోసం తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించడానికి EPF ఖాతా నుంచి డబ్బు తీసుకోవడానికి అనుమతి ఉంది. అయితే, హౌసింగ్ లోన్ డౌన్ పేమెంట్ కోసం PF నుంచి డబ్బు తీసుకోవడం సరైన నిర్ణయం అవుతుందా, అవ్వదా అనే నిర్ణయాన్ని పీఎఫ్ ఖాతాదారులు తప్పక తెలుసుకోవాలి. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్స్ స్కీం, 1952(EPF పథకం)లోని సెక్షన్ 68B ప్రకారం, నిర్దిష్ట షరతులకు లోబడి, ఎవరైనా ఉద్యోగి ఇల్లు కొనడానికి లేదా స్థలంపై ఇల్లు నిర్మించడానికి తన EPF ఖాతాలోని బ్యాలెన్స్ను తీసుకోవచ్చు. ఇల్లు కొనడానికి ప్రావిడెంట్ ఫండ్ను ఉపయోగిస్తున్నట్లయితే, మీ PF నిల్వలో 90 శాతాన్ని తీసుకోవచ్చు. ఇల్లు మీ పేరు మీద, మీ జీవిత భాగస్వామి పేరు మీద లేదా ఉమ్మడి యాజమాన్యంలో ఉన్నప్పుడు మాత్రమే మీరు గృహ రుణం కోసం PF డబ్బును ఉపయోగించవచ్చు. గృహ రుణం కోసం PF డబ్బును విడతల వారీగా తీసుకోవచ్చు. అయితే, ఇంటి నిర్మాణం ఆరు నెలల్లోపు పూర్తి కావాలి. గృహ నిర్మాణం కోసం పీఎఫ్ మొత్తాన్ని ఉపసంహరించుకోవడంలో లాభ, నష్టాలు లేకపోలేదు. వీటిని తెలుసుకోవడం ద్వారా మీరు మెరుగైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవచ్చు. ఉదాహరణకు, మీ PF పొదుపును ఉపయోగించడం ద్వారా మీ రుణ మొత్తాన్ని లేదా నెలవారీ EMIలను తగ్గించుకోవడానికి నిధులు లభిస్తాయి. ఇది PF నుంచి డబ్బు తీసుకోవడం వల్ల కలిగే ముఖ్య ప్రయోజనాలలో ఒకటి. ఇది మీరు త్వరగా ఇల్లు కొనుగోలు చేయడానికి, మీ కుటుంబానికి దీర్ఘకాలిక

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది. PM Kisan Money Update: దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందుతున్నారు. 23వ విడత నిధులు జూన్ నెలలో విడుదలైన నేపథ్యంలో, రైతులు ఇప్పుడు 24వ విడత కోసం వేచి చూస్తున్నారు. ఈ క్రమంలో రైతులు ముందుగా కొన్ని పనులు పూర్తి చేసుకోవాలి. ఈ పథకానికి సంబంధించిన బెనిఫిషియరీ స్టేటస్ను సులభంగా చెక్ చేసుకోవచ్చు. అయితే ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండాలంటే, ముందుగా e-KYC పూర్తి చేయాలి. అధికారిక పీఎం కిసాన్ పోర్టల్లో గ్రామ స్థాయి వారీగా జాబితా అందుబాటులో ఉంటుంది. మీరు అధికారిక వెబ్సైట్ pmkisan.gov.in ని ఓపెన్ చేసి, హోమ్ పేజీలో ఉన్న 'ఫార్మర్స్ కార్నర్' సెక్షన్ను క్లిక్ చేయాలి. అక్కడ 'బెనిఫిషియరీ స్టేటస్' లేదా 'బెనిఫిషియరీ లిస్ట్' ఆప్షన్ను ఎంచుకుని, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేదా ఆధార్ నంబర్ను నమోదు చేసి 'గెట్ డేటా' పై క్లిక్ చేయాలి. అప్పుడు మీ బ్యాంక్ ట్రాన్స్ఫర్ స్టేటస్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. e-KYC పూర్తి చేయని వారు తదుపరి విడత నిధులను పొందలేరు. కాబట్టి అధికారిక వెబ్సైట్లో pmkisan.gov.in బయోమెట్రిక్ ఆధారంగా e-KYC అప్డేట్ చేసుకోవాలి. వెబ్సైట్లో ఉన్న e-KYC ఆప్షన్ను ఎంచుకుని, ఆధార్ వివరాలను నమోదు చేస్తే వచ్చే OTP ద్వారా ఆధార్ను సబ్మిట్ చేయాలి. ఒకవేళ ఈ KYC ప్రక్రియలో మీకు ఏవైనా ఇబ్బందులు ఉంటే, సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ (CSC) కు వెళ్లి బయోమెట్రిక్ అథెంటికేషన్ ద్వారా పూర్తి చేయించుకోవచ్చు. e-KYC పూర్తి చేయకపోవడం వల్ల కొంతమంది రైతులకు నిధులు ఆగిపోయే ప్రమాదం ఉంది

భారతదేశంలో స్టార్టప్లు, చిన్న వ్యాపారాలకు చేయూతనివ్వడానికి కేంద్ర ప్రభుత్వం అనేక రకాల పథకాలను అమలు చేస్తోంది. ఆలోచన దశ నుంచి ప్రోటోటైప్ తయారీ, వెంచర్ క్యాపిటల్, రుణాల సమీకరణ వరకు వివిధ దశల్లో ఈ పథకాలు అండగా నిలుస్తున్నాయి. అయితే, ప్రతి పథకం అందించే సహాయం, దాని స్వరూపం వేర్వేరుగా ఉంటాయి. అన్ని పథకాలు నేరుగా వ్యవస్థాపకుల చేతికి డబ్బును అందించవన్న విషయాన్ని గమనించాలి. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న అనేక గణాంకాలు పాతవి లేదా తప్పు అని అధికారిక సమాచారం స్పష్టం చేస్తోంది.ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొన్ని ముఖ్యమైన పథకాలలో నిధి-ప్రయాస్, సమృద్ధి, టైడ్ 2.0, స్టార్టప్ ఇండియా ఫండ్ ఆఫ్ ఫండ్స్, క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ ఫర్ స్టార్టప్స్ (CGSS), క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ ట్రస్ట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ (CGTMSE) ఉన్నాయి. ఈ పథకాలపై పూర్తి అవగాహనతో ముందడుగు వేయడం వ్యవస్థాపకులకు ఎంతో అవసరం.ప్రోటోటైప్, ప్రారంభ దశ కోసం పథకాలునిధి-ప్రయాస్ 2.0: సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం కింద పనిచేసే ఈ పథకం, వినూత్న ఆలోచనలను ప్రోటోటైప్లుగా మార్చడానికి సహాయపడుతుంది. నిధి-ప్రయాస్ 2.0 కింద, టెక్నాలజీ ఆధారిత ఆవిష్కరణలకు ఒక్కో స్టార్టప్కు గరిష్ఠంగా రూ. 20 లక్షల వరకు ప్రోటోటైప్ ఫండింగ్ లభిస్తుంది. డీప్టెక్ వంటి అధునాతన ప్రోటోటైప్ల కోసం 'అడ్వాన్స్ ప్రయాస్ సెంటర్లు' రూ. 40 లక్షల వరకు సాయం అందిస్తాయి. గతంలో ఈ పథకం కింద గరిష్ఠ పరిమితి రూ. 10 లక్షలు మాత్రమే. ఇది మహిళల
Yes Essence: దేశీయ ఆర్థిక వృద్ధి, సంపద సృష్టిలో మహిళల భాగస్వామ్యం గణనీయంగా పెరుగుతోంది. అందుకు అనుగుణంగా సరైన ఆర్థిక పరిష్కారాలను అందించడమే లక్ష్యంగా ప్రత్యేకమైన క్రెడిట్ కార్డును లాంచ్ చేసింది యెస్ బ్యాంక్. ప్రైవేట్ రంగంలోని దిగ్గజ బ్యాంకుల్లో ఒకటైన ఈ బ్యాంక్ మహిళల కోసం ప్రత్యేకంగా వారి జీవనశైలికి తగినట్లుగా, విలువైన రివార్డులు, ప్రత్యేక సౌకర్యాలను అందించేలా యెస్ ఎసెన్స్ (Yes Essence) పేరుతో క్రెడిట్ కార్డును రూపొందించినట్లు తెలిపింది. నేటితరం ఉద్యోగిణులు, యువ వృత్తి నిపుణులు, డిజిటల్ విధానాలను ఎక్కువగా ఉపయోగించే మహిళల ఆకాంక్షలు, వినియోగ ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకొని ఈ కార్డును రూపొందించినట్లు వెల్లడించింది.యెస్ ఎసెన్స్ క్రెడిట్ కార్డ్ ప్రయోజనాలు వెల్కమ్ ఆఫర్లు: యెస్ ఎసెన్స్ క్రెడిట్ కార్డ్ పొందిన వెంటనే ఫ్యాషన్, బ్యూటీ, ట్రావెల్, ఫిట్నెస్ బ్రాండ్లపై ప్రత్యేకమైన వెల్కమ్ వోచర్లు లభిస్తాయి. హెల్త్ బెనిఫిట్స్: ప్రతి సంవత్సరం ఉచితంగా ప్రివెంటివ్ హెల్త్ చెకప్ (క్యాన్సర్ మార్కర్ స్క్రీనింగ్తో సహా) లభిస్తుంది. రోజువారీ ఖర్చులపైనా రివార్డులు: డైనింగ్, గ్రోసరీ, షాపింగ్, బ్యూటీ ఉత్పత్తులు, ట్రావెల్ బుకింగ్స్ పై అదనపు రివార్డు పాయింట్లు ఇస్తున్నారు. వినోదం, కాంప్లిమెంటరీ సర్వీసెస్: బై వన్ గెట్ వన్ (Buy One Get One) సినిమా టికెట్లు, ప్రముఖ మాల్స్లోని ఎంపిక చేసిన అవుట్ లెట్లలో కాంప్లిమెంటరీ కాఫీ సౌకర్యం లభిస్తాయి. బర్త్ డే స్పెషల్స్: పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక గిఫ్ట్ వోచర్ లభిస్తుంది. మైల్ స్టోన్ బోనస్: నిర్ణీత టార్గెట్ ఖర్చులపై ప్రతి సంవత్సరం 10 వేల వరకు యెస్ రివార్డ్స్ (YES Rewardz) పాయింట్లు పొందే అవకాశం ఉంది.'యెస్ బ్యాంకులో మా వినియోగదారుల మారుతున్న ఆశయాలను అర్థం చేసుకోవడంలోనే అర్థవంతమైన ఆవిష్కరణలు మొదలవుతాయని మేము నమ్ముతాము. ఆర్థిక వృద్ధి, సంపద సృష్టిలో మహిళల భాగస్వామ్యం పెరుగుతున్న కొద్దీ వారికి తగిన ప్రత్యేక ఆర్థిక పరిష్కారాల అవసరం కూడా పెరుగుతోంది

HONOR Pad 20 Pro Paperlike Edition : హానర్ కొత్త టాబ్లెట్ వచ్చేసింది. హానర్ ప్యాడ్ 20 ప్రో పేపర్లైక్ ఎడిషన్ కంపెనీ లాంచ్ చేసింది. ఈ హానర్ ప్యాడ్ 20 ప్రో పేపర్లైక్ ఎడిషన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు అద్భుతంగా ఉన్నాయి. ఇందులో యాంటీ-గ్లేర్, టెక్స్చర్డ్ స్క్రీన్ సర్ఫేస్, హై పర్ఫార్మెన్స్ ఫీచర్లు ఉన్నాయి. ఈ టాబ్లెట్ విద్యార్థులు, నిపుణులు, డిజిటల్ క్రియేటివ్లకు బెస్ట్ డివైజ్.. హానర్ ప్యాడ్ 20 ప్రో పేపర్లైక్ ఎడిషన్ ఫీచర్లు, ధరకు సంబంధించి పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి. ధర ఎంతంటే? : హానర్ ప్యాడ్ 20 ప్రో పేపర్లైక్ ఎడిషన్ ధర త్వరలో వెల్లడి కానుంది. హానర్ ప్యాడ్ 20 ప్రో పేపర్లైక్ ఎడిషన్ కేవలం గ్రే కలర్ ఆప్షన్లలో మాత్రమే లభిస్తుంది. అడ్రినో 825 జీపీయూతో ఆక్టా-కోర్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8S జెన్ 4 4nm మొబైల్ ప్లాట్ఫామ్తో రన్ అవుతుంది. ఇందులో 8GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ 16 ఆధారిత మ్యాజిక్ఓఎస్ 10.0తో వస్తుంది. 66W ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్టు ఇచ్చే 10100mAh బ్యాటరీతో రన్ అవుతుంది. కెమెరా సెటప్ విషయానికి వస్తే.. : హానర్ ప్యాడ్ 20 ప్రో పేపర్లైక్ ఎడిషన్లో బ్యాక్ సైడ్ ఎఫ్/2.0 అపర్చర్తో 13MP ప్రైమరీ కెమెరా, ఫ్రంట్ సైడ్ ఎఫ్/2.0 అపర్చర్తో 8MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. సౌండ్ ఫీచర్లలో 6 స్పీకర్లు, డ్యూయల్ మైక్రోఫోన్లు, DTS:X అల్ట్రా సౌండ్, హానర్ స్పేషియల్ ఆడియో ఉన్నాయి. కొలతల పరంగా పరిశీలిస్తే.. : ఈ టాబ్లెట్ 277.07 మిమీ పొడవు, 179.28 మిమీ వెడల్పు, 6.29 మిమీ మందం, 537 గ్రాముల బరువు ఉంటుంది. కనెక్టివిటీ ఆప్షన్ల విషయానికి వస్తే.. Wi-Fi 7, బ్లూటూత్ 6.0, USB టైప్-C, OTG వంటి ఆప్షన్లు ఉన్నాయి

వైసీపీ (YCP) తనపై అవాస్తవాలు ప్రచారం చేస్తోందని జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ (Pantam Nanaji) అన్నారు. తన మాటలను ఎడిట్ (Edit) చేసి దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. వైసీపీ ఒక ఫేక్ పార్టీ అని, ఆ పార్టీ నాయకులు ఫేక్ నాయకులని దుయ్యబట్టారు. జగన్ (Jagan) అరాచక పాలనకు వ్యతిరేకంగా కూటమిగా ఏర్పాటైనట్లు చెప్పారు. కూటమి పాలన 15 ఏళ్ల పాటు ఉండాలనేది తమ లక్ష్యమన్నారు. తమ మధ్య చిచ్చుపెట్టాలన్న వైసీపీ ప్రయత్నాలు ఫలించవని చెప్పారు

ఇంటి అద్దెను యూపీఐ లేదా ఇతర ఆన్లైన్ మార్గాల్లో చెల్లించడం వల్ల సిబిల్ స్కోర్ దెబ్బతింటుందా? క్రెడిట్ కార్డుతో అద్దె చెల్లించి.. బిల్లును ఆలస్యంగా రీపేమెంట్ చేస్తే ఏమవుతుంది? సిబిల్ స్కోర్ దెబ్బతినకుండా ఉండాలంటే ఏం చేయాలి? పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. ఇంటర్నెట్ డెస్క్: దేశవ్యాప్తంగా ఇప్పుడు డిజిటల్ యుగం నడుస్తోంది. అందరూ డిజిటల్ చెల్లింపులకే అలవాటు పడ్డారు. కారు దగ్గర నుంచి కాఫీ వరకు ఏది కొనాలన్న నగదు రహిత లావాదేవీలనే ఆశ్రయిస్తున్నారు. ఇంటి అద్దెను కూడా ఆన్లైన్లో చెల్లించడానికి ఇష్టపడుతున్నారు. అయితే ఇలాంటి చెల్లింపులు క్రెడిట్ స్కోర్పై ప్రభావం చూపుతాయని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, ఆన్లైన్లో అద్దె చెల్లించినంత మాత్రాన క్రెడిట్ స్కోరుకు వాటిల్లే ముప్పేమీ లేదని, కానీ ఈ చెల్లింపులకు సంబంధించిన ఆర్థిక ప్రవర్తన స్కోరుపై ప్రభావం చూపుతుందని రెంటన్పే సీఈఓ సారిక శెట్టి తెలిపారు. ఒకవేళ అద్దెను క్రెడిట్పై తీసుకుని కడితే, దాన్ని సక్రమంగా తిరిగి చెల్లించాలని సూచించారు. ఈ ప్రక్రియలో ఆలస్యం జరిగితే క్రెడిట్ స్కోరుపై దెబ్బపడుతుందని చెప్పుకోచ్చారు. కొంతమంది నెలవారీ అద్దెను క్రెడిట్ కార్డు ద్వారా చెల్లిస్తుంటారు. ఇలా చెల్లించడం వల్ల అద్దె మొత్తం కార్డు బకాయిలో చేరుతుంది. ఆ మొత్తాన్ని గడువులోగా పూర్తిగా చెల్లించకుండా వాయిదా వేస్తే వడ్డీ, ఇతర ఛార్జీలు పెరగడంతో పాటు క్రెడిట్ వినియోగం కూడా పెరగవచ్చు. అధిక క్రెడిట్ వినియోగం, రీపేమెంట్లో ఆలస్యం లేదా మిస్డ్ పేమెంట్లు సిబిల్ స్కోర్(CIBIL)పై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. క్రెడిట్ కార్డు బిల్లులో మినిమమ్ డ్యూ అమౌంట్ మాత్రమే చెల్లించడం వల్ల ఆ నెల చెల్లింపు పూర్తయినట్టుగా భావించకూడదు. మిగిలిన బకాయిపై వడ్డీ, ఇతర ఛార్జీలు వర్తించే అవకాశం ఉంటుంది. సిబిల్(CIBIL) కూడా సకాలంలో, పూర్తి చెల్లింపులపై దృష్టి పెట్టాలని సూచిస్తోంది. అందువల్ల అద్దె కోసం క్రెడిట్ కార్డును తరచూ ఉపయోగించే వారు ప్రతి నెలా వచ్చే
Axis Bank Credit Card Rules: ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన యాక్సిస్ బ్యాంక్ తమ క్రెడిట్ కార్డ్ యూజర్లకు ఊహించని షాక్ ఇచ్చింది. క్రెడిట్ కార్డ్ నిబంధనలలో భారీ మార్పులు ప్రకటించింది. ఈ సవరించిన నిబంధనలు ఆగస్టు 28, 2026 నుంచి అమలులోకి తీసుకొస్తున్నట్లు తెలిపింది. ఈ కొత్త రూల్స్ వల్ల విదేశీ లావాదేవీల ఛార్జీలు, ఆలస్య చెల్లింపు రుసుములు, రివార్డ్ పాయింట్లు, ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ వంటి ముఖ్యమైన సేవలపై ప్రభావం పడనుంది. ఈ మార్పులకు సంబంధించిన పూర్తి వివరాలు, కొత్త రుసుములు, పాయింట్ల విధి విధానాలు తెలుసుకుందాం.డైనమిక్ కరెన్సీ కన్వర్షన్ రుసుము పెంపువిదేశాలలో ఉన్నప్పుడు లేదా అంతర్జాతీయ వ్యాపారులకు (POS టెర్మినల్స్, ఆన్లైన్ ద్వారా) భారతీయ రూపాయిలలో చెల్లింపులు చేసినప్పుడు విధించే డైనమిక్ కరెన్సీ కన్వర్షన్ మార్కప్ ఫీజను యాక్సిస్ బ్యాంక్ పెంచింది. ప్రస్తుతం డీసీసీ ఛార్జీలు 1.5 శాతంగా ఉండగా దానిని 3.5 శాతానికి పెంచారు. మాగ్నస్ కార్డుపై అయితే 2 శాతం, ఒలింపస్ కార్డుపై 1.8 శాతం ఛార్జీలు ఉండనున్నాయి.ఆలస్య చెల్లింపు రుసుము పెంపురూ.50 వేలు అంత కంటే ఎక్కువ బకాయిలు ఉన్న కార్డ్ హోల్డర్లకు కొత్త స్లాబును కేటాయించారు. ఈ పరిమితి దాటితే లేట్ పేమెంట్ ఛార్జీలు రూ.1,300గా నిర్ణయించారు. బకాయి మొత్తం ఆలస్య చెల్లింపు రుసుము (Late Payment Fee) రూ.500 వరకు ఎలాంటి ఛార్జీలు ఉండవు రూ.501 నుంచి రూ.5000 రూ.500 రూ.5001 నుంచి రూ.10,000 రూ.750 రూ.10,001 నుంచి రూ.50,000 రూ.1,200 రూ.50,000 ఆపైన రూ.1,300 బకాయి చెల్లింపు సర్దుబాటుక్రెడిట్ కార్డ్ యూజర్లు బిల్లును పాక్షికంగా (Partial Payment) చెల్లించినప్పుడు, ఆ బ్యాంక్ ఆ సొమ్మును వివిధ కేటగిరీలుగా సర్దుబాటు చేస్తుంది. వర్తించే రుసుములు, ఛార్జీలు (జీఎస్టీతో కలిపి) విధిస్తారు. ఈఎంఐ (EMI)లుగా మార్చడం వడ్డీపైన ఛార్జీలు పర్చేజ్ ట్రాన్సాక్షన్స్ క్యాష్ అడ్వాన్స్ ఏటీఎం విత్ డ్రాయల్స్ రివార్డ్ పాయింట్లు

తెలంగాణ రాజకీయాల్లో ప్రచార ఆధిపత్యం సరికొత్త మలుపు తిరిగింది. సంక్షేమ పథకాల క్రెడిట్ ఎవరిదనే అంశంపై అధికార కాంగ్రెస్, విపక్ష బీజేపీ మధ్య మొదలైన వాగ్వాదం ఇప్పుడు ‘ఫోటోల వార్’గా మారింది. సంక్షేమ పథకాల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో ముద్రించాలని బీజేపీ పట్టుబడుతుండగా, కేంద్ర పథకాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో ఎందుకు పెట్టకూడదని కాంగ్రెస్ ఎదురుదాడికి దిగింది. తెలంగాణలో కొత్తగా జారీ చేస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రధాని నరేంద్ర మోదీ ఫోటోను పక్కనపెట్టి సీఎం, మంత్రుల ఫోటోలు ఎలా ముద్రిస్తారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు.తెలంగాణలో 57 లక్షల రేషన్ కార్డుల ద్వారా దాదాపు 2 కోట్ల మంది ప్రజలకు కేంద్ర ప్రభుత్వమే ఉచితంగా బియ్యం అందిస్తోందని, అలాంటప్పుడు ఆ పథకానికి సంబంధించిన కార్డులపై మోదీ చిత్రం ఎందుకు ఉండకూడదని నిలదీశారు. గత 12 ఏళ్లలో తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం రూ.13 లక్షల కోట్లు ఖర్చు చేసిందని, అదనంగా బుల్లెట్ రైన్ కారిడార్ కోసం మరో రూ.1.5 లక్షల కోట్లు వెచ్చించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. పంచాయతీల అభివృద్ధికి కేంద్రం నిధులిస్తే గత బీఆర్ఎస్ ప్రభుత్వం నాటకాలాడుతూ క్రెడిట్ కొట్టేసిందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలను విస్మరిస్తూ ’22ఏ నిషేధిత భూముల జాబితా’ పేరిట గత రెండేళ్లుగా దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు. బండి సంజయ్ వ్యాఖ్యలకు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ నుంచి పన్నుల రూపంలో కేంద్రానికి భారీగా ఆదాయం వెళ్తోందని స్పష్టం చేశారు. జీఎస్టీతో పాటు ఇతర మార్గాల ద్వారా రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వానికి భారీ మొత్తంలో పన్నుల రాబడి అందుతోందని, అందువల్ల రాష్ట్రంలో అమలయ్యే కేంద్ర పథకాలన్నింటిపై సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టాలని డిమాండ్ చేశారు. కేంద్రానికి రాష్ట్రం చెల్లిస్తున్న పన్నులు

కెమెరా ఫ్లాష్ లైట్లు ఆరిపోయాక వారి అంతరంగంలో రగిలే భావోద్వేగాల సుడిగుండాలు, వారు అనుభవించే నిశ్శబ్ద మానసిక ఒత్తిళ్లు ఎంత తీవ్రంగా ఉంటాయో జాతీయ ఉత్తమ నటి కృతి సనన్ మొదటిసారిగా బయటపెట్టింది. వెండితెరపై నిత్యం చిరునవ్వులు చిందిస్తూ, విద్యుత్ వెలుగుల్లో దివ్యమైన తారల్లా మెరిసిపోయే నటీనటుల జీవితం బయట నుంచి చూసే సగటు ప్రేక్షకుడికి ఒక అందమైన కలలా, ఊహల స్వర్గంలా కనిపిస్తుంది. కానీ కెమెరా ఫ్లాష్ లైట్లు ఆరిపోయాక వారి అంతరంగంలో రగిలే భావోద్వేగాల సుడిగుండాలు, వారు అనుభవించే నిశ్శబ్ద మానసిక ఒత్తిళ్లు ఎంత తీవ్రంగా ఉంటాయో జాతీయ ఉత్తమ నటి కృతి సనన్ మొదటిసారిగా బయటపెట్టింది. ‘చిత్రసీమలోకి అడుగుపెట్టిన కొత్తలో నాకొక బలమైన నమ్మకం, ఒక రకమైన అజ్ఞానంతో కూడిన ధైర్యం ఉండేది. సెట్ మీద నేను పోషించే పాత్రలు కేవలం కెమెరా ఆన్లో ఉన్నంత వరకు మాత్రమే పరిమితమని మొదట్లో అనుకునేదాన్ని. షూటింగ్ అయిపోగానే ఆ మేక్పతో పాటు ఆ పాత్రల భావోద్వేగాలను కాస్ట్యూమ్ రూమ్లోనే విప్పేసి, నా వ్యక్తిగత జీవితంలోకి ప్రశాంతంగా వెళ్లిపోగలనని గట్టిగా నమ్మేదాన్ని. కానీ, ఆ నమ్మకం ఎంతో కాలం నిలవలేదు. నేను నటించిన ‘మిమి’, ‘దో పట్టీ’ వంటి సినిమాలు నా నటనా ప్రయాణంలోనే కాదు, నా జీవితంలో అంతర్గతంగా ఉండే ఆలోచనా విధానంలోనూ మార్పు తెచ్చాయి. తీవ్రమైన మానసిక ఘర్షణలతో, నమ్మకద్రోహం, వేదన, మాతృత్వం వంటి సున్నితమైన అంశాలతో కూడిన ఆ పాత్రలు చేస్తున్నప్పుడు నాకొక చేదు నిజం బోధపడింది. మనం పైకి ఎంత ప్రశాంతంగా కనిపిస్తున్నా, మన ఆలోచనలతో ఆ పాత్రలకు సంబంధం లేదని మన మనసుకు ఎంత సర్ది చెప్పుకుంటున్నా. మనం పోషించే ప్రతీ తీవ్రమైన పాత్ర మన సుప్తచేతనావస్థ (సబ్కాన్షియ్స్ )పై ఒక నిశ్శబ్దమైన, నిగూఢమైన, లోతైన ముద్ర వేస్తూనే ఉంటుంది. షూట్ సమయంలో డైరెక్టర్ ‘కట్’ చెప్పిన వెంటనే లేదా ఒక ప్రాజెక్ట్ షూటింగ్ మొత్తం

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా, 2026 స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తన ఎలక్ట్రిక్ వాహన శ్రేణిని విస్తరించింది. తన పాపులర్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ అయిన బీఈ 6 (BE 6)లో రెండు సరికొత్త వేరియంట్లను శనివారం నాడు మార్కెట్లోకి విడుదల చేసింది. వీటిలో ఒకటి అధునాతన టెక్నాలజీతో కూడిన 'BE 6 స్పోర్టెక్' కాగా, మరొకటి స్పెషల్ ఎడిషన్ 'BE 6 ఫార్ములా E ఫ్రీడమ్ ఎడిషన్'.ట్రిపుల్ స్క్రీన్తో కొత్త ఫ్లాగ్షిప్ స్పోర్టెక్BE 6 స్పోర్టెక్ వేరియంట్ను కంపెనీ కొత్త ఫ్లాగ్షిప్గా పరిచయం చేసింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.19.45 లక్షలుగా నిర్ణయించారు. అయితే, 'బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్' (BaaS) విధానంలో కేవలం రూ.11.45 లక్షలకే ఈ కారును సొంతం చేసుకోవచ్చు. ఈ పద్ధతిలో కారు కొనుగోలు చేసి, బ్యాటరీని మాత్రం కంపెనీ నుంచి లీజుకు తీసుకోవాల్సి ఉంటుంది.ఈ వేరియంట్లో ప్రధాన ఆకర్షణ దాని ఇంటీరియర్. డాష్బోర్డ్ మధ్యలో ఉండే సెంట్రల్ స్పైన్ను పూర్తిగా తొలగించి, దాని స్థానంలో ఏకంగా మూడు 12.3-అంగుళాల భారీ డిస్ప్లేలను అమర్చారు. బ్లాక్ అండ్ టాన్ థీమ్తో క్యాబిన్ ఆకర్షణీయంగా ఉంది. ఇందులో 'TEQ' పేరుతో సరికొత్త టెక్నాలజీ సూట్ను అందించారు. దీని ద్వారా గూగుల్ జెమిని వాయిస్ అసిస్టెంట్, ఆటోమేటిక్ డ్రైవర్ రికగ్నిషన్, డ్రిఫ్ట్ మోడ్, యాక్సిలరేషన్ బూస్ట్ వంటి అత్యాధునిక ఫీచర్లు లభిస్తాయి. ఈ కారు 79 kWh బ్యాటరీ ఆప్షన్తో పూర్తి ఛార్జింగ్పై గరిష్ఠంగా 682 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది.ప్రత్యేక

AP Dwakra Women: డ్వాక్రా మహిళలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళలను కూలీ స్థాయి నుంచి ఉపాధి కల్పించే పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ‘PMFME–స్త్రీనిధి’ అనుసంధాన పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ పథకం ద్వారా అర్హులైన డ్వాక్రా మహిళలకు ఆహార శుద్ధి యూనిట్ల ఏర్పాటుకు ఆర్థిక సహాయం అందించనున్నారు. రూ.3 లక్షల వరకు స్త్రీనిధి రుణం ఆహార శుద్ధి యూనిట్లు ఏర్పాటు చేయాలనుకునే అర్హులైన డ్వాక్రా మహిళలకు స్త్రీనిధి ద్వారా రూ.3 లక్షల వరకు రుణ సదుపాయం కల్పించనున్నారు. స్త్రీనిధి రుణంతో పాటు కేంద్ర ప్రభుత్వ PMFME పథకం కింద క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ కూడా అందే అవకాశం ఉంటుంది. దీంతో మహిళలు తమకు అనుకూలమైన ఫుడ్ ప్రాసెసింగ్ వ్యాపారాలను ప్రారంభించేందుకు ఆర్థికంగా వెసులుబాటు కలగనుంది. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం డ్వాక్రా మహిళలను కేవలం కూలీలుగా కాకుండా సొంతంగా ఉపాధి కల్పించుకునే పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడమే ఈ పథకం ప్రధాన లక్ష్యమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఆహార ఉత్పత్తుల తయారీ, ప్రాసెసింగ్ వంటి రంగాల్లో మహిళలకు అవకాశాలు కల్పించడం ద్వారా వారి ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అర్హుల గుర్తింపునకు జిల్లా సమాఖ్యలు పథకానికి అర్హులైన డ్వాక్రా మహిళలను గుర్తించేందుకు జిల్లా సమాఖ్యలను ‘డిస్ట్రిక్ట్ రిసోర్స్ ఆర్గనైజేషన్లు’ (DROs)గా వినియోగించనున్నారు. అర్హత ఉన్న మహిళలను గుర్తించడం, వారికి అవసరమైన సహకారం అందించడం వంటి అంశాల్లో జిల్లా స్థాయిలో ఈ సంస్థలు కీలక పాత్ర పోషించనున్నాయి. ప్రాజెక్ట్ రిపోర్ట్ నుంచి మార్కెటింగ్ వరకు సహకారం రుణం అందించడంతో ప్రభుత్వం బాధ్యత ముగియదని అధికారులు చెబుతున్నారు. మహిళలు ఏర్పాటు చేయబోయే యూనిట్లకు అవసరమైన ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారీ, సాంకేతిక మార్గదర్శకత్వం, ప్యాకేజింగ్, బ్రాండింగ్, మార్కెటింగ్ వంటి అంశాల్లోనూ పూర్తి సహకారం అందించనున్నారు. తద్వారా మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు మార్కెట్ కల్పించి, వ్యాపారాలను స్థిరంగా కొనసాగించేలా తోడ్పాటు అందించనున్నారు

ఎన్నో ఆశలతో కొనుక్కున్న అత్యంత ఖరీదైన లగ్జరీ యాట్ (విలాసవంతమైన పడవ), యజమానికి చేరిన నాలుగే రోజులకే సముద్రంలో జలసమాధి అయింది. సుమారు 9.1 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.75 కోట్లు) విలువైన ఈ నౌక, ఇంజిన్లో సాంకేతిక లోపం తలెత్తి మంటలు రేగాయి. ఎలాగో మంటలు ఆర్పినప్పటికీ, ఆ పడవ మధ్యధరా సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటన ఇటలీలోని సార్డీనియా తీరంలో చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో నౌకలో 14 మంది ఉన్నప్పటికీ, వారందరూ సురక్షితంగా బయటపడటంతో పెను విషాదం తప్పింది.వివరాల్లోకి వెళితే, ఇటలీకి చెందిన ప్రముఖ నౌకా నిర్మాణ సంస్థ పెర్మారే (Permare) నిర్మించిన 'అంగియోలా-2' అనే 98 అడుగుల అమెర్ F100 మోడల్ యాట్ను ఇటీవలే ఓ ఇటాలియన్ వ్యాపారవేత్త కొనుగోలు చేశారు. మంగళవారం నాడు ఆ నౌకలో 14 మంది అతిథులు, సిబ్బందితో కలిసి ఆయన సార్డీనియాలోని పోర్టో సెర్వో తీరంలో విహారానికి వెళ్లారు. ప్రయాణం మధ్యలో నౌక ఇంజిన్లో సాంకేతిక సమస్య తలెత్తింది. కొద్దిసేపటికే మంటలు చెలరేగి నౌక మొత్తం వ్యాపించాయి.ప్రమాదాన్ని గమనించిన సిబ్బంది వెంటనే సహాయం కోసం అభ్యర్థించారు. మంటల కారణంగా నౌకలోకి భారీగా నీరు చేరడంతో అది ఒక పక్కకు ఒరిగి నెమ్మదిగా సముద్రంలోకి మునిగిపోవడం ప్రారంభించింది. ఈ దృశ్యాలు వీడియోలో రికార్డయ్యాయి. దగ్గరలో ఉన్న మరో నౌక సిబ్బంది వెంటనే స్పందించి, ప్రమాదంలో చిక్కుకున్న 14 మందిని సురక్షితంగా కాపాడారు. అందరినీ కాపాడిన తర్వాతే యజమాని చివరి వ్యక్తిగా నౌకను వీడినట్లు సమాచారం.ప్రస్తుతం ఈ నౌక శిథిలాలు

టెక్ దిగ్గజం యాపిల్ నుంచి వచ్చిన అత్యంత ప్రీమియం స్మార్ట్ఫోన్ 'ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్'ను సొంతం చేసుకోవాలనుకునే వారికి ఇది శుభవార్త. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ నిర్వహిస్తున్న 'ఫ్రీడమ్ సేల్' సందర్భంగా ఈ ఫోన్పై అద్భుతమైన ఆఫర్లను ప్రకటించింది. అన్ని డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బోనస్లను కలుపుకుంటే ఈ ఫోన్ కేవలం రూ. 98,300కే వచ్చేస్తోంది. ఇది ఐఫోన్ ప్రియులకు గొప్ప అవకాశంగా చెప్పవచ్చు.ఆఫర్ వివరాలు ఇలా..యాపిల్ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ 256GB వేరియంట్ మార్కెట్లో రూ. 1,49,900 ప్రారంభ ధరతో విడుదలైంది. ప్రస్తుతం ఫ్లిప్కార్ట్ ఫ్రీడమ్ సేల్లో భాగంగా ఈ ఫోన్పై నేరుగా రూ. 8,000 ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తున్నారు. దీంతో దీని లిస్టెడ్ ధర రూ. 1,41,900కి తగ్గింది. ఇది కేవలం ప్రాథమిక తగ్గింపు మాత్రమే.దీనికి అదనంగా ఎస్బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉన్న వినియోగదారులు మరో రూ. 8,000 తక్షణ తగ్గింపును పొందవచ్చు. ఈ ఆఫర్ను వినియోగించుకుంటే ఫోన్ ధర రూ. 1,33,900కి చేరుతుంది. అయితే, అసలు సిసలైన తగ్గింపు ఎక్స్ఛేంజ్ ఆఫర్తోనే వస్తుంది.మీ పాత స్మార్ట్ఫోన్ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా గరిష్ఠంగా రూ. 35,600 వరకు బోనస్ పొందవచ్చు. ఈ ఎక్స్ఛేంజ్ బోనస్ను కూడా విజయవంతంగా పొందితే, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ తుది ధర రూ. 98,300 అవుతుంది. అంటే.. ప్రారంభ ధరతో పోలిస్తే దాదాపు రూ. 51,600 వరకు ఆదా చేసుకోవచ్చు. అయితే, ఎక్స్ఛేంజ్ విలువ మీ పాత ఫోన్ మోడల్, కండిషన్పై

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇప్పటికే 1వ తరగతి నుండి ఇంటర్ వరకు ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్, కాలేజీలలో చదివే విద్యార్థులకు తల్లికి వందనం అందిస్తున్న విషయం తెలిసిందే. విద్యార్థుల చదువులను ప్రోత్సహించేందుకు ఈ పథకం ద్వారా 13 వేల రూపాయలను వాటి ఖాతాలో జమ చేస్తుంది. ఈ క్రమంలో తల్లికి వందనం పథకంపై ఏపీ సర్కార్ మరో కీలక అప్డేట్ ఇచ్చింది.కొత్తగా తల్లికి వందనం కోసం దరఖాస్తు చేసుకోవడానికి అప్పటిదాకా గడువుఈ విద్యా సంవత్సరంలో కొత్తగా ఒకటో తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థుల తల్లులు దరఖాస్తు చేసుకోవడానికి గడువును ఆగస్టు 25వ తేదీ వరకు పొడిగించింది. ఇప్పటికే తల్లికి వందనం పథకంలో లబ్ది జరగని వారు, గతంలో వివిధ కారణాల వల్ల పథకం ప్రయోజనం పొందలేకపోయిన వారి దరఖాస్తుల స్వీకరణ ఆగస్టు 7తో ముగిసింది.అర్హత సాధించిన ప్రతి విద్యార్థికి తల్లికి వందనం అప్పుడే కొత్తగా చేరిన విద్యార్థులను కూడా పథకం పరిధిలోకి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రత్యేక అవకాశం కల్పించింది. ఈ క్రమంలో దరఖాస్తులు సమర్పించిన తర్వాత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి అర్హుల జాబితా సిద్ధం చేస్తారు. ఆ తర్వాత ఆగస్టు 30వ తేదీన అర్హత సాధించిన ప్రతి విద్యార్థి తల్లి బ్యాంకు ఖాతాలో నేరుగా రూ.13,000 చొప్పున ప్రభుత్వం జమ చేయనుంది.ఆగస్టు 25లోపు వివరాలు నమోదు చేసుకోవాలన్న అధికారులు ఈ సాయం పుస్తకాలు, యూనిఫారాలు, ఇతర విద్యా అవసరాలకు ఉపయోగపడుతుందని తల్లులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా దరఖాస్తు చేసుకునే వారు ఆగస్టు 25లోపు వివరాలు నమోదు చేసుకొని, 30న అందే ఆర్థిక సహాయాన్ని పొందాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ పథకం ద్వారా విద్యార్థుల చదువుకు ఆర్థిక భరోసా కల్పించి, తల్లులకు సాయం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.తెలంగాణా రెవెన్యూ ఉద్యోగులకు మంత్రి పొంగులేటి శుభవార్త.. రూ. 600 కోట్లతో వారికోసం!

అన్నదాతలకు ఆర్థికంగా మరింత చేయూతనందించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా రైతులకు అందించే రుణ పరిమితిని భారీగా పెంచింది. లోక్సభలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానమిస్తూ ఈ వివరాలను వెల్లడించారు.వ్యవసాయ పెట్టుబడి ఖర్చులు పెరిగిన నేపథ్యంలో రైతులకు అదనపు ఆర్థిక సౌలభ్యం కల్పించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సవరించిన వడ్డీ రాయితీ పథకం కింద కిసాన్ క్రెడిట్ కార్డుల రుణ పరిమితిని రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 5 లక్షలకు పెంచుతున్నట్లు స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో పంట సాగు, ఇతర వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలకు రైతులకు సరిపడా రుణాలు సులభంగా అందనున్నాయి.సకాలంలో చెల్లిస్తే మరిన్ని ప్రోత్సాహకాలురుణాలు సకాలంలో తిరిగి చెల్లించే నిబద్ధత గల రైతులకు ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు (PRI) అందిస్తోంది. అందులో భాగంగా గత ఐదేళ్లలో వడ్డీ రాయితీ, ప్రోత్సాహకాల కింద ఏకంగా రూ. 89,905.25 కోట్లను పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది. కేవలం 2025-26 ఆర్థిక సంవత్సరంలోనే రూ. 18,366.80 కోట్ల నిధులను కేటాయించి రైతులకు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచింది. Kisan Credit Card కొత్త రూల్స్.. రైతన్నలకు ఆర్బీఐ గుడ్ న్యూస్నిధుల పంపిణీ వివరాలుఆర్థిక సంవత్సరం పంపిణీ చేసిన నిధులు (రూ. కోట్లలో)2021-22 రూ. 21,476.93 కోట్లు2022-23 రూ. 17,997.88 కోట్లు2023-24 రూ. 14,251.92 కోట్లు2024-25 రూ. 17,811.72 కోట్లు2025-26 రూ. 18,366.80 కోట్లుమొత్తం (2021-22 నుంచి 2025-26 వరకు): రూ. 89,905.25 కోట్లుKisan Mitra Chhadi: రైతన్నలకు కేంద్రం సూపర్ గిఫ్ట్:డిజిటల్ పద్ధతిలో జన్ సమర్థ్ ద్వారా కేసీసీల జారీరైతులకు కేసీసీ కార్డుల జారీ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు జన్ సమర్థ్ పోర్టల్ను అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో ఈ డిజిటల్ సేవలు పూర్తి స్థాయిలో

ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం చాలా మంది తమ ఖర్చులకు క్రెడిట్ కార్డులు వినియోగిస్తున్నారు (Credit limit increases). వీటికి నగదు పరిమితి ఉంటుంది. బ్యాంకులు కార్డు లిమిట్ను పెంచుకునేందుకు అప్పుడప్పుడూ ఆప్షన్ ఇస్తుంటాయి. క్రెడిట్ పరిమితిని పెంచుకోవడం ద్వారా ఖర్చులు పెరిగిన సందర్భంలో మీ క్రెడిట్ వినియోగ నిష్పత్తిని (CUR) నిర్దిష్ట పరిమితిలోపే కొనసాగించేందుకు వీలవుతుంది. అలాగని, లిమిట్ పెంచడం వల్ల రిస్కూ లేకపోలేదు. అదేమిటో చూద్దాం.. క్రెడిట్ స్కోర్ విషయంలో ప్రధాన పాత్ర పోషించేది క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో (CUR). అంటే క్రెడిట్ కార్డు లిమిట్లో ఎంత శాతం వాడుకున్నామో దాన్నే సీయూఆర్ అంటారు. ఇది 30 శాతం ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉదాహరణకు మీ కార్డు లిమిట్ రూ.లక్ష అయితే.. నెలకు రూ.30 వేలు వాడినట్లయితే మీ యుటిలైజేషన్ రేషియో 30 శాతం అన్నమాట. ఒకవేళ మీ బ్యాంకు ఆ లిమిట్ను రూ.2 లక్షలకు పెంచితే.. మీరు అదే రూ.30 వేలు వాడినప్పుడు సీయూఆర్ 15 శాతానికి తగ్గుతుంది. ఇది మీ క్రెడిట్ స్కోర్ పెరగడానికి దోహదపడుతుంది. దీని వల్ల హోమ్లోన్ లేదా పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేసే సమయంలో ఈ స్కోరు ఉపయోగపడుతంది. లిమిట్ పెరిగితే క్రెడిట్ స్కోర్కు ఎంత ప్రయోజనం ఉంటుందో అంతే ప్రమాదమూ ఉంటుంది. క్రెడిట్ కార్డు లిమిట్ పెరిగితే ఖర్చు చేసే వెసులుబాటు ఎక్కువగా ఉంటుంది. మితిమీరి ఖర్చు చేయడంతో క్రెడిట్ బిల్లు తడిసి మోపెడవుతుంది. సకాలంలో చెల్లించకపోతే బకాయిలు పెరిగిపోతాయి. దీనికి బ్యాంకులు వడ్డీ వసూలు చేస్తాయి. అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. స్థాయికి మించి ఖర్చు చేసినప్పుడు పేమెంట్లు మిస్ అయ్యి క్రెడిట్ స్కోర్ పడిపోవడానికి కారణం అవుతుంది. స్కోరు పెరగాల్సిన చోట మొదటికే మోసం వస్తుందన్నమాట. మీరు సమయానికి బిల్లులు చెల్లించే వారైతే, బకాయిలు లేకపోయినట్లయితే లిమిట్ను పెంచుకోవచ్చు. ఆ మేర క్రెడిట్ యుటిలైజేషన్ రేషియోను తగ్గించుకోవడంతో పాటు

సాహిత్య మాస పత్రికలు విపుల, చతుర సంపాదకుడిగా యార్లగడ్డ రాఘవేంద్రరావు స్వీయానుభవాలు కొన్నేళ్ల క్రితం ఫేస్బుక్లో విశేషంగా పాఠకుల దృష్టిని ఆకర్షించాయి. నాకు తెలిసిన, నేను భాగమైన ఆ కాసింత చరితకు అక్షరమాలికలు కడితే, ‘ఒహో పత్రికలు ఇలా ఉండేవా, వాటి నిర్వహణకు ఇంత కష్టపడేవారా’ అనేదయినా తర్వాతి తరాలవారికి అవగతమవుతుందనే ఉద్దేశమే ఈ పుస్తకాలకు నాంది. సాహిత్య మాస పత్రికలు విపుల, చతుర సంపాదకుడిగా యార్లగడ్డ రాఘవేంద్రరావు స్వీయానుభవాలు కొన్నేళ్ల క్రితం ఫేస్బుక్లో విశేషంగా పాఠకుల దృష్టిని ఆకర్షించాయి. విషయంతో పాటు వారు రాసిన తీరు వల్ల కూడా అవి ప్రత్యేకంగా నిలిచాయి. ఆ అనుభవాల్ని ఇటీవల రెండు పుస్తకాలుగా వెలు వరించిన సందర్భంగా ఆయనతో సంభాషణ: మీ పాత్రికేయ అనుభవాలు, కెనడా ఉద్యోగ అనుభవాలను రాయడం వెనక మీ లక్ష్యం ఏమిటి? పాత్రికేయ అనుభవాలు అనడం కంటే సాహితీసంబంధమైన అనుభవాలనడం సమంజసం. విపుల, చతుర జంటపత్రికలు సాహితీలోకంలోనే ఓ వినూత్న ప్రయోగం. స్మార్ట్ఫోన్ల మాట అటుంచి కనీసం టీవీలు కూడా అందరికీ అందుబాటులోలేని కాలంలో అన్నివర్గాల పాఠకుల్ని విశేషంగా అలరించాయి. అవి పుట్టిన 28 ఏళ్లకు ఒకానొక సంధికాలంలో వాటికి సంపాదకబాధ్యతలు నిర్వర్తించాను నేను. అప్పటికి దాదాపు ఊపిరిసన్నగిల్లిన పత్రికల్లో క్రొన్నెత్తురు నింపి నిలబెట్టేందుకు నేను బృహత్యాగమే చేయాల్సివచ్చింది. ఆ జంటపత్రికలకు నేను రెండేళ్లపాటే సంపాదకత్వం వహించినా అందరూ మెచ్చే విధంగానే నా బాధ్యతల్ని నిర్వర్తించి బయటికొచ్చానని అనుకుంటున్నాను. కరోనా అనంతరకాలంలో ఆ పత్రికలకు కాలం చెల్లిపోయింది. చరిత్ర సృష్టించి, చరిత్రగా మారిపోయిన వాటి గురించిన ఒకానొక కాలాన్ని, అవి పునరుత్తేజం పొంది మళ్లీ పాఠకుల అభిమానాన్ని కొంతైనా పొందిన కాలాన్ని, వాటితో కలిసి సాగిన నా యానాన్ని రికార్డు చేయాలని ఎప్పటినుంచో ఉండేది. ఆ పత్రికలు మూతబడ్డాక అది మరింత ప్రగాఢమయింది. నాకు తెలిసిన, నేను భాగమైన ఆ కాసింత చరితకు అక్షరమాలికలు కడితే, ‘ఒహో పత్రికలు ఇలా ఉండేవా

నిశ్శబ్దం... ప్రశాంతమైనదేనా... శక్తిమంతమైనది కూడా. ప్రతీ ఒక్కరికి నిశ్శబ్దం ఒక రీసెట్ టూల్గా పనిచేస్తుంది. నిశ్శబ్దం... ప్రశాంతమైనదేనా... శక్తిమంతమైనది కూడా. ప్రతీ ఒక్కరికి నిశ్శబ్దం ఒక రీసెట్ టూల్గా పనిచేస్తుంది. మానసిక స్పష్టతను అందిస్తుంది. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంచుతుంది. గజిబిజీ జీవితంలో ఈ ఆయుధం దగ్గరుంటే కలిగే ప్రయోజనాలివి... నిశ్శబ్దం ప్రపంచంలో అరుదైన సంపద. అది ఏకాగ్రతను, మానసిక స్పష్టతను అందిస్తుంది. రోజూ రెండు గంటల పాటు నిశ్శబ్దంగా ఉంటే.. మెదడులోని ‘హిప్పోకాంపస్’ భాగంలో కణాల వృద్ధి మెరుగ్గా జరుగు తుందని డ్యూక్ యూనివర్సిటీ అధ్యయనంలో తేలింది. నిశ్శబ్దంతో మెదడుకు విశ్రాంతి లభిస్తుంది. ఫలితంగా ఏకాగ్రత పెరుగుతుంది. కొత్త ఉత్సాహం లభిస్తుంది. సులభంగా నిద్రలోకి జారుకుంటారు. ఆ అలవాటు నాడీవ్యవస్థను శాంతపరిచి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇదొక మెంటల్ రీసెట్ టూల్గా పనిచేస్తుంది. ఉదయం నిద్ర లేచిన తరువాత పది నిమిషాల పాటు నిశ్శబ్ద వాతా వరణంలో నడక, ధ్యానం చేయడం వల్ల శరీరానికి అవసర మైన శక్తి లభిస్తుంది. మనసు ఉల్లా సంగా మారుతుంది. సైలెన్స్ క్రియేటివిటీని పెంచు తుంది. సమస్యను వేగంగా పరిష్కరించే సామర్థ్యాన్ని ఇస్తుంది. ప్రశాంత వాతావరణంలో మెదడు ‘డీఫాల్ట్ మోడ్ నెట్వర్క్’ యాక్టివిటీలోకి వెళుతుంది. దీనివల్ల పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. ఊహాశక్తి పెరుగు తుంది. కొత్త ఆలోచనలు రావడానికి, సమస్య పరిష్కారానికి ఈ మోడ్ చాలా అవసరం. నిశ్శబ్ద వాతావరణానికి, నేర్చుకోవడానికి సంబంధం ఉంది. ఎక్కువ శబ్దాలు ఉన్న చోట ఏకాగ్రత కోల్పోతారు. నేర్చుకోవడంలో ఇబ్బందిపడతారని యూపీఎంసీ హెల్త్ రిపోర్టులో పేర్కొంది. నిశ్శబ్ద వాతావరణంలో ఏదైనా సరే వేగంగా గ్రహిస్తారు. మానసిక ఒత్తిడితో అలసిపోయినప్పుడు నిశ్శబ్దం సహజ మందులా పనిచేస్తుంది. భావోద్వేగాలు సమతుల్యమవుతాయి. ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి. మనసును సర్దుబాటు చేసుకునేందుకు నిశ్శబ్దం అద్భుతమైన సాధనం. ఇది మనలోని మనతో అనుసంధానం కావడానికి సాయపడుతుంది. నిశ్శబ్దం మానసిక శక్తిని పునరుద్ధరిస్తుందని సైకాలజీ స్టడీలో తేలింది. నిశ్శబ్దం ఒత్తిడిని తగ్గిస్తుంది

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. NTA Recruitment 2026: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వివిధ రంగాలలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ లో కంటెంట్ క్రియేషన్, రీసెర్చ్, డేటా అనాలిసిస్, టెస్ట్ సెక్యూరిటీ, ఆపరేషన్స్ వంటి పోస్టుల్లో ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్, ఏజెన్సీతో కలిసి వివిధ వృత్తిపరమైన పనులపై పనిచేయాలనుకునే అభ్యర్థులకు అవకాశాలను అందిస్తుంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారి ప్రతిభా సేతు పోర్టల్ ద్వారా యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల కోసం NTA కూడా దరఖాస్తులను ఆహ్వానించింది. అభ్యర్థులు అర్హతలు, ఖాళీల వివరాలు.. దరఖాస్తు విధానాన్ని అధికారిక NTA వెబ్సైట్లో చూసుకోవచ్చు. ఖాళీల వివరాలు: NTA రిక్రూట్మెంట్ 2026 డ్రైవ్లో స్పెషలిస్ట్ పొజిషన్లు, యంగ్ ప్రొఫెషనల్ రోల్స్ రెండూ ఉన్నాయి. -డేటా అనలిస్ట్ కమ్ మీడియా మానిటరింగ్ ఎగ్జిక్యూటివ్: 1 -జనరల్ మేనేజర్ - టెస్ట్ సెక్యూరిటీ & లైవ్ ఆపరేషన్స్: 1 -యువ వృత్తి నిపుణుడు - విద్యా పరిశోధన: 12 -యువ వృత్తి నిపుణుడు - ఫైనాన్స్ మరియు అకౌంట్స్ పరిశోధన: 2 UPSC Pratibha Setu నిబంధనల ప్రకారం ఉంటుంది. ఎంపిక ప్రక్రియ: మొదట దరఖాస్తులను షార్ట్లిస్ట్ చేస్తారు. అనంతరం రాత పరీక్ష (Written Test) లేదా ఇంటర్వ్యూ (Interview) ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. -అధికారిక వెబ్సైట్ nta.ac.in ని సందర్శించండి . -అర్హతా ప్రమాణాలు, పోస్టు వివరాలను చదవండి. -దరఖాస్తును dir-admin@nta.gov.in అనే ఈమెయిల్కు పంపండి. సమర్పించిన దరఖాస్తు జిరాక్స్ ను భవిష్యత్ అవసరాల కోసం జాగ్రత్తగా భద్రపరుచుకోండి. NTA, UPSC ప్రతిభా సేతు పోర్టల్ ద్వారా యంగ్ ప్రొఫెషనల్ పోస్టులను