
సింగరాయకొండ ఘటన: ఆధారాలు లేకుండా పాఠశాలపై నిందలు వద్దు
Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

నల్ల నువ్వుల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ వంటి పోషకాలు ఉంటాయి. అయితే నల్ల నువ్వులు తినడం వల్ల కంటి చూపు మెరుగుపడి కళ్లద్దాలు తొలగిపోతాయని చెప్పడానికి ఆధారాలు లేవు. సమతుల్య ఆహారంలో భాగంగా వీటిని మితంగా తీసుకోవచ్చు. చూపులో మార్పులు, కంటి నొప్పి లేదా అకస్మాత్తుగా దృష్టి తగ్గడం వంటి లక్షణాలు ఉంటే కంటి వైద్యుడిని సంప్రదించడం ముఖ్యం..

ఏ పండుకు లేని విశిష్టత యాపిల్ పండుకు ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.. రంగులోనూ, ఆకారంలోనూ అందరినీ ఆకట్టుకునే ఈ పండు, ఆరోగ్యాన్ని అందించడంలోనూ అగ్రస్థానంలో నిలుస్తుంది. “రోజుకు ఒక యాపిల్ తింటే వైద్యుడికి దూరంగా ఉండవచ్చు” అనే పెద్దలు చెప్పే సామెత దీని ప్రాముఖ్యతను స్పష్టం చేస్తుంది. యాపిల్ పండ్లు సాధారణంగా ఎరుపు, పసుపు పచ్చ, ఆకుపచ్చ, గులాబీ రంగులలో లభిస్తాయి. ఒక సాదారణ ఆపిల్లో సుమారు 95 క్యాలరీలు, 25 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 4 గ్రాముల ఫైబర్ (పీచు పదార్థం) ఉంటాయి. దీంతోపాటు.. విటమిన్లు విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది. అంతేకాకుండా శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి.. ఆహారంతో పాటు యాపిల్ పండును తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య తగ్గుతుంది. అంతేకాకుండా, ఇది శరీరంలోని ఆమ్లత్వాన్ని సమర్థవంతంగా తగ్గిస్తుంది. క్రమం తప్పకుండా యాపిల్స్ తీసుకునే వారిలో పెద్ద పేగు క్యాన్సర్ వచ్చే అవకాశం గణనీయంగా తక్కువగా ఉంటుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. యాపిల్ పండ్లు వివిధ రకాల తలనొప్పులను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. అంతేకాకుండా యాపిల్, జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని.. కొలెస్ట్రాల్ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. శరీరానికి తగినంత తేమను కూడా అందిస్తుంది. ముఖ్యంగా, బాగా పండిన యాపిల్ పండును తీసుకుని, దాని పైపొరను, మధ్యలోని గట్టి భాగాన్ని తొలగించి, కొద్దిగా ఉప్పు చేర్చి ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో తింటే రక్తహీనత వల్ల ఏర్పడిన తలనొప్పులు తగ్గుతాయి. ఆశించిన ఫలితాల కోసం దీనిని కనీసం రెండు నుండి మూడు వారాల పాటు తీసుకోవడం అవసరమని డైటీషియన్లు చెబుతున్నారు. యాపిల్ పండు ఆరోగ్యాభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుంది. దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అనేక వ్యాధులు తగ్గిపోతాయి. చంటి పిల్లలకు బాగా పండిన యాపిల్ను తినిపించడం ద్వారా వారు ఆరోగ్యవంతంగా పెరుగుతారు. సమగ్ర పోషక విలువలతో కూడిన యాపిల్ పండును మీ రోజువారీ ఆహారంలో భాగం
యూట్యూబ్లో జానపద గీతాలతో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయి వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ‘ప్రమీల ఓ ప్రమీల’, ‘బాసింగ బలాలే’ వంటి పాపులర్ ఫోక్ సాంగ్స్తో గుర్తింపు పొందిన ఈశ్వర్ సాయి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకుని మోసం చేశాడంటూ తోటి డ్యాన్సర్ మాధురి రాథోడ్ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు ఆమె ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన నార్సింగి పోలీసులు ఈశ్వర్ సాయిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.ఈ వివాదం కొద్దిరోజుల క్రితం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మొదలైంది. ఇప్పటికే వివాహమై ఒక బాబు ఉన్న ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్తో కలిసి వేములవాడలోని ఒక హోటల్ గదిలో ఉండగా.. ఆయన భార్య శరణ్య అక్కడికి చేరుకుని వారిద్దరినీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆ సమయంలో ఇరువర్గాల మధ్య జరిగిన తీవ్ర వాగ్వాదం, గొడవకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఆ తర్వాత యూట్యూబ్ ఇంటర్వ్యూలు, సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకుంటూ వివరణలు ఇచ్చే ప్రయత్నం చేశారు.* నా కెరీర్లో 'మోస్ట్ ఆల్ఫా' మూమెంట్ అదే... 'పుష్ప 2'లో లేడీ గెటప్పై బన్నీ ఓపెన్ కామెంట్స్ఇటీవల ఈ వివాదం మరింత ముదిరి నార్సింగి పోలీస్ స్టేషన్కు చేరింది. ఈశ్వర్ సాయి పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని, నమ్మించి మోసం చేశాడని మాధురి రాథోడ్ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా ఏఐ టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ మార్ఫింగ్ చేసిన నకిలీ వీడియోలు సృష్టించి సోషల్ మీడియాలో తన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నాడని, డిజిటల్ వేధింపులకు గురిచేస్తున్నాడని ఆమె ఆరోపించారు.* వెండితెరపై తమ్ముళ్లతో రొమాన్స్.. నిజ జీవితంలో అన్నలకు జోడీగా... హీరోయిన్ల క్రేజీ లవ్ స్టోరీస్మాధురి రాథోడ్ చేసిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును

తెలంగాణ జానపద పాటలు, డాన్స్ షోలతో విపరీతమైన ప్రజాదరణ పొందిన బాసింగ బలాలు ఫేమ్, ప్రముఖ ఫోక్ డాన్సర్ ఈశ్వర్ సాయి చట్టపరమైన చిక్కుల్లో పడ్డాడు. వెండితెర, బుల్లితెరపై తన స్టెప్పులతో గుర్తింపు తెచ్చుకున్న అతడి అసలు స్వరూపం బయటపడటంతో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, శారీరకంగా వాడుకొని, తీరా సమయం వచ్చేసరికి ముఖం చాటేసి మోసం చేశాడంటూ అతడితో పాటు డాన్స్ చేసే తోటి కళాకారిణి మాధురి రాథోడ్ పోలీసులను ఆశ్రయించింది.బాధితురాలు మాధురి రాథోడ్ తెలిపిన వివరాల ప్రకారం.. వీరిద్దరి మధ్య జానపద పాటల షూటింగ్లు, సోషల్ మీడియా రీల్స్ చేసే క్రమంలో పరిచయం ఏర్పడింది. బాసింగ బలాలు పాటతో పాటు మరికొన్ని ప్రాజెక్టులలో ఇద్దరూ కలిసి నటించడంతో ఆ పరిచయం కాస్తా చొరవగా మారింది. ఆ తర్వాత మాధురిపై ప్రేమ పేరిట వల విసిరిన ఈశ్వర్ సాయి, ఆమెను పెళ్లి చేసుకుంటానని బలంగా నమ్మించాడు. అతడి మాటలను నిజమని నమ్మిన మాధురి, అతడితో సహజీవనానికి సైతం అంగీకరించింది.సహజీవనం.. ఆపై బెదిరింపులు!పెళ్లి చేసుకుంటాననే నెపంతో ఈశ్వర్ సాయి ఆమెను పలుమార్లు శారీరకంగా వాడుకున్నాడు. అయితే, కొంతకాలంగా పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడల్లా తప్పించు తిరగడం ప్రారంభించాడు. అనుమానం వచ్చి గట్టిగా నిలదీయగా.. పెళ్లి చేసుకునేది లేదని తెగేసి చెప్పడమే కాకుండా, ఈ విషయం బయటకు చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని, కెరీర్ నాశనం చేస్తానని బెదిరింపులకు దిగాడు. దీంతో మోసపోయానని గ్రహించిన మాధురి రాథోడ్ నార్సింగి పోలీస్ స్టేషన్లో ఈశ్వర్ సాయిపై అధికారికంగా ఫిర్యాదు చేసింది. అందుకే అర్ధరాత్రి మాధురి రూమ్ కు వెళ్లాను: అసలు నిజం బయటపెట్టిన ఫోక్ యాక్టర్ ఈశ్వర్ సాయిపోలీసుల కేసు నమోదు.. నిందితుడి కోసం గాలింపు!బాధితురాలి ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు ఈశ్వర్ సాయిపై సెక్సువల్ అబ్యూస్, మోసం, బెదిరింపుల కింద కేసు నమోదు చేశారు. పోలీసుల విచారణ ముమ్మరం కావడంతో

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది. Eshwar Sai Missing: ఫోక్ డాన్సర్ 'భాసింగ బలాలు' ఫేమ్ ఈశ్వర్ సాయి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, శారీరకంగా వాడుకొని మోసం చేశాడని తోటి కళాకారిణి మాధురి రాథోడ్ ఫిర్యాదు చేశారు. దీంతో నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఆయన పరారయ్యారు. వేములవాడలోని ఒక హోటల్లో ఈశ్వర్ సాయి, మాధురి కలిసి ఉండగా, భార్య వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడంతో ఆయన తప్పించుకున్నారు. అతని కోసం పోలీసులు రెండు బృందాలుగా గాలిస్తున్నారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పోలీసులు అతని ఆచూకీ కోసం దర్యాప్తు ముమ్మరం చేశారు. దీంతో నార్సింగి పోలీసులు రెండు ప్రత్యేక బృందాలుగా దర్యాప్తును వేగవంతం చేశారు. గత నెల 22న మాధురి నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేస్తూ, తనపై, తన కుటుంబ సభ్యులతో కలిసి దాడి చేశారని పేర్కొన్నారు. అప్పటి నుండి ఈశ్వర్ సాయి పరారీలో ఉన్నట్లు సమాచారం. మాధురి, ఈశ్వర్ సాయికి చాలా కాలంగా సన్నిహితంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే, వేములవాడలోని ఒక హోటల్లో ఈశ్వర్ సాయి భార్య శరణ్య, వారిద్దరినీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ప్రేమ పేరుతో తనను వంచించి మోసం చేశారని మాధురి ఫిర్యాదు చేశారు. దీంతో నార్సింగి పోలీసులు సెక్షన్ 69 BNS ప్రకారం, పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకొని మోసం చేసినందుకు ఈ కేసు నమోదు చేశారు. పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. అయితే, హోటల్ నుండి పరారైన ఈశ్వర్ సాయి ఇప్పటి వరకు ఎవరికీ అందుబాటులో లేడని పోలీసులు చెబుతున్నారు. ఈశ్వర్ సాయిని వెంటనే

వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని అనుచరుడు చిట్టిల పేరుతో మోసం చేశాడు. వైసీపీ నేతగా చలామణి అవుతున్న మండాది శ్రీనివాసరావు దంపతులు చీటిల ముసుగులో రూ.70 లక్షలు కాజేశారు. గుడివాడ, ఆగస్టు 21: వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని అనుచరుడు చిట్టిల పేరుతో మోసం చేశాడు. గుడివాడ ఎన్టీఆర్ కాలనీకి చెందిన మండాది మహాలక్ష్మి, శ్రీనివాసరావు దంపతులు చీటిల ముసుగులో రూ.70 లక్షలు కాజేశారు. గత 20 ఏళ్లుగా కాలనీలో మత్స్యకార కుటుంబాలకు చెందిన వారితో చీటీలు కట్టించారు. తమకు చెల్లించాల్సిన చీటీ పాటల నగదును చెల్లించకుండా ఎగవేస్తున్నారని గుడివాడ పోలీసులకు జులై 31న బాధితులు కొందరు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం కోసం పై వీడియోను వీక్షించండి. సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్, ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ వర్ధంతి.. పవన్ కల్యాణ్ ఘన నివాళులు.. ఎంపీ అవినాశ్ రెడ్డికి షాక్.. ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు

ఇప్పటి వరకూ సెల్ ఫోన్లు పేలడం గురించే మనకు తెలుసు. అయితే.. సెల్ఫోన్లే కాదు.. మేమూ పేలతాం అంటున్నాయి ల్యాప్ట్యాప్లు. అవును.. హైదరాబాద్లో జరిగిన ఈ తాజా ఘటనే అందుకు నిదర్శనం. చెప్పడానికి చిన్న ఘటనలా అనిపించినా, ఇది ప్రతి ఒక్కరినీ ఆందోళనకు గురిచేస్తోంది. హైదరాబాద్ ఉప్పల్ పరిధిలోని రామంతాపూర్లో ఉన్న నెస్ట్ హాస్టల్లో ఓ గదిలో తీవ్ర కలకలం రేగింది. ఓ విద్యార్థి తన ల్యాప్టాప్ను ఛార్జింగ్లో పెట్టాడు. కొద్దిసేపటి తర్వాత ల్యాప్టాప్ నుంచి ఒక్కసారిగా దట్టమైన పొగలు రావడంతో పాటు మంటలు చెలరేగాయి. ల్యాప్టాప్ ఛార్జింగ్ సమయంలో అధిక వేడి కారణంగానే మంటలు అంటుకున్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. గదిలో మంటలు చెలరేగడంతో అక్కడున్న విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురై ప్రాణభయంతో పరుగులు తీశారు. కొందరు ఫైర్ సిబ్బందికి సమాచారమిచ్చారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన స్వల్ప అగ్నిప్రమాదంతో ముగిసినా, హాస్టల్ విద్యార్థులను మాత్రం తీవ్ర భయాందోళనకు గురిచేసింది. అసలు ల్యాప్టాప్లోనే సాంకేతిక లోపం ఉందా? లేక నాసిరకం ఛార్జర్ కారణంగా వేడెక్కిందా? అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ వాడేవారు అత్యంత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మంచాలు, దుప్పట్లు లేదా దిండ్లపై ల్యాప్టాప్లను ఉంచి ఛార్జింగ్ పెట్టకూడదని, గాలి ప్రసరణ ఉండే గట్టి ప్రదేశాల్లో మాత్రమే ఛార్జ్ చేయాలని సూచిస్తున్నారు. ఎప్పుడూ నాణ్యమైన ఛార్జర్లను మాత్రమే వాడాలని, పర్యవేక్షణ లేకుండా ఎక్కువసేపు ఛార్జింగ్లో వదిలేయడం ప్రమాదకరమని గుర్తుంచుకోవాలి. Trisha Krishnan: లగ్జరీ ఇళ్లు.. కార్లు.. త్రిష ఆస్తులు విలువ ఎంతో తెలుసా? మటన్ అమ్మే పనిలో బిజీగా షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్మర్.. తర్వాత ఏమైందంటే.. Anupama Parameswaran: నెలసరి వచ్చిందా అంటూ నీచంగా అవహేళన చేసేవాడు.. టాలీవుడ్లో ఆగని రచ్చ.. ఫిల్మ్ పెడరేషన్

ఉత్తరప్రదేశ్లో వింత నమ్మకం.. మహిషాసురుడు ఆవహించాడంటూ గడ్డి తింటున్న 70 ఏళ్ల వ్యక్తి! ఈ వార్తకు సంబంధించిన

భోజనం చేసిన కొద్దిసేపటికే మళ్లీ ఏదైనా తినాలని అనిపించడం, టీవీ చూస్తూ తెలియకుండానే స్నాక్స్ తినేయడం, పని మధ్యలో బోర్ కొడితే ఫ్రిజ్ వైపు వెళ్లడం.. ఇవన్నీ చాలామందికి రోజువారీ జీవితంలో ఎదురయ్యే అనుభవాలే. నిజంగా ఆకలి లేకపోయినా తినాలనే కోరిక ఎందుకు వస్తుంది? మన శరీరానికి ఆహారం అవసరమా, లేక మనసు ఏదైనా కోరుకుంటుందా? దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. నిపుణుల ప్రకారం.. నిజమైన ఆకలి, భావోద్వేగ ఆకలి మధ్య చాలా తేడా ఉంటుంది. శారీరక ఆకలి సాధారణంగా క్రమంగా పెరుగుతుంది. కొంత సమయం తినకపోతే కడుపులో ఖాళీగా అనిపించడం, శక్తి తగ్గడం, అలసట వంటి సంకేతాలు కనిపించవచ్చు. కానీ భావోద్వేగ ఆకలి ఒక్కసారిగా వస్తుంది. ముఖ్యంగా ఒక నిర్దిష్టమైన ఆహారం తినాలనే బలమైన కోరిక కలుగుతుంది. అలా ఎందుకు కలుగుతుందో చూద్దాం. పని ఒత్తిడి, కుటుంబ సమస్యలు, ఆందోళన, కోపం లేదా నిరాశ వంటి భావాలు మన ఆహారపు అలవాట్లను ప్రభావితం చేయవచ్చు. ఒత్తిడిలో ఉన్నప్పుడు శరీరంలో జరిగే హార్మోన్ల మార్పులు ఆకలి, ముఖ్యంగా తీపి, ఉప్పు లేదా కొవ్వు ఎక్కువగా ఉన్న ఆహారాలపై కోరికను పెంచవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే కొంతమందికి టెన్షన్లో ఉన్నప్పుడు చాక్లెట్, ఐస్క్రీమ్, బేకరీ ఫుడ్ లేదా ఫాస్ట్ఫుడ్ తినాలని కోరిక కలగవచ్చు. ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు, పని చేయడానికి ఆసక్తి లేనప్పుడు లేదా ఖాళీ సమయం ఎక్కువగా ఉన్నప్పుడు ఏదైనా తినడం ఒక చిన్న వినోదంలా అనిపించవచ్చు. ఫ్రిజ్ తెరవడం, ఏదైనా స్నాక్స్ తీసుకోవడం, టీవీ లేదా మొబైల్ చూస్తూ తినడం.. ఇవి క్రమంగా ఒక అలవాటుగా మారిపోతాయి. ఒక దశలో ఆకలి లేకపోయినా ఏదైనా తినాలి అనే ఆలోచన రావచ్చు. తగినంత నిద్ర లేకపోవడం వల్ల ఆకలి, ఆహార కోరికల్లో మార్పులు రావచ్చు. ముఖ్యంగా అలసటగా ఉన్నప్పుడు శరీరానికి తక్షణ శక్తి కావాలనే భావనతో తీపి

ఆపిల్ తిన్నాక నీళ్లు తాగుతున్నారా..ఏమౌతుందో తెలుసా?ఆపిల్ తిన్నాక నీళ్లు తాగుతున్నారా..ఏమౌతుందో తెలుసా? August 17 Jyothi Gadda జీర్ణక్రియ నెమ్మదించడం: ఆపిల్ తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల కడుపులోని జీర్ణరసాలు, ఎంజైమ్లు పచన సామర్థ్యాన్ని కోల్పోతాయి. దీనివల్ల మనం తిన్న ఆహారం త్వరగా అరగక జీర్ణవ్యవస్థ పనితీరు మందగిస్తుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్: ఆపిల్లో ఫైబర్, నీటి శాతం అధికంగా ఉంటాయి. ఆపిల్ తిని వెంటనే నీరు తాగితే కడుపులో గ్యాస్ ఏర్పడటం, కడుపు ఉబ్బరంగా అనిపించడం, అసౌకర్యం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఎసిడిటీ సమస్య పెరగడం: తిన్న వెంటనే నీరు తాగడం వల్ల జీర్ణరసాలు పలుచబడి, ఆహారాన్ని అరిగించడానికి కడుపు ఎక్కువ యాసిడ్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది గుండెల్లో మంట, తీవ్రమైన ఎసిడిటీకి దారితీస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు: ఆపిల్లో సహజ సిద్ధమైన చక్కెరలు ఉంటాయి. తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియ వేగం మారి, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఒక్కసారిగా పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పోషకాల శోషణ తగ్గడం: ఆపిల్లో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. తిన్న వెంటనే నీటిని తీసుకోవడం వల్ల శరీరం ఈ పోషకాలను సరిగ్గా పీల్చుకోలేకపోతుంది. దీనివల్ల ఆపిల్ వల్ల కలిగే పూర్తి ప్రయోజనాలు లభించవు. కడుపులో అసౌకర్యం, నొప్పి: ఆపిల్ తిన్న వెంటనే చల్లని నీరు తాగితే కడుపులో ఉష్ణోగ్రత మారిపోతుంది. ఇది కడుపు పిసికినట్లు ఉండటం, తిమ్మిరి లేదా సన్నని కడుపు నొప్పికి కారణం కావచ్చు. సరియైన సమయం ఎంత? ఆపిల్ తిన్న తర్వాత నీరు తాగడానికి కనీసం 30 నుండి 45 నిమిషాల సమయం వేచి చూడాలి. ఈ వ్యవధిలో ఆపిల్ జీర్ణాశయంలో ప్రాసెస్ కాబడి, నీటి అవసరం సురక్షితంగా మారుతుంది. చిన్నపిల్లలు, వృద్ధులు: చిన్నపిల్లలు, జీర్ణశక్తి తక్కువగా ఉండే వృద్ధులు ఆపిల్ తిన్న వెంటనే నీళ్లు తాగితే త్వరగా విరేచనాలు లేదా జీర్ణకోశ ఇన్ఫెక్షన్లకు గురయ్యే

కాజు తింటే లావవుతారా? ప్రతిరోజూ మితంగా తింటే జరిగే హెల్త్ మ్యాజిక్ ఇదే!కాజు తింటే లావవుతారా? ప్రతిరోజూ మితంగా తింటే జరిగే హెల్త్ మ్యాజిక్ ఇదే! August 16 Jyothi Gadda బరువు నియంత్రణ: జీడిపప్పులోని ప్రోటీన్లు, ఫైబర్ కడుపును నిండుగా ఉంచి అతిగా తినకుండా నిరోధిస్తాయి. దీనిలోని మంచి కొవ్వులు జీవక్రియను పెంచి శరీర బరువును అదుపులో ఉంచుతాయి. గుండె ఆరోగ్యం: కాజులో ఉండే మోనో అన్శాచురేటెడ్ కొవ్వులు చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ను పెంచుతాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. రక్తపోటు అదుపు: జీడిపప్పులో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తనాళాలను ప్రశాంతపరచి, అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడి గుండెను సురక్షితంగా ఉంచుతుంది. ఎముకల దృఢత్వం: కాజులో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఎముకల సాంద్రతను పెంచి, ఎముకలు బలహీనపడకుండా మరియు ఆస్టియోపోరోసిస్ రాకుండా కాపాడతాయి. రోగనిరోధక శక్తి: జీడిపప్పులో ఉండే జింక్, విటమిన్ E, యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి, రకరకాల ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా రక్షణ కలిగిస్తాయి. మెదడు పనితీరు: కాజులో ఉండే లినోలెయిక్ యాసిడ్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు మెదడు కణాల ఆరోగ్యానికి దోహదపడతాయి. ఇవి జ్ఞాపకశక్తిని పెంచి, నరాల వ్యవస్థను ఉత్తేజపరుస్తాయి. మెరిసే చర్మం: జీడిపప్పులో కాపర్ (రాగి), జింక్ ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మానికి అవసరమైన కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి ముడతలను తగ్గిస్తాయి, చర్మానికి సహజమైన మెరుపును ఇస్తాయి. జుట్టు ఆరోగ్యం: కాజులోని రాగి పదార్థం జుట్టుకు సహజమైన నలుపు రంగును ఇచ్చే మెలానిన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది. అలాగే ఐరన్, జింక్ వల్ల కుదుళ్లు బలంగా మారి జుట్టు ఊడటం తగ్గుతుంది. కంటి చూపు: జీడిపప్పులో లుటీన్, జీజాంతిన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి హానికారక కాంతి నుంచి కళ్లను కాపాడి, వయస్సుతో వచ్చే కంటి సమస్యలను

వర్షం పడేటప్పుడు ఐస్ క్రీమ్ తింటే జరిగేది ఇదే వర్షం పడేటప్పుడు ఐస్ క్రీమ్ తింటే జరిగేది ఇదే Prasanna Yadla 16 August 2026 Pic credit - Pinterest ఐస్క్రీమ్ ను పాల నుంచి తయారు చేస్తారు. ఇంకా దీనిలో ప్రోటీన్, కాల్షియం కూడా ఉంటుంది ఐస్క్రీమ్ ఐస్క్రీమ్లో చక్కెర, కొవ్వు అధికంగా ఉంటుంది. ఇంకా వీటిని మితంగా తినడం అవసరం చక్కెర, కొవ్వు అయితే, మీరు దీనిని చలి కాలం, వానా కాలంలో ఎక్కువగా తినకూడదు. ఇతర సమస్యలు వస్తాయి చలి కాలం, వానా కాలంలో ఇంకా ఈ ఐస్క్రీమ్లోని కార్బోహైడ్రేట్లు మీ శరీరానికి కొద్దీ నిముషాల్లోనే శక్తిని ఇస్తాయి కార్బోహైడ్రేట్లు ఈ ఐస్క్రీమ్లో పండ్ల ఫ్లేవర్ కూడా కలుస్తుంది. వీటిలో కొన్ని విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు వర్షంలో ఈ ఐస్ క్రీం తింటే గొంతు ఇన్ఫెక్షన్లు వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు గొంతు ఇన్ఫెక్షన్లు ఇంకా గాలిలో తేమ అధికంగా ఉండటం వలన జీర్ణశక్తి బలహీనపడుతుంది ఇది కడుపులో అసౌకర్యంగా ఉంటుందిఅయితే ఎలాంటి అనారోగ్య సమస్యలు లేని వాళ్ళు దీనిని పరిమితంగా తింటే సమస్య ఉండదు జీర్ణశక్తి బలహీనపడుతుంది (నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది) నోట్ మరిన్ని వెబ్ స్టోరీస్ జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా మిల్లెట్ రోటి.. హెల్త్కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి

గుడివాడ ఎన్టీఆర్ కాలనీలో చిట్టీల పేరుతో సుమారు రూ.70 లక్షల మేర మోసం జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. కృష్ణాజిల్లా, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): గుడివాడ ఎన్టీఆర్ కాలనీలో చిట్టీల పేరుతో సుమారు రూ.70 లక్షల మేర మోసం జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. గత 20 ఏళ్లుగా చిట్టీలు నిర్వహిస్తున్న దంపతులు.. పేదలు కష్టపడి దాచుకున్న డబ్బులను ఎగ్గొట్టి ఇల్లు ఖాళీ చేసి పారిపోయేందుకు ప్రయత్నించారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో వారిని బాధితులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. రోడ్డు పక్కన చేపలు అమ్ముకునే వారు, ఇళ్లలో పనిచేసే వారు, ఇతర రోజువారీ కూలీలు, పేద కుటుంబాలే ఈ చిట్టీలకు ప్రధానంగా డబ్బులు చెల్లించినట్లు బాధితులు చెబుతున్నారు. ఎన్నో ఏళ్లుగా నమ్మకంగా చిట్టీలు నిర్వహిస్తూ తమ నుంచి డబ్బులు వసూలు చేశారని, ఇప్పుడు చిట్టీ డబ్బులు తిరిగి ఇవ్వకుండా తప్పించుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. చిట్టీ డబ్బులు అడిగిన సమయంలో నిర్వాహకుల కుటుంబ సభ్యులు తమతో గొడవకు దిగేవారని బాధితులు తెలిపారు. తమకు జరిగిన మోసంపై సుమారు 15 రోజుల క్రితమే గుడివాడ వన్టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. అయినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడంతో తాజాగా నిర్వాహకులు ఇల్లు ఖాళీ చేసి వెళ్లేందుకు ప్రయత్నించిన సమయంలో వారిని అడ్డుకున్నామని బాధితులు తెలిపారు. తమ వద్ద నుంచి సేకరించిన చిట్టీ డబ్బులతో శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాల్లో ఆస్తులు కొనుగోలు చేసినట్లు సమాచారం ఉందని బాధితులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. చిట్టీల పేరుతో పేదల నుంచి భారీ మొత్తంలో డబ్బులు సేకరించి మోసం చేశారనే ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు చేపట్టాల్సి ఉంది. తమ డబ్బులు తిరిగి ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు. దమ్ముంటే వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాలి: యరపతినేని ‘నిబంధనల

కరివేపాకు మహిమ.. ఖాళీ కడుపుతో 3 ఆకులు తింటే చాలు, బంపర్ బెనిఫిట్స్..!కరివేపాకు మహిమ.. ఖాళీ కడుపుతో 3 ఆకులు తింటే చాలు, బంపర్ బెనిఫిట్స్..! August 15 Jyothi Gadda జీర్ణక్రియ మెరుగుపడుతుంది: ఉదయాన్నే పచ్చి కరివేపాకులను బాగా నమలి తినడం వల్ల అజీర్ణం, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించి పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రక్తంలో చక్కెర అదుపు: కరివేపాకులో ఉండే ప్రత్యేక పోషకాలు ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రేరేపించడంలో సాయపడతాయి. డయాబెటిస్ ఉన్నవారు పరగడుపున తింటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉంటాయి. బరువు తగ్గడంలో సహాయం: కరివేపాకులో ఉండే ఇథైల్ అసిటేట్, మహనింబిన్ వంటి రసాయనాలు శరీరంలో కొవ్వును కరిగించడంలో దోహదపడతాయి. పరగడుపున వీటిని తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు. కరివేపాకులో విటమిన్- బి, సి, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కుదుళ్లకు తగిన పోషణను అందించి జుట్టు రాలడాన్ని అరికడతాయి. క్రమంగా ఒత్తైన, నల్లని దృఢమైన జుట్టు పెరుగుదలకు తోడ్పడతాయి. ఇందులో విటమిన్- ఎ సమృద్ధిగా లభిస్తుంది. ఉదయాన్నే కరివేపాకు తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. రేచీకటి, కంటి పొడిబారడం వంటి సమస్యల నివారణకు ఇది చాలా ఉపయోగపడుతుంది. కరివేపాకులో ఉండే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు శరీరంలో ఉన్న వ్యర్థాలను, విష పదార్థాలను బయటకు పంపుతాయి. ఇవి కాలేయాని కి రక్షణగా నిలిచి దాని పనితీరును మరింత చురుగ్గా మారుస్తాయి. కరివేపాకులో ఇనుము, ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉంటాయి. ప్రతిరోజూ పరగడుపున నమలడం వల్ల శరీరంలో ఎర్ర రక్తకణాలు పెరిగి, అనిమియా లేదా రక్తహీనత సమస్య నుండి సులువుగా బయటపడవచ్చు. రక్తనాళాల్లో కొవ్వు నిల్వలు చేరకుండా కరివేపాకులోని భాగాలు నిరోధిస్తాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ను పెంచడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని భద్రంగా కాపాడుతుంది. మరిన్ని వెబ్ స్టోరీస్ రోజూ ఒక కప్పు ఉడికించిన సోయాబీన్స్ తిన్నారంటే..ఈ సమస్యలన్నీ పరార్!

పంజాబ్లోని అమృతసర్ వద్ద ఉన్న అత్తారీ-వాఘా సరిహద్దు వద్ద 'బీటింగ్ రిట్రీట్' వేడుకలు దేశభక్తి ఉప్పొంగేలా సాగాయి. దేశం నలుమూలల నుంచి తరలివచ్చిన వేలాది మంది సందర్శకులు, సరిహద్దు భద్రతా దళ సిబ్బంది ఈ ఉత్సాహభరిత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్రజ్యోతి, ఆగస్టు 15: దేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పంజాబ్లోని అమృతసర్ వద్ద ఉన్న అత్తారీ-వాఘా (Attari-Wagah) సరిహద్దు వద్ద 'బీటింగ్ రిట్రీట్' (Beating Retreat) వేడుకలు అత్యంత వైభవంగా, దేశభక్తి ఉప్పొంగేలా జరిగాయి. దేశం నలుమూలల నుంచి తరలివచ్చిన వేలాది మంది సందర్శకులు, విద్యార్థులు, యువకులు, సరిహద్దు భద్రతా దళం (BSF) సిబ్బంది ఈ ఉత్సాహపూరిత కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశభక్తి గీతాల హోరు: విద్యార్థులు, యువ కళాకారులు 'జై హో', "ఇండియా వాలే', 'వందేమాతరం', 'దేశ్ మేరా రంగీలా', 'సునో గౌర్ సే దునియా వాలో' వంటి ప్రసిద్ధ దేశభక్తి గీతాలకు ప్రతిభావంతమైన ప్రదర్శనలు ఇచ్చారు. భారతీయ సాంస్కృతిక వైవిధ్యం: పంజాబ్ సాంప్రదాయ డ్యాన్స్ ఫారమ్స్ అయిన గిద్దా (Gidda) (మహిళల ప్రదర్శన), భాంగ్రా (Bhangra) (తలపాగాలతో పురుషుల ప్రదర్శన) ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మువ్వన్నెల దుస్తులు ధరించిన చిన్నారుల ఆటపాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సాహస ప్రదర్శనలు: కళాకారులు జిమ్నాస్టిక్స్, మైమరపించే కవాతులతో పాటు టైక్వాండో (Taekwondo), ఆత్మరక్షణ విద్యల (Self-defence) మార్షల్ ఆర్ట్స్ కదలికలను ప్రదర్శించి ఆహూతులను అలరించారు. మహిళా BSF సిబ్బంది: వేడుకల్లో మహిళా BSF జవాన్లు కూడా పాల్గొని తమ శక్తిసామర్థ్యాలను చాటుకున్నారు. బెంగళూరులో బెంగాల్ యువకుడి అరెస్ట్.. ఉగ్రసంస్థల లింకులతో దర్యాప్తు.. అరుణాచల్ప్రదేశ్లో వరద బీభత్సం.. నలుగురి మృతి, ఆర్మీ సిబ్బంది గల్లంతు

తులసి ఆకులు ఆరోగ్యానికి ఉపయోగకరమైనవిగా భావిస్తారు. అయితే వీటిని వ్యాధులకు ప్రత్యామ్నాయ చికిత్సగా భావించకూడదు. తులసి వల్ల కలిగే ప్రయోజనాలు, ఎవరెవరు జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలను తెలుసుకుందాం.. ఇంటర్నెట్ డెస్క్: తులసి మొక్క దాదాపు ప్రతి ఇంట్లోనూ కనిపిస్తుంది. ఆధ్యాత్మికంగానే కాకుండా, ఆరోగ్య పరంగా కూడా తులసికి ప్రత్యేకమైన స్థానం ఉంది. తులసి ఆకులను ఎన్నో ఏళ్లుగా ఆయుర్వేదం, సంప్రదాయ వైద్య విధానాల్లో ఉపయోగిస్తున్నారు. అయితే ఉదయాన్నే పరగడుపున నాలుగు తులసి ఆకులు తింటే అన్ని వ్యాధులు నయమవుతాయని చెప్పడం శాస్త్రీయంగా సరైనది కాదు. కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉండొచ్చు కానీ, తులసిని వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయంగా భావించకూడదు. తులసి ఆకుల్లో విటమిన్లు, ఖనిజాలు, యూజినాల్ వంటి సహజ మొక్కల సమ్మేళనాలు ఉంటాయి. వీటిలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి శరీర ఆరోగ్యానికి కొంతమేర ఉపయోగపడవచ్చు. అయితే ఏదైనా అనారోగ్యానికి తులసిని మాత్రమే చికిత్సగా ఉపయోగించకూడదు. తులసిని సంప్రదాయంగా జీర్ణక్రియకు ఉపయోగిస్తారు. కొంతమందిలో కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి చిన్నపాటి సమస్యలకు ఇది ఉపశమనం కలిగించవచ్చు. అయితే మలబద్ధకం లేదా ఇతర జీర్ణ సమస్యలను తులసి మాత్రమే పూర్తిగా నయం చేస్తుందని చెప్పడానికి తగిన ఆధారాలు లేవు. దగ్గు, జలుబు, శ్వాస సంబంధిత సమస్యల కోసం తులసిని ఆయుర్వేదంలో చాలాకాలంగా ఉపయోగిస్తున్నారు. తులసిలోని కొన్ని సహజ సమ్మేళనాలకు యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండొచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి. అయితే తీవ్రమైన దగ్గు, ఆస్తమా లేదా శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్లకు తులసి కషాయం లేదా ఆకులను వైద్య చికిత్సకు బదులుగా ఉపయోగించకూడదు. తులసిలో ఉండే సహజ మొక్కల సమ్మేళనాలు శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ను తగ్గించడంలో సహాయపడవచ్చని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అందువల్ల తులసిని సమతుల్యమైన ఆహారంలో భాగంగా తీసుకోవచ్చు. అయితే తులసి తింటే రోగనిరోధక శక్తి ఒక్కసారిగా పెరిగిపోతుందని చెప్పలేం. తులసిని సంప్రదాయంగా ఒత్తిడిని తగ్గించడానికి ఉపయోగిస్తారు. కొన్ని పరిశోధనల్లో తులసి ఒత్తిడి

ప్రస్తుత కాలంలో లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. అర్థరాత్రి 11, 12 దాటే వరకు ఎవరూ పడుకోవట్లేదు. ఈ కారణంగానే డిన్నర్ కూడా చాలా ఆలస్యంగా చేస్తున్నారు. ఇది ఒక ఫ్యాషన్ గా మారిపోయింది. కానీ, రాత్రి సమయం అనేది మన శరీరం విశ్రాంతి తీసుకోవడానికి సిద్ధమయ్యే సమయం. అలాంటి సమయంలో భారీగా ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది. అసలు, ప్రతిరోజూ ఆలస్యంగా తినడం వల్ల హెవీగా బరువు పెరుగుతారు. ఇంకా ఎన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉందో ఇప్పుడు చూద్దాం... 1. జీర్ణక్రియ సమస్యలు & ఎసిడిటీ తిన్న వెంటనే నిద్రపోవడం వల్ల కడుపులోని ఆమ్లాలు (Acids) పైకి వచ్చి ఎసిడిటీ, గ్యాస్, గుండెల్లో మంట వంటి సమస్యలు వస్తాయి. రాత్రి సమయంలో జీర్ణ వ్యవస్థ వేగం తగ్గుతుంది, దీనివల్ల ఆహారం సరిగ్గా అరగక కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. 2. వేగంగా బరువు పెరగడం రాత్రివేళ మన శరీర జీవక్రియ రేటు చాలా మందగిస్తుంది.ఆలస్యంగా తిన్నప్పుడు కలగలిసే కేలరీలు శక్తిగా మారడానికి బదులు శరీరంలో కొవ్వు (Fat) రూపంలో నిల్వ ఉంటాయి. దీనివల్ల ఊబకాయం లేదా బరువు పెరిగే ప్రమాదం ఉంది. 3. నిద్రలేమి కడుపు నిండా ఆహారం ఉండి జీర్ణక్రియ జరుగుతున్నప్పుడు శరీరం విశ్రాంతి స్థితికి వెళ్లలేదు.దీనివల్ల మంచి నిద్ర పట్టక రాత్రంతా అసౌకర్యంగా ఉంటుంది. పదే పదే మెలకువ వస్తూ ఉటుంది. దీని వల్ల.. మరుసటి రోజు.. అలసట, నీరసానికి దారితీస్తుంది. 4. షుగర్ (మధుమేహం) పెరిగే ప్రమాదం రాత్రి ఆలస్యంగా తినడం వల్ల రక్తంలో ఇన్సులిన్ తీవ్రత మారుతుంది. దీనివల్ల శరీరంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడం కష్టమై, దీర్ఘకాలంలో 'టైప్-2 డయాబెటిస్' వచ్చే ప్రమాదం పెరుగుతుంది. 5. గుండె ఆరోగ్యానికి ప్రమాదం రాత్రిపూట ఆలస్యంగా తినే అలవాటు ఉన్నవారిలో బిపి (రక్తపోటు), కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగే అవకాశం ఉందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి

చాలా మందిక బిర్యానీ పేరు వింటేనే నోరూరిపోతుంది. అసలు అది నచ్చని వారు ఉండడం చాలా చాలా తక్కువ. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఫ్రెండ్స్తో కలిసి లేట్ నైట్ బిర్యానీ ఆస్వాదించడం నేటి యువతకు ఒక ట్రెండ్గా మారింది. అయితే రాత్రి 10 గంటల తర్వాత బిర్యానీ వంటి భారీ, మసాలా ఆహారాలు తీసుకోవడం శరీర జీర్ణవ్యవస్థపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని ఆరోగ్య నిపుణులు, డైటీషియన్లు హెచ్చరిస్తున్నారు. రుచికి ఇచ్చే ప్రాధాన్యత ఆరోగ్యంపై పడకుండా ఉండాలంటే లేట్ నైట్ బిర్యానీ అలవాటుపై పునరాలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బిర్యానీలో కేలరీలు, కొవ్వు పదార్థాలు, ఘాటైన మసాలాలు, మాంసం అధిక మోతాదులో ఉంటాయి. పగటి సమయంతో పోలిస్తే రాత్రి వేళల్లో శారీరక శ్రమ చాలా తక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ బాగా మందగిస్తుంది. రాత్రి ఆలస్యంగా బిర్యానీ తినడం వల్ల అది జీర్ణం కావడానికి సాధారణం కంటే ఎక్కువ సమయం పడుతుంది. ఫలితంగా కడుపు ఉబ్బరం, తీవ్రమైన అసిడిటీ, గ్యాస్, గుండెల్లో మంట వంటి సమస్యలు తలెత్తుతాయి. జీర్ణవ్యవస్థపై పడే అధిక భారం రాత్రి నిద్రపై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుంది. రాత్రిపూట తరచూ ఆలస్యంగా బిర్యానీ తినే అలవాటు ఉంటే శరీరంలో అనవసరమైన కేలరీలు పేరుకుపోయి బరువు వేగంగా పెరుగుతారు. నిద్రలేమి కారణంగా శరీర జీవక్రియలు దెబ్బతిని రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరిగే ప్రమాదం ఉంది. ముఖ్యంగా షుగర్, ఫ్యాటీ లివర్, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం, అసిడిటీ సమస్యలతో బాధపడేవారు రాత్రిపూట బిర్యానీ తినడం పూర్తిగా మానేయడమే ఆరోగ్యానికి మంచిది. ఒకవేళ పార్టీలు లేదా ప్రత్యేక సందర్భాల్లో రాత్రిపూట బిర్యానీ తినడం తప్పనిసరి అయితే కొన్ని కీలక జాగ్రత్తలు పాటించాలి మితంగా తినండి: ప్లేట్ నిండా కాకుండా చాలా తక్కువ పరిమాణంలో మాత్రమే బిర్యానీని తీసుకోండి. వెంటనే పడుకోవద్దు: తిన్న వెంటనే నిద్రపోకుండా, కనీసం 2 నుంచి 3 గంటల సమయం

వర్షాకాలంలో సీతాఫలం తినొచ్చా?వర్షాకాలంలో సీతాఫలం తినొచ్చా? Samatha 15 August 2026 సీతాఫలం అంటే ఇష్టం లేని వారు ఎవరూ ఉండరు. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ దీనిని చాలా ఇష్టంగా తింటుంటారు. అంతే కాకుండా సీతాఫలంలో పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది శరీరానికి చాలా మేలు చేస్తుంద ి. అయితే సీతాఫలాలు ఎక్కువగా శీతాకాలంలో లభిస్తాయి. కానీ ఈ మధ్య వర్షాకాలంలో కూడా మార్కెట్లో ఈ పండ్లు లభిస్తున్నాయి. దీంతో చాలా మంది వీటిని తినడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. మరి ఈ సీజన్లో సీతాఫలాలు తినడం మంచిదా? కాదా చూద్దా ం. సీతాఫలంలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వలన దీనిని తినడం వలన జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కలుగుతంది. అంతే కాకుండా శరీరానికి కావాల్సిన శక్తిని ఇస్తుంది. అయితే ఇది ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ తప్పకుండా దీని తినే వ ిషయంలో జాగ్రత్తలు తీసుకోవాలంట. శుభ్రంగా కడిగి తాజాగా ఉన్న కాయను మాత్రమే తినాలంట. ఎందుకంటే వీటి సీజన్ కాకపోవడం వలన రసాయనాలతో పండించిన పండ్లు మార్కెట్లోకి వస్తుంటాయి. అంతే కాకుండా నల్ల మచ్చలు వంటివి ఉన్న పండు తినడం వలన ఫుడ్ పాయిజన్, ఫీవర్, కడుపు నొప్పి వంటి సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుందంట. మరిన్ని వెబ్ స్టోరీస్ మనుషుల్లా విడాకులు తీసుకునే పక్షులు.. వీటి ప్రేమ కథ తెలుసా! జీవితంలో ఒకసారే వికసించి, మరణించే అద్భతమైన మొక్కలివే ఇవే! చాణక్య నీతి : స్త్రీలు ఎవరికీ చెప్పకూడని రహస్యాలు ఇవే.. చెబితే ఖతమే

రొయ్యలు తింటే శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే రొయ్యలు తింటే శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే Prasanna Yadla 13 August 2026 Pic credit - Pinterest ఆదివారం వస్తే చికెన్, మటన్ కాదు.. రొయ్యలు తింటే మంచిది. రొయ్యలు మీరు ఈ రొయ్యలు తింటే కండరాల బలం కూడా పెరుగుతుంది. కండరాల బలం అంతేకాదు, ఈ రొయ్యలు మీ శరీర కణజాలాల నిర్మాణంలో హెల్ప్ చేస్తుంది కణజాలాల నిర్మాణంలో రొయ్యల్లో ఉండే విటమిన్ B12 ఇవి నరాల ఆరోగ్యం ఇంకా ఎర్ర రక్తకణాల తయారీకి హెల్ప్ చేస్తుంది విటమిన్ B12 ఈ రొయ్యల్లో ఉండే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో హెల్ప్ చేస్తాయి ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఇంకా దీనిలో ఉండే అధిక ప్రోటీన్ ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది అధిక ప్రోటీన్ ఇంకా దీనిలో తక్కువ కార్బోహైడ్రేట్లు ఉంటాయి కాబట్టి దీనిని మీ డైట్లో తీసుకోవచ్చు తక్కువ కార్బోహైడ్రేట్లు (నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది) నోట్ మరిన్ని వెబ్ స్టోరీస్ జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా మిల్లెట్ రోటి.. హెల్త్కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి

మనుషుల నుండి ప్రాణం ఉన్న ప్రతి జీవి ఆహారం తీసుకోవడం పరిపాటి. తీసుకునే ఆహారం నుండి లభించే శక్తితోనే శరీరం నిలబడుతుంది. ఇక అన్ని ప్రాణులలోకి మనిషి చాలా విభిన్నమైన వాడు. మనుషుల్లో ఒక్కొక్కరికి ఒక్కో విధమైన అలవాట్లు ఉంటాయి. అంతేకాదు.. ఆహారం తినే విధానంలో కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది. కొందరు నిదానంగా తింటారు. మరికొందరు చాలా వేగంగా తింటారు. అయితే.. వేగంగా తినే వ్యక్తుల వ్యక్తిత్వం గురించి వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు చాలా ఆసక్తికరమైన విషయాలు చెబుతున్నారు. వేగంగా ఆహారం తినే వ్యక్తుల వ్యక్తిత్వం ఎలా ఉంటుంది? దీని గురించి వివరంగా తెలుసుకుంటే.. వేగంగా తినడం... మన చుట్టూ చాలామంది ఉంటారు. కుటుంబ సభ్యులు అయినా, స్నేహితులు అయినా.. తెలిసిన వారు అయినా.. కలిసి భోజనం చేసేటప్పుడు లేదా ఏదైనా ఆహారం తినేటప్పుడు.. అందరూ కలిసి మొదలు పెడితే.. పక్క వాళ్లు ఇంకా సగం కూడా తినకుండానే మధ్యలోనే తమ ఆహారం పూర్తీ చేసే వారు కొందరు ఉంటారు. వారు చాలా బిజీ లైఫ్ స్టైల్ కు అలవాటు వడటం వల్ల అలా వేగంగా తినడం అలవాటు అయి ఉంటుందని అందరూ అనుకుంటారు. ఇది నిజమే అయినా ఇలా వేగంగా తినే వారి స్వభావం విభిన్నంగా ఉంటుందని వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు చెబుతున్నారు. వేగంగా తినే వారిలో ఉండే వ్యక్తిత్వ లక్షణాలు.. వేగంగా తినే వ్యక్తులు ఎక్కువగా ఫినిష్ లైన్ ను చేరుకోవడంపై దృష్టి పెడతారు. అదే మనస్తత్వం జీవితంలోని ఇతర రంగాలలో కనిపిస్తుందట. వారు చేయవలసిన పనుల లిస్ట్ నుండి పనులను మార్క్ చేయడం, సమర్థవంతంగా పనిచేయడం , ఒక పనిలో ఆలస్యం కాకుండా ఆ తరువాత సవాలును స్వీకరించడం వంటివి వీరిలో ఉంటాయట. స్ట్రాంగ్ ప్రాక్టీస్ ఉన్నవారు తరచుగా భోజనంతో సహా రోజువారీ దినచర్యలో వేగాన్ని , సామర్థ్యాన్ని ఇష్టపడతారని మనస్తత్వవేత్తలు చెబుతున్నారు. తినడాన్ని ఆస్వాదించడం, అనుభూతి చెందడం

గుడ్లు పోషకాహారం యొక్క పవర్హౌస్. ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, అవసరమైన విటమిన్లు గుడ్డులో పుష్కలంగా ఉంటాయి. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ రోజుకు ఒక గుడ్డు తినడం చాలామంచిదని చెబుతూ ఉంటారు. అయితే రోజూ రెండు ఉడికించిన గుడ్లు తినడం మంచిదేనా? ఫిట్నెస్ ట్రైనింగ్ లో ఉన్నవారు, పోషకాహార లోపంతో ఉన్నవారు ప్రతిరోజూ గుడ్డు తినాలని చెబుతుంటారు. రోజుకు రెండు ఉడికించిన గుడ్లు తీసుకుంటే ఏం జరుగుతుంది? ఇది శరీరం పై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? వివరంగా తెలుసుకుంటే.. ఎముకలను బలోపేతం చేస్తుంది.. గుడ్లలో విటమిన్ డి , కాల్షియం పుష్కలంగా ఉంటాయి, ఇవి ఎముక సాంద్రతను మెరుగుపరచడంలో , బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.రోజు రెండు ఉడికించిన గుడ్లు తింటూ ఉంటే ఎముకల బలానికి కావలసినంత కాల్షియం, విటమిన్-డి పొందవచ్చు. మెదడు ఆరోగ్యానికి.. గుడ్లలో కోలిన్ ఉంటుంది, ఇది మెదడు పనితీరు, జ్ఞాపకశక్తికి చాలా అవసరం. క్రమం తప్పకుండా రోజు రెండు ఉడికించిన గుడ్లు తింటూ ఉంటే.. అది మెదడు చురుగ్గా ఉండటానికి, మెదడు ఆరోగ్యానికి తోడ్పడుతుంది , అలాగే నరాల పనితీరును కూడా మెరుగ్గా ఉంచుతుంది. కంటి ఆరోగ్యానికి.. గుడ్లలో ల్యూటిన్ , జీక్సాంథిన్ ఉంటాయి. ఇవి వయస్సు సంబంధిత మాక్యులర్ డిజెనరేషన్ నుండి కళ్ళను రక్షించే యాంటీఆక్సిడెంట్లు. మొత్తం కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. గుండె ఆరోగ్యానికి.. గుడ్లలో కొలెస్ట్రాల్ ఉన్నప్పటికీ, సమతుల్య ఆహారంతో పాటు మితంగా గుడ్లు తినడం వల్ల మంచి HDL కొలెస్ట్రాల్ పెరిగి, గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ప్రోటీన్ కు మంచిది.. రెండు ఉడికించిన గుడ్లు సుమారు 12 గ్రాముల నాణ్యమైన ప్రోటీన్ను అందిస్తాయి. ఇవి కండరాల నిర్మాణం, మరమ్మత్తు , కడుపు నిండిన ఫీలింగ్ ఇవవ్డంలో సహాయపడతాయి. ఫిట్నెస్ ప్రియులకు , లీన్ కండరాలను కాపాడుకోవాలనుకునే వారికి ఇది చాలా మంచిది. బరువు నిర్వహణకు.. గుడ్లలో అధిక

గుమ్మడి గింజలు, బాదం, జీడిపప్పులాగే పొద్దుతిరుగుడు గింజలను కూడా ప్రతిరోజూ గుప్పెడు తినాల్సిన అవసరం ఉంది. ఇవి పోషకాలతో నిండి ఉంటాయి. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, ఫైబర్, విటమిన్ ఇ, జింక్ పుష్కలంగా ఉంటాయి. పొద్దుతిరుగుడు గింజల్లోని అసంతృప్త కొవ్వులు, మెగ్నీషియం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. సమతుల్య ఆహారంలో వీటిని చేర్చుకోవడం మంచిది. వీటిని నల్లని పొట్టుతో తినవచ్చు. లేదా పొట్టు తీసేస్తే ఇవి తెల్లగా ఉంటాయి. పొద్దుతిరుగుడు గింజల్లో ఉండే విటమిన్ ఇ, జింక్ వంటి పోషకాలు శరీర రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి అవసరం. ఇవి కణాలను నష్టం నుండి కాపాడతాయి. విటమిన్ ఇ, ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉండే పొద్దుతిరుగుడు గింజలు చర్మ ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడతాయి. ఇవి చర్మానికి సహజమైన నిగారింపును అందిస్తాయి. ఈ గింజలను నేరుగా తినొచ్చు లేదా సలాడ్లు, ఓట్స్, పెరుగు వంటి వాటిపై చల్లుకుని కూడా తినొచ్చు. రోజుకు మితంగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. పెద్దలే కాదు పిల్లలు కూడా వీటిని తినొచ్చు

చపాతీ, అన్నం.. రెండూ మన రోజువారీ ఆహారంలో ముఖ్యమైన భాగాలు. అయితే వీటిని వేర్వేరుగా తినడానికి, ఒకే భోజనంలో కలిపి తినడానికి చాలా తేడా ఉంది. రోజువారీగా ఒక చపాతీ, ఆ తర్వాత మళ్లీ అన్నం తినే అలవాటు చాలా మందికి ఉంటుంది. దీని వల్ల మీ జీర్ణక్రియ, రక్తంలో షుగర్ లెవల్స్ పై చాలా ఎక్కవ ప్రభావం చూపించే అవకాశం ఉంది. అసలు, ఈ రెండూ కలిపి తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం... అన్నం, చపాతీ రెండూ కూడా కార్బోహైడ్రేట్లు (Carbohydrates) ఎక్కువగా ఉండే ఆహారాలే. రెండింటినీ ఒకే భోజనంలో కలిపి తీసుకున్నప్పుడు శరీరానికి ఒకేసారి భారీగా పిండి పదార్థాలు అందుతాయి. ఇది రోజువారీ అవసరానికి కంటే ఎక్కువైతే, శరీరం ఆ అదనపు గ్లూకోజ్ను కొవ్వుగా మార్చి దాచిపెడుతుంది. అన్నానికి గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) ఎక్కువ. చపాతీలో ఫైబర్ ఉన్నప్పటికీ, రెండింటినీ కలిపి పెద్ద మొత్తంలో తింటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు (Blood Sugar Spikes) వేగంగా పెరుగుతాయి. ముఖ్యంగా డయాబెటిస్ (మధుమేహం) ఉన్నవారికి ఈ అలవాటు అస్సలు మంచిది కాదు. రెండు రకాల ధాన్యాలను ఒకేసారి తినడం వల్ల కేలరీల వినియోగం పెరుగుతుంది. కడుపు నిండిన భావన వచ్చినా, ఓవర్ ఈటింగ్ (ఎక్కువగా తినడం) జరిగే అవకాశం ఉంటుంది. దీనివల్ల బరువు తగ్గాలనుకునే వారికి అనుకున్న ఫలితాలు రావు, పైగా బరువు పెరిగే ప్రమాదం ఉంది. అన్నం త్వరగా జీర్ణమవుతుంది, కానీ గోధుమలతో చేసే చపాతీ జీర్ణం కావడానికి కాస్త ఎక్కువ సమయం పడుతుంది. ఈ రెండింటి జీర్ణక్రియ వేగం వేర్వేరుగా ఉండటం వల్ల కొందరిలో గ్యాస్, కడుపు ఉబ్బరం లేదా జీర్ణసమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఏదో ఒకటే ఎంచుకోండి: ఒకే పూటలో అన్నం లేదా చపాతీ... ఏదో ఒక దాన్ని మాత్రమే ప్రధాన ఆహారంగా తీసుకోవడం ఉత్తమం. కూరగాయలు, ప్రోటీన్కు ప్రాధాన్యం ఇవ్వండి: ప్లేట్లో సగం భాగం

లోక్ సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి కేంద్రం గతేడాది జరిగిన స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమంలో (Independence Day Event) ఐదో వరుసలో సీటు కేటాయించడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ప్రధాని తర్వాత కేబినెట్ మంత్రి హోదా కలిగిన విపక్ష నేత రాహుల్ కు ఐదో వరుసలో సీటు కేటాయింపు వివాదాస్పదమైంది. దీంతో ఈసారి కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. రాహుల్ గాంధీకి ఈసారి స్వాతంత్ర వేడుకల్లో సీటు ఎక్కడ కేటాయిస్తున్నారంటూ కేంద్రాన్ని (Centre) పార్లమెంట్ లోనే ప్రశ్నించింది.డీలిమిటేషన్ బిల్లుపై రాహుల్ మద్దతు కోరిన కేంద్రం..! 2 కండిషన్లు..!దీనిపై కేంద్ర ప్రభుత్వం ఇవాళ సమాధానం ఇచ్చింది. ఈసారి విపక్ష నేత రాహుల్ గాంధీకి స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమంలో మంత్రుల తర్వాత సీటు కేటాయిస్తున్నట్లు వెల్లడించింది. గతేడాది ప్రధాని, మంత్రుల తర్వాత కూడా రాహుల్ గాంధీకి సీటు కేటాయించకుండా ఎక్కడో ఐదో వరుసలో కూర్చోబెట్టడంపై వివాదం చెలరేగిన నేపథ్యంలో ఈసారి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రతిపక్ష నాయకుడిని స్వాతంత్ర వేడుకలకు ఆహ్వానించామని, ఆయన సీటు నిబంధనల ప్రకారమే కేటాయిస్తున్నట్లు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న రక్షణ శాఖ అధికారులు తెలిపారు. విజయ్ దెబ్బకు డీఎంకే యూటర్న్..! పనిచేసిన రాహుల్ మంత్రాంగం..!రాజ్యాంగంలోని ఆర్టికల్ 7 ప్రకారం లోక్ సభ, రాజ్యసభలో విపక్ష నేతలకు జాతీయ స్దాయి కార్యక్రమమైన స్వాతంత్ర దినోత్సవంలో లోక్ సభ స్పీకర్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, మాజీ ప్రధానమంత్రుల తర్వాత కేంద్ర కేబినెట్ మంత్రులతో కలిపి కూర్చొనేలా కేటాయించాల్సి ఉంటుంది. ఈసారి దీని ప్రకారమే రాహుల్ గాంధీకి సీటు కేటాయింపు చేస్తున్నట్లు రక్షణశాఖ అధికారులు వెల్లడించారు. దీంతో రాహుల్ గాంధీ సీటు వివాదంపై వస్తున్న విమర్శలకు కేంద్ర ప్రభుత్వం చెక్ పెట్టినట్లయింది. తద్వారా స్వాతంత్ర దినోత్సవ వేడుకను సైతం వివాదాస్పదం చేస్తున్నారన్న అపప్రద నుంచి కేంద్రం బయటపడింది

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్లో సీనియర్ కంటెంట్ ఎడిటర్గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Custard Apple Side Effects In Winter: ఎల్నినో పుణ్యమా అంటూ ఈ ఏడాది వర్షాలే కరువు అయ్యాయి. అయితే మరో నెల రోజుల్లో వర్షాకాలం ముగిసి శీతాకాలం రానుంది. శీతాకాలంలో లభించే అత్యంత రుచికరమైన, పోషకమైన పండ్లలో సీతాఫలం ఒకటి. ఇందులో విటమిన్ సి, మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్ పుష్కలంగా లభిస్తాయి. ఈ పండును రోజూ తినడం వల్ల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఎంతగానో సహాయపడుతుంది. అయితే, దాని తీపి రుచి ఉన్నప్పటికీ, సీతాఫలాన్ని అధికంగా తినడం తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని కొందరు పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. సీతాఫలం అతిగా తినడం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జీర్ణాశయ సమస్యలు..కడుపు ఉబ్బరం.. అందులో మొదటిది జీర్ణ సమస్యలు, కడుపు ఉబ్బరం వంటివి ఎదురుకావొచ్చు. సీతాఫలంలో పీచుపదార్థం ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణక్రియ మంచిగా జరిగినా.. ఒకేసారి పండును అతిగా తినడం వల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం, తీవ్రమైన కడుపునొప్పి లేదా విరేచనాలు కలగొచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. నాడీ వ్యవస్థ రుగ్మతలు - అనోనాసిన్ విషం.. సీతాఫలంలో 'అనోనాసిన్' అనే సహజమైన విషం పదార్థం ఉంటుందట. ఈ క్రమంలో సీతాఫలాన్ని ఎక్కువగా తినడం వల్ల నాడీ వ్యవస్థపై తీవ్రమైన దుష్ప్రభావం పడుతుందట. నాడీ సంబంధిత రుగ్మతలు లేదా పార్కిన్సన్స్ వంటి సమస్యలకు ఇప్పటికే మందులు వాడుతున్న వారు సీతాఫలాన్ని తినకూడదని వైద్యులు సూచిస్తున్నారు. సీతాఫలం గింజల విష ప్రభావాలు.. సీతాఫలం గింజలు తినేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండండి. సీతాఫలం గింజలలో హానికరమైన

తినదగినవాటిలో శక్తివంతమైన వాటిని తినాలనే ధ్యాస, వండాలనే తపన ఉండాలే గానీ, కూరగా వండుకోవటానికి పనికిరాని దేదీ లేదు... ఆఖరికి వేప చిగురు కూడా! చిగురాకుల్లో వేపచిగురు శక్తివంతమైంది. అమృతానికి వేపచిగురు మారుపేరు. ప్రకృతి సంపదలో ఆహార యోగ్యమైన ఔషధాలను వంటగదిలోకి తెచ్చిన పాకశాస్త్ర కోవిదుడు నలుడు. మేడికాయలతోనూ కలబందతోనూ, వేపచిగుళ్లతోనూ ఆఖరికి జిల్లేడాకులతో కూడా ఆయన ఆరోగ్యదాయక వంటకాలను చేసి చూపించాడు. వేప సర్వరోగనివారిణి అని ఇవ్వాళ కొత్తగా చెప్పాల్సింది లేదు. లేత వేపచిగుళ్లలో చేదు తక్కువగా ఉండటమే కాకుండా తేలికగా అరిగేదిగా ఉంటుంది. చలవ నిస్తుంది. జఠరాగ్ని పెంచుతుంది. తద్వారా షుగర్స్, కొవ్వు పదార్థాలు తేలికగా వంటబట్టి శరీరానికి శక్తిగా మారతాయి. దప్పిక తీరుస్తాయి. దగ్గు, కఫాలను ఆపుతాయి. జ్వరాన్ని నివారిస్తాయి. నోటికి అన్నహితవుని కలిగిస్తాయి. సూక్ష్మజీవుల దోషాలను పోగొడతాయి. అల్సర్లు త్వరగా మాడేలా చేస్తాయి. వాంతి వికారాలను తగ్గిస్తాయి. అతిసార వ్యాధి ఏర్పడినప్పుడు విరేచనం నీటి శాతాన్ని తగ్గించి శోషరాకుండా కాపాడతాయి. చర్మరోగాలను, ఎలర్జీవ్యాధులను పోగొడతాయి. షుగరు వ్యాధికి శత్రువుగా పనిచేస్తాయి. ఇంతకన్నా ఏం కావాలి...? ‘‘త్రిదోషశమనం పథ్యం సర్వవ్యాధిహరం శుభమ్’’ ఒక గొప్ప ఔషధాన్ని ఆహారంగా తీసుకుంటే అన్ని దోషాలనూ వ్యాధులనూ తగ్గించటమే కాదు, అవి రాకుండా కూడా కాపాడుతుందంటాడు నలుడు. ‘శుభం’ అనటం ద్వారా వేపచిగుళ్లను తినటం అనేది మంగళకరమైన శుభప్రదమైన అంశంగా పేర్కొన్నాడు. సర్వ పాపహరం అనటం లాంటిది. వేపచిగుళ్ల కూర: లేత వేపచిగుళ్లలోని ఈనెలు, కాడలు తొలగించి సన్నగా తరిగి ఉప్పు, పసుపు కలిపిన నీటిలో వేయాలి. వాటితో పాటు కొద్దిగాగలిజేరు (పునర్నవ- అటికమావిడి) ఆకులు, లేదా కామంచికాయలు, లేదా పత్తి ఆకులు కలిపి అరగంట నానబెట్టి, తరువాత శుభ్రమైన నీటితో కడగాలి. ఒక పాత్రలో కొద్దిగా నెయ్యి లేదా నూనె వేడి చేసి తాలింపు ద్రవ్యాలు వేసి, ఈ ఆకులన్నింటినీ మెల్లగా మగ్గించాలి. తరువాత ఇష్టమైన సంబారాలను నూరి కలిపి కొద్దిసేపు ఉమ్మగిల్లనివ్వాలి

ఇవి తెలిస్తే రోజుకొక మిర్చి అన్నంలోనే తినేస్తారు ఇవి తెలిస్తే రోజుకొక మిర్చి అన్నంలోనే తినేస్తారు Prasanna Yadla 08 August 2026 Pic credit - Pinterest వర్షంలో గోధుమ పిండి పకోడీలను ఇలా చేస్తే పిల్లల నుంచి పెద్దల వరకు వీటిని లాగిస్తారు. ఎలా చేయాలో ఇక్కడ చదివి చూద్దాం.. గోధుమ పిండి పకోడీ పచ్చిమిర్చిలో ఎక్కువగా విటమిన్ C, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. పచ్చిమిర్చి ఈ మిర్చి తినడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అందుకే అన్ని కూరల్లో దీనిని వేస్తారు అన్ని కూరల్లో దీనిని వేస్తారు ఇంకా ఈ మిర్చిలో ఉండే క్యాప్సైసిన్ శరీరంలోని వేడిని పెంచడంలో ఇది హెల్ప్ చేస్తుంది శరీరంలోని వేడిని మీరు వీటిని సరైన మోతాదులో తీసుకుంటే జీర్ణక్రియ పనితీరు కూడా మెరుగుపడుతుంది జీర్ణక్రియ పనితీరు ఈ పచ్చిమిర్చి చాలా తక్కువ కేలరీలు ఉంటాయి కాబట్టి దీనిని మీ రోజువారీ వంటల్లో కూడా తీసుకోవచ్చు పచ్చిమిర్చి ఇంకా దీనిలో ఉండే విటమిన్ C శరీర రోగనిరోధక వ్యవస్థకు ఎంతగానో ఇది హెల్ప్ చేస్తుంది శరీర రోగనిరోధక వ్యవస్థ (నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది) నోట్ మరిన్ని వెబ్ స్టోరీస్ జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా మిల్లెట్ రోటి.. హెల్త్కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి

పళ్లలో చేప ముల్లు ఇరుక్కున్నప్పుడు ఇలా చేస్తే వెంటనే పోతోందిపళ్లలో చేప ముల్లు ఇరుక్కున్నప్పుడు ఇలా చేస్తే వెంటనే పోతోంది Prasanna Yadla 08 August 2026 Pic credit - Pinterest ఆదివారం వస్తే చాలు నాన్ వెజ్ లో ఏదోకటి తింటారు వాటిలో చేప పక్కాగా ఉంటుంది నాన్ వెజ్ చేపల కూర మనం జాగ్రత్తగా ఉన్నా ఒక్కోసారి పళ్లలో ముల్లు ఇరుక్కుని ఇబ్బంది పడుతూ ఉంటా చేపల కూర పళ్లలో ముల్లు గుచ్చుకుని ఉన్నప్పుడు దానిని మీరు పదేపదే చేతితో అసలు కదిలించకండి పదేపదే చేతితో ఇంకా అన్నం ముద్దలు, అరటిపండును ఆ సమయంలో మీరు వీటిని తినకండి అన్నం ముద్దలు, అరటిపండు ముల్లు పళ్లలో ఉందనిపిస్తే మీరు నీటిని చిన్న చిన్నగా తాగాలి. మరి ఎక్కువగా తాగకూడదు నీటిని చిన్న చిన్నగా వాపును రాకుండా అక్కడ నొప్పిని తగ్గించి, చిగుళ్లకు కొద్దిగా ఉపశమనం ఇస్తుంది నొప్పిని తగ్గించి ఇంకా పంటి మధ్యలో ముల్లు ఇరుక్కుంటే వాక్స్ చేసి బయటకు తియ్యండి బయటకు తియ్యండి (నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది) నోట్ మరిన్ని వెబ్ స్టోరీస్ జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా మిల్లెట్ రోటి.. హెల్త్కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి

Iragavaram: ఇరగవరంలో చిట్టీల పేరుతో మోసం – పోలీసులను ఆశ్రయించిన బాధితులు ఈ వార్తకు సంబంధించిన