
సింగరాయకొండ ఘటన: ఆధారాలు లేకుండా పాఠశాలపై నిందలు వద్దు
Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

ఒకప్పుడు దట్టమైన అడవుల్లో తుపాకులు చేతబట్టి తిరిగిన చేతులు.. ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఫ్యాషన్ ర్యాంప్పై అడుగులేశాయి. ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో ఘనంగా జరిగిన జాతీయ చేనేత దినోత్సవం ఈ అరుదైన ఘట్టానికి వేదికగా నిలిచింది. జనజీవన స్రవంతిలో కలిసేందుకు ఆయుధాలను విడిచిపెట్టిన మాజీ మహిళా నక్సలైట్లు, అందమైన చేనేత చీరలు ధరించి ర్యాంప్పై క్యాట్వాక్ చేశారు. వారి ముఖాల్లోని చిరునవ్వులు, నడకలోని ధీమాను చూసి సభికులు మంత్రముగ్ధులై చప్పట్లతో అభినందనలు తెలిపారు. ఈ ప్రత్యేక కార్యక్రమానికి సీఎం విష్ణు దేవ్ సాయ్ హాజరై వారిని అభినందించారు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు మావోయిస్టుల హింసతో అట్టుడికిన బస్తర్ ప్రాంతం ఇప్పుడు పూర్తిగా నక్సల్ రహితంగా మారిందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో అక్కడ అభివృద్ధి పనులను వేగవంతం చేసేందుకు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇటీవలే సీఎం విష్ణు దేవ్ సాయ్, డిప్యూటీ సీఎం విజయ్ శర్మ.. న్యూఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి బస్తర్ అభివృద్ధికి ప్రత్యేక రాయితీలు కల్పించాలని కోరారు. సుమారు 40-50 ఏళ్ల తర్వాత బస్తర్ ప్రశాంతంగా మారిందని, ముఖ్యంగా కనెక్టివిటీని మెరుగుపరచాల్సి ఉందని సీఎం వెల్లడించారు. ఒకప్పుడు దేశ అంతర్గత భద్రతకు పెను సవాల్గా నిలిచిన బస్తర్.. మావోయిస్టులకు వ్యూహాత్మక కేంద్రంగా ఉండేది. అయితే, ‘ఆపరేషన్ కగర్’ వంటి ప్రత్యేక ఆపరేషన్లతో భద్రతా బలగాలు మావోయిస్టుల వ్యవస్థను ఛిన్నాభిన్నం చేశాయి. ప్రభుత్వ పునరావాస కార్యక్రమాలతో భారీ సంఖ్యలో నక్సలైట్లు లొంగిపోయారు. గత మే నెలలో బస్తర్ను సందర్శించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఈ ప్రాంతం పూర్తిగా నక్సల్ రహితంగా మారిందని ప్రకటించారు. రాబోయే ఐదేళ్లలో భద్రత నుంచి అభివృద్ధి దిశగా ఈ ప్రాంతాన్ని నడిపించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సానుకూల పరిణామాలన్నీ బస్తర్లో సరికొత్త శకానికి నాంది పలుకుతున్నాయి. ఆధార్ వినియోగదారులకు గుడ్న్యూస్.. అప్డేట్కు ఇక సెంటర్ అవసరం లేదు ఇనుప రాడ్లతో బద్దలుకొట్టారు..గునపాలతో తవ్వారు.. కానీ

ఒకప్పుడు బస్తర్ అడవులు అంటేనే ఎదురుకాల్పులు, తుపాకుల మోతలు, మావోయిస్టుల అంబూష్లే గుర్తుకువచ్చేవి. కానీ ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాయ్పూర్లోని దీన్దయాళ్ ఉపాధ్యాయ్ ఆడిటోరియంలో దృశ్యం పూర్తిగా మారిపోయింది. నిన్నటి వరకు ఆకుపచ్చ యూనిఫామ్ వేసుకుని భుజాన తుపాకులు మోసిన మాజీ మహిళా మావోయిస్టులు, ఇప్పుడు బస్తర్ సంప్రదాయ చేనేత, కోసా సిల్క్ దుస్తులు ధరించి రంగురంగుల వెలుగుల్లో ర్యాంప్ వాక్ చేశారు. స్వదేశీ ఫ్యాషన్ షోలో భాగంగా జరిగిన ఈ ఈవెంట్ ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. బస్తర్ లోని పునరావాస కేంద్రాల నుంచి వచ్చిన ఈ మహిళలకు రాయ్పూర్లో ప్రత్యేకంగా వారం రోజుల పాటు ట్రైనింగ్ ఇచ్చారు. ముంబైకి చెందిన ఒక ప్రొఫెషనల్ మోడలింగ్ ట్రెయినర్ వీరికి ర్యాంప్పై ఎలా నడవాలి, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, కాన్ఫిడెన్స్తో ఎలా ప్రెజెంట్ చేయాలనే విషయాలపై శిక్షణ ఇచ్చారు. పాల్గొన్న వారిలో మాద్వి మల్లే అనే మహిళ మాట్లాడుతూ.. ప్రారంభంలో భయపడ్డాననీ, కానీ ప్రాక్టీస్ చేశాక కాన్ఫిడెన్స్ వచ్చిందని చెప్పారు. ఇంత పెద్ద క్రౌడ్ ముందు ర్యాంప్ వాక్ చేస్తానని కలలు కూడా కనలేదని పూనం దేవీ సంతోషం వ్యక్తం చేశారు. వీరిలో చాలామందికి రాయ్పూర్ నగరాన్ని సందర్శించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ కార్యక్రమంలో ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయ్ కూడా పాల్గొని వారితో ముచ్చటించారు. మావోయిస్టు బాట వీడిన వారికి లోంగుబాటు అనేది సివిలియన్ లైఫ్లోకి రావడానికి పడే మొదటి అడుగు మాత్రమే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భద్రతా బలగాల ఆపరేషన్లతో పాటు లోంగుబాటు, పునరావాసం, వృత్తి విద్యా శిక్షణ, ఆర్థిక సహాయం అందిస్తూ వారిని సమాజంలోకి కలుపుకునే ప్రయత్నం చేస్తున్నాయి. రాయ్పూర్ ఫ్యాషన్ షో అనేది ఈ రీ-ఇంటిగ్రేషన్ ప్రసారంలో ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ప్రాణాలమీదికి తెచ్చే అడవి పోరాటాల నుంచి బయటపడి, తమ

ఒకప్పుడు దట్టమైన అడవుల్లో తుపాకులు చేతబట్టి తిరిగిన చేతులు.. ఇప్పుడు ఆత్మవిశ్వాసంతో ర్యాంప్పై అడుగులేశాయి. ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో జరిగిన జాతీయ చేనేత దినోత్సవం ఈ అరుదైన ఘట్టానికి వేదికైంది. జనజీవన స్రవంతిలో కలిసేందుకు ఆయుధాలను విడిచిపెట్టిన మాజీ మహిళా నక్సలైట్లు, చేనేత చీరలు ధరించి ర్యాంప్పై క్యాట్వాక్ చేశారు. వారి ముఖాల్లోని చిరునవ్వులు, అడుగుల్లోని ధీమా చూసి సభికులు చప్పట్లతో అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఛత్తీస్గఢ్ సీఎం విష్ణు దేవ్ సాయ్ హాజరై, చేనేత వారసత్వ గొప్పదనాన్ని చాటిచెప్పిన వారిని ప్రశంసించారు.నక్సల్ రహిత బస్తర్.. అభివృద్ధిపై దృష్టిదాదాపు నాలుగు దశాబ్దాల పాటు మావోయిస్టుల హింసతో అట్టుడికిన బస్తర్ ప్రాంతం ఇప్పుడు నక్సల్ రహితంగా మారిందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే అక్కడ అభివృద్ధి పనులను వేగవంతం చేసేందుకు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇటీవలే సీఎం విష్ణు దేవ్ సాయ్, డిప్యూటీ సీఎం విజయ్ శర్మ.. న్యూఢిల్లీలో కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో భేటీ అయ్యారు. బస్తర్ అభివృద్ధికి ఉద్దేశించిన కేంద్ర ప్రభుత్వ పథకాలలో ప్రత్యేక రాయితీలు ఇవ్వాలని కోరారు. సమావేశం అనంతరం సీఎం సాయ్ మాట్లాడుతూ.. "సుమారు 40-50 ఏళ్ల తర్వాత బస్తర్ ప్రాంతం నక్సల్ రహితంగా మారింది. ఇప్పుడు అక్కడ అభివృద్ధి చాలా అవసరం. ముఖ్యంగా కనెక్టివిటీని మెరుగుపరచాల్సి ఉంది" అని తెలిపారు.భద్రతా బలగాల విజయాలుఒకప్పుడు దేశ అంతర్గత భద్రతకు పెను సవాల్గా నిలిచిన బస్తర్ ప్రాంతం, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్)కి వ్యూహాత్మక కేంద్రంగా

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఏటా రాష్ట్రపతి భవన్లో ఎంతో ఘనంగా నిర్వహించే ఆట్ హోమ్ వేడుకల ఆహ్వాన పత్రిక ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పంపిన ఈ పిలుపు కేవలం వేడుకకు రమ్మనే ఆహ్వానం మాత్రమే కాదు.. భారతీయ ప్రాచీన చేనేత కళలు, జానపద సంస్కృతులు, సాంప్రదాయాల కలబోతగా రూపొందింది. దేశ నలుమూలల నుంచి సేకరించిన అత్యుత్తమ హస్తకళల ప్రాముఖ్యతను తెలుపుతూ తయారు చేసిన ఈ కార్డులు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటున్నాయి.మూడు రంగుల వస్త్రంతో ముస్తాబుఈ ప్రత్యేక ఆహ్వాన పత్రికను మువ్వన్నెల రంగులతో కూడిన అందమైన వస్త్రపు కవర్లో తీర్చిదిద్దారు. దానిపై రాష్ట్రపతి భవన్ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా ముద్రించారు. దాంతో పాటు వెదురుతో తయారు చేసిన కోస్టర్పై స్వాతంత్య్ర దినోత్సవం 2026 అని చెక్కి ప్రత్యేకంగా ఉంచారు. అతిథులకు స్వాగతం పలికే తీరులోనే మన కళలకు పెద్దపీట వేశారు.నాలుగు రాష్ట్రాల సాంప్రదాయాల మహేశ్వరి శాలువావేడుకకు విచ్చేసే విశిష్ట అతిథులకు ప్రత్యేకంగా నేయించిన మహేశ్వరి శాలువాతో స్వాగతం పలకనున్నారు. మధ్యప్రదేశ్కు చెందిన సాంప్రదాయ పట్టు, నూలు దారాలతో ఈ శాలువాను రూపొందించారు. ఇందులో మహారాష్ట్రకు చెందిన కర్వత్ కాఠీ చీర అంచు, గోవా కుంబీ చీర బోర్డర్, మధ్యప్రదేశ్ కాంగ్రా డిజైన్, ఛత్తీస్గఢ్ చింతా చౌక్ శైలులను ఒకే చోట మేళవించడం విశేషం. నాలుగు రాష్ట్రాల చేనేత వైవిధ్యాన్ని ఈ ఒక్క శాలువాలోనే ఆవిష్కరించారు.1947లో భారత్లోనే కలవాల్సిన దుబాయ్! మన పాస్పోర్ట్తో అరబ్ ప్రజలు...గోవా అజులేజో టైల్స్ ప్రాశస్త్యంపోర్చుగీస్ కాలం నాటి కళను తమదైన శైలిలో మార్చుకుని గోవా కళాకారులు తయారు చేసే అజులేజో బ్లూ అండ్ వైట్ టైల్స్ గురించి కూడా ఈ కార్డుల్లో వివరించారు. గోవా గ్రామీణ జీవితం, మత్స్యకారుల జీవన విధానం, అక్కడి వృక్షజాలాన్ని ప్రతిబింబించేలా హ్యాండ్ పెయింట్ చేసిన ఈ టైల్స్ సంస్కృతికి అద్దం పడతాయి.మనకు స్వాతంత్ర్యం రావడానికి ముందు రోజు 1947