
సింగరాయకొండ ఘటన: ఆధారాలు లేకుండా పాఠశాలపై నిందలు వద్దు
Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

ప్లాస్టిక్ను నివారించి పర్యావరణాన్ని కాపాడాలని 16వ వార్డు కౌన్సిలర్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
చక్కెర ఎక్కువగా ఉండే స్వీట్స్, కేక్స్, క్యాండీలు, జెల్లీలు తింటే రక్తంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. దీంతో కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గిపోయి గాయాలు మానడం ఆలస్యం అవుతుంది. అందుకే ఈ షుగర్ ఫుడ్స్ తినకుండా ఉండటం మేలు. కొంతమంది గాయాలు మానేందుకు పాలు లేదా టీలో బ్రెడ్ వేసుకుని తింటారు. కానీ వైట్ బ్రెడ్లో కార్బోహైడ్రేట్స్ షుగర్ లెవెల్స్ పెంచి గాయాలు మానడం ఆలస్యం చేస్తాయి. అందుకే గాయాలు తగ్గాలంటే వైట్ బ్రెడ్ బదులు హోల్ గ్రెయిన్ బ్రెడ్ తినడం మంచిది. కూల్ డ్రింక్స్, సోడా, ఎనర్జీ డ్రింక్స్ వంటి వాటిలో చక్కెర ఎక్కువగా ఉంటుంది. ఇవి రక్తంలో షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెంచుతాయి. దీంతో గాయాలు మానడం ఆలస్యం అవుతుంది. నూనెలో డీప్ ఫ్రై చేసిన ఆహారాలలో ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి శరీరంలో ఇంఫ్లమేషన్ పెంచి గాయాలు మానడం ఆలస్యం చేస్తాయి. ప్రాసెస్ చేసిన బేకాన్, హాట్ డాగ్, సలామీ వంటివి తింటే గాయానికి రక్త ప్రసరణ సరిగా జరగదు. దీంతో గాయాలు మానడం ఆలస్యం అవుతుంది. ఉప్పు, సోడియం ఎక్కువగా ఉండే చిప్స్ వంటి ప్యాకేజీ ఐటెమ్స్ తినడం వల్ల రక్తపోటు సమస్య ఉత్పన్నమవుతుంది. అలాగే గాయాలు మానడం కూడా ఆలస్యం అవుతుంది టీ, కాఫీ, ఎనర్జీ డ్రింక్స్ వంటి వాటిలో కెఫిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది బాడీని డీహైడ్రేట్ చేసి గాయాలు మానడం ఆలస్యం చేస్తుంది. అందుకే గాయం మానాలంటే కెఫిన్ తక్కువగా తీసుకోవాలి. సాస్లో సోడియం, షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటాయి. ఇవి వాపును మరింత పెంచుతాయి. అందుకే గాయాలు మానాలంటే ఈ సాస్ లాంటి పదార్థాలు తినకూడదు. ఆల్కహాల్ శరీరాన్ని డీహైడ్రేట్ చేసి రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది. దీంతో గాయాలు మానడం ఆలస్యం అవుతుంది. అందుకే గాయాలు మానడం కోసం ఆల్కహాల్ తాగకపోవడమే మంచిది

ఉదయం ఖాళీ పొట్టతో మనం తినే ఆహారం ఆ రోజంతా మన ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. చాలామందికి ఉదయం లేవగానే టీ, కాఫీ తాగనిదే రోజు మొదలవదు. కానీ పరగడుపున తాగితే కొందరిలో గుండెల్లో మంట, కడుపులో అసౌకర్యం వంటి సమస్యలు వస్తాయి. కాఫీలోని కెఫీన్ పొట్టలో యాసిడ్ ఉత్పత్తిని పెంచి, పేగుల్లో మంట పుట్టిస్తుంది. అసిడిటీ సమస్య ఉన్నవాళ్లు జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. అందుకే పరగడుపున కాఫీ, టీలు తాగకూడదు. ఉదయానే నిమ్మ, నారింజ వంటి సిట్రస్ వంటి పండ్లను తినకూడదు. వీటిని పరగడుపున తింటే గుండెల్లో మంటను కలిగిస్తాయి. బజ్జీ, బోండా, వడ వంటి నూనె, కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాలను ఉదయాన్నే పరగడుపున తినొద్దు. ఇవి జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది, కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. ఫ్యాటీ లేదా గ్రీసీ ఫుడ్స్ కొందరిలో డిస్పెప్సియా లక్షణాలను కలిగిస్తాయని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డయాబెటిస్ అండ్ డైజెస్టివ్ అండ్ కిడ్నీ డిసీజెస్ (NIDDK) పేర్కొంది. అసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఉన్నవారికి పెరుగు లేదా యోగర్ట్ అసౌకర్యాన్ని కలిగిస్తుంది. అలాంటి వాళ్లు పరగడుపున తినకుండా, మధ్యాహ్న భోజనంతో పాటు తీసుకోవడం మంచిది. పరగడుపున అరటిపండు తింటే పెద్దగా నష్టమేమీ లేదు. కానీ, కొందరికి ఉదయాన్నే పరగడుపున అరటిపండు తింటే కడుపు ఉబ్బరం లేదా అసౌకర్యం కలగవచ్చు. బాగా పండిన అరటిపండు తిన్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరిగే అవకాశం ఉంది. అరటిపండు పండేకొద్దీ దానిలోని పిండిపదార్థం చక్కెరగా మారుతుంది. కాబట్టి అరటిపండును తినకూడదు

బెండకాయలో పీచుపదార్థం, విటమిన్లు, ఖనిజాలు వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. అయితే కిడ్నీలో రాళ్లు, ఐబీఎస్ వంటి సమస్యలు ఉన్నవారు, రక్తం పలుచబడే మందులు వాడేవారు బెండకాయను తీసుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఇంటర్నెట్ డెస్క్: బెండకాయ మనం రోజూ వండుకునే కూరగాయల్లో ఒకటి. ఇందులో పీచుపదార్థం, విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు ఉంటాయి. అందుకే బెండకాయను ఆరోగ్యకరమైన కూరగాయగా భావిస్తారు. అయితే కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు బెండకాయను ఎక్కువగా తినే ముందు జాగ్రత్తగా ఉండాలి. బెండకాయలో పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు ఉపయోగపడుతుంది. అలాగే పలు రకాల విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. అందువల్ల సమతుల్య ఆహారంలో బెండకాయను చేర్చుకోవచ్చు. అయితే బెండకాయలో ఆక్సలేట్లు కూడా ఉంటాయి. కాబట్టి కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దీనిని ఎంత మోతాదులో తీసుకోవాలో వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు బెండకాయ తినకూడదా? కిడ్నీలో రాళ్లు ఉన్నవారు బెండకాయను పూర్తిగా మానేయాల్సిన అవసరం సాధారణంగా ఉండదు. ముఖ్యంగా కాల్షియం ఆక్సలేట్ రాళ్లు ఏర్పడే సమస్య ఉన్నవారు ఆహారంలో ఆక్సలేట్ పరిమాణంపై శ్రద్ధ పెట్టాలి. అయితే ప్రతి వ్యక్తి పరిస్థితి వేర్వేరుగా ఉంటుంది. రాళ్ల రకం, నీరు ఎంత తాగుతున్నారు, ఇతర ఆరోగ్య సమస్యలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని వైద్యులు లేదా డైటీషియన్ సరైన ఆహారాన్ని సూచిస్తారు. గౌట్ సమస్య ఉన్నవారు సాధారణంగా ప్యూరిన్లు ఎక్కువగా ఉండే ఆహారాల విషయంలో జాగ్రత్తగా ఉంటారు. అయితే బెండకాయలోని ఆక్సలేట్లు గౌట్ను పెంచుతాయని చెప్పడానికి బలమైన ఆధారాలు లేవు. కాబట్టి బెండకాయ తింటే గౌట్ తప్పకుండా పెరుగుతుందని చెప్పడం సరైనది కాదు. గౌట్ ఉన్నవారు వైద్యులు సూచించిన ఆహారం, మందులను క్రమం తప్పకుండా పాటించడం ముఖ్యం. బెండకాయలో పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది చాలామందికి జీర్ణక్రియకు సహాయపడుతుంది. కానీ కొంతమందిలో ఎక్కువ పీచుపదార్థం తీసుకోవడం వల్ల గ్యాస్, కడుపు

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది. New ATM Rules 2026: ఏటీఎం కార్డు వినియోగదారుల విషయానికి వస్తే, ఆర్బీఐ ఆమోదంతో వినియోగదారులపై అదనపు చార్జీల భారం పడనుంది. గతంతో పోలిస్తే ఇప్పుడు ఏటీఎం ఇంటర్ఛేంజ్ ఛార్జీలు పెరిగే అవకాశం ఉన్నందున, వినియోగదారుల ఇబ్బందులు మరింత పెరగవచ్చు. ఉదాహరణకు, మీరు మీ సొంత బ్యాంకు ఏటీఎం కాకుండా ఇతర బ్యాంకులకు చెందిన ఏటీఎం యంత్రాల వద్ద బ్యాలెన్స్ చెక్ చేయాలన్నా లేదా నగదు విత్ డ్రా చేయాలన్నా, వారు అధిక చార్జీలను వసూలు చేస్తారు. వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు కూడా ఆర్బీఐ ఆమోదంతో ఈ అదనపు భారాన్ని వినియోగదారులపై విధించనున్నారు. మీరు ఏటీఎం కార్డును తరచూ ఎక్కువగా ఉపయోగిస్తుంటే, కచ్చితంగా అదనపు ఖర్చులు ఎదుర్కోవాల్సి వస్తుంది. గతంలో ఈ ఛార్జీలను రూ.17 నుండి రూ.19 వరకు పెంచారు. కేవలం బ్యాలెన్స్ ఎంక్వైరీ చేసినా కూడా రూ.7 వరకు వసూలు చేసే అవకాశం ఉంది. గతంలో నెలకు ఒకసారిగా లావాదేవీల ఆధారంగా ఈ చార్జీలను వసూలు చేసేవారు. సాధారణంగా మెట్రో నగరాల్లో నివసించే కస్టమర్లకు ఐదు ఉచిత లావాదేవీలు లభిస్తే, నాన్-మెట్రో లేదా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారికి మూడు ఉచిత లావాదేవీలు మాత్రమే చేసుకునే అవకాశం ఉంది. ఎంపీసీఐ (MPCI) ఆమోదం, ప్రస్తుత పరిస్థితి.. ప్రస్తుతం ఈ అదనపు చార్జీల విషయంలో ఆర్బీఐ ఆమోదం తెలిపింది. ఈ అంశం ప్రస్తుతం ఎంపీసీ ముందుకు వెళ్ళింది. ఏటీఎం ఆపరేటర్లు తమ నిర్వహణ ఖర్చులు పెరగడం వల్ల, పాత ధరల పద్ధతిని కాకుండా కొత్తగా ధరలను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఇప్పటివరకు ఆర్బీఐ మాత్రం ఎలాంటి అధికారిక
రచయిత గురించిబండ తిరుపతిబండ తిరుపతి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పనిచేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. 2023లో సమయంలో చేరిన తిరుపతి.. బిజినెస్ రంగానికి సంబంధించి తాజా వార్తలతో పాటు పర్సనల్ ఫైనాన్స్, పెట్టుబడులు, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ న్యూస్, బంగారం వెండి ధరలపై ఎప్పటికప్పుడు అప్డేట్లు అందిస్తున్నారు. ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్తో పాటు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారం సైతం ఇస్తున్నారు. బండ తిరుపతి 2025 ఫిబ్రవరిలో టైమ్స్ ఇంటర్నెట్ నుంచి ఓవర్ అచీవర్ ఆఫ్ ది మంత్ అవార్డును అందుకున్నారు. తిరుపతి మండలస్థాయి న్యూస్ కంట్రిబ్యూటర్గా తన జర్నలిజం కెరీర్ను ప్రారంభించారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో మల్టీమీడియా జర్నలిజం కోర్స్ పూర్తి చేశారు. అనంతరం ఈటీవీ భారత్, సాక్షి మీడియా సంస్థల్లో పని చేశారు. అక్కడ బిజినెస్, స్పోర్ట్స్, నేషనల్, ఇంటర్నేషనల్ న్యూస్ రాశారు. 2019 సాధారణ ఎన్నికల సమయంలో ప్రత్యేక కథనాలు అందించిన అనుభవం ఉంది. సినిమాలు, క్రికెట్ చూడటం, బిజినెస్ రంగానికి సంబంధించిన కొత్త విషయాలు నేర్చుకోవడం పట్ల ఆయన ఆసక్తి చూపుతారు.... ఇంకా చదవండి

హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ విషయంలో కీలక ప్రణాళికలు చేస్తోంది. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ రెండోదశ విస్తరణలో విమానాశ్రయాలు, రైల్వే మార్గాలు, జాతీయ రహదారులు వంటి క్లిష్ట ప్రాంతాలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక నిర్మాణ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ముఖ్యంగా హకీంపేట, శంషాబాద్ విమానాశ్రయాల సమీపంలో భూగర్భ మెట్రో మార్గాలను ప్రతిపాదించారు. రన్వే కార్యకలాపాలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఈ ప్రణాళికలు రూపొందించబడ్డాయి.హకీంపేటలో సుమారు 1.65 కిలోమీటర్ల మేర అండర్గ్రౌండ్ మెట్రో ప్రతిపాదన జేబీఎస్-శామీర్పేట కారిడార్లో హకీంపేట విమానాశ్రయం సమీపంలో సుమారు 1.65 కిలోమీటర్ల మేర అండర్గ్రౌండ్ మెట్రో నిర్మించాలని నిర్ణయించారు. హెచ్ఎండీఏ ప్రతిపాదించిన హైవే టన్నెల్ వెంట ఈ మార్గాన్ని తీసుకెళ్లేలా ప్రణాళిక ఉంది. దీనివల్ల విమానాశ్రయ రన్వేకు సంబంధించిన పరిమితులను అధిగమించి భద్రతా ప్రమాణాలను పాటించే అవకాశం ఏర్పడుతుంది.శంషాబాద్ పరిధిలోనూ సుమారు 1.6 కిలోమీటర్ల భూగర్భ మెట్రో ప్రతిపాదన అలాగే నాగోల్-శంషాబాద్ కారిడార్లో విమానాశ్రయ పరిధిలో సుమారు 1.6 కిలోమీటర్ల భూగర్భ మెట్రోను ప్రతిపాదించారు. శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో విస్తరణలో కార్గో స్టేషన్, ఎయిర్పోర్ట్ స్టేషన్ తో పాటు విమానాశ్రయ ప్రాంగణంలోనే మెట్రో డిపో ఏర్పాటుకు కూడా ప్రతిపాదనలు ఉన్నాయి. దీనికి పౌర విమానయాన మంత్రిత్వశాఖ అనుమతి అవసరం.శామీర్పేట, మేడ్చల్ కారిడార్లను తక్కువ ఎత్తులో నిర్మించేలా డిజైన్బేగంపేట విమానాశ్రయం రన్వే కారణంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎత్తు పరిమితులు అమలులో ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని శామీర్పేట, మేడ్చల్ కారిడార్లను తక్కువ ఎత్తులో నిర్మించేలా డిజైన్ చేశారు. రైల్వే క్రాసింగ్లు కూడా కీలక సవాలుగా మారనున్నాయి. ఫలక్నుమా, ఆరాంఘర్, శంషాబాద్, గుండ్లపోచంపల్లి, లోతుకుంట, అల్వాల్ ప్రాంతాల్లో మెట్రో మార్గం రైల్వే ట్రాక్లను దాటాల్సి ఉంటుంది.ఆ జాతీయ రహదారుల వెంట మెట్రో స్తంభాల నిర్మాణానికి కేంద్ర అనుమతులుదీనికోసం దక్షిణ మధ్య రైల్వే నుంచి సూత్రప్రాయ అనుమతి లభించినట్లు అధికారులు తెలిపారు. సుచిత్ర ప్రాంతంలో మాత్రం అనుమతి ఇంకా పెండింగ్లో ఉంది. జాతీయ రహదారుల

వాస్తు శాస్త్రం ప్రకారం, మనం పడుకునే మంచం కేవలం విశ్రాంతి తీసుకునే ఫర్నిచర్ మాత్రమే కాదు, అది మన జీవితంలో పాజిటివ్ ఎనర్జీకి కేంద్రం కూడా. మంచం చుట్టూ ఉండే వాతావరణం మన ఆరోగ్యం, నిద్రపై తీవ్ర ప్రభావం చూపుతుంది. చాలామంది స్థలం లేక మంచం కింద వస్తువులు పెడుతుంటారు. కానీ వాస్తు ప్రకారం కొన్ని వస్తువులను మంచం కింద పెట్టడం వల్ల తీవ్రమైన నెగెటివ్ ప్రభావాలు పడతాయి. మరి ఆ వస్తువులేంటో తెలుసుకోండి. మంచం కింద మొబైల్ ఛార్జర్లు, ఎలక్ట్రానిక్ వైర్లు, పాత బ్యాటరీలు, పవర్ బ్యాంకులు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులను అస్సలు పెట్టకూడదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. మంచం కింద ఇలాంటి వస్తువులు ఉంచడం అశుభంగా భావిస్తారు. ముఖ్యంగా పనిచేయని లేదా ఉపయోగంలో లేని ఎలక్ట్రానిక్ వస్తువులను మంచం కింద నిల్వ చేయడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి పెరుగుతుందని నమ్మకం. అంతేకాకుండా, పాత బ్యాటరీలు లేదా దెబ్బతిన్న ఛార్జర్లు మంచం కింద ఉంచడం భద్రత పరంగా కూడా మంచిది కాదు. చాలామంది ఇంట్లో స్థలం సరిపోకపోవడం లేదా వెంటనే అవసరం లేదనే కారణంతో పాత న్యూస్పేపర్లు, పనికిరాని రశీదులు, పాత బిల్లులు, కాగితాలు, మ్యాగజైన్లు వంటి వాటిని మంచం కింద కుప్పగా పోస్తుంటారు. అయితే వాస్తు ప్రకారం మంచం కింద ఇలాంటి అనవసరమైన కాగితాలను నిల్వ చేయడం మంచిది కాదు. మంచం అనేది విశ్రాంతి తీసుకునే ప్రదేశం కాబట్టి, దాని చుట్టూ శుభ్రత, క్రమబద్ధత ఉండటం ముఖ్యమని వాస్తు నమ్మకం. మంచం కింద పాత, చిరిగిన లేదా ఉపయోగించని బట్టలు దాచే అలవాటు ఉంటే వెంటనే మానేయండి. వాస్తు ప్రకారం ఇలాంటి బట్టలు ఇంట్లో ప్రతికూల శక్తిని పెంచి, వాతావరణాన్ని భారంగా మారుస్తాయని నమ్మకం. ఇవి మనశ్శాంతిని తగ్గించడంతో పాటు, జీవితంలో అభివృద్ధికి అడ్డంకులు ఏర్పడేలా చేస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. రాత్రిపూట అవసరం వస్తుందని చాలామంది మందులను మంచం

భారతీయ వంటకాల్లో ఉల్లిపాయ లేనిదే ఏ కూర పూర్తి కాదు. వేపుళ్లు, కూరలు, సాంబారు, బిర్యానీలలో ఉల్లిపాయ లేనిదే పూర్తి కాదు. ప్రతి వంటకంలోనూ ఉల్లిపాయ మంచిది. అయితే రుచిని అందించే ఈ ఉల్లిపాయను కట్ చేసే సమయంలో మాత్రం ప్రతి ఒక్కరి కళ్ల నుంచి నీళ్లు కారడం సర్వసాధారణం. చాలామంది ఈ సమస్యతో తీవ్ర ఇబ్బంది పడుతుంటారు. ఉల్లిపాయలను కోసేటప్పుడు వాటిలోని కణాలు చిట్లి 'సిన్-ప్రొపాంథియల్-ఎస్-ఆక్సైడ్' అనే ఒక రకమైన సల్ఫర్ ఆధారిత రసాయన వాయువు గాల్లోకి విడుదలవుతుంది. ఈ వాయువు మన కంటిలోని సహజ తేమతో కలిసినప్పుడు స్వల్ప మోతాదులో సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది. దీనివల్ల కంటి నాడీ వ్యవస్థ చికాకుకు గురై తీవ్రమైన మంట పుడుతుంది. ఆ మంట నుంచి కంటిని రక్షించుకోవడానికి మన శరీరం సహజ రక్షణ చర్యగా కన్నీళ్లను ఉత్పత్తి చేస్తుంది. కొన్ని చిట్కాలు పాటిస్తే ఉల్లిపాయలు కోసినప్పుడు కన్నీళ్లు రాకుండా ఉంటాయి. ఉల్లిపాయలు తరిగే సమయంలో కన్నీళ్లు రాకుండా ఉండటానికి మంచి మార్గం ఉల్లిపాయలను ఫ్రిజ్ లో పెట్టడం. ఉల్లిపాయను కట్ చేయడానికి 10 నుంచి 15 నిమిషాల ముందు రిఫ్రిజిరేటర్లో లేదా బాగా చల్లగా ఉన్న ఐస్ నీటిలో ఉంచాలి. ఉల్లిపాయ చల్లబడటం వల్ల సల్ఫర్ వాయువును విడుదల చేసే ఎంజైమ్ల రసాయన చర్య వేగం గణనీయంగా మందగిస్తుంది. ఫలితంగా గాల్లోకి తక్కువ పరిమాణంలో గ్యాస్ వెలువడి కళ్ల మంట తగ్గుతుంది. అలాగే మనం ఉపయోగించే కత్తి విషయంలోనూ జాగ్రత్త వహించాలి. చాలామంది మొద్దుబారిన కత్తులతో ఉల్లిపాయలను కోస్తుంటారు. మొద్దు కత్తి ఉల్లిపాయ పొరలను సులభంగా కోయడానికి బదులు వాటి కణాలను ఎక్కువగా నలిపివేస్తుంది. దీనివల్ల రసాయన వాయువు తీవ్ర స్థాయిలో విడుదలవుతుంది. అందుకే బాగా పదునైన కత్తిని ఉపయోగిస్తే కణాలు సున్నితంగా తెగిపోయి, కంటికి హాని చేసే వాయువు విడుదల దాదాపు సగానికి తగ్గిపోతుంది. ఉల్లిపాయను కోసే విధానం కూడా కన్నీళ్లను అడ్డుకోవడంలో

ఆచార్య చాణక్యుడి బోధనలు ఇప్పటికీ మనకు ఎంతో ఉపయోగపడతాయి. ఒక వ్యక్తి ప్రశాంతమైన జీవితం గడపాలన్నా, ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలన్నా కొన్ని విషయాలను ఎప్పుడూ రహస్యంగా ఉంచాలని చాణక్యుడు చెప్పారు. ముఖ్యంగా, మన ఆదాయం, బ్యాంకు బ్యాలెన్స్, కుటుంబంలోని సమస్యల గురించి బయట ఎక్కడా మాట్లాడకూడదు. ఎందుకంటే, మన కష్టాన్ని లేదా మంచి సంపాదనను తెలుసుకుని, దాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలనుకునే వాళ్లు ఈ సమాజంలో చాలామంది ఉంటారని చాణక్యుడు చెప్పాడు. మరి చాణక్యుడి ప్రకారం ఎలాంటి వ్యక్తులతో మన సీక్రెట్స్ పంచుకోకూడదో ఇక్కడ తెలుసుకుందాం. చాణక్యుడి ప్రకారం మూర్ఖంగా, అమాయకంగా ఉండే వ్యక్తులతో మీ రహస్యాలను పంచుకోవద్దు. మీ కుటుంబ విషయం లేదా సమస్యలను ఒక మూర్ఖుడితో లేదా లోకజ్ఞానం లేని వ్యక్తితో చెప్పడం అంటే, మీ కాలిపై మీరే గొడ్డలి వేటు వేసుకోవడం లాంటిదని చాణక్యుడు చెప్పాడు. ఇలాంటి వాళ్లకు ఎక్కడ ఏది మాట్లాడాలో తెలియదు. మీరు వారిని నమ్మి మీ కష్టాన్ని చెప్పొచ్చు, కానీ వాళ్లు దాన్ని సరదాకోసమో లేదా వేరేవాళ్లతో మాట్లాడేటప్పుడో బయటపెట్టేస్తారు. దీనివల్ల సమాజంలో మీ గౌరవానికి భంగం కలగవచ్చు. అవసరం ఉన్నప్పుడు మాత్రమే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేవారు, ఎప్పటికీ మీ నిజమైన శ్రేయోభిలాషి కాలేరు. ఇలాంటి స్వార్థపరులతో మీ బలహీనతను గానీ, ఆర్థిక కష్టాలను గానీ ఎప్పుడూ చెప్పకూడదని చాణక్య నీతి చెబుతోంది. ఇలాంటి వాళ్లు, తమ పనిని చక్కబెట్టుకోవడానికి మీ నిస్సహాయతను వాడుకుంటారు. అలాగే మీకు నిజంగా ఒక సమస్య వచ్చినప్పుడు, మొదట మిమ్మల్ని వదిలి పారిపోయేది కూడా వీళ్లేనని చాణక్యుడి బోధనలు చెబుతున్నాయి. కొంతమందికి ఇతరులలో తప్పులు వెతకడం, వాళ్ల వెనుక చాడీలు చెప్పడమే పని. ఇలాంటి వాళ్లకు మీ సమస్యలు, వైఫల్యాలు తెలిస్తే, సహాయం చేయడానికి బదులుగా దాన్ని నలుగురికీ చెప్పి ప్రచారం చేస్తారు. మీ సమస్యలను గోరంతను కొండంత చేసి, మీకు మానసిక ఒత్తిడిని పెంచుతారు. అందుకే, మీ

తెలివి ఎంత ఉన్నా.. ఈ తప్పులు చేస్తే జీవితంలో కష్టాలు తప్పవుతెలివి ఎంత ఉన్నా.. ఈ తప్పులు చేస్తే జీవితంలో కష్టాలు తప్పవు Prasanna Yadla 16 August 2026 Pic credit - Pinterest చాణక్య నీతి గురించి నేటి యువతకి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి . చాణక్య నీతి చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు. ఎంతో మంది ఆసక్తి మంచి చెడులను అర్థం చేసుకోలేని వాళ్ళకి సలహా ఇచ్చినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు. అర్థం చేసుకోలేని వాళ్ళకి ఇలాంటి వాళ్ళ మీ మాటలను అసలు పట్టించుకోకపోవచ్చు ఇదే మిమ్మల్ని మరి ఇబ్బంది పెడుతుంది అసలు పట్టించుకోకపోవచ్చు తప్పుగా అర్థం చేసుకున్న వాళ్ళకి కూడా ఏం చెప్పకండి. ఇంకా మీకు ఇబ్బందులు కూడా రావొచ్చు. మీకు ఇబ్బందులు కూడా మూర్ఖులకు సలహాలు ఇవ్వడం వలన సమయం వృథా అవుతుందని చాణక్యుడు చెబుతున్నాడు మూర్ఖులకు సలహాలు జీవిత భాగస్వామి చేసే తప్పు చేస్తే అది తన మీద కూడా పడుతుంది. జీవిత భాగస్వామి నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. నోట్ మరిన్ని వెబ్ స్టోరీస్ జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా మిల్లెట్ రోటి.. హెల్త్కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి

ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఏం తింటున్నామనే విషయం కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. నిజానికి ఖాళీ కడుపుతో ఆల్కహాల్ తాగడం వల్ల అది రక్తంలోకి వేగంగా శోషించబడుతుంది. అందుకే తినకుండా తాగడం కంటే సరైన ఆహారం తీసుకోవడం మంచిది. అయితే ప్రతి ఆహారం ఆల్కహాల్తో కలిపి తినడానికి అనుకూలంగా ఉండదు. ముఖ్యంగా కొన్ని పదార్థాలను ఆల్కహాల్ తో కలిపి అస్సలు తినకూడదు. అవేంటో చూద్దాం. ఆల్కహాల్తో పాటు ఫ్రెంచ్ ఫ్రైస్, పకోడీలు, చికెన్ ఫ్రై, ఇతర డీప్ ఫ్రైడ్ స్నాక్స్ తినడం చాలామందికి అలవాటే. కానీ ఇలాంటి కొవ్వు అధికంగా ఉండే ఆహారం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు. మరోవైపు ఆల్కహాల్ కూడా జీర్ణాశయాన్ని ప్రభావితం చేస్తుంది. దానివల్ల కడుపు ఉబ్బరం, భారంగా అనిపించడం, అజీర్ణం లేదా గుండెల్లో మంట, లివర్ పై ఒత్తిడి వంటి సమస్యలు పెరగవచ్చు. ముఖ్యంగా ఇప్పటికే అసిడిటీ సమస్యలు ఉన్నవారు ఇలాంటి కాంబినేషన్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఆల్కహాల్తో పాటు ఎక్కువ కారం, మసాలాలు ఉన్న బిర్యానీ, స్పైసీ చికెన్, మిర్చి బజ్జీలు, ఎక్కువ మసాలా ఉన్న స్నాక్స్ తీసుకోవడం కొందరిలో కడుపులో మంటను పెంచవచ్చు. ముఖ్యంగా ఆల్కహాల్ కారణంగా జీర్ణాశయం అప్పటికే ఇర్రిటేట్ అయ్యే పరిస్థితిలో ఉంటుంది. దానికి కారం ఎక్కువగా ఉన్న ఆహారం జోడిస్తే అసౌకర్యం మరింత పెరగవచ్చు. ఛాతీలో మంట, పుల్లని తేన్పులు, కడుపు ఉబ్బరం వంటి లక్షణాలు ఉన్నవారు ఇలాంటి ఆహారాలను తగ్గించడం మంచిది. ఆల్కహాల్ తీసుకునేటప్పుడు చిప్స్, ఉప్పు పల్లీలు, ప్యాకేజ్డ్ స్నాక్స్, ప్రాసెస్డ్ మీట్ వంటి ఉప్పు అధికంగా ఉండే పదార్థాలను ఎక్కువగా తినడం సాధారణంగా కనిపిస్తుంది. కానీ ఉప్పు అధికంగా తీసుకోవడం వల్ల దాహం పెరగవచ్చు. దానివల్ల ఎక్కువ ఆల్కహాల్ తాగాలి అనిపించవచ్చు. ముఖ్యంగా అధిక రక్తపోటు వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఉప్పు తీసుకునే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆల్కహాలిక్ డ్రింక్స్లోనే కొంతమేర చక్కెర

ఇల్లు అంటే నాలుగు గోడలు మాత్రమే కాదు.. మన ప్రశాంతత, భద్రత, కుటుంబ బంధాలు ఉండే అందమైన ప్రదేశం. అందుకే ఇంటికి ఎవరిని ఆహ్వానిస్తున్నాం, ఎవరితో సన్నిహితంగా ఉంటున్నాం అనే విషయంలో కొంత జాగ్రత్త అవసరం. చాణక్య నీతిలో ఒక వ్యక్తి ఎలాంటి వారితో సన్నిహితంగా ఉండాలి? ఎలాంటి వారి వల్ల నష్టం కలగవచ్చనే విషయాలపై అనేక సూచనలు కనిపిస్తాయి. మరి ఎలాంటి వారిని ఇంటికి అస్సలు రానివ్వకూడదో ఇక్కడ చూద్దాం. బయటకు ఎంతో మంచివారిలా కనిపిస్తూ, అవసరం వచ్చినప్పుడు మాత్రమే దగ్గరవుతూ, అవకాశం దొరికితే మనకు నష్టం కలిగించే వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని చాణక్య నీతి సూచిస్తోంది. ముఖ్యంగా మన వ్యక్తిగత విషయాలు, ఆర్థిక పరిస్థితులు, కుటుంబ సమస్యలు, భవిష్యత్ ప్రణాళికలు వంటి విషయాలను ఇలాంటి వారి ముందు చర్చించడం సమస్యలకు దారితీయవచ్చు. మాటలతోనైనా, చేతలతోనైనా ఇతరులను బాధపెట్టడం అలవాటుగా ఉన్న వ్యక్తులతో సన్నిహితంగా ఉండటం ఇంటి ప్రశాంతతను దెబ్బతీయవచ్చు. ఎప్పుడూ గొడవలకు దిగడం, ఇతరులను అవమానించడం, చిన్న విషయాలను పెద్దవిగా మార్చడం, కోపాన్ని అదుపులో పెట్టుకోలేకపోవడం వంటి లక్షణాలు ఉన్నవారితో జాగ్రత్తగా ఉండాలని చాణక్య నీతి చెబుతోంది. ఇంట్లోకి వచ్చే వ్యక్తి వల్ల కుటుంబ సభ్యుల్లో భయం లేదా అసౌకర్యం ఏర్పడుతున్నట్లయితే వారిని దూరంగా పెట్టడం మంచిదని చాణక్య నీతి గుర్తు చేస్తోంది. నమ్మకాన్ని ఉపయోగించుకుని ఇతరుల నుంచి డబ్బు లేదా ప్రయోజనాలు పొందేవారితో దూరంగా ఉండటం మంచిది. చాణక్య నీతిలో నమ్మకానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ముఖ్యంగా మన బలహీనతలు, కుటుంబ పరిస్థితులు తెలిసిన వ్యక్తి వాటిని మనకు వ్యతిరేకంగా ఉపయోగించుకునే అవకాశం ఉంటే మరింత అప్రమత్తంగా ఉండాలి. ఇంటికి తరచూ వచ్చే వ్యక్తి మన వ్యక్తిగత విషయాలను బయటకు చెబుతున్నాడా? మన నమ్మకాన్ని దుర్వినియోగం చేస్తున్నాడా? అనే విషయాన్ని గమనించాలి. మన చుట్టూ ఉన్నవారి ప్రభావం మన ప్రవర్తనపై కూడా పడుతుంది. ముఖ్యంగా చెడు అలవాట్లను సాధారణమైనవిగా

శ్రావణ మాసం వచ్చిందంటే పూజలు, వ్రతాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. ఈ నెలలో చాలామంది మాంసాహారానికి దూరంగా ఉంటారు. అయితే దీని వెనుక కేవలం ఆధ్యాత్మిక విశ్వాసమే కాదు.. వర్షాకాలంలో ఆహారపు అలవాట్లకు సంబంధించిన ఆరోగ్య కారణాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇంటర్నెట్ డెస్క్: శ్రావణ మాసం వచ్చిందంటే చాలు.. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, ఇళ్లలో వ్రతాలు, ఉపవాసాలతో ఆధ్యాత్మిక వాతావరణం కనిపిస్తుంది. అయితే ఈ సమయంలో చాలామంది మాంసాహారానికి దూరంగా ఉంటారు. ఈ సంప్రదాయం వెనుక ఆధ్యాత్మిక విశ్వాసంతో పాటు ఆరోగ్యపరమైన కారణాలు కూడా ఉన్నాయని పండితులు చెబుతున్నారు. హిందూ సంప్రదాయంలో శ్రావణ మాసానికి ప్రత్యేక స్థానం ఉంది. శివుడు, పార్వతీ దేవి, విష్ణువులను ఆరాధిస్తూ భక్తులు ఈ నెలలో వివిధ పూజలు, వ్రతాలు నిర్వహిస్తారు. ముఖ్యంగా సోమవారాల్లో శివుడికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేస్తారు. శుక్రవారాల్లో అమ్మవారిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. నాగ పంచమి, రక్షాబంధన్, శ్రీకృష్ణ జన్మాష్టమి వంటి ముఖ్యమైన పర్వదినాలు కూడా ఈ కాలంలోనే వస్తాయి. శ్రావణ మాసంలో మాంసాహారం తీసుకోకపోవడానికి ప్రధానంగా రెండు కోణాలను ప్రస్తావిస్తారు. ఒకటి ఆధ్యాత్మిక విశ్వాసం, మరొకటి ఆహారపు అలవాట్లకు సంబంధించిన ఆరోగ్యపరమైన కారణాలు. శ్రావణ మాసాన్ని శివుడికి అంకితమైన పవిత్ర కాలంగా భావిస్తారు. ఈ సమయంలో పూజలు, వ్రతాలు, ధ్యానంపై ఏకాగ్రత కోసం సాత్విక ఆహారం తీసుకోవాలని సంప్రదాయాలు సూచిస్తాయి. ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం.. మాంసాహారం తామసిక ఆహారంగా భావించి దూరంగా ఉంటారు. ఇది బద్ధకం, చంచలత్వం వంటి భావాలను పెంచుతుందని కొన్ని సంప్రదాయాలు చెబుతాయి. మాంసాహారాన్ని పక్కనపెట్టి కూరగాయలు, పండ్లు, పప్పులు, ధాన్యాలు వంటి తేలికపాటి ఆహారాన్ని తీసుకోవాలని పండితులు చెబుతారు. మరోవైపు శ్రావణ మాసం సాధారణంగా వర్షాకాలంతో ముడిపడి ఉంటుంది. ఈ సమయంలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణశక్తి చాలా బలహీనంగా ఉంటుంది.మాంసాహారం అరగడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇది కడుపులో ఇన్ఫెక్షన్లు, అజీర్తి సమస్యలకు దారితీస్తుంది

టీవీ స్క్రీన్పై దుమ్ము, వేలిముద్రలు కనిపిస్తే వెంటనే ఏదో ఒక క్లీనర్తో తుడిచేస్తుంటారు. కానీ ఆధునిక ఎల్ఈడీ, ఓఎల్ఈడీ, క్యూఎల్ఈడీ, మినీ ఎల్ఈడీ టీవీలపై ఇలా చేయడం వల్ల స్క్రీన్ దెబ్బతినే ప్రమాదం ఉంది. ముఖ్యంగా డిస్ప్లేపై ఉండే యాంటీ-గ్లేర్, యాంటీ-రిఫ్లెక్టివ్ కోటింగ్ దెబ్బతింటే దాన్ని తిరిగి పునరుద్ధరించడం సాధ్యం కాదు. అందుకే టీవీ స్క్రీన్ శుభ్రం చేసేటప్పుడు సరైన పద్ధతి పాటించడం ముఖ్యం.మొండి మరకలు, వేలిముద్రలు తొలగించాల్సి వస్తే కొద్దిపాటి మైల్డ్ డిష్ సోప్ను డిస్టిల్డ్ వాటర్లో బాగా పలుచగా కలిపి ఉపయోగించవచ్చు. ఆ ద్రావణంలో మైక్రోఫైబర్ క్లాత్ను ముంచి పూర్తిగా పిండి, స్వల్పంగా తడిగా ఉన్న క్లాత్తో స్క్రీన్ను మెల్లగా తుడవాలి. తర్వాత పొడి మైక్రోఫైబర్ క్లాత్తో మిగిలిన తేమను తొలగించాలి. అయితే టీవీపై నేరుగా నీరు లేదా సబ్బు ద్రావణాన్ని స్ప్రే చేయకూడదు.గ్లాస్ క్లీనర్లు, ఆల్కహాల్, అసిటోన్, బ్లీచ్, అమ్మోనియా వంటి బలమైన రసాయనాలను మాత్రం టీవీ స్క్రీన్పై ఉపయోగించకూడదు. అలాగే పేపర్ టవల్స్, టిష్యూలు, పాత టీషర్ట్లు, రఫ్ క్లాత్లు, కిచెన్ స్పాంజ్లు, స్క్రబ్బర్లు కూడా స్క్రీన్పై గీతలు పడేలా చేయొచ్చు. బేబీ వైప్స్, వెట్ వైప్స్లో ఉండే రసాయనాలు కూడా స్క్రీన్పై పొరను దెబ్బతీయొచ్చు.స్క్రీన్ను శుభ్రం చేసేటప్పుడు గట్టిగా రుద్దడం లేదా ఎక్కువ ఒత్తిడి పెట్టడం కూడా ప్రమాదకరమే. ముఖ్యంగా ఓఎల్ఈడీ, ఎల్ఈడీ ప్యానెళ్లపై సున్నితంగా తుడవాలి. స్క్రీన్ అంచుల్లోకి ద్రవం వెళ్లకుండా జాగ్రత్తపడాలి. సాధారణ దుమ్ము, వేలిముద్రలకు శుభ్రమైన పొడి మైక్రోఫైబర్ క్లాత్ ఉపయోగించడమే సురక్షితమైన మార్గం

దోసకాయ చేదుగా ఉందో లేదో కొనేటప్పుడే పూర్తిగా తెలుసుకోవడం సాధ్యం కాదు. కానీ కొన్ని లక్షణాలను గమనిస్తే మంచి దోసకాయను ఎంచుకోవచ్చు. ఇంటర్నెట్ డెస్క్: దోసకాయను సలాడ్, రైతా వంటి వంటకాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉండటంతో శరీరాన్ని హైడ్రేట్గా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. అయితే మార్కెట్ నుంచి తెచ్చిన కొన్ని దోసకాయలు చేదుగా ఉండటం చాలాసార్లు ఇబ్బందిగా మారుతుంది. దోసకాయలో ఉండే కుకుర్బిటాసిన్ అనే సహజ సమ్మేళనం వల్ల చేదు రుచి వస్తుంది. ఇది దోసకాయ రకం, వాతావరణం, సాగు పరిస్థితులు వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. దోసకాయను కోసి రుచి చూడకుండా అది చేదుగా ఉంటుందో లేదో వంద శాతం కచ్చితంగా చెప్పడం సాధ్యం కాదు. అయితే కొనేటప్పుడు కొన్ని లక్షణాలను గమనిస్తే మంచి దోసకాయను ఎంచుకునే అవకాశం ఉంటుంది. దోసకాయలు కొనేటప్పుడు చాలా పెద్దగా లేదా లావుగా ఉన్న వాటి కంటే మధ్యస్థ పరిమాణంలో ఉన్నవాటిని ఎంచుకోవడం మంచిది. కేవలం పరిమాణాన్ని బట్టి దోసకాయ చేదుగా ఉందని చెప్పలేం. అయితే మరీ పెద్దగా ఉన్న దోసకాయలు ఎక్కువగా పండిపోయి ఉండొచ్చు. వాటిలో గింజలు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అందుకే సలాడ్ కోసం మధ్యస్థ పరిమాణంలో ఉన్న దోసకాయలను ఎంచుకోవడం మంచిది. తాజా దోసకాయ సాధారణంగా మంచి ఆకుపచ్చ రంగులో ఉంటుంది. రంగు వెలిసిపోయినట్లు లేదా పసుపు రంగులోకి మారినట్లు కనిపిస్తే అది పాతదై ఉండవచ్చు. కాబట్టి సహజమైన ఆకుపచ్చ రంగులో, తాజాగా కనిపించే దోసకాయలను ఎంచుకోండి. దోసకాయను కొనేటప్పుడు చేతితో మెల్లగా నొక్కి చూడండి. తాజా దోసకాయ గట్టిగా, దృఢంగా ఉంటుంది. నొక్కినప్పుడు చాలా మెత్తగా అనిపిస్తే లేదా సులభంగా లోపలికి వంగిపోతే అది పాతదై ఉండవచ్చు. అలాంటి దోసకాయలను కొనకపోవడం మంచిది. దోసకాయ తొక్కపై నల్లటి మచ్చలు, కోతలు, ముడతలు లేదా ఎక్కువగా ఎండిపోయినట్లు కనిపిస్తే దానిని కొనకపోవడం మంచిది. తాజా

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రెండేళ్లలో మెగా డీఎస్సీ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది. ఇది వైసీపీ హయాంలోని వైఫల్యాలను స్పష్టంగా ఎత్తి చూపింది. ఎందుకంటే ఈ విషయంలో జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లలో పూర్తిగా విఫలమయ్యారు. దానిని కప్పి పుచ్చుకోవడానికే వైసీపీ మెగా డీఎస్సీలో అవకవకలు, అక్రమాలూ అంటూ ఆరోపణలు గుప్పిస్తూ..రాష్ట్ర వ్యాప్త నిరసనలకు దిగిందన్న భావన జనబాహుల్యంలో వ్యక్తం అవుతోంది. అది పక్కన పెడితే.. ఈ నిరసనల్లో జగన్ ఎక్కడా కనిపించకపోవడంతో డీఎస్సీలో అక్రమాలు, అవకతవకలు అంటూ వైసీపీ చేపట్టిన రాష్ట్ర వ్యాప్త నిరసనలు ఆరంభంలోనే ప్రజల దృష్టిని ఆకర్షించడంలో విఫలమయ్యాయి. వైసీపీ నిరసనలకు వైసీపీ నేతలు, కార్యకర్తలు వినా మరెవరూ హాజరు కావడం లేదు సరికదా.. జగన్ కు కంచుకోటగా చెప్పుకునే కడప జిల్లాలోనే వైసీపీ నిరసనలకు వ్యతిరేకంగా నిరుద్యోగులు, ఉపాధ్యయులు, విద్యార్థలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఇది మెగా డీఎస్సీపై ప్రజలలో ఇసుమంతైనా ప్రతకూలత లేదనడానికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలాగే డీఎస్సీలో అక్రమాలు అంటూ వైసీపీ కోర్టుకు ఎక్కినా ఫలితం లేకపోవడంతో ఇప్పుడు ఆ పార్టీ చేస్తున్నది ఆల్రెడీ ఓడిపోయిన యుద్ధమని రాజకీయవర్గాలలో చర్చ జరుగుతుంది. జనసేన గూటికి రాజాసింగ్? .. పవన్ వ్యూహమేంటి?
అమావాస్య రోజున కొత్త పనులు ప్రారంభించకూడదని చెబుతారు. ఎందుకంటే అమావాస్యను చీకటికి సంకేతంగా భావిస్తారు. ఈరోజున పనులు ప్రారంభిస్తే మంచి జరగదని ఆస్ట్రాలజీ చెబుతోంది. అమావాస్య రోజు హెయిర్ కట్ చేయడం, గడ్డం తీసుకోవడం, గోళ్లు కట్ చేయకూడదని చెబుతారు. ఈరోజు చంద్రుడు బలహీనపడటం వల్ల శరీరంపై నెగిటివ్ ఎఫెక్ట్ పడుతుందని అంటారు. అమావాస్య రోజున ఉప్పు, నూనె, ఐరన్ వస్తువులు కొనకూడదని చెబుతారు. ఎందుకంటే వీటికి కూడా ఎంతో కొంత నెగిటివ్ ఎనర్జీ ఉందని నమ్ముతారు. అమావాస్య రోజున పాడైపోయిన బంగ్లాలు, స్మశానాలు, అడవి వంటి ప్రాంతాలకు వెళ్లకూడదని చెబుతారు. ఇలాంటి ప్రదేశాల్లోని నెగిటివ్ ఎనర్జీ మీపై పడుతుందని అలా అంటారు. అమావాస్య రోజున నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుందని చెబుతారు. అందుకే ఈరోజున నెగిటివ్ ఆలోచనలకు దూరంగా ఉండమని అంటారు. అలాగే గొడవలు పెట్టుకోవద్దని చెబుతారు. అమావాస్య రోజు ఉల్లిపాయ, వెల్లుల్లితో పాటు నాన్ వెజ్ తినకూడదని చెబుతారు. ఎందుకంటే పితృతర్పణం ఇచ్చే అమావాస్యను పవిత్రంగా భావిస్తారు. అందుకే ఈరోజు నాన్ వెజ్ తినకూడదని అంటారు. అమావాస్య రోజున ఆల్కహాల్ లాంటి హానికర డ్రింక్స్ తాగకూడదని చెబుతారు. ఈరోజున నెగిటివ్ ఎనర్జీ పెరిగి అనారోగ్య సమస్యలు వస్తాయని అంటారు. పెద్దలు, ఇంట్లోకి వచ్చిన అతిథులను అమావాస్య రోజు అవమానించడం మంచిది కాదని చెబుతారు. దీనివల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ మరింత పెరుగుతుందట. అమావాస్య రోజున ఆహార పదార్థాలను వ్యర్థంగా పడేయకూడదని చెబుతారు. దీనివల్ల ఇంట్లో సమస్యలు వచ్చే అవకాశం ఉందని అంటారు

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్లో సీనియర్ కంటెంట్ ఎడిటర్గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Custard Apple Side Effects In Winter: ఎల్నినో పుణ్యమా అంటూ ఈ ఏడాది వర్షాలే కరువు అయ్యాయి. అయితే మరో నెల రోజుల్లో వర్షాకాలం ముగిసి శీతాకాలం రానుంది. శీతాకాలంలో లభించే అత్యంత రుచికరమైన, పోషకమైన పండ్లలో సీతాఫలం ఒకటి. ఇందులో విటమిన్ సి, మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్ పుష్కలంగా లభిస్తాయి. ఈ పండును రోజూ తినడం వల్ల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఎంతగానో సహాయపడుతుంది. అయితే, దాని తీపి రుచి ఉన్నప్పటికీ, సీతాఫలాన్ని అధికంగా తినడం తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని కొందరు పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. సీతాఫలం అతిగా తినడం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జీర్ణాశయ సమస్యలు..కడుపు ఉబ్బరం.. అందులో మొదటిది జీర్ణ సమస్యలు, కడుపు ఉబ్బరం వంటివి ఎదురుకావొచ్చు. సీతాఫలంలో పీచుపదార్థం ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణక్రియ మంచిగా జరిగినా.. ఒకేసారి పండును అతిగా తినడం వల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం, తీవ్రమైన కడుపునొప్పి లేదా విరేచనాలు కలగొచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. నాడీ వ్యవస్థ రుగ్మతలు - అనోనాసిన్ విషం.. సీతాఫలంలో 'అనోనాసిన్' అనే సహజమైన విషం పదార్థం ఉంటుందట. ఈ క్రమంలో సీతాఫలాన్ని ఎక్కువగా తినడం వల్ల నాడీ వ్యవస్థపై తీవ్రమైన దుష్ప్రభావం పడుతుందట. నాడీ సంబంధిత రుగ్మతలు లేదా పార్కిన్సన్స్ వంటి సమస్యలకు ఇప్పటికే మందులు వాడుతున్న వారు సీతాఫలాన్ని తినకూడదని వైద్యులు సూచిస్తున్నారు. సీతాఫలం గింజల విష ప్రభావాలు.. సీతాఫలం గింజలు తినేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండండి. సీతాఫలం గింజలలో హానికరమైన

Shravan Masam Food Restrictions: శ్రావణ మాసంలో ఈ పొరపాట్లు చేస్తే రోగాల పాలు కావడం ఖాయం.. అవేంటో తెలుసా? Shravan Masam Food Restrictions: పవిత్రమైన శ్రావణ మాసం వస్తూనే ఆధ్యాత్మిక శోభతో పాటు వర్షర్తువును మోసుకొస్తుంది. ఈ కాలంలో భక్తి శ్రద్ధలతో పాటించే ఉపవాసాలు, ఆహార పద్ధతుల వెనుక గొప్ప ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల జీర్ణవ్యవస్థ బలహీనపడే ఈ సమయంలో ఏ ఆహారం తినాలో, వేటికి దూరంగా ఉండాలో తెలుసుకోవడం అత్యంత ఆవశ్యకం. శ్రావణ మాసంలో పడే వర్షాల కారణంగా మన శరీరంలోని జీర్ణశక్తి గణనీయంగా తగ్గుతుంది. ఆయుర్వేదం ప్రకారం ఈ సమయంలో జఠరాగ్ని బలహీనపడటం వల్ల మనం తినే ఆహారం త్వరగా అరగదు. వర్షాల వల్ల నీరు, గాలి కలుషితమయ్యే అవకాశం ఎక్కువగా ఉండటంతో బ్యాక్టీరియా, వైరస్ సంక్రమణలు వేగంగా వ్యాపిస్తాయి. ప్రతిఒక్కరూ ఆహార నియమాలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండటం ఎంతో అవసరం. జీర్ణవ్యవస్థపై అదనపు భారం పడకుండా తేలికగా అరిగే పదార్థాలకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. ఈ పవిత్ర మాసంలో కేవలం మతపరమైన విశ్వాసాల కోసమే కాకుండా ఆరోగ్య కారణాల వల్ల కూడా మాంసాహారాన్ని పక్కన పెట్టాలని పెద్దలు చెప్తారు. వర్షాకాలంలో జీవుల సంతానోత్పత్తి కాలం కావడం, చల్లని వాతావరణం వల్ల మాంసం సరిగ్గా అరగకపోవడం ప్రధాన సమస్యలుగా మారతాయి. మితిమీరిన కారం, నూనె, మసాలాలు నంజు తెచ్చి కడుపులో మంటను పెంచుతాయి. వెల్లుల్లి, ఉల్లిపాయల అతి వినియోగం కూడా శరీరంలో వేడిని పెంచి అజీర్ణ సమస్యలకు దారితీస్తుంది. సాధ్యమైనంత వరకు సాత్విక ఆహారాన్ని ఎంచుకోవడం శ్రేయస్కరం. ఆకుకూరలు, డైరీ పదార్థాల వినియోగంలో జాగ్రత్తలు.. ఆశ్చర్యకరంగా అనిపించినప్పటికీ శ్రావణ మాసంలో కొన్ని రకాల ఆకుకూరలు తినడం ముప్పుగా మారుతుంది. వర్షపు నీటి వల్ల ఆకులపై కంటికి కనిపించని సూక్ష్మజీవులు, క్రిమి కీటకాలు ఆవాసం ఏర్పరుచుకుంటాయి. సరిగ్గా శుభ్రం చేయకుండా ఆకుకూరలు తింటే

విదుర నీతి : ఇలాంటి వ్యక్తులకు దూరం ఉండకపోతే మీ జీవితం నాశనమేవిదుర నీతి : ఇలాంటి వ్యక్తులకు దూరం ఉండకపోతే మీ జీవితం నాశనమే Samatha 9 August 2026 మహాత్మ విదురుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన సూక్తులు నేటి తరం వారి ఎంతో ఆదర్శంగా నిలుస్తుంటాయి. విదురుడు మహాభారతంలో కౌరవులకు , పౌండవులకు అనేక విషయాల గురించి చాలా గొప్పగా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఒక వ్యక్తి తన జీవితంలో విజయం సాధించాలి అన్నా, చాలా ఆనందంగా ఎలాంటి టెన్షన్స్ లేకుండా గ డపాలి అన్నా, మంచి సంబంధాలు చాలా ముఖ్యం. కానీ ఈరోజుల్లో కొంత మంది ప్రమాదకరమైన వ్యక్తులతో స్నేహ బంధాలు కొనసాగించి, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందువలన ఇలాంటి ప్రమాదకరమైన వ్యక్తులకు చాలా దూరం ఉండాలని చెబుతున్నాడు. ఆచార్య చాణక్యుడు. వారు ఎవరంటే? మీ ముందు మిమ్మల్ని పొగడటం, మీ వెనకాల మీ గురించి చెడుగా మాట్లాడే వ్యక్తులను గుర్తించి, వారికి చాలా దూ రంగా ఉండాలని చెబుతున్నాడు విదురుడు. అలాగే ఎవరు అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారో, వారికి వీలైనంత వరకు దూరంగా ఉండాలని చెబుతున్నాడు విదురుడు. ఇతరులకు కీడు తలపెట్టే స్వభావం ఉన్న వ్యక్తులు కూడా అస్సలే మంచి వారు, కాదు అందువలన అలాంటి వ్యక్తులకు కూడా దూర ంగా ఉండాలంట. మరిన్ని వెబ్ స్టోరీస్ రంగు రంగుల మందారాలు.. ఇంటి ముందు ఏ రంగు మొక్క ఉండాలో తెలుసా? పదే పదే స్వీట్ తినాలనిపిస్తుందా? మీ ఇంటిలో నెమలి ఈకలు ఉన్నాయా.. ఈ తప్పు చేస్తే అప్పుల పాలే

ఎండకాలం తర్వాత వచ్చే వర్షాకాలం ఎంతో హాయిని ఇస్తుంది. అయితే ఈ సీజన్లో ఆరోగ్యం విషయంలో కాస్త అలర్ట్గా ఉండటం చాలా ముఖ్యం. వర్షాకాలంలో గాలిలో తేమ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల బ్యాక్టీరియా, జెర్మ్స్ లేదా కీటకాలు చాలా వేగంగా పెరుగుతాయి. అందుకే ఈ సమయంలో కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు, గ్యాస్, ఫుడ్ పాయిజనింగ్ వంటి సమస్యలు పెరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా వర్షాకాలంలో మన జీర్ణవ్యవస్థ కాస్త బలహీనంగా పనిచేస్తుంది. అందువల్ల ఎప్పుడూ పరిశుభ్రమైన, తాజా, తేలికగా అరిగే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఈ సీజన్లో కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు గమనిస్తే.. పాలకూర, మెంతి కూర, బతువా వంటి ఆకుకూరలు శరీరానికి చాలా మంచివి. వీటిలో ఐరన్, ఫైబర్, ముఖ్యమైన విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని ఇవ్వడంతో పాటు రక్తం పెరగడానికి సహాయపడతాయి. అయితే వర్షాకాలంలో ఈ ఆకుకూరలపై మట్టి, చిన్న చిన్న పురుగులు, మురికి ఎక్కువగా అంటుకుని ఉంటాయి. తేమ వల్ల వీటిపై కీటకాలు, బ్యాక్టీరియా చేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో ఆకుకూరలను తినాలనుకుంటే, వాటిని చాలా శుభ్రంగా కడిగి, బాగా ఉడికించిన తర్వాత మాత్రమే తినాలి. సగం ఉడికిన లేదా సరిగ్గా కడగని ఆకుకూరలు తింటే కడుపు సమస్యలు తప్పవు. వర్షాకాలంలో రోడ్డు పక్కన అమ్మే కట్ చేసిన పండ్లు, చాట్, గోల్ గప్పా, ఇతర తెరిచి ఉన్న ఆహార పదార్థాలను తినడం అస్సలు మంచిది కాదు. బయట కప్పి ఉంచకుండా ఉంచే ఆహారంపై ఈగలు వాలడం, దుమ్ము ధూళి పడుతుంది. దీని వల్ల ఆహారంలోకి క్రిములు చేరే ప్రమాదం పెరుగుతుంది. ఇది కడుపు పాడవడానికి, వాంతులు లేదా విరేచనాలకు దారితీస్తుంది. కాబట్టి పండ్లను ఇంటికి తెచ్చుకుని, నీటితో బాగా కడిగిన తర్వాతే తినాలి. వర్షాకాలంలో ఐస్క్రీమ్లు, చల్లని డ్రింక్స్