
© 2026 nimisham.in


Bhogapuram Incident: విజయనగరం జిల్లా భోగాపురం(Bhogapuram Incident)లో మానవత్వాన్ని తలదన్నే అత్యంత దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. బైక్ రిపేర్ చేసినందుకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదన్న కారణంతో ఓ యువకుడిపై మెకానిక్ మహేశ్ విపరీతమైన దౌర్జన్యానికి పాల్పడ్డాడు. బాధితుడి మెడకు, చేతులకు తాళ్లు కట్టి, నడిరోడ్డుపై నడిపించుకుంటూ తీసుకెళ్లడమే కాకుండా.. ఆ తర్వాత బైక్కు కట్టి దారుణంగా ఈడ్చుకెళ్లాడు. రామచంద్రరాజుపేటకు చెందిన ఈ యువకుడి పట్ల స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమైంది.
Senior Editorial Lead • Skyc Media
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Skyc Media.
Help others stay updated with verified breaking news and insights.






