
తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. బుధవారం సాయంత్రం 5 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని తొమ్మిది షెడ్లు సర్వదర్శన భక్తులతో నిండిపోయి క్యూలైన్ శిలాతోరణం సర్కిల్ వరకు వ్యాపించింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్లోని 6 కంపార్టుమెంట్లలో టైంస్లాట్ భక్తులు వేచిఉన్నారు. సోమవారం హుండీ ఆదాయం: రూ.6.12 కోట్లు మంగళవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 80,905 తలనీలాలు సమర్పించినవారు: 33,539 ఈ వార్తలు కూడా చదవండి: యూఎస్కు తగ్గని భారత్ ఎగుమతులు హోటల్లో అగ్ని ప్రమాదం.. 9మంది మృతి Read Latest AP News And Telangana News And International News And Telugu News





