
సింగరాయకొండ ఘటన: ఆధారాలు లేకుండా పాఠశాలపై నిందలు వద్దు
Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. GO 25: తెలంగాణ రాష్ట్రంలో ప్రాథమిక పాఠశాలల పరిరక్షణ కోసం జీవో నెం.25ను సవరించాలని, దీనిని ప్రధాన డిమాండ్గా స్వీకరించి అన్ని ఉపాధ్యాయ సంఘాలు ఐక్యంగా ఉద్యమించాలని విద్యావేత్తలు, ఉపాధ్యాయ వర్గాలు కోరుతున్నాయి. విద్యావ్యవస్థకు ప్రాథమిక పాఠశాలలు పట్టుకొమ్మలైతే, ఉపాధ్యాయ సంఘాలకు ఎస్జీటీ (SGT)లు, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు (PSHMలు) వెన్నెముక వంటివారని పేర్కొంటున్నారు. తెలంగాణ విద్యాశాఖ పాఠశాలల పునర్వ్యవస్థీకరణ, ఉపాధ్యాయుల సర్దుబాటు (రేషనలైజేషన్) బదిలీల ప్రక్రియ క్రమబద్ధీకరణ కోసం జీవో నెం.25ను తీసుకువచ్చింది. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయ పోస్టులను పునర్విభజించడం, బడ్జెట్ వినియోగాన్ని క్రమబద్ధీకరించి కొరత ఉన్న చోట నియామకాలు పూర్తి చేయడమే ఈ జీవో ఉద్దేశంగా ప్రభుత్వం పేర్కొంది. అయితే, ఈ జీవోలో నిర్ణయించిన నిబంధనలు క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితికి దూరంగా ఉన్నాయని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా 1:30 ఉపాధ్యాయ-విద్యార్థి నిష్పత్తి ఆధారంగా ఉపాధ్యాయుల పోస్టులను ఖరారు చేయడం వల్ల, గ్రామీణ ప్రాంతాల్లోని తక్కువ సంఖ్య ఉన్న పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులు తగ్గిపోయే ప్రమాదం ఏర్పడింది. దీనివల్ల ఒకటి కంటే ఎక్కువ తరగతులకు ఒకే ఉపాధ్యాయుడు బోధించాల్సిన (ఏకోపాధ్యాయ) పరిస్థితులు ఏర్పడి, ప్రాథమిక విద్య నాణ్యత దెబ్బతింటోందని ఉపాధ్యాయ సంఘాలు వాదిస్తున్నాయి. జులై 31, 2026 నాటికి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 1,03,550 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తుండగా, వారిలో సుమారు 48 వేల మంది ఎస్జీటీలు, 4 వేల మంది పీఎస్హెచ్ఎంలు ప్రాథమిక పాఠశాలల్లోనే పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రాథమిక విద్య పరిరక్షణపై ఉపాధ్యాయ సంఘాలు మరింత బాధ్యతాయుతంగా స్పందించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న 1:30 ఉపాధ్యాయ-విద్యార్థుల