
సింగరాయకొండ ఘటన: ఆధారాలు లేకుండా పాఠశాలపై నిందలు వద్దు
Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Chaithra Rai Remuneration: ఆ రూమర్స్కు నాగార్జున చెక్.. ఐదు రోజులకే చైత్ర రాయ్కు ఎంత పారితోషికమా?

ఈ టీమ్స్ తో మళ్ళీ అగ్నిపరీక్ష మెంబర్స్ వర్సెస్ సెలబ్రిటీల టీమ్ అనే నడిచింది. (Bigg Boss 10 Day 2 Episode)

Raaka Remuneration: పుష్ప తర్వాత బన్నీ మార్కెట్ ఇదేనా? ‘రాకా’ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే!

సాధారణంగా రవితేజ ఒక సినిమాకు దాదాపు 20 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు.(Raviteja)
Bigg Boss 10 Contestants Remuneration: బిగ్ బాస్ 10 కంటెస్టెంట్స్ రెమ్యూనరేషన్ లిస్ట్.. టాప్లో రిషి సార్.. జాక్ పాట్ కొట్టిన సామాన్యులు.. వారానికి ఎంతంటే!!

1996లో 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాతో హీరోగా టాలీవుడ్లో పవన్ కళ్యాణ్ ప్రయాణం ప్రారంభమైంది. 'తొలిప్రేమ', 'తమ్ముడు', 'బద్రి', 'ఖుషి' వంటి బ్లాక్బస్టర్ చిత్రాలతో టాలీవుడ్లో తిరుగులేని ఇమేజ్ను, సొంత మేనరిజమ్స్తో కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్నారు పవన్. దాదాపు 30 ఏళ్ల సినీ కెరీర్లో అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ఒకరిగా నిలిచారు. పలు నివేదికల ప్రకారం ఆయన ఒక్కో సినిమాకు ₹50 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారని సమాచారం. 2008లో చిరంజీవి స్థాపించిన 'ప్రజారాజ్యం' పార్టీలో యువరాజ్యం అధ్యక్షుడిగా రాజకీయారంగేట్రం చేసిన పవన్.. 2014లో 'జనసేన' పార్టీని స్థాపించారు. 2019 ఎన్నికల్లో ఓటములు ఎదురైనా కుంగిపోకుండా, ప్రజా సమస్యలపై నిలకడగా పోరాడారు. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమితో కలిసి పోటీ చేసిన జనసేన, పోటీ చేసిన 21 స్థానాల్లోనూ విజయం సాధించి 100% స్ట్రైక్ రేట్ సాధించింది. పిఠాపురం నియోజకవర్గం నుంచి ఘనవిజయం సాధించిన పవన్ కళ్యాణ్, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ తన మార్క్ చూపిస్తున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం, పవన్ కళ్యాణ్ దగ్గర ₹165 కోట్ల విలువైన స్థిర, చరాస్తులు ఉన్నాయి. అలాగే దాదాపు ₹65.76 కోట్ల అప్పులు ఉన్నట్లు అందులో పేర్కొన్నారు. అయితే, మీడియా నివేదికల ప్రకారం ఆయన మొత్తం బ్రాండ్ వ్యాల్యూ, సినిమాలు, స్థిరాస్తుల మార్కెట్ విలువను పరిగణనలోకి తీసుకుంటే నెట్వర్త్ దాదాపు ₹450 కోట్ల వరకు ఉండవచ్చని అంచనా. హైదరాబాద్లో ఆయనకు విలువైన స్థిరాస్తులతో పాటు ఒక ఫామ్హౌస్ కూడా ఉంది. వాహనాల పట్ల ఇష్టమున్న పవన్ గ్యారేజీలో మెర్సిడెస్ బెంజ్ జీ-క్లాస్ (Mercedes-Benz G-Class), ఆడి క్యూ7 (Audi Q7), బీఎమ్డబ్ల్యూ ఎక్స్5 (BMW X5), టయోటా ల్యాండ్ క్రూజర్ వంటి పలు హై టెక్నాలజీ కలిగిన లగ్జరీ కార్లు ఉన్నాయి. ప్రస్తుతం ఒకవైపు ఏపీ ఉప ముఖ్యమంత్రిగా

మాస్ మహారాజా రవితేజ ఇటీవల `ఇరుముడి` మూవీతో విజయాన్ని అందుకున్నారు. చాలా ఏళ్ల తర్వాత ఆయనకు విజయం దక్కింది. ఆల్మోస్ట్ `ధమాఖా` తర్వాత రవితేజ హిట్ అందుకున్నాడని చెప్పొచ్చు. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన `ఇరుముడి` మూవీ ఇప్పుడు బాక్సాఫీసు వద్ద రచ్చ చేస్తోంది. రెండో వారంలో కూడా దీనికి మంచి కలెక్షన్లు వస్తున్నాయి. వీక్ డేస్లోనూ డీసెంట్ కలెక్షన్లు వస్తున్నాయి. `టాక్సిక్` ప్రభావం ఉన్నా కూడా రవితేజ బాక్సాఫీసు వద్ద సత్తా చాటడం విశేషం. ఇక `ఇరుముడి` మూవీ సోమవారం రూ.6.60కోట్లు రాబట్టింది. ఇప్పటి వరకు ఈ చిత్రానికి రూ.179.10కోట్లు రావడం విశేషం. ఇది రెండు వందల కోట్ల దిశగా వెళ్తుంది. అంటే ఈ సినిమా ద్వారా సుమారు రూ.90కోట్ల షేర్ వచ్చింది. మూవీకి అయిన బడ్జెట్ రూ.40కోట్లు అయితే, థియేట్రికల్ బిజినెస్ రూ.20కోట్లు మాత్రమే. దీంతో ఈ మూవీ ద్వారా మేకర్స్ సుమారు రూ.70కోట్ల లాభాలను సాధించారు. ఇటీవల కాలంలో ఈ స్థాయిలో లాభాలు పొందిన సినిమా ఇదే కావడం విశేషం. చిరంజీవి `మన శంకర వర ప్రసాద్ గారు` మూవీ తర్వాత `ఇరుముడి` అత్యధిక లాభాలు పొందిన సినిమాగా నిలవడం విశేషం. అయితే `ఇరుముడి` మూవీకి రవితేజ తీసుకున్న పారితోషికం ఎంతనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాకి రవితేజ తీసుకున్న పారితోషికం కేవలం రూ.8కోట్లు అని సమాచారం. సినిమా విడుదలకు ముందు ఒప్పుకున్న పారితోషికం ఇది. అయితే ఆయనకు పారితోషికం కింద నైజాం రైట్స్ ని ఇచ్చారు నిర్మాతలు. దీంతో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లని రాబట్టింది. నైజాంలో అదిరిపోయేలా కలెక్షన్లని రాబట్టింది. ఈ లెక్కన చూస్తే రవితేజకి ఓవరాల్గా రూ.50-60కోట్లు అందుకున్నారు. అంటే ఈ మూవీకి ఆయన పారితోషికం రూ.60కోట్లు అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇరుముడి మూవీలో నటించిన ఇతర కాస్టింగ్ పారితోషికాల వివరాలు చూస్తే, ఇందులో హీరోయిన్గా నటించిన ప్రియా భవానీ

ఎలాంటి సినీ వారసత్వం లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, తన అద్భుత నటనా కౌశలం, డాన్సులతో మెగాస్టార్గా ఎదిగిన చిరంజీవి ఆర్థిక ప్రస్థానం అత్యంత స్పూర్తిదాయకం. నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన ఆయన ప్రయాణంలో కేవలం బాక్సాఫీస్ రికార్డులే కాకుండా, ఒక బలమైన వ్యాపార సామ్రాజ్యాన్ని కూడా నిర్మించుకున్నారు. ఇవాళ ఆయన పుట్టిన రోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఆయన అభిమానులు పండగ చేసుకుంటున్న వేళ.. సీని, రాజకీయ, వ్యాపార రంగాల ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.వివిధ నివేదికలు, జాతీయ మీడియా అంచనాల ప్రకారం, చిరంజీవి నికర ఆస్తి విలువ ప్రస్తుతం సుమారు రూ. 1,650 కోట్ల నుంచి రూ. 1,750 కోట్ల వరకు ఉంటుందని భావిస్తున్నారు. 1978లో సాధారణ నటుడిగా ప్రారంభమై, భారత్లోనే అత్యధిక పారితోషికం పొందే స్థాయికి చేరుకున్నారు. సినిమాల ద్వారా వచ్చే ఆదాయంతో పాటు వాణిజ్య ప్రకటనలు, వివిధ వ్యాపార భాగస్వామ్యాలు ఆయన సంపదను నిలకడగా పెంచాయి. మెగాస్టార్ విధ్వంసం.. రచ్చ లేపుతున్న టైటిల్ గ్లింప్స్!అత్యాధునిక నివాసాలు - రియల్ ఎస్టేట్ఆయన ఆస్తులలో ప్రధాన భాగం రియల్ ఎస్టేట్ రంగానికి చెందింది. హైదరాబాద్లోని అత్యంత ప్రతిష్టాత్మక ప్రాంతమైన జూబ్లీహిల్స్లో ఆయనకు ఒక విలాసవంతమైన విల్లా ఉంది. గత నివేదికల ప్రకారం ఈ భవనం విలువ దాదాపు రూ. 28 కోట్ల పైచిలుకు ఉన్నట్లు తెలుస్తోంది. దీనితో పాటు బెంగళూరు సహా పలు నగరాలలో ఉన్న విలువైన స్థిరాస్తులు ఆయన ఇన్వెస్ట్మెంట్ వ్యూహానికి నిదర్శనం.మెగాస్టార్ సినిమాలకు స్టార్లు కట్టిన ఏపీ మంత్రి.. రాత్రంతా థియేటర్ దగ్గరే ఉండిరాయల్ గ్యారేజ్ - లైఫ్స్టైల్ఆయన లగ్జరీ కార్ల సేకరణ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఆయన గ్యారేజ్లో అత్యంత ఖరీదైన రోల్స్ రాయిస్ ఫాంటమ్తో పాటు రేంజ్ రోవర్, టయోటా ల్యాండ్ క్రూజర్, మెర్సిడెస్ బెంజ్ వంటి మోడళ్లు ఉన్నట్లు వార్తా కథనాలు పేర్కొంటున్నాయి. వ్యక్తిగత ప్రయాణాల కోసం ప్రైవేట్ జెట్ విమానం ఉందనే ప్రచారం

దక్షిణాది చిత్ర పరిశ్రమలో రెండు దశాబ్దాలకు పైగా అగ్ర కథానాయికగా వెలుగొందుతున్న త్రిష కృష్ణన్, నటనతోనే కాకుండా సంపాదనలోనూ తన సత్తా చాటుతున్నారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ చెన్నై బ్యూటీ ప్రస్తుతం సౌత్ ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటీమణులలో ఒకరిగా నిలిచారు. మీడియా నివేదికల ప్రకారం.. ప్రస్తుతం త్రిష నికర ఆస్తి విలువ సుమారు రూ. 85 కోట్లకు చేరింది. ‘పొన్నియిన్ సెల్వన్’, ‘లియో’ వంటి భారీ విజయాల తర్వాత త్రిష తన రెమ్యునరేషన్ను గణనీయంగా పెంచారు. ప్రస్తుతం ఆమె ఒక్కో చిత్రానికి రూ.10 నుంచి 12 కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. సినిమాలతో పాటు ప్రముఖ బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరిస్తూ, ఎండార్స్మెంట్ల ద్వారా ఏటా సుమారు రూ.9 కోట్లు ఆర్జిస్తున్నారు. ఆస్తి పెట్టుబడుల్లోనూ త్రిష ముందున్నారు. చెన్నైలో ఆమెకు సుమారు రూ.10 కోట్ల విలువైన లగ్జరీ ఇల్లు ఉంది. అలాగే షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ వచ్చినప్పుడు ఉండేందుకు ఇక్కడ రూ. 6 నుంచి 6.5 కోట్ల విలువైన మరో ఇల్లు ఉంది. అంతేకాకుండా విదేశాల్లోనూ ఆమెకు పెట్టుబడులు ఉన్నట్లు సమాచారం.ఇక లగ్జరీ కార్లంటే త్రిషకు చాలా ఇష్టం. ఆమె గ్యారేజీలో మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్, బీఎండబ్ల్యూ, రేంజ్ రోవర్ ఎవోక్, ఆడి వంటి రూ. 3 నుంచి 4 కోట్ల విలువైన ఖరీదైన కార్లు ఉన్నాయి. ఇలా నటనతో పాటు వ్యాపార దృక్పథంతో ముందుకు సాగుతూ త్రిష తన సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. మటన్ అమ్మే పనిలో బిజీగా షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్మర్.. తర్వాత ఏమైందంటే.. Anupama Parameswaran: నెలసరి వచ్చిందా అంటూ నీచంగా అవహేళన చేసేవాడు.. టాలీవుడ్లో ఆగని రచ్చ.. ఫిల్మ్ పెడరేషన్ సీరియస్ చర్యలు బఘీరా.. ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటారా.. NTR ఎమోషనల్! Balakrishna 111: గాయాన్ని లెక్కచేయకుండా.. బాలయ్య మొండి పట్టు

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటిస్తూ, స్వయంగా దర్శకత్వం వహిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం RAPO23. సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ భారీ ప్రాజెక్ట్ ఇటీవల పాండిచ్చేరిలో భారీ సెటప్లో టీమ్ 9 రోజుల పాటు షూటింగ్ చేశారు. వర్షాల కారణంగా షెడ్యూల్కు బ్రేక్ పడింది. అయితే ఈ సినిమాలో హీరోకు సమానమైన విలన్ పాత్ర కోసం చిత్ర యూనిట్ గట్టిగా శ్రమిస్తోంది. సినిమాలోని నెగెటివ్ రోల్ కోసం మేకర్స్ ముందుగా మలయాళ వర్సటైల్ యాక్టర్ ఫహద్ ఫాసిల్ ను సంప్రదించారట. అయితే డేట్స్ కుదరకపోవడంతో ఈ కాంబినేషన్ కుదరలేదు. ఆ తర్వాత కోలీవుడ్ పాపులర్ విలన్ ఎస్జే సూర్యను అప్రోచ్ అయ్యారు. అయితే ఆయన ఈ పాత్ర కోసం దాదాపు రూ. 7 నుంచి 8 కోట్ల వరకు రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు సమాచారం. ఆ రేంజ్ రెమ్యునరేషన్ బడ్జెట్ పరిమితులకు మించడంతో మేకర్స్ ప్రత్యామ్నాయం వైపు చూశారు. చివరకు ఈ పవర్ ఫుల్ యాంటాగొనిస్ట్ రోల్ కోసం బాలీవుడ్ హీరో రితీష్ దేశ్ముఖ్ ను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. జెనీలియా భర్త అయిన రితీష్, రామ్ పోతినేనికి మంచి ఆత్మీయుడు, ప్రాణస్నేహితుడు. ఈ క్యారెక్టర్కి రితీష్ అయితే కొత్తదనంతో పాటు పాన్-ఇండియా అప్పీల్ వస్తుందని భావించి మేకర్స్ ఆయన వైపు మొగ్గు చూపారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. భారీ బడ్జెట్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు సామ్ సీయస్ సంగీతం అందిస్తున్నాడు

Sudigali Sudheer Remuneration: కమెడియన్గా బుల్లితెరపై అడుగుపెట్టి.. యాంకర్గా, నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సుడిగాలి సుధీర్ ప్రస్తుతం వరుస షోలు, సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన యాంకరింగ్కు ఉన్న క్రేజ్తో పాటు రెమ్యూనరేషన్పై కూడా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. గతంలో వచ్చిన మీడియా నివేదికల ప్రకారం సుధీర్ ఒక్కో ఎపిసోడ్కు సుమారు రూ.80 వేల నుంచి రూ.1.5 లక్షల వరకు పారితోషికం అందుకున్నట్లు అంచనాలు ఉన్నాయి. అయితే ఇవి అధికారికంగా ధృవీకరించిన ప్రస్తుత రెమ్యూనరేషన్ గణాంకాలు కావు. తెలుగు బుల్లితెరపై సుడిగాలి సుధీర్కు ఉన్న క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోంది. కామెడీతో కెరీర్ ప్రారంభించిన ఆయన యాంకరింగ్, డ్యాన్స్, నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాల్లోనూ హీరోగా కనిపించిన సుధీర్.. ప్రస్తుతం టెలివిజన్ కార్యక్రమాలపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తీసుకుంటున్న రెమ్యునరేషన్ గురించి ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఒకప్పుడు తెలుగు టెలివిజన్లో మేల్ యాంకర్ అంటే ప్రదీప్ మాచిరాజు పేరు ఎక్కువగా వినిపించేది. టీవీ షోలతో పాటు ప్రత్యేక కార్యక్రమాలు, సినిమా ఈవెంట్లకు హోస్ట్గా వ్యవహరిస్తూ ప్రదీప్ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఇప్పుడు సుధీర్ కూడా తనదైన శైలిలో హోస్టింగ్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఆయన కామెడీ టైమింగ్, ఎనర్జీ, సెలబ్రిటీలతో ఇంటరాక్షన్ షోలకు ప్రత్యేక ఆకర్షణగా మారుతున్నాయి. సుధీర్ తన కెరీర్ను కామెడీ ఆర్టిస్ట్గా ప్రారంభించారు. జబర్దస్త్ వంటి కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన ఆయనకు కొద్ది కాలంలోనే మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు రావడంతో నటుడిగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. గాలోడు చిత్రంతో హీరోగా కమర్షియల్ విజయాన్ని అందుకున్నప్పటికీ, ఆ తర్వాత వచ్చిన కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. అనంతరం సుధీర్ టెలివిజన్పై మళ్లీ ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం ది ఫ్యామిలీ స్టార్స్ వంటి ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలతో పాటు ఇతర టీవీ ప్రోగ్రామ్లకు కూడా హోస్ట్గా కనిపిస్తున్నారు

సౌత్లో స్టార్ హీరోయిన్గా రాణిస్తోంది త్రిష. కెరీర్ ప్రారంభంలో ఎలా ఉందో ఇప్పుడూ అలానే ఉంది. ఏజ్ని తినేస్తుందనేలా ఆమె అందం ఉండటం విశేషం. అదే సమయంలో హీరోయిన్గా అత్యంత సక్సెస్ రేట్ ఉన్న హీరోయిన్గానూ త్రిష నిలిచింది. తెలుగులో 'వర్షం', 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా', 'అతడు' వంటి సూపర్ హిట్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది త్రిష. ప్రస్తుతం ఆమె అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్లలో ఒకరిగా ఉండటం విశేషం. దీంతో ఇప్పుడు ఆమె ఆస్తుల లెక్కలు వైరల్గా మారాయి. త్రిష మొత్తం ఆస్తి విలువ సుమారు ₹85 కోట్లు ఉంటుందని అంచనా. సినిమాలతో పాటు బ్రాండ్ ఎండార్స్మెంట్లు, రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, విలాసవంతమైన జీవనశైలి కూడా ఆమె సంపదలో భాగమని తెలుస్తోంది. ‘పొన్నియిన్ సెల్వన్’, ‘లియో’ చిత్రాల భారీ విజయం తర్వాత త్రిష తన రెమ్యునరేషన్ను పెంచినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె ఒక్కో సినిమాకు సుమారు ₹10 నుంచి ₹12 కోట్లు తీసుకుంటుందని టాక్. గతంలో ఆమె ఒక్కో చిత్రానికి ₹5 నుంచి ₹10 కోట్లు తీసుకునేదని టాక్. సినిమా రెమ్యూనరేషనే కాకుండా, బ్రాండ్ ఎండార్స్మెంట్ల ద్వారా కూడా త్రిషకు పెద్ద మొత్తంలో ఆదాయం వస్తుంది. ఆమె బ్రాండ్ ప్రమోషన్ల ద్వారా ఏటా సుమారు ₹9 కోట్లు సంపాదిస్తుందని సమాచారం. త్రిష రియల్ ఎస్టేట్ ఆస్తులలో చెన్నైలోని ఇల్లు చాలా ప్రత్యేకం. చెన్నైలోని ఆమె ఇంటి విలువ సుమారు ₹10 కోట్లు అని సమాచారం. రస్ట్ ఆరెంజ్, బేజ్, బ్రౌన్, మ్యూటెడ్ గోల్డ్ వంటి ఎర్తీ కలర్స్తో ఇంటి ఇంటీరియర్ను అందంగా తీర్చిదిద్దారు. పెయింటింగ్స్, ఆర్ట్ వర్క్స్, ఇతర అలంకరణ వస్తువులతో ఇంటిని డిజైన్ చేశారు. ఈ ఇంట్లో బట్టలు, లగ్జరీ హ్యాండ్బ్యాగ్లతో నిండిన వాక్-ఇన్ వార్డ్రోబ్ కూడా ఉందని సమాచారం. చెన్నైలోనే కాకుండా, హైదరాబాద్లోనూ త్రిషకు ఖరీదైన ఇళ్లు ఉందట. దీని విలువ సుమారు ₹6 నుంచి ₹6.5 కోట్ల

తెలుగు బుల్లితెరపై ఎంటర్టైన్మెంట్ రంగంలో మెయిల్ యాంకర్ గా సుదీర్ఘకాలం వెలుగు వెలుగుతున్నాడు ప్రదీప్. ఏదైనా ఈవెంట్ ఉంటే మెయిల్ యాంకర్ అంటే ఎక్కువగా ప్రదీప్ పేరే వినిపిస్తుంటుంది. ముఖ్యంగా టీవీ షోలో ప్రదీప్, ప్రీరిలీజ్ ఈవెంట్స్ లో సుమ హోస్టింగ్ ఉంటే వచ్చే క్రేజ్ వేరు. అయితే, ప్రస్తుతం బుల్లితెరపై ఈ ఇద్దరిని బీట్ చేస్తున్నాడు సుధీర్. అతని గ్రాఫ్ ఈ మధ్య కాలంలో ఊహించని స్థాయిలో పుంజుకుంది. కామెడీ షోలు, డ్యాన్స్ ప్రోగ్రామ్లు, స్పెషల్ ఈవెంట్ల ద్వారా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న సుడిగాలి సుధీర్, ప్రస్తుతం రెమ్యూనరేషన్ విషయంలో ఏకంగా సీనియర్ యాంకర్లను సైతం మించిపోతున్నారనే చర్చ జరుగుతోంది. ఒక సాధారణ కమెడియన్గా జబర్దస్త్ ద్వారా కెరీర్ ప్రారంభించిన సుధీర్, తన అద్భుతమైన కామెడీ టైమింగ్, డ్యాన్స్, ఆల్రౌండ్ టాలెంట్తో చాలాతక్కువకాలంలోనే స్టార్డమ్ సొంతం చేసుకున్నారు. ఆ పాపులారిటీతో వెండితెరపైకి అడుగుపెట్టి కమెడియన్గానే కాకుండా హీరోగా కూడా అవకాశాలు దక్కించుకున్నారు. ఆయన హీరోగా నటించిన 'గాలోడు' చిత్రం కమర్షియల్ విజయాన్ని సాధించడంతో మార్కెట్లో సుధీర్ క్రేజ్ మరింత పెరిగింది. కానీ ఆతరువాత వచ్చిన సినిమాలు పెద్దగా సక్సెస్ అవ్వలేదు. సినిమాలు పెద్దగా వర్కౌట్ అవ్వకపోవడంతో .. సుధీర్ మళ్లీ యాంకర్గా రీ-ఎంట్రీ ఇచ్చారు. ప్రముఖ ఛానెల్లో ప్రసారమయ్యే 'ది ఫ్యామిలీ స్టార్స్' అనే కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్ షోకి ఆయన యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. ప్రతి ఆదివారం ప్రసారమయ్యే ఈ కార్యక్రమానికి ప్రేక్షకుల నుంచి భారీగా టీఆర్పీ రేటింగ్స్ వస్తున్నాయి. ఈ షో విజయంలో సుధీర్ హోస్టింగ్ కీలక పాత్ర పోషిస్తోంది.దీనితో పాటు సుధీర్ డ్రామా జైనియర్స్ ను కూడా హోస్ట్ చేస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం.. 'ది ఫ్యామిలీ స్టార్స్' షో కోసం సుధీర్ ఒక్కో ఎపిసోడ్కు దాదాపు ₹2.5 లక్షల వరకు పారితోషికం అందుకుంటున్నారని తెలుస్తోంది. బుల్లితెరపై ప్రదీప్ లాంటి స్టార్ యాంకర్లు ఒక ఎపిసోడ్కు ₹1.8

Trisha Krishnan Net Worth 2026: దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్. దాదాపు రెండు దశాబ్దాలుగా హీరోయిన్గా కొనసాగుతున్న ఆమె ఇప్పటికీ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, హిందీ చిత్రాల్లోనూ నటించి మంచి గుర్తింపు సంపాదించారు. ప్రస్తుతం ఈ హీరోయిన్ ఆస్తి వివరాలు వైరల్ అవుతున్నాయి.. నటిగా వచ్చిన క్రేజ్తో పాటు సౌత్ హీరోయిన్ త్రిష సంపాదన, ఆస్తులు కూడా తరచూ వార్తల్లో నిలుస్తుంటాయి. మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం త్రిష మొత్తం నికర ఆస్తుల విలువ సుమారు రూ.85 కోట్ల వరకు ఉంటుందని అంచనా. అయితే ఈ మొత్తం అధికారికంగా వెల్లడించిన గణాంకం కాదని గుర్తుంచుకోవాలి. సినిమాల ద్వారా వచ్చే పారితోషికం, బ్రాండ్ ప్రమోషన్లు, ఆస్తులు, ఇతర పెట్టుబడులు కలిపి ఈ అంచనా రూపొందించినట్లు తెలుస్తోంది. త్రిష తన కెరీర్ ప్రారంభంలో తక్కువ పారితోషికంతో సినిమాలు చేసినప్పటికీ, ప్రస్తుతం ఆమె సౌత్లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్లలో ఒకరిగా ఉన్నారు. ప్రస్తుతం ఒక్కో సినిమాకు సుమారు రూ.10 కోట్ల నుంచి రూ.12 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. సినిమా కథ, పాత్ర, నిర్మాణ సంస్థను బట్టి ఈ మొత్తం మారే అవకాశం ఉంటుంది. వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, గిల్లీ, సామి, 96 వంటి సినిమాలు త్రిష కెరీర్లో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చాయి. పొన్నియిన్ సెల్వన్, లియో వంటి భారీ చిత్రాల విజయాలతో ఆమెకు మరింత క్రేజ్ పెరిగింది. సినిమాలతో పాటు త్రిష పలు ప్రముఖ బ్రాండ్లకు ప్రచారం చేస్తున్నారు. జువెలరీ, ఫ్యాషన్, బ్యూటీ వంటి విభాగాలకు సంబంధించిన బ్రాండ్ ఎండార్స్మెంట్ల ద్వారా కూడా ఆమెకు భారీ ఆదాయం వస్తున్నట్లు సమాచారం. కొన్ని నివేదికల ప్రకారం ఈ మార్గంలో ఆమె ఏడాదికి దాదాపు రూ.9 కోట్ల వరకు సంపాదిస్తున్నట్లు అంచనా. త్రిషకు చెన్నైలో విలాసవంతమైన ఇల్లు

ప్రముఖ సినీ దర్శకురాలు సుధా కొంగరకు మద్రాస్ హైకోర్టులో భారీ ఊరట లభించింది. శివ కార్తికేయన్, శ్రీలీల జంటగా ఆమె దర్శకత్వంలో తెరకెక్కిన ‘పరాశక్తి’ చిత్రం పొంగల్ కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైన సంగతి తెలిసిందే. సినిమా పరాజయం కావడంతో, చిత్ర నిర్మాణ సంస్థ ‘డాన్ పిక్చర్స్’ సుధా కొంగరకు ఇవ్వాల్సిన రూ. 8.39 కోట్ల పారితోషికాన్ని ఎగ్గొట్టడంతో ఆమె న్యాయం కోసం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ వివాదాన్ని తొలుత మధ్యవర్తుల ద్వారా పరిష్కరించుకోవాలని హైకోర్టు సూచించినప్పటికీ... నియమితులైన మధ్యవర్తులు కేసు నుంచి తప్పుకోవడంతో వివాదం కొలిక్కి రాలేదు. దీంతో, కేసును విచారించిన మద్రాస్ హైకోర్టు ధర్మాసనం తాజాగా సుధా కొంగరకు అనుకూలంగా కీలక తీర్పు వెలువరించింది. నాలుగు వారాల వ్యవధిలో సుధా కొంగరకు బాకీ ఉన్న రూ. 8.39 కోట్లను ఇవ్వాలని డాన్ పిక్చర్స్ సంస్థను కోర్టు ఆదేశించింది. ఒకవేళ నిర్ణీత గడువులోగా చెల్లించకపోతే, ఆ నిర్మాణ సంస్థ భవిష్యత్తులో నిర్మించే చిత్రాల ద్వారా వచ్చే లాభాల నుంచి ముందుగా సుధా కొంగర బాకీని తీర్చాల్సి ఉంటుందని ఆర్డర్ ఇచ్చింది. హైకోర్టు ఇచ్చిన ఈ సానుకూల తీర్పుతో సుధా కొంగర ఊపిరి పీల్చుకున్నారు

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ బిగింగ్ లో కేవలం గుర్తింపు కోసం మాత్రమే ప్రయత్నించారు. దాని కోసం ఎంత కష్టమైనా అనుభవించారు. కెరీర్ బిగినింగ్ లో చిరంజీవి రెమ్యునరేషన్ గురించి అస్సలు పట్టించుకోలేదు. కొన్ని సినిమాలు హిట్ అయినప్పటికీ చిరంజీవి రెమ్యునరేషన్ తీసుకోని సందర్భాలు ఉన్నాయి. దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి రెమ్యునరేషన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ్మారెడ్డి, చిరంజీవి కాంబోలో 2 సినిమాలు వచ్చాయి. ఒకటి కోతల రాయుడు కాగా మరొకటి మొగుడు కావాలి. రెండు చిత్రాలు సూపర్ హిట్స్ అయ్యాయి. నాకు ఉన్న సన్నిహితుల్లో డబ్బుతో ముడిపడిన బంధం ఎవరితోనూ లేదు. మనిషిని నమ్మి స్నేహం చేయడమే. నా ఫస్ట్ మూవీ కోతల రాయుడులో చిరంజీవి హీరో. ఆ చిత్రానికి గాను చిరంజీవికి ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ ఇవ్వలేదు. అయినప్పటికీ చిరంజీవి నాతో రెండో సినిమా చేశారు. మా ఇద్దరి కాంబోలో వచ్చిన రెండవ చిత్రం మొగుడు కావాలి. ఆ సినిమా ప్రారంభానికి కొన్ని నెలల ముందు చిరంజీవి పెళ్లి జరిగింది. కోతల రాయుడు చిత్రానికి రెమ్యునరేషన్ ఇవ్వలేదు కాబట్టి చిరంజీవి పెళ్లి జరుగుతున్నప్పుడు రూ 10 డబ్బు పెళ్లి ఖర్చులకు ఇచ్చాను. అది పెళ్లి ఖర్చుల కోసం అనుకోండి, గిఫ్ట్ అనుకోండి, రెమ్యునరేషన్ అనుకోండి ఇంకేమైనా అనుకోండి. చిరంజీవి కోసం ఆ డబ్బు ఇచ్చాను. ఆ తర్వాత ఫోన్ చేసి నాకు ఇంకో సినిమా చేయాలి అని చిరంజీవి అడిగాను. అలాగే అన్నయ్య చేస్తాను. ఇప్పుడు 15 రోజులు షూటింగ్ పెట్టుకోండి. ఆ తర్వాత బాలచందర్ గారి సినిమా కోసం యూరప్ వెళుతున్నా. రాగానే మిగిలిన షూటింగ్ కూడా పూర్తి చేస్తా అని చెప్పాడు. చెప్పినట్లుగానే ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. ఆ తర్వాత యూరప్ వెళుతుండగా.. అన్నయ్య యూరప్ వెళుతున్నా. ఖర్చులకు డబ్బులు ఏమైనా ఉన్నాయా అని అడిగారు. నన్ను ఎప్పుడూ చిరంజీవి నాకు

దక్షిణాది లేడీ సూపర్ స్టార్గా పేర్కొంటున్న నయనతార సినిమాల జయాపజయాలకు అతీతంగా అంతకంతకూ స్టార్డమ్ను పెంచుకుంటున్న అరుదైన హీరోయిన్లలో ఒకరు. ఇటు సినిమా రెమ్యునరేషన్ విషయంలోనూ అటు ప్రకటనలకు వసూలు చేసే మొత్తాల్లోనూ కూడా నయనతార చాలా మంది హీరోయిన్ల కంటే ముందుంటున్నారు. తాజాగా ‘టాక్సిక్’ సినిమాలో నటించిన నయనతార ఆ సినిమాలో అందరికన్నా ఎక్కువ రెమ్యునరేషన్ అందుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆ సినిమాలో గ్లామర్ సెన్సేషన్గా నిలిచినది కియారా అద్వాని కాగా ఆమెకు రూ. 12 నుంచి 15 కోట్లు మధ్య పారితోషికం అందిందని, నయనకు మాత్రం రూ. 18కోట్ల దాకా ముట్టజెప్పినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో నటించిన రుక్మిణి వసంత్, హ్యూమా ఖురేషి వంటి తారల రెమ్యునరేషన్ రూ. 3 కోట్లు లోపే ఉన్నట్టు సమాచారం. దీంతో ‘టాక్సిక్’లో నటించిన హీరోయిన్లలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న తారగా నయనతార నిలిచారు. యాడ్స్లోనూ టాప్... సినిమాలతో పాటు ప్రచార చిత్రాల్లోనూ నయనతార దూసుకువెళుతున్నారు. తాజాగా ఓ అంతర్జాతీయ సంస్థతో ఆమె ప్రచార ఒప్పందం చేసుకున్నారు. అంతర్జాతీయంగా పేరొందిన ఈ సంస్థ దక్షిణాదిలో తమ కార్యకలాపాల విస్తరణకు నయనతార బెస్ట్ ఆప్షన్గా ఎంచుకోవడం విశేషం. ఇలాగే గతంలో కూడా ఓ శాటిలైట్ డిష్ బ్రాండ్ కోసం చేసిన 50 సెకన్ల వాణిజ్య ప్రకటనకు ఏకంగా రూ. 5 కోట్లు వసూలు చేయడం ద్వారా నయనతార వార్తల్లో నిలిచారు. అంటే ఒక్క సెకనుకు రూ. 10 లక్షలన్న మాట. రెండు రోజుల పాటు నాలుగు దక్షిణ భారత భాషలలో రూపొందిన ఆ ప్రతిష్టాత్మక ప్రకటన పాన్–సౌత్ స్టార్గా ఆమె భారీ మార్కెట్ విలువను సుస్థిరం చేసింది. చె΄్పాలంటే నయనతార ఏజ్ ఫార్టీ ప్లస్. మామూలుగా ఈ ఏజ్లో ఉన్న ఏ నటికి అయినా దాదాపు అక్క, వదిన పాత్రలే వస్తుంటాయి. నయనతారలాంటి ఇద్దరు ముగ్గురు తారలు మాత్రం హీరోయిన్లుగా సినిమాల్లో దూసుకెళ్లడంతో పాటు వాణిజ్య ప్రకటనల్లోనూ

మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో టాక్సిక్ ఒకటి. రాకింగ్ స్టార్ యశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీపై ముందు నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. పోస్టర్స్, టీజర్, గ్లింప్స్ ద్వారా సినిమాపై హైప్ క్రియేట్ చేసిన మేకర్స్..ఈ సినిమా విషయంలో ప్రేక్షకులలో ఏదోక క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నారు. నిజానికి ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా పలుమార్లు వాయిదా పడగా.. ఇప్పుడు ఎట్టకేలకు ఆగస్ట్ 26న థియేటర్లలో విడుదల కానుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేయగా.. ఫుల్ బోల్డ్ అండ్ వయెలెంట్ గా ఉంది. ఇందులో యశ్, నయనతార, కియారా అద్వానీ పాత్రలు మరింత హైలెట్ కానున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ట్రైలర్ ద్వారానే సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు అడియన్స్. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. ఎక్కువ మంది చదివినవి : Jason Sanjay: ఇద్దరి మధ్య ఎప్పుడూ గొడవలే.. దూరమయ్యాకే విలువ తెలిసింది.. విజయ్ దళపతి కొడుకు జాసన్ సంజయ్.. ఇందులో యశ్ తోపాటు కియారా అద్వాని, నయనతార, రుక్మిణి వసంత్, తారా సుతారియా కీలకపాత్రలు పోషిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ మూవీ బడ్జెట్.. అలాగే ఒక్కొక్కరు ఎంత పారితోషికం తీసుకున్నారనే విషయం నెట్టింట చర్చకు దారితీసింది. భారీ తారాగణంతో రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని భారీ దాదాపు రూ.500 నుంచి రూ.600 కోట్లతో నిర్మిస్తున్నట్లు సమాచారం. ఇక ఇందులో నటీనటుల కోసమే దాదాపు రూ.150 కోట్లకు పైగా ఖర్చు చేస్తుందట చిత్రయూనిట్. ఈ సినిమా కోసం యశ్ దాదాపు రూ.50 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నాడట. అలాగే హీరోయిన్ కియారా అద్వానికి రూ.15 కోట్లకు పైగా చెల్లిస్తున్నట్లు టాక్. అలాగే లేడీ సూపర్ స్టార్ నయనతార రూ.12

సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ యంగ్ హీరోయిన్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది రుక్మిణి వసంత్ (Rukmini Vasanth). కెరీర్ ప్రారంభించిన కొన్నాళ్లకే పాన్ ఇండియా సినిమాల హీరోయిన్ గా ఎదిగింది. కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటించిన ‘టాక్సిక్’ (Toxic)తో మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ సినిమా కోసం కెరీర్ లోనే అత్యథిక పారితోషికం తీసుకుందంట రుక్మిణి. గీతూ మోహన్దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆమె ‘మెలీసా’ అనే కీలక పాత్రలో కనిపించనుంది. నిజానికి ఇది హీరోయిన్ పాత్ర కాదు. మెయిన్ హీరోయిన్ కియరా అద్వానీ. ఈమెను దాదాపు సెకెండ్ హీరోయిన్ అనుకోవచ్చు. అయినప్పటికీ ఈ చిన్న పాత్ర కోసం ఏకంగా 3 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అందుకుందంట రుక్మిణి. యశ్ హీరోగా నటిస్తున్న ‘టాక్సిక్’ చిత్రంలో నయనతార, కియారా అద్వానీ, హూమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ నటించారు. వీళ్లలో రుక్మిణీనే జూనియర్ అని చెప్పుకోవాలి. ఈమెకు 3 కోట్లు ఇచ్చారంటే, కియరా శాలరీ ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ సినిమాను ఈనెల 26న రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే విడుదలైన నాలుగున్నర నిమిషాల నిడివి ఉన్న ట్రయిలర్ కు భారీ స్పందన వస్తోంది