
సింగరాయకొండ ఘటన: ఆధారాలు లేకుండా పాఠశాలపై నిందలు వద్దు
Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

తమిళనాడులో విద్యార్థులు రాజకీయ నిరసనలలో పాల్గొనకూడదంటూ విధించిన వివాదాస్పద ఆంక్షలను ఉపసంహరిస్తూ ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు రాజకీయ ఆందోళనలకు దూరంగా ఉండాలంటూ జారీ చేసిన సర్క్యులర్ను ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది. ఈ ఆదేశాలను వెనక్కి తీసుకుంటున్నట్లు అధికారికంగా వెల్లడించింది. విద్యార్థులు, కాక్రోచ్ జనతా పార్టీ నుంచి వచ్చిన విమర్శలు, ప్రతికూల పరిస్థితులే దీనికి కారణమైనట్లు తెలుస్తోంది.విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ సింథియా సెల్వి ఈ విషయాన్ని వెల్లడించారు. కాక్రోచ్ జనతా పార్టీ తో పాటు లెఫ్ట్ పార్టీలు నిర్వహించే ఏ రాజకీయ నిరసనలలో విద్యార్థులు పాల్గొనకుండా నిరోధించాలంటూ గతంలో పంపిన విద్యాశాఖ ఆదేశాలను ఉపసంహరించుకున్నట్లు ఆమె స్పష్టం చేశారు. దీనికోసం ప్రత్యేకంగా ఓ సర్కులర్ ను అన్ని కళాశాలల ప్రిన్సిపాళ్లకు పంపించినట్లు వివరించారు. ఈ నిర్ణయంతో విద్యార్థుల ఆందోళనలపై ఉన్న ఈ ఆజ్ఞలు రద్దయినట్లయింది.తమిళనాడులోని అన్ని విశ్వవిద్యాలయాల రిజిస్ట్రార్లకు అలాగే ఉన్నత విద్యా సంస్థలకు తమిళనాడు ప్రభుత్వం ఈ సర్కులర్ ను పంపింది. పాఠశాలలు, కళాశాల విద్యార్థులు ఎలాంటి రాజకీయ ప్రదర్శనల్లో పాలుపంచుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రిన్సిపాళ్లు, రిజిస్ట్రార్లను ఆదేశించింది. విద్య, పోలీస్ శాఖతో పాటు జిల్లా యంత్రాంగం అంతా కలిసి దీనిపై పూర్తిస్థాయి నిఘా ఉంచాలని సూచించింది.ఆనందం పట్టలేక.. నిండు సభలో విజయ్ పై పాట పాడిన మహిళా ఎమ్మెల్యే: సిగ్గుతో మెలికలు తిరిగిన సీఎంప్రభుత్వం తీసుకువచ్చిన ఈ వివాదాస్పద ఆంక్షలను విపక్ష కాక్రోచ్ జనతా పార్టీ తీవ్రంగా ఖండించింది. దీనిపై సౌరవ్ దాస్ ఘాటుగా స్పందించారు. ఈ నిబంధనలు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని, విద్యార్థుల గొంతు నొక్కే ప్రయత్నమని అభివర్ణించారు. ప్రజాస్వామ్య సమాజంలో శాంతియుతంగా తమ అభిప్రాయాలను వ్యక్తపరిచే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని, అలాంటి హక్కులను కాలరాయడం సరికాదని పేర్కొన్నారు. దీంతో సర్కారుపై రాజకీయ ఒత్తిడి పెరిగింది.సీఎం విజయ్ వరాల మూట: ఒక్కటి కాదు..: ప్రతి ఎమ్మెల్యేకూ ప్రభుత్వ కారు, రూ. 25
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాయపూడి పరేడ్ గ్రౌండ్స్లో తొలిసారిగా నిర్వహించిన వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు జాతీయజెండాను ఎగుర వేశారు. అనంతరం రాష్ట్ర ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఎంతోమంది మహనీయుల త్యాగాలు, పోరాటాల ఫలితంగా దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందన్నారు చంద్రబాబు. దేశ, రాష్ట్ర భవిష్యత్తును గొప్పగా నిర్మించడమే మహానీయుల త్యాగాలకు నిజమైన నివాళి అని వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరి చేతిలో జాతీయ జెండా ఉండాలి.. గుండెల్లో దేశం కోసం బలమైన అజెండా ఉండాలన్నారు. స్వాతంత్ర్య సమరంలో తెలుగు నేలకు ముఖ్య పాత్రం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ దేశం మనకు హక్కులు, గుర్తింపు, గౌరవం ఇచ్చిందనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు.ప్రతి పౌరుడు 'నా దేశం, నా బాధ్యత' అని ముందుకుసాగాలన్నారు ముఖ్యమంత్రి. 'దేశం నాకు ఏం చేసిందని కాదు.. దేశానికి నేను ఏం చేయగలను' అని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ 2047 నాటికి వికసిత్ భారత్-స్వర్ణాంధ్ర సాకారం చేయాలన్న లక్ష్యంలో భాగస్వామ్యం అవ్వాలన్నారు. 100 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకోనే నాటికి దేశం, రాష్ట్రం వికాసం నుంచి వైభవం వైపు ముందుకుసాగాలని ఆకాంక్షించారు. స్వర్ణాంధ్ర సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ను నంబర్ వన్గా నిలిపేందుకు అందరం కలిసి ఐక్యంగా ముందుకు సాగాలన్నారు.. వచ్చే 20 ఏళ్లు కష్టపడి పనిచేయాలన్నారు.ఆంధ్రప్రదేశ్కు ఎన్నోసార్లు సవాళ్లు, సంక్షోభాలు ఎదురయ్యాయని.. గత పాలకులు ఐదేళ్ల కాలంలో రాష్ట్రాన్ని విధ్వంసం చేశారన్నారు చంద్రబాబు. 2024 ఎన్నికల్లో కూటమికి రాష్ట్ర ప్రజలు అద్భుత విజయాన్ని అందించారని.. కూటమి ప్రభుత్వ పాలనలో విధ్వంసం నుంచి వికాసం వైపు అడుగు వేస్తున్నామన్నారు. ఏపీకి కేంద్రం సహకారంతో కొత్త ఊపిరి వచ్చిందని.. స్వర్ణాంధ్ర-2047 లక్ష్యంగా 10 సూత్రాలతో పాలన చేస్తున్నామన్నారు. ఈ లక్ష్యసాధన కోసం కార్యాచరణను సిద్ధం చేసుకుని.. ప్రతి గ్రామం, ప్రతి జిల్లా అభివృద్ధి చెందేలా ముందుకు సాగుతున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణ విధానంతో.. విశాఖపట్నం

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రెండేళ్లలో మెగా డీఎస్సీ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది. ఇది వైసీపీ హయాంలోని వైఫల్యాలను స్పష్టంగా ఎత్తి చూపింది. ఎందుకంటే ఈ విషయంలో జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లలో పూర్తిగా విఫలమయ్యారు. దానిని కప్పి పుచ్చుకోవడానికే వైసీపీ మెగా డీఎస్సీలో అవకవకలు, అక్రమాలూ అంటూ ఆరోపణలు గుప్పిస్తూ..రాష్ట్ర వ్యాప్త నిరసనలకు దిగిందన్న భావన జనబాహుల్యంలో వ్యక్తం అవుతోంది. అది పక్కన పెడితే.. ఈ నిరసనల్లో జగన్ ఎక్కడా కనిపించకపోవడంతో డీఎస్సీలో అక్రమాలు, అవకతవకలు అంటూ వైసీపీ చేపట్టిన రాష్ట్ర వ్యాప్త నిరసనలు ఆరంభంలోనే ప్రజల దృష్టిని ఆకర్షించడంలో విఫలమయ్యాయి. వైసీపీ నిరసనలకు వైసీపీ నేతలు, కార్యకర్తలు వినా మరెవరూ హాజరు కావడం లేదు సరికదా.. జగన్ కు కంచుకోటగా చెప్పుకునే కడప జిల్లాలోనే వైసీపీ నిరసనలకు వ్యతిరేకంగా నిరుద్యోగులు, ఉపాధ్యయులు, విద్యార్థలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఇది మెగా డీఎస్సీపై ప్రజలలో ఇసుమంతైనా ప్రతకూలత లేదనడానికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలాగే డీఎస్సీలో అక్రమాలు అంటూ వైసీపీ కోర్టుకు ఎక్కినా ఫలితం లేకపోవడంతో ఇప్పుడు ఆ పార్టీ చేస్తున్నది ఆల్రెడీ ఓడిపోయిన యుద్ధమని రాజకీయవర్గాలలో చర్చ జరుగుతుంది. జనసేన గూటికి రాజాసింగ్? .. పవన్ వ్యూహమేంటి?