
సింగరాయకొండ ఘటన: ఆధారాలు లేకుండా పాఠశాలపై నిందలు వద్దు
Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

భారీగా పెరగనున్న హ్యుందాయ్ కార్ల ధరలు సెప్టెంబర్ నుంచి ఈ కార్ల ధరలు భారీగా పెంపు క్రెటా, వెన్యూ, ఎక్సెంట్, ఐ20, ఆరా మోడళ్ల ధరలివే Hyundai Car Prices : హ్యుందాయ్ కస్టమర్లకు బిగ్ షాకింగ్ న్యూస్.. హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ మరోసారి కార్లను ధరలను పెంచుతోంది. ఈ నిర్ణయంతో క్రెటా, వెన్యూ, ఎక్సెంట్, i20, ఆరా వంటి అనేక కార్ల ధరలు అమాంతం పెరగనున్నాయి. వ్యయ ఒత్తిళ్లను తగ్గించేందుకు ఈ కొరియన్ ఆటోమొబైల్ కంపెనీ భారతీయ విభాగం ఒక శాతం ధరల పెంపునకు ప్లాన్ వేస్తోంది. ఈ ధరలు వచ్చే సెప్టెంబర్ నెల ప్రారంభంలో అమల్లోకి రానున్నాయి. పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.. మోడల్స్, వేరియంట్ బట్టి ధరలు : మోడళ్లు, వేరియంట్లను బట్టి ధరల పెంపు వేర్వేరుగా ఉంటుందని హ్యుందాయ్ స్టాక్ ఎక్స్ఛేంజీలకు సమర్పించిన ఫైలింగ్లో తెలిపింది. పెరుగుతున్న ముడి పదార్థాలు, సరుకుల ధరలు, పెరిగిన నిర్వహణ ఖర్చులు, భౌగోళిక రాజకీయ, స్థూల ఆర్థిక అనిశ్చితులు వంటి కారణాలతో వాహనాల ధరలను పెంచక తప్పడం లేదని కంపెనీ పేర్కొంది. పెరిగిన ఖర్చుల భారాన్ని భరించడంతో పాటు యూజర్లపై ధరల ప్రభావాన్ని తగ్గించేందుకు కంపెనీ అన్ని విధాలా ప్రయత్నిస్తోంది. Read Also : Pova 8 Pro 5G Sale : గేమింగ్ ఫోన్ ఇదిగో.. కొత్త పోవా 8 ప్రో 5జీ ఫస్ట్ సేల్.. ఫ్లిప్కార్ట్లో జస్ట్ ఎంతంటే? ప్రస్తుతం, కంపెనీ పోర్ట్ఫోలియోలో ఎంట్రీ-లెవల్ మోడల్ గ్రాండ్ i10 నియోస్ నుంచి ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఐయోనిక్ 5 వరకు ఉన్నాయి. ఈ కార్ల ధరలు సుమారు రూ. 5.6 లక్షల నుంచి రూ. 55.7 లక్షల వరకు ఉన్నాయి. అంతేకాదు.. హ్యుందాయ్ పోర్ట్ఫోలియోలో క్రెటా, క్రెటా ఎలక్ట్రిక్, వెన్యూ, XTRE, i20, వెర్నా, ఆరా అల్కాజార్ వంటి అనేక మోడళ్లు ఉన్నాయి. రెండుసార్లు ధరలు పెంపు : హ్యుందాయ్
Tata Car Price Increase September 1: కొత్తగా కార్లు కొనుగోలు చేయాలనుకునే వారికి భారీ షాకులు తగులుతున్నాయి. దిగ్గజ కార్ల తయారీ సంస్థలు వరుసగా కార్ల ధరల్ని పెంచుతుండటమే కారణం. ఇప్పటికే మారుతీ సుజుకీ, హ్యుందాయ్ మోటార్ ఇండియా కార్ల ధరల పెంపుపై ప్రకటన చేయగా, తాజాగా టాటా గ్రూప్ దిగ్గజ సంస్థ టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్ కూడా ధరల్ని పెంచుతున్నట్లు ( Tata Motors Car Price Hike) ప్రకటన చేసింది. తమ కార్లు, SUV లపై ఎంపిక చేసిన మోడళ్లు, వేరియంట్లను బట్టి గరిష్ఠంగా రూ. 25 వేల వరకు పెంచుతామని స్పష్టం చేసింది. ఈ కొత్త సవరించిన ధరలు సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది.అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక, రాజకీయ అనిశ్చితి కారణంగా ముడి సరకులు, ఇతర కమొడిటీ ధరలు పెరుగుతున్న తరుణంలో ధరల్ని తప్పక పెంచాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని టాటా మోటార్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ధరల పెంపు తమ అన్ని రకాల వాహనాలపై (పోర్ట్ఫోలియో) వర్తిస్తుందని, అయితే మోడల్, వేరియంట్ను బట్టి ధరల పెంపులో తేడా ఉంటుందని వివరించింది. ఇది ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ (ICE), ఎలక్ట్రిక్ వెహికిల్స్ (EV) రెండింటిపైనా ఉంటుందని స్పష్టం చేసింది. ద్రవ్యోల్బణం పెరుగుతుండటం కూడా ఇక్కడ ధరల పెంపునకు ప్రధాన కారణంగా ఉందని చెబుతోంది.టాటా మోటార్స్ ఈ త్రైమాసికంలోనే ఏకంగా రెండు సార్లు ధరల పెంపును ప్రకటించడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే జూన్ నెలలో ఒకసారి తమ ప్యాసింజర్ వాహనాల ధరల్ని 1.5 శాతం వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. అది జులై 1 నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో కొంత కాలంగా ధరలు భారీగా పెరుగుతున్నాయని అర్థం చేసుకోవచ్చు. గతేడాది జీఎస్టీ సంస్కరణలతో కార్ల ధరలు భారీగా తగ్గగా, మళ్లీ ధరల పెంపుతో ఆ స్థాయికే చేరుతున్నట్లు తెలుస్తోంది.Read Also: జులైలో అత్యధికంగా అమ్ముడుబోయిన కార్లు ఇవే

Hyundai: మార్కెట్ను ఊపేయడానికి హ్యుందాయ్ మాస్టర్ ప్లాన్.. త్వరలోనే 5 కొత్త పవర్ఫుల్ SUVs ఈ వార్తకు సంబంధించిన