
సింగరాయకొండ ఘటన: ఆధారాలు లేకుండా పాఠశాలపై నిందలు వద్దు
Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

ఒంటికి చలవచేసి మనిషిని ఉక్కులా మార్చే తర తరాల నాటి రెసిపీఒంటికి చలవచేసి మనిషిని ఉక్కులా మార్చే తర తరాల నాటి రెసిపీ Prasanna Yadla 01 september 2026 Pic credit - Pinterest మీరు ఇప్పటి వరకు ఎన్నో రెసిపీస్ చూసి ఉంటారు వాటికన్నా ఇది శరీరానికి ఎంతో చల్లదనాన్ని ఇస్తుంది ఇది శరీరానికి ఎంతో చల్లదనాన్ని అది ఎదో కాదు రాగి అంబలి. దీనిని రాగి పిండితో తయారు చేస్తారు దీనిని ఎలా తయారు చేయాలంటే? రాగి అంబలి మూడు కప్పుల రాగి పిండి , రెండు గ్లాస్ ల మంచి నీళ్లు , ఒక కప్పు పెరుగు లేదా మజ్జిగ, రుచికి సరిపడా ఉప్పు - తగినంత 4 పచ్చిమిర్చి, ఉల్లిపాయ , జీలకర్ర పొడి కావాల్సిన పదార్దాలు ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో రెండు లేదా మూడు గ్లాస్ ల నీళ్లు పోసి పెట్టి మరిగించాలి. స్టెప్ 1 ఆ నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండి దీనిలో పోస్తూ తిప్పాలి స్టెప్ 2 ఇప్పుడు మంటను మీడియంలో ఉంచి ఈ పిండి బాగా ఉడికే వరకు 10 నిమిషాలు ఉంచాలి స్టెప్ 3 ఈ రాగి జావ చల్లారాక మజ్జిగను దీనిలో వేసి కలపాలి. ఇంకా దీనిలో తగినంత ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు,జీలకర్ర పొడి వేసి కలపాలి. స్టెప్ 4 (నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది) నోట్ మరిన్ని వెబ్ స్టోరీస్ జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా మిల్లెట్ రోటి.. హెల్త్కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా

రాగి పిండి: 3 టేబుల్ స్పూన్లు నీళ్లు: 1 కప్పు పల్చటి మజ్జిగ: 1 కప్పు వేయించిన జీలకర్ర పొడి: అర స్పూన్ పచ్చి మిర్చి తరుగు: అర స్సూను ఉప్పు: రుచికి సరిపడా కొత్తిమీర తరుగు: ఒక స్పూను ఒక గిన్నెలో రాగి పిండిని తీసుకుని అరకప్పు నీళ్లు పోసి కలపాలి. ఎక్కడ చిన్నపాటి ఉండలు కూడా లేకుండా కలుపుకోవాలి. దీనికోసం నీటితో రాగి పిండిని పావుగంట సేపు నీటిలో నానబెడితే మంచిది. ఒక గిన్నెలో నీళ్లు వేసి స్టవ్ మీద పెట్టి మరిగించాలి. ఆ నీళ్లు మరిగాక ముందుగా నానబెట్టుకున్న రాగి మిశ్రమాన్ని ఓసారి కలుపుకుని మరుగుతున్న నీటిలో వేసి కలుపుతూ ఉండాలి. స్టవ్ మీద మిశ్రమాన్ని చిన్న మంట మీద సుమారు 5 నిమిషాల పాటు ఉడికించాలి. గరిటెతో కలుపుతునే ఉండాలి. ఇది చిక్కబడ్డాక స్టవ్ ఆపేయాలి. స్టవ్ ఆపేసి రాగి మిశ్రమం కాస్త చల్లారాక మజ్జిగ, జీలకర్ర పొడి, ఉప్పు, పచ్చిమిర్చి వేసి బాగా కలపాలి. పైన కొద్దిగా తాజా కొత్తిమీర చల్లి సర్వ్ చేయాలి. ఇలా రాగి అంబలి రోజూ చేసుకుని తాగితే ఎంతో రుచిగా ఉంటుంది. ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో ఇలా తాగితే ఎంతో ఆరోగ్యం. Green Tea: నెల రోజుల పాటూ గ్రీన్ టీ రోజూ తాగితే ఏం జరుగుతుందో తెలుసా? Gold Rings: ఒక గ్రాములో లభించే క్యూట్ రింగ్స్.. డైలీవేర్ కి బాగుంటాయి Chapati: గ్యాస్ పై నేరుగా చపాతీ కాల్చుతుంటే..ఇది తెలుసుకోండి ఫస్ట్ Gold Necklace: పది గ్రాముల బంగారంలో అదిరిపోయే స్టోన్ నక్లెస్ డిజైన్లు