© 2026 nimisham.in


శ్రీసిటీ ప్లాంట్లో ఉత్పత్తి షురూ

తమిళనాడు సీఎం విజయ్ కొడుకు జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతూ సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా జంటగా సిగ్మా సినిమా తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ఈవెంట్ చెన్నైలో జరగగా ఫరియా ఇలా చీరకట్టులో వచ్చి క్యూట్ గా అలరించింది.

బ్లాక్ అవుట్ ఫిట్లో మెరిసిన ఫరియా అబ్దుల్లా!

‘సిగ్మా’ స్టోరీ లైన్ చెప్పేసిన జాసన్ సంజయ్.. ఇంట్రెస్టింగ్

తండ్రితో విబేధాల ప్రచారం నడుమ.. CM వారసుడి అనూహ్య స్పందన!

‘సిగ్మా’ నుంచి రేజ్ ఆఫ్ సిగ్మా సాంగ్ రిలీజ్

టీవీకే అంటూ నినాదాలు.. విజయ్ కుమారుడి స్పందనిదే!

Jason Sanjay | 'సిగ్మా' ఈవెంట్లో సీఎం విజయ్ కొడుకుకి గ్రాండ్ వెల్కమ్.. 'టీవీకే.. టీవీకే' నినాదాలతో హోరెత్తిన వేదిక!

Amid rumours of rift with dad, CM Vijay, Jason Sanjay reacts to TVK chants at event for his debut film Sigma
'సిగ్మా మేల్' నుంచి 'ఆల్ఫా'వరకు మగవారి గురించి జెన్ జీ వాడే 10 పదాలు, వాటి అర్థాలు మీకు తెలుసా?

Agostino Abbatiello, dubbed Pablo Pledgescobar, is a 24-year-old Long Island resident and former Penn State accounting student. Abbatiello has emerged as the central figure in an alleged cocaine trafficking network that operated through off-campus fraternity h

గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2న బాక్సాఫీస్ వద్ద రెండు క్రేజీ చిత్రాలు పోటీపడటానికి సిద్ధమయ్యాయి. విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47’ బరిలో నిలవగా, అదే రోజున సందీప్ కిషన్ హీరోగా నటించిన ‘సిగ్మా’ కూడా థియేటర్లలోకి రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తమిళ స్టార్ హీరో విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయమవుతున్న మొదటి సినిమా కావడం ‘సిగ్మా’పై ఇప్పటికే మంచి అంచనాలను పెంచేసింది. దసరా సెలవుల సమయంతో పాటు గాంధీ జయంతి పండుగ సెలవు కూడా కలిసిరానుండటంతో, ఈ బాక్సాఫీస్ సమరం ఆసక్తికరంగా మారనుంది. కుటుంబ ప్రేక్షకులను, యువతను ఆకట్టుకునేలా రూపొందుతున్న ఈ రెండు చిత్రాలకు ఈ హాలిడే సీజన్ బాగా కలిసివచ్చే అవకాశం ఉంది. ఒకవైపు వెంకటేష్-త్రివిక్రమ్ల క్రేజీ కాంబో, మరోవైపు యంగ్ టీమ్ కాంబినేషన్లో వస్తున్న సందీప్ కిషన్ ‘సిగ్మా’ అక్టోబర్ 2న బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని సాధిస్తాయో వేచి చూడాలి

కోలీవుడ్ స్టార్, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయమవుతున్న తొలి చిత్రం ‘సిగ్మా’. సందీప్ కిషన్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి కొత్త విడుదల తేదీని చిత్ర బృందం ప్రకటించింది. తొలుత జూలై 31న విడుదల చేయాలని భావించిన ఈ సినిమాను అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించింది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్పై సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని యాక్షన్, కామెడీల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఫరియా అబ్దుల్లా, రాజు సుందరం, సంపత్రాజ్, శివ్ పండిట్, యోగ్ జాపీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇదీ చదవండి: గిన్నిస్ రికార్డా? బిగ్బాస్ అవకాశమా? ధనుష్ స్పందన ఇదే.. భార్య బర్త్డే.. సెలబ్రేషన్స్ ఫొటోలు షేర్చేసిన హీరో (ఫొటోలు) జెన్జీ స్టైల్లో జూడాలు.. కూటమి తీరుపై వినూత్న నిరసన (చిత్రాలు) తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్ తిలక్ వర్మ (ఫొటోలు) 18 ఏళ్లు పూర్తి చేసుకున్న కోహ్లి (ఫొటోలు) న్యూయార్క్ : 'ఇండియా డే పరేడ్ 2026'లో పూజా హెగ్డే సందడి (ఫొటోలు) క్రేజీ కాంబినేషన్ ఫిక్స్! విశ్వనాథ్ అండ్ సన్స్ తర్వాత 'ఇది సిగ్గులేని ప్రదర్శన' విజయ్-త్రిషపై DMK తీవ్ర విమర్శలు కోహ్లి సక్సెస్ వెనుక గంభీర్.. ఎవరికీ తెలియని 18 ఏళ్ళ సీక్రెట్ రెండవ రోజు కూడా తోకముడిచి.. పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. కార్లన్ని బూడిద

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ హీస్ట్ డ్రామా ‘సిగ్మా’ విడుదల తేదీ ఖరారైంది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ అనౌన్స్మెంట్తో పాటు సందీప్ కిషన్ సరికొత్త ఇంటెన్స్ పోస్టర్ను కూడా మేకర్స్ సోషల్ మీడియాలో విడుదల చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తనయుడు జేసన్ సంజయ్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్పై సుభాస్కరన్ ఈ సినిమాను భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. సిగ్మా సినిమాలో సందీప్ కిషన్ సరసన ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తున్నారు. ఇదిలా ఉండగా రాజు సుందరం, సంపత్ రాజ్, శివ్ పండిట్ వంటి సీనియర్ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తుండటం విశేషం. ఈ నేపథ్యంలో చిత్ర బృందం త్వరలోనే టీజర్ మరియు ఇతర ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేయనుంది. క్రైమ్ థ్రిల్లర్ జానర్లో వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధిస్తుందని యూనిట్ నమ్ముతోంది. కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించగా, ప్రవీణ్ కె.ఎల్. ఎడిటింగ్ను పర్యవేక్షించారు. అన్బు దాసన్, యోగ్ జేపీ, షీలా రాజ్కుమార్, కిరణ్ కొండ వంటి నటీనటులు కూడా ఇందులో భాగమయ్యారు. కమర్షియల్ హంగులతో ఈ చిత్రాన్ని తెరకెక్కించడంలో దర్శకుడు జేసన్ సంజయ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. దసరా సెలవులను పురస్కరించుకుని అక్టోబర్ 2న థియేటర్లలో సందడి చేసేందుకు సిగ్మా సిద్ధమైంది. యాక్షన్ సన్నివేశాలు మరియు హీస్ట్ నేపథ్యంలో సాగే ఈ కథ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని చిత్ర బృందం

సందీప్ కిషన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘సిగ్మా’. ఈ సినిమాతో జాసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా చిత్ర యూనిట్ ఈ సినిమా అధికారిక విడుదల తేదీని ప్రకటిస్తూ సరికొత్త పోస్టర్ను విడుదల చేసింది. యాక్షన్ హీస్ట్ డ్రామాగా రూపొందుతున్న ‘సిగ్మా’ చిత్రాన్ని గాంధీ జయంతి సందర్భంగా 2026 అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. విడుదల చేసిన పోస్టర్లో సందీప్ కిషన్ ఇంటెన్స్ లుక్లో కనిపిస్తున్నారు. ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తుండగా.. రాజు సుందరం, సంపత్ రాజ్, శివ్ పండిట్, అన్బు దాసన్, యోగ్ జాపీ, షీలా రాజ్కుమార్, కిరణ్ కొండ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్. థమన్ సంగీతం సమకూరుస్తుండగా, కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫీ, ప్రవీణ్ కేఎల్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. విడుదల తేదీని ప్రకటించిన చిత్ర బృందం, త్వరలోనే టీజర్, పాటలతో పాటు ప్రచార కార్యక్రమాలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది